రాబోయే తరాల విద్యార్థులకు ఇది సువర్ణావకాశం | Sakshi
Sakshi News home page

రాబోయే తరాల విద్యార్థులకు ఇది సువర్ణావకాశం

Published Tue, Nov 14 2023 8:31 AM

పేదవాడి తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని గట్టిగా నమ్మిన వ్యక్తి సీఎం వైయస్ జగన్. మన పిల్లలు పోటీ ప్రపంచంలో నెగ్గాలి, గెలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు డిజిటల్‌ విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు.

Advertisement
Advertisement