ఆఫ్రికా ఖండంలోని ఉత్తరాది దేశమైన అల్జీరియాలో బుధవారం ఘోర విమాన దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబాలతో వెళ్తున్న సైనిక విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతిచెందారు. రాజధాని అల్జీర్స్కి దగ్గరలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి టేకాఫ్ అయిన విమానం.. సమీపంలోని పొలాల్లో కూలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఆ మంటల్లో చాలా మంది సజీవదహనమయ్యారు.
కూలిన విమానం.. 257 మంది మృతి
Published Thu, Apr 12 2018 7:23 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- సీట్లు తగ్గడానికి బాధ్యులెవరు?
- ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినచర్యలు
- రేపు కేంద్రమంత్రులుగా కిషన్రెడ్డి, సంజయ్ బాధ్యతలు
- విద్యుదాఘాతంతో యువకుడి మృతి
- ఈఏపీ సెట్లో బాలురు భళా
- ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట భద్రత
- జగన్ ఓటమిని జీర్ణించుకోలేక..
- నేడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
- చంపుతామని టీడీపీ.. ఊరొదిలి పెట్టమని పోలీసులు
- ఆ సీట్లలో గెలిస్తే కేంద్రమంత్రులే!
Advertisement