బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి

Apr 10 2025 12:25 AM | Updated on Apr 10 2025 12:25 AM

బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి

బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి

ఇచ్చోడ: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్‌ కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్టీ సెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కుమ్ర కోటేశ్‌ అన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కోకస్‌మన్నూర్‌లో బుధవారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల అభివృద్ధిని మరిచి కుల, మతాల మధ్య చిచ్చుపెడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కళ్లెం నారాయణ్‌రెడ్డి, కొత్తూరు లక్ష్మణ్‌, ముస్తాఫా, గోవర్ధన్‌, ప్రభాకర్‌, షాదుల్లా, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement