సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

Today Stock Market Update 28 March By Sakshi Money Mantra

నిన్న భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (మార్చి 28) లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 197.60 పాయింట్ల లాభంతో 73193.91 వద్ద, నిఫ్టీ 61.90 పాయింట్ల లాభంతో 22185.60 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బయోకాన్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మొదలైనవి చేరాయి. అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, బ్రిటానియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) కంపెనీలు నష్టాల జాబితాలో సాగుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top