
ఐపీఎల్-2024లో దుమ్ములేపిన విరాట్ కోహ్లి

ఆర్సీబీ ఓపెనర్గా 15 మ్యాచ్లు ఆడి 741 పరుగులు చేసిన విరాట్ కోహ్లి


ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కోహ్లి

అయితే, ఆర్సీబీ మాత్రం ప్లే ఆఫ్స్ గండం దాటలేకపోయింది

టాప్-4లో అడుగుపెట్టినా ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది

కోహ్లి తదుపరి టీ20 ప్రపంచకప్-2024 టోర్నీతో బిజీ కానున్నాడు

ఈ క్రమంలో ఇప్పటికే పలువురు టీమిండియా ఆటగాళ్లు అమెరికా చేరుకోగా.. కోహ్లి మాత్రం ఇంకా ముంబైలో ఉన్నాడు

భార్య అనుష్క శర్మ, మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్తో కలిసి ముంబైలో కెమెరాలకు చిక్కాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.




