తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్టుమెంట్లన్ని నిండి క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనానికి 18 గంటల సమయం..
ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం
టైమ్స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లో భక్తులు ఉండగా 5 గంటల సమయం పడుతోంది
నిన్న(గురువారం)శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,115
32,711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు
స్వామివారి హుండీ ఆదాయం 4.23 కోట్లుగా లెక్క తేలింది