తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

శ్రీవారి దర్శనానికి 17 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు

సర్వదర్శనానికి 12 గంటల సమయం

ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం

నిన్న(మంగళవారం)శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,381

33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు

స్వామివారి హుండీ ఆదాయం 3.85 కోట్లుగా లెక్క తేలింది