Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

Published Tue, May 7 2024 9:17 AM

 Devotees Crowd Reduced In Tirumala

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు. నిన్న 76,748 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30,688  మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 4  కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..  3 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి  2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది

Advertisement
Advertisement