తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
శ్రీవారి దర్శనానికి 17 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు
సర్వదర్శనానికి 12 గంటల సమయం
ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం
నిన్న(మంగళవారం)శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,381
33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు
స్వామివారి హుండీ ఆదాయం 3.85 కోట్లుగా లెక్క తేలింది