ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన దోషులెవరో తేలిపోయింది | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన దోషులెవరో తేలిపోయింది

Published Sat, Jul 21 2018 2:22 PM

ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన దోషులెవరో తేలిపోయిందని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. అవిశ్వాస చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై  శనివారం ఆమె స్పందించారు.