కేజీబీవీల్లో పోస్టుల భర్తీ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి
●ఈ ఏడాది మార్చి 21న పోలెండ్లో పలాస మండలం తర్లకోటకు పంచాయతీకి చెందిన బుడత దామోదర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలెండ్ శ్రీకాకుళం తెలుగు సంఘం వారు చందాలు వేసుకుని సాయం చేశారు.
●ఈదుపురం గ్రామానికి చెందిన దల్లి గురుమూర్తి పోలెండ్లో వలస కూలీగా పనిచేస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. స్నేహితుల సహాయంతో స్వగ్రామం చేరుకున్న గురుమూర్తి ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఇంటి వద్ద మృతి చెందాడు.
●కంచిలి మండలం పురుషోత్తపురం పంచా యతీ గద్దలపాడు గ్రామానికి చెందిన నక్క నరసింహరావు అబుదాబిలోని ఎన్.ఎస్.హెచ్ కంపెనీలో వెల్డర్గా పనిచేస్తున్నా డు. ఈ ఏడాది అక్టోబ ర్ 26న కడుపునొప్పిగా ఉందంటూ చెప్పడంతో తోటి కార్మికులు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కేజీబీవీల్లో పోస్టుల భర్తీ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి


