తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్టుమెంట్లన్ని నిండి క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనానికి 24 గంటల సమయం
ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం
టైమ్స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లో భక్తులు ఉండగా 7 గంటల సమయం పడుతోంది
నిన్న(శుక్రవారం)శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,873
33,532 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు
స్వామివారి హుండీ ఆదాయం 3.93 కోట్లుగా లెక్క తేలింది