April 27, 2024, 11:08 IST
దేశంలో లోక్సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. వీటిలో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అంశం ఒకటి....
April 27, 2024, 11:02 IST
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని, సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి...
April 27, 2024, 10:34 IST
ప్రియుడి కోసం చెన్నై నుంచి గుడియాత్తం వచ్చిన ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. వి వరాల్లోకి వెళితే..
April 27, 2024, 10:33 IST
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ముస్లిం నేత అరిఫ్ నసీమ్ ఖాన్ పార్టీ ప్రచార కమిటీ...
April 27, 2024, 10:25 IST
దేశంలో లోక్సభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ ముగిసింది. అయితే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లోని ఒక పోలింగ్ బూత్లో జీరో ఓటింగ్ నమోదయ్యింది. బక్స్వాహా...
April 27, 2024, 10:21 IST
ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరంలో ట్రాఫిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
April 27, 2024, 09:53 IST
ఇంఫాల్: మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు దాడులకు తెగపడ్డారు. సీఆర్...
April 27, 2024, 09:37 IST
ఉత్తరప్రదేశ్లోని గౌతమబుద్ధ నగర్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఈ నియోజకవర్గానికి చెందిన లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు...
April 27, 2024, 09:00 IST
పాక్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన సీమా హైదర్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆమె భర్త గులాం హైదర్ త్వరలో పాకిస్తాన్ నుంచి భారత్కు వస్తున్నారనే...
April 27, 2024, 08:03 IST
ఫస్ట్ ఫేజ్లో 63, సెకండ్ ఫేజ్లోనే అదే శాతం. ఎందుకు? ఎండల ఎఫెక్టా? లేదంటే..
April 27, 2024, 07:05 IST
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అమేథీ, రాయ్బరేలీ స్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు (ఏప్రిల్ 27) ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ...
April 27, 2024, 06:25 IST
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) బోర్డు పరీక్షలను ప్రతిఏటా రెండుసార్లు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. 2025–26...
April 27, 2024, 06:19 IST
కోల్కతా: సాంకేతిక కారణాలతో పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేబాశిష్ ధార్ దాఖలుచేసిన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల...
April 27, 2024, 05:56 IST
‘భయంతో కాదు ప్రేమతో మాత్రమే సముద్రంలో ప్రయాణం చేయగలం’ అనే మాట ఉంది. వందమందిలో ఒకరిగా సముద్రప్రయాణం వేరు. ఒకరిద్దరుగా వేరు. దిల్నా కె, రూప ఎ ఇరవై...
April 27, 2024, 05:39 IST
న్యూఢిల్లీ: స్వల్ప చెదురుమదురు ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు జరిగిన...
April 27, 2024, 05:27 IST
విజయపుర(కర్ణాటక): కపట నాటకాలతో ప్రచార వేదికను కన్నీటి తో తడిపేస్తాడేమో అంటూ ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. కర్ణాటకలోని...
April 27, 2024, 05:22 IST
అరారియా/ముంగేర్/మాల్డా: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం), వీవీ ప్యాట్ స్లిప్పుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని...
April 27, 2024, 05:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలింగ్ బూత్ల ఆక్రమణ, దొంగ...
April 27, 2024, 02:45 IST
ప్రణతి షిండే... మహారాష్ట్రకు తొలి దళిత ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్కుమార్ షిండే కూతురిగా రాజకీయాల్లోకి వచ్చారు. కాలేజీ క్యాంటీన్లో చీజ్...
April 27, 2024, 02:21 IST
ఐదేళ్ల పాలనలో అంతా వెలిగిపోతోందన్న భావన. ఆర్థిక సంస్కరణలు. ఇటు వాజ్పేయి కటౌట్. దాంతో ధీమాగా ఆర్నెల్ల ముందే ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి కోలుకోలేని...
April 27, 2024, 01:41 IST
మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్ స్టేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు....
April 27, 2024, 01:26 IST
ఏ ఆటగాడైనా సొంత పిచ్పై బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే. మరి అలాంటిది దేశాన్ని నడిపిస్తున్న కెప్టెన్, వైస్ కెప్టెన్ తమ సొంత రాష్ట్రంలో జరిగే...
April 27, 2024, 00:59 IST
ఒక్క లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలుంటారా? ఇద్దరేం ఖర్మ... ముగ్గురు కూడా ఉన్నారు! ఎప్పుడు? ఎలా?
April 26, 2024, 21:36 IST
ఢిల్లీ: లోక్సభ 2024 ఎలక్షన్ రెండో దశ శుక్రవారం (ఏప్రిల్ 26) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల సమయానికి త్రిపురలో అత్యధికంగా 77.93 శాతం...
April 26, 2024, 21:29 IST
న్యూఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్ను సవాల్ చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ...
April 26, 2024, 21:25 IST
బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కనపెడుతోందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు ఉమంగ్ సింఘార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
April 26, 2024, 21:19 IST
లోక్సభ ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ , బీజేపీ అధినేత జేపీ నడ్డా పోలరైజేషన్కు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది....
April 26, 2024, 19:19 IST
Live Updates..
లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల యంత్రాలను అధికారులు భద్రపరుస్తున్నారు. ఈ దశలో కేరళ 20, కర్ణాటక 14,...
April 26, 2024, 19:02 IST
బీహార్ చెందిన ప్రముఖ వివాదాస్పద యూట్యూబర్ మనీష్ కశ్యప్ బీజేపీలో చేరారు. బీహార్ నుంచి వలస వచ్చిన వారిపై తమిళనాడులో వేధింపులకు గురవుతున్నట్లు నకిలీ...
April 26, 2024, 18:17 IST
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి మళ్లిస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు.
కర్ణాటక ఎన్నికల...
April 26, 2024, 17:40 IST
బెంగళూరు: దేశంలో రెండోదశ ఎన్నికలు దాదాపు పూర్తయ్యాయి. ఈ సమయంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ అభ్యర్థి, తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. సూర్య మత...
April 26, 2024, 17:25 IST
ముంబై : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలు లేవని పేర్కొంటూ బారామతి లోక్సభ...
April 26, 2024, 16:57 IST
లోక్ సభ ఎన్నికల సమయంలో నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్కు కాస్త ఊరట లభించింది. ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల...
April 26, 2024, 16:46 IST
బెంగళూరు: రెండో దశ ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలో ఓటింగ్ జరుగుతోంది. ఈ రోజు 14 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో మే 7న జరగనున్న ఎన్నికల్లో...
April 26, 2024, 16:32 IST
పాట్నా:ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నామినేషన్ పర్వంలోనైతే అభ్యర్థులు తమ బలాబలాలను...
April 26, 2024, 16:10 IST
బెంగళూరు : గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 16 ఓట్లతో ఓడిపోయిన సౌమ్యారెడ్డి.. లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి...
April 26, 2024, 15:53 IST
బెంగళూరు: రాజకీయ రంగ ప్రవేశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య స్పందించారు. లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్లో భాగంగా ఐశ్వర్య...
April 26, 2024, 15:39 IST
ఢిల్లీ: ఢిల్లీలో లోక్సభ 2024 ఎన్నికలు ఆరో దశలో (మే 25) జరగనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధాన, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి....
April 26, 2024, 15:22 IST
లోక్సభ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. 13 రాష్ట్రాలలో 88 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేరళ 20, కర్ణాటక 14,...
April 26, 2024, 15:19 IST
ఐసీఐసీఐ బ్యాంక్కు చెందిన దాదాపు 17 వేల క్రెడిట్కార్డుల సమాచారం ఇతరుల ఖాతాకు పొరపాటున లింక్ అయినట్లు బ్యాంక్ తెలిపింది. సాంకేతికత లోపం వల్ల ఈ...
April 26, 2024, 15:15 IST
పాట్నా: ఈవీఎంలలో పోలైన మొత్తం ఓట్ల వీవీప్యాట్ స్లిప్పులను క్రాస్చెక్ చేయడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు...
April 26, 2024, 15:07 IST
పాట్నా: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ సాగుతోంది. ఈ తరుణంలో బీహార్లోని అరారియాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ...