ధర్మవరం : తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసినా... ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ లేకుండా కళాశాలకు వెళితే స్నేహితుల ముందు పరువు పోతుందని ఓ బీటెక్ విద్యార్థి క్షణికావేశంలో ప్రాణం తీసుకున్నాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు స్థానిక దుర్గానగర్లో నివాసం ఉంటున్న నాగమణి, రాధాకృష్ణ దంపతుల పెద్ద కుమారుడు వంశీకృష్ణ (21) అనంతపురంలోని ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువు తున్నాడు. ఇటీవల తన ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు.
మళ్లీ అలాంటి సెల్ ఫోన్ కొనివ్వాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేదని..వారం రోజుల తర్వాత కొంటానని తండ్రి హామీ ఇచ్చాడు. తనకు ఫోన్ కొనిస్తేనే కళాశాలకు వెళతానని లేదంటే స్నేహితుల ముందు పరువు పోతుందని గత రెండు రోజుల నుంచి అలిగాడు. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి పదిగంటలైనా కుమారుడు ఇంటికి రాకపోవటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పట్టణమంతా వెతికినా జాడ కనిపించలేదు. నిన్న ఉదయం రేగాటిపల్లి సమీపాన రైల్వే ట్రాక్ పై వంశీ కృష్ణ విగతజీవుడై పడి ఉన్నట్లు సమాచారం తెలిసి వారు అక్కడకు చేరుకున్నారు. రైలు ఢీకొనటంతో వంశీకృష్ణ శరీరం రెండుగా తెగిపడింది. కుమారుడి క్షణికావేశం చివరకు తల్లిదండ్రులకు వేదనను మిగిల్చింది.
ఆండ్రాయిడ్ ఫోన్ కావాలని అలిగి అఘాయిత్యం
Published Sat, Aug 2 2014 2:33 PM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- నీటి వృథాపై ఢిల్లీ జల్బోర్డు కీలక నిర్ణయం
- నీటి వృథాపై ఢిల్లీ జల్బోర్డు కీలక నిర్ణయం
- సుధీర్ బాబు సినిమా.. మిస్డ్ కాల్తో ఐఫోన్, జీప్ గెలుచుకోండి
- అమీర్ ఖాన్ కుమారుడి ఫస్ట్ సినిమా.. నేరుగా ఓటీటీలోనే విడుదల
- T20 World Cup 2024: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
- 16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
- పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి
- కేజ్రీవాల్కు బిగ్ షాక్
- పార్టీనా?.. కోడలు పిల్లనా?.. సంకటంలో శిబు సోరెన్?
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా పేరెంట్స్!
Advertisement