కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు..లావణ్య త్రిపాఠి ఫోటోలు వైరల్‌ | Sakshi
Sakshi News home page

కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు..లావణ్య త్రిపాఠి ఫోటోలు వైరల్‌

Published Sun, May 19 2024 11:55 AM | Updated 30 Min Ago

1/10

మెగా కోడల లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సోషల్‌ మీడియాలో ఏ పోస్ట్‌ పెట్టినా వైరల్‌ అవుతోంది. వరుణ్‌ తేజ్‌తో పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ..ఎక్కువ పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తోంది.

2/10

తాజాగా ఈ బ్యూటీ వరుణ్‌ తేజ్‌, స్నేహితులతో కలిసి వెకేషన్‌కి వెళ్లి, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేసింది

3/10

అక్కడ ఓ కొండదగ్గర కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి టీ పెట్టుకొని తాగారు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా..అవి కాస్త వైరల్‌గా మారాయి

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10

Advertisement
 
Advertisement