తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
ఉచిత సర్వదర్శనానికి శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనానికి 20 గంటల సమయం..
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం
టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది
నిన్న(గురువారం) స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,416 మంది
36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు
స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లుగా లెక్క తేలింది