-
దీపావళికి కలర్పుల్ దీపాలు కావాలా? ఈ వీడియో చూస్తే మీరు ఫిదానే!
Diwali Special Magic Candle lights: దీపాల పండుగ దీపావళి వచ్చేస్తోంది. దీపావళి సందర్భంగా నూనె దీపాలతోపాటు, రంగు రంగుల కొవ్వొత్తులతో ఇంటిని అందంగా అలంకరించుకోవడం అలవాటు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో, కలర్ఫుల్ క్యాండిల్ లైట్స్ను తయారు చేసుకోవాలని భావిస్తున్నారా.మీలాంటి వారికోసమే అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇది ట్విటర్లో 40 లక్షలకుపైగా వ్యూస్ను సొంతం చేసుకుంది మరింకెందుకు ఆలస్యం.. మీరు మెచ్చే, మీకు నచ్చే అందమైన కాండిల్ లైట్స్ ఎలా తయారు చేసుకోవాలా చూసేయండి మరి. Very cool idea!pic.twitter.com/WjGQL49hTq — Figen (@TheFigen_) October 29, 2023 -
దీపం వెలిగిద్దాం: చినజీయర్ స్వామి
-
కరోనాపై పోరాడుతున్నావా, ప్రేమిస్తున్నావా?
-
కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రజలకు కూడా ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్పై పోరాటానికి చిహ్నంగా ప్రజలంతా ఆదివారం (ఏప్రిల్–5) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి కొవ్వొత్తులను, సెల్ఫోన్ లైట్లను వెలిగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్ బాధితులకు ప్రాణాలకు తెగించి చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతగా జనతా కర్ఫ్యూ సందర్భంగా మార్చి 22వ తేదీన ఐదు గంటలకు చప్పట్లు కొట్టాలంటూ మోదీ ఇంతకు ముందు ఇచ్చిన పిలుపు విజయవంతం అవడంతో ఆయన మళ్లీ ఈ కొవ్వొత్తుల సంఘీభావానికి పిలుపునిచ్చారు. చప్పట్లు కొట్టి వైద్యులకు అభినందనలు తెలపడం, రేపు కొవ్వొత్తులు వెలిగించడం రెండు ఆలోచనలు కూడా మనం అరువు తెచ్చుకున్నవే. వైద్యులకు అభినందనల సూచికగా మార్చి 17వ తేదీనే ఫ్రెంచ్ పౌరులు చప్పట్లు కొట్టగా, అంతకుముందు రోజు ఇటలీ ప్రజలు విద్యుత్ దీపాలు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించారు. మార్చి 22న మోదీ పిలుపునకు సానుకూల స్పందన ఎక్కువరాగా, రేపటి ఆదివారం నాటి కొవ్వొత్తుల పిలుపునకు ప్రతికూల స్పందనలు ఎక్కువగా వస్తున్నాయి. (ప్రణాళిక లేకుండా లాక్డౌన్: మొయిలీ) కరోనా వైరస్పై కఠోర దీక్షతో పోరాడుతున్న భారత ప్రభుత్వ వైద్యులకు, వారి సిబ్బంది గ్లౌజులు, మాస్క్లు, కవరాల్ సూట్ల కొరతతో ఇక్కట్లు పడుతుంటే ఆ విషయాన్ని పక్కన పడేసి ప్రపంచ సోషల్ మీడియాను ఫాలోఅవడం ఏమని ప్రధాన మీడియాలో ప్రతిపక్షాలు విమర్శించగా, దేశవ్యాప్తంగా ఒక్కసారి విద్యుత్ దీపాలను ఆర్పేయడం వల్ల ‘కరోనా వైద్య సేవలు’ సహా అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడడమే కాకుండా విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ‘నాసా ప్రకారం కరోనా వేడిలో బతకలేదు. 130 క్యాండిల్స్ ఒక దగ్గర విలిగిస్తే 9 డిగ్రీల ఉష్ణోత్ర పెరుగుతుందని ఐఐటీ ప్రొఫెసర్ చెప్పారు. అదే లక్షలాది క్యాండిల్స్ వెలిగితే పర్యవసానంగా కరోనా ఆదివారం 9 గంటలకు మాడి మసై పోతుంది. ఇది మోదీ మాస్టర్ స్ట్రోక్’ అని ట్విట్టర్ అనికేత్ మిశ్రా స్పందించగా, ‘ఓ కొవ్వొత్తి వెలిగించడం ఓ హాట్స్పాట్. అలా 130 కోట్ల కొవ్వొత్తులు వెలిగిస్తే అన్ని హాట్స్పాట్ల వేడిని ఒక్క కరోనానే కాదు, ఏ వైరస్ను తట్టుకోదు’ అంటూ వివేక్.....‘కొవ్వొత్తుల వేడికి ఐదు నిమిషాల్లోనే కరోనా చనిపోతుందీ, మోదీ ఎందుకైనా మంచిదని 9 నిమిషాలు ఇచ్చారు’ అంటూ స్వేతా తమదైన శైలిలో ట్విట్టర్లో స్పందించారు. (లాక్డౌన్: గృహ హింస కేసులు రెట్టింపు.. ) ‘కరోనా కట్టడి చేయలేకపోతున్న నిస్సహాయుడివి నీవు. అందుకే చప్పట్లు కొట్టు, క్యాండిల్స్ వెలిగించు’ అంటూ నెహర్ వూ...‘క్యాండిల్ వెలిగింజడానికి నీవు కరోనాపై పోరాడుతున్నావా, ప్రేమిస్తున్నావా?’ అంటూ వీణా వేణుగోపాల్ ట్వీట్లు చేశారు. ‘క్యాండిల్స్ తర్వాత మోదీ రంగోలీ పోటీలకు పిలుపునిస్తారేమో!’ అంటూ డిస్కోర్స్ డ్యాన్సర్ పేరుతో మరొకరు ట్వీట్ చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పచ్చ ముఠాల విధ్వంస కాండ
Advertisement