లింగాల: నల్లమల అటవీ ప్రాంతంలో గుప్తనిధుల వేట సాగుతోంది. పురాతన దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని తవ్వకాలు చేపడుతున్నారు. తాజాగా అప్పాయపల్లి పరిధిలోని బెళ్లంతిప్ప పరిసర ప్రాంతంలో గుప్తనిధుల కోసం జేసీబీతో తవ్వకాలు జరిపారని స్థానికులు తెలిపారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు వివిధ కారణాలు చూపుతూ, నల్లమల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలిసింది. ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తూ గుప్తనిధుల వేట సాగిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఎఫ్ఆర్ఓ వీరేశంను వివరణ కోరగా.. గుప్తనిధుల కోసం తవ్వకాల విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
నల్లమలలోగుప్తనిధుల వేట
Published Wed, May 8 2024 3:35 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
Advertisement