అల్లూరి సీతారామరాజు - Alluri Sitarama Raju

Araku MP Candidate Tanuja Rani Great Words About CM YS jagan - Sakshi
April 25, 2024, 09:16 IST
సాక్షి,పాడేరు: రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి విశేష సేవలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని...
Former YSRCP MLA Giddi Ishwari, former MP Kothapally Geetha resigned - Sakshi
April 25, 2024, 08:45 IST
నమ్మక ద్రోహం పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. వీరికి రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌...
- - Sakshi
April 23, 2024, 08:40 IST
సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మన్యం నేతలు
April 23, 2024, 08:40 IST
కశింకోట: మండలంలోని విసన్నపేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ దుర్మరణం చెందాడు. సీఐ వినోద్‌బాబు అందించిన వివరాల ప్రకారం..యలమంచిలిలోని...
సామూహిక ఉపనయాల్లో పాల్గొన్న 
కళింగ వైశ్యులు 
 - Sakshi
April 22, 2024, 03:00 IST
సింహాచలం: విశాఖ జిల్లా యువజన చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో సింహాచలం కొండదిగువ ప్రైవేటు కల్యాణమండపంలో కళింగ వైశ్యులకు సామూహిక ఉపనయాలు ఆదివారం జరిగాయి....
April 22, 2024, 03:00 IST
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలో రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌...
కేజీహెచ్‌లో రోగిని పరామర్శిస్తున్న డాక్టర్‌ తనూజారాణి - Sakshi
April 22, 2024, 03:00 IST
మహారాణిపేట(విశాఖ) : అనారోగ్యంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న హుకుంపేట మండలం మత్స్యపురం పంచాయతీ సర్పంచ్‌ పూజారి మేరీ, అదే పంచాయతీకి చెందిన డుంబేరి...
- - Sakshi
April 22, 2024, 03:00 IST
● జనజాతరతో హోరెత్తిన విశాఖ నగరం ● అడుగడుగునా నీరా‘జనం’.. దారిపొడవునా అలుపెరగని స్వాగతం ● సాగరతీరంలో మార్మోగిన జై జగన్‌ నినాదం ● ప్రజలకు అభివాదం...
నిఘా బృందాలకు సూచనలిస్తున్న 
ఎన్నికల వ్యయ పరిశీలకుడు పంకజ్‌సింగ్‌  
 - Sakshi
April 22, 2024, 03:00 IST
నిఘా బృందాలకు ఎన్నికల వ్యయ పరిశీలకుడు పంకజ్‌సింగ్‌ సూచన
April 22, 2024, 03:00 IST
ఈనెల 26 వరకు గడువు చింతపల్లి రూరల్‌ : అర్హత ఉన్న ప్రతిఒక్కరు పోస్టల్‌ బ్యాలెట్‌ పొందేందుకు ఈనెల 26లో దరఖాస్తులు అందజేయాలని తహసీల్దార్‌, ఎన్నికల...
బడ్డు తాడు లాగుతున్న అక్కాచెల్లెమ్మలు, వదిన మరదళ్లు - Sakshi
April 22, 2024, 03:00 IST
● ఘనంగా బడ్డు సంబరం ● తరలివచ్చిన గిరిజనం ● పాత పాడేరులో థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో సందడి
April 22, 2024, 03:00 IST
● బస్సు యాత్రను అనుసరిస్తూ బైక్‌పై ఓ యువకుడి ప్రయాణం ● మండుటెండలో కాలికి చెప్పులు లేకుండా పయనం
అరకులోయ సినిమా హల్‌ రోడ్డులో వంతెనపై నిలిచిన వర్షపు నీరు - Sakshi
April 22, 2024, 03:00 IST
అరకులోయ రూరల్‌: మండలంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, ఎదురు గాలులకు స్థానికులు భయాందోళనల చెందారు. లోతట్టు ప్రాంతాలు జలమయం...
దూడ సుధాకర్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు - Sakshi
April 22, 2024, 03:00 IST
మారేడుమిల్లి : రిటైర్డ్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ దూడ సుధాకర్‌ వైఎస్సార్‌కాంగ్రెస్‌లో చేరారు. మండలంలో చట్లవాడ గ్రామానికి చెందిన ఆయనకు అడ్డతీగల...
సమావేశంలో మాట్లాడుతున్న వంతల రాజేశ్వరి    - Sakshi
April 21, 2024, 13:33 IST
రంపచోడవరం: టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా రంపచోడవరం అసెంబ్లీకి బరిలో నిలుస్తానని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి స్పష్టం చేశారు....
April 21, 2024, 02:05 IST
సింథియా: తూర్పు నావికాదళ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ కంట్రోల్‌లో భాగంగా తూర్పు తీరంలో సముద్ర సవాళ్లను ఎదుర్కొనేందుకు...
April 21, 2024, 02:00 IST
జిల్లాలో పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో దారి పొడవునా జగన్‌ను చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు వేచి ఉన్నారు....
పాత పాడేరులో బడ్డు తాడుకు పూజలు చేస్తున్న స్థానికులు - Sakshi
April 21, 2024, 02:00 IST
సాక్షి,పాడేరు: గిరిజనుల సంప్రదాయ ఇటుకల పండగలో భాగంగా పాతపాడేరులో శనివారం బడ్డు సంబరం ఘనంగా జరిగింది. అటవీ ప్రాంతంలో సేకరించిన బడ్డు తాడును గ్రామ...
- - Sakshi
April 21, 2024, 02:00 IST
● ఎన్నికల ఫిర్యాదులకు హెల్ప్‌లైన్‌ ● కలెక్టర్‌ విజయ సునీత
వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సీఎం జగన్‌ - Sakshi
April 21, 2024, 02:00 IST
● జైత్రయాత్రకు సిద్ధం● సీఎం మేమంతా సిద్ధం యాత్రకు జిల్లాలో బ్రహ్మరథం ● వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌ ● మండుటెండనూ లెక్కచేయని అభిమాన జనం ●...
పాడేరులో కురుస్తున్న భారీ వర్షం - Sakshi
April 21, 2024, 02:00 IST
ప్రజలకు ఉపశమనంసాక్షి,పాడేరు: కొద్దిరోజులుగా ఏజెన్సీలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది...
అవగాహన కల్పిస్తున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా  - Sakshi
April 21, 2024, 02:00 IST
ఎస్పీ తుహిన్‌ సిన్హా
April 21, 2024, 02:00 IST
సాక్షి,పాడేరు: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం మూడో రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. అరకు పార్లమెంట్‌ స్థానానికి మూడ వ రోజు శనివారం స్వతంత్ర...
April 20, 2024, 02:05 IST
సాక్షి, పాడేరు: పాడేరు, అరకు ప్రాంతాల్లో శుక్రవారం ఎండతీవ్రత కాస్త తగ్గింది. చింతపల్లిలో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు ప్రాంతీయ పరిశోధన...


 

Back to Top