జగనన్న ప్రభుత్వం సామాన్యులను వ్యాపారులుగా తీర్చిదిద్దుతోంది..! | Sakshi
Sakshi News home page

జగనన్న ప్రభుత్వం సామాన్యులను వ్యాపారులుగా తీర్చిదిద్దుతోంది..!

Published Tue, Feb 6 2024 3:02 PM

జగనన్న ప్రభుత్వం సామాన్యులను వ్యాపారులుగా తీర్చిదిద్దుతోంది. మనందరి ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలతో సామాన్యులు స్వంత వ్యాపారాల్లో నిమగ్నమై వారి కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు.

Advertisement
Advertisement