secunderabad: అయోధ్యకు బయలుదేరిన మొదటి ట్రైన్ | Sakshi
Sakshi News home page

secunderabad: అయోధ్యకు బయలుదేరిన మొదటి ట్రైన్

Published Mon, Feb 5 2024 8:06 PM

Ayodhya First Special Train Started From Secunderabad Railway Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలు బాలరాముడి దర్శించుకోవటానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకి ప్రయాణికులతో మొదటి ట్రైన్ బయలుదేరింది. 1400 మంది ప్రయాణికులతో ఈ ట్రైన్‌ మొదలైంది.

అయోద్య రైలు కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్య దర్శనం అనంతరం తిరిగి 9వ తేదీన మళ్ళీ సికింద్రబాద్‌కు ప్రత్యేక రైలు రానున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement