అన్ని పరీక్షలు నిర్వహించి బుధవారం హీట్షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను పూర్తి చేయను న్నారు. 28న తుది విడత సంసిద్ధతా కార్యక్రమం నిర్వహి స్తారు. అనంతరం కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 31 సాయంత్రం 6.59కి ప్రయోగాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయోగం తేదీని, సమయాన్ని తుదివిడత ఎంఆర్ఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు.
ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్ ప్రయోగానికి రంగం సిద్ధం
Published Wed, Aug 23 2017 3:38 AM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 31న ప్రయోగించ తలపెట్టిన ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్) ఉపగ్రహాన్ని మంగళవారం పీఎస్ఎల్వీ సీ–39 రాకెట్కు అమర్చారు. 1,400 కిలోల బరువైన ఈ ఉపగ్రహాన్ని రాకెట్కు శిఖర భాగాన అనుసంధానించారు.
అన్ని పరీక్షలు నిర్వహించి బుధవారం హీట్షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను పూర్తి చేయను న్నారు. 28న తుది విడత సంసిద్ధతా కార్యక్రమం నిర్వహి స్తారు. అనంతరం కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 31 సాయంత్రం 6.59కి ప్రయోగాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయోగం తేదీని, సమయాన్ని తుదివిడత ఎంఆర్ఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు.
అన్ని పరీక్షలు నిర్వహించి బుధవారం హీట్షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను పూర్తి చేయను న్నారు. 28న తుది విడత సంసిద్ధతా కార్యక్రమం నిర్వహి స్తారు. అనంతరం కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 31 సాయంత్రం 6.59కి ప్రయోగాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయోగం తేదీని, సమయాన్ని తుదివిడత ఎంఆర్ఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు.
Advertisement
Advertisement
తప్పక చదవండి
- జాబ్ కేలండర్ ఏమైంది?
- పిన్నెల్లికి రిమాండ్
- కూల్చివేతలపై ముగిసిన వాదనలు
- రాష్ట్రంలో పేట్రేగిపోతున్న వ్యక్తిత్వ హంతకులు
- మూడు రోజులు వర్షాలే!
- ఇక జెడ్పీలు, మండలాల్లో ‘ప్రత్యేక’ పాలన
- వైఎస్సార్సీపీ శ్రేణులకు రక్షణ కల్పించండి
- నెరవేరిన టీచర్ల కల
- ‘ఇంటర్’ క్లాసులు చెప్పేదెవరు?
- ‘శ్రీశైలం విద్యుత్’కు త్వరలో మరమ్మతులు
Advertisement