తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లన్ని వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనానికి 16 గంటల సమయం
ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం
టైమ్స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లో భక్తులు ఉండగా 4 గంటల సమయం పడుతోంది
నిన్న(ఆదివారం)శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 81,744
36,833 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు
స్వామివారి హుండీ ఆదాయం రూ.3.34 కోట్లుగా లెక్క తేలింది