‘‘మారుతి ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కథని నాకు చెప్పినప్పుడు యూత్ఫుల్ ఎలిమెంట్స్ లేవు కదా? అన్నాను. కానీ మారుతి నమ్మకంగా ఉన్నాడు. షూటింగ్ పూర్తయ్యాక సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూ ఉన్నాం. థియేటర్స్లో ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాను పెద్ద హిట్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ ఏడాది చివర్లో సాయితేజ్ సక్సెస్ కొట్టాడు. ఈ విజయం అందరిదీ’’ అని అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలైంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో నిర్వహించిన ‘ప్రతిరోజూ పండగ సంబరాలు’ కార్యక్రమంలో పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడే విజ యాన్ని ఉహించాను. విదేశాలకు వెళ్లిన తర్వాత మనుషుల మధ్య ప్రేమ, అభిమానాలు తగ్గాయి. ఈ పాయింట్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు’’ అన్నారు. ‘‘ఒక తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాలనుకున్నా. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు మారుతి. ‘‘ప్రతిరోజూ పండగే’ సినిమాని సపోర్ట్ చేసున్న వారికి ధన్యవాదాలు. ఈ సక్సెస్ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితమిస్తున్నా’’ అన్నారు సాయితేజ్. ‘‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన అరవింద్, వాసుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు తమన్.
ప్రతిరోజూ పండగే అందరి విజయం
Published Thu, Jan 2 2020 1:43 AM
Related news by tags
-
జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత సులభ తరం చేస్తూ.. వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందే వెసులు బాటు కల్పించింది. కాలేజీ విద్యార్ధి నుంచి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ వాహనాల్ని విరివిరిగా వినియోగిస్తున్నారు. అయితే అందుకు కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయో మెట్రిక్ ఇలా వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్ని కేంద్రం అమల్లోకి తేనుంది.ఇక కేంద్రం విధించిన నిబంధనలకు లోబడి ఉంటే ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అనుమతి ఉంది. ఇందుకోసం కేంద్రం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు ఎలా ఉన్నాయంటే ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు ఈ సదుపాయానికి కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. 4 వీలర్ వాహనాల కోసం డ్రైవింగ్ కేంద్రాలకు అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి. డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తప్పనిసరిగా తగిన పరీక్షా సౌకర్యాన్ని కలిగి ఉండాలి. ట్రైనర్లు కనీసం ఉన్నత పాఠశాల డిప్లొమా లేదా తత్సమాన విద్యను కలిగి ఉండాలి. కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. ట్రైనర్లు బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి.లైట్ వెహికల్ ట్రైనింగ్ తప్పనిసరిగా 4 వారాలలోపు పూర్తి చేయాలి. కనీసం 29 గంటల శిక్షణ ఉంటుంది. భారీ మోటారు వాహనాలకు 38 గంటల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను 6 వారాల్లోగా పూర్తి చేయాలి.ఫీజు వివరాలు ఇలా..లెర్నర్ లైసెన్స్: రూ 200లెర్నర్ లైసెన్స్ పునరుద్ధరణ: రూ. 200అంతర్జాతీయ లైసెన్స్: రూ 1000శాశ్వత లైసెన్స్: రూ. 200 Most People don't know this fact. Delhi is the only state with 100% Automated Testing Tracks. No one can ask for bribes, there's zero human intervention and will ensure no one cheats.This can be easily done by every state, but they won't get regular commission if they do...!! pic.twitter.com/43lCx9SQg2— Dr Ranjan (@AAPforNewIndia) May 20, 2024ఆటోమేటేడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఆటోమేటేడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్లో అర్హులు కావాలి. ఈ టెస్ట్ను ట్రాక్ల మీద ఆర్టీఓ అధికారులు నిర్వహిస్తారు. కానీ ఢిల్లీలో అలా కాదు వాహనదారుల సౌకర్యార్ధం ఆటోమేటేడ్ టెస్టింగ్ ట్రాక్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రాకుల వల్ల వాహనదారులు ఎలాంటి దళారులతో పనిలేకుండా సులభంగా డ్రైవింగ్ టెస్ట్లో పాల్గొనవచ్చు. మారుతీ సుజుకి సంస్థ ఇక.. మారుతీ సుజుకి సంస్థ తన ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్న్ లాడో సరాయ్లో గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం కంపెనీ.. ఢిల్లీ టెస్టింగ్ ట్రాక్లలో 100 శాతం ఆటోమేటిక్ సౌకర్యాన్ని సాధించిందని తెలిపింది. ఇక.. రాజధానిలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం పూర్తిగా కంప్యూటరైజ్డ్ ప్రక్రియ అవుతుందని మారూతీ సుజుకి పేర్కొంది. టెస్ట్ ట్రాక్లు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR)కి అనుగుణంగా రూపొందించబడినట్లు తెలిపింది. -
డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్.. జూన్ 1 నుంచే..
డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది.కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లను జారీ చేస్తాయి. ఈ కొత్త రూల్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలుప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం కోసం కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ ట్రైనింగ్ కోసమైతే అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి.డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తగిన సౌకర్యాలను కలిగి ఉండాలి.శిక్షకులకు కనీసం హై స్కూల్ డిప్లొమా అర్హత తప్పనిసరి. దీంతో కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలి.శిక్షణ సమయంలైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా 4 వారాల్లో పూర్తి చేయాలి (కనీసం 29 గంటలు). శిక్షణను రెండు విభాగాలుగా విభజించాలి. ఇందులో థియరీ విభాగం 8 గంటలు, ప్రాక్టికల్ 21 గంటలు ఉండాలి.హెవీ మోటారు వాహనాల కోసం 38 గంటల శిక్షణ ఉంటుంది. ఇందులో 8 గంటల థియరీ ఎడ్యుకేషన్, 31 గంటల ప్రాక్టికల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ శిక్షణ 6 వారాల్లో పూర్తవుతుంది. -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
వేతన జీవుల కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రాయిల్ నిబంధనల్ని మార్చింది.ఈ నిబంధనలు ఈపీఎఫ్ఓ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఈపీఎఫ్ఓలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? వాటివల్ల ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు ఎలాంటి లాభం చేకూరనుంది?గతంలో ఈపీఎఫ్ఓ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ఆధార్ తప్పని సరి. అయితే ఆధార్ లేకపోవడం, లేదంటే తప్పులు దొర్లడం వంటి పలు సందర్భాలలో ఈపీఎఫ్ఓ డబ్బులు విత్ డ్రాయిల్ చేయడం కష్టంగా మారింది. దీంతో సకాలంలో డబ్బులు అందక బాధిత కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ఓఐసీ అనుమతి తప్పని సరిఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ దారులు ఎవరైనా మరణిస్తే.. ఆధార్ కార్డ్ లేకుండా పీఎఫ్ విత్ డ్రాయిల్ చేసుకునే వెసులుబాటు ఈపీఎఫ్ఓ కల్పించింది. మరణించిన ఉద్యోగి సంస్థ హెచ్ఆర్ విభాగం.. సదరు ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్ఓ పోర్టల్లో వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాత ఈపీఎఫ్ఓ కార్యాలయం ఆఫీసర్ ఇన్ ఛార్జ్ (ఓఐసీ)అనుమతి ఇవ్వాలి. అనంతరం ఈపీఎఫ్ఓ విత్ డ్రాయిల్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది.ఇది ఎవరికి వర్తిస్తుంది? ఈపీఎఫ్ఓ మే 17న అధికారికంగా విడుదల చేసిన ప్రకటన మేరకు యూఏఎన్లో సభ్యుని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ ఆధార్ డేటాబేస్లో సరికాని/అసంపూర్ణంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే పై సూచనలు వర్తిస్తాయి.ఆధార్ కార్డ్ లేకపోతే మరణించిన ఈపీఎఫ్ఓ దారుడికి ఆధార్ కార్డ్ లేకపోతే ఈపీఎఫ్ఓ 26.03.2024న విడుదల చేసిన జాయింట్ డిక్లరేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వెర్షన్-2 ప్రకారం ఆధార్ లేని సభ్యుడు మరణిస్తే నామినీ ఆధార్ సిస్టమ్లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడానికి అనుమతి ఉంటుంది. జాయింట్ డిక్లరేషన్ ఫారంతో పాటు ఇతర ప్రక్రియలు ఒకే విధంగా ఉంటాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
వేతన జీవుల కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రాయిల్ నిబంధనల్ని మార్చింది.ఈ నిబంధనలు ఈపీఎఫ్ఓ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఈపీఎఫ్ఓలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? వాటివల్ల ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు ఎలాంటి లాభం చేకూరనుంది?గతంలో ఈపీఎఫ్ఓ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ఆధార్ తప్పని సరి. అయితే ఆధార్ లేకపోవడం, లేదంటే తప్పులు దొర్లడం వంటి పలు సందర్భాలలో ఈపీఎఫ్ఓ డబ్బులు విత్ డ్రాయిల్ చేయడం కష్టంగా మారింది. దీంతో సకాలంలో డబ్బులు అందక బాధిత కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ఓఐసీ అనుమతి తప్పని సరిఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ దారులు ఎవరైనా మరణిస్తే.. ఆధార్ కార్డ్ లేకుండా పీఎఫ్ విత్ డ్రాయిల్ చేసుకునే వెసులుబాటు ఈపీఎఫ్ఓ కల్పించింది. మరణించిన ఉద్యోగి సంస్థ హెచ్ఆర్ విభాగం.. సదరు ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్ఓ పోర్టల్లో వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాత ఈపీఎఫ్ఓ కార్యాలయం ఆఫీసర్ ఇన్ ఛార్జ్ (ఓఐసీ)అనుమతి ఇవ్వాలి. అనంతరం ఈపీఎఫ్ఓ విత్ డ్రాయిల్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది.ఇది ఎవరికి వర్తిస్తుంది? ఈపీఎఫ్ఓ మే 17న అధికారికంగా విడుదల చేసిన ప్రకటన మేరకు యూఏఎన్లో సభ్యుని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ ఆధార్ డేటాబేస్లో సరికాని/అసంపూర్ణంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే పై సూచనలు వర్తిస్తాయి.ఆధార్ కార్డ్ లేకపోతే మరణించిన ఈపీఎఫ్ఓ దారుడికి ఆధార్ కార్డ్ లేకపోతే ఈపీఎఫ్ఓ 26.03.2024న విడుదల చేసిన జాయింట్ డిక్లరేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వెర్షన్-2 ప్రకారం ఆధార్ లేని సభ్యుడు మరణిస్తే నామినీ ఆధార్ సిస్టమ్లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడానికి అనుమతి ఉంటుంది. జాయింట్ డిక్లరేషన్ ఫారంతో పాటు ఇతర ప్రక్రియలు ఒకే విధంగా ఉంటాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. -
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్ తదితర యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించే నీట్ పరీక్షకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) కఠిన నిబంధనలు విధించింది. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఎగ్జామ్ ప్రారంభమైన మొదటి గంట, అదే విధంగా ఎగ్జామ్ ముగియడానికి చివరి అర్ధగంట కనీసం వాష్ రూమ్కు కూడా అనుమతించొద్దని నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు సరికొత్త టెక్నాలజీ, గాడ్జెట్స్ ఉపయోగించి మాల్ ప్రాక్టీస్ చేయకుండా అడ్డుకునేందుకు ఈ రూల్స్ తీసుకొచ్చినట్టు తెలిసింది. నిబంధనలు ఏంటంటే..: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నియమ నిబంధనలు పక్కాగా పాటించాల్సిందే. విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తీసుకెళ్లాలి. నీట్ పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడవాటి దుస్తులు, షూస్ లాంటివాటిని అనుమతించరు. కేవలం స్లిప్పర్స్, శాండిల్స్ లాంటివి మాత్రమే ధరించాలి. పేపర్లు, ప్లాస్టిక్ వాచీలు, పెన్ డ్రైవ్స్, వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్, బ్లూటూత్, మొబైల్, స్మార్ట్ వాచ్ లాంటి వాటికి అనుమతి లేదు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లాంటి వస్తువులను కూడా అనుమతించరు. పరీక్ష రాసే విద్యార్థులకు హాలులోనే బాల్ పాయింట్ పెన్నును అందిస్తారు. రాష్ట్రం నుంచి 80 వేల మంది విద్యార్థులు... తెలంగాణ నుంచి 80 వేల మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది 70 వేల మంది ఈ పరీక్ష రాయగా, ఈసారి మరో 10 వేల మంది అదనంగా నీట్ పరీక్ష రాస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పరీక్షకు దేశం నలుమూలల నుంచి 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 499 పట్టణాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంట ముందే చేరుకోవాలి: పెన్ను, పేపర్ ద్వారానే నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు జరగబోయే ఈ పరీక్షకు విద్యార్థులు అన్ని నియమాలు పాటిస్తూ, పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందే రావాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని పట్టణాలలో ఒకే పేరు మీద డిగ్రీ, పీజీ లాంటి కాలేజీలు చాలా ఉంటాయి. దీంతో ఒకటికి రెండుసార్లు పరీక్షా కేంద్రాన్ని చెక్ చేసుకోవాలి. మధ్యాహ్నం 1.15 కల్లా పరీక్షా కేంద్రం దగ్గరకు చేరుకోవాలి. 1.30 గంటల తర్వాత విద్యార్థులను హాల్లోకి అనుమతించరు. 1.45కి బుక్ లెట్ పేపర్లు ఇస్తారు. 1.50 నుంచి 2 గంటల వరకు విద్యార్థులు తమ వివరాలను బుక్ లెట్లో నింపాల్సి ఉంటుంది. 2 గంటలకి ప్రశ్నపత్రాన్ని ఇవ్వడంతో పరీక్ష మొదలవుతుంది. నీట్ ఫలితాలు జూన్ 14న వెలువడనున్నాయి. అదే నెలలో రెండో వారం తర్వాత నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
Related News by category
-
సమస్యల ‘వాణి’ కి అందిన 400 దరఖాస్తులు..
కరీంనగర్: కలెక్టరేట్ సముదాయంలో సోమవారం జనసందోహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందన్న సమాచారంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అత్యధికంగా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 400కు పైగా దరఖాస్తులు రాగా ఆన్లైన్, మాన్యువల్గా స్వీకరించారు. కలెక్టర్ బి.గోపి, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. భూమి విషయంలో బెదిరిస్తున్నడు ఏళ్లుగా భూమిని అనుభవిస్తున్నం. పంటల సాగుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నం. కానీ మా భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అతని భూమి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నడు. సర్వే నంబర్ 126బి/3, 126ఎ/3 తదితర సర్వే నంబర్లలో మా భూమి ఉంది. అధికారులు న్యాయం చేయాలి.– బండారి కుటుంబసభ్యులు, చామనపల్లి, కరీంనగర్ రూరల్ పట్టాదారు పేరు మార్చండి చల్లూరు గ్రామంలో సర్వే నంబర్ 91, 728/2లో మూడెకరాల భూమి ఉంది. భూ రికార్డుల్లో తాతల కాలం నుంచి మేమే ఉన్నాం. కానీ సంబంధం లేని వ్యక్తి పేరిట మార్చారు. ఈ విషయంలో గత కొన్నేళ్లుగా తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. అయినా స్పందన లేదు. అధికారులు మోకాపై విచారణ జరిపి, న్యాయం చేయాలి. – గాజుల ప్రసాదరావు, చల్లూరు, వీణవంక వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్నగర్, కరీంనగర్ వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్నగర్, కరీంనగర్ పరిహారం ఇయ్యలే.. మాది కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామం. మా ఇల్లు ఎస్సారెస్పీ ముంపునకు గురైంది. సర్వే నంబర్ 271లో ఇంటి నంబర్ 10–84 కాగా పరిహారం ఇచ్చే సమయంలో నా సోదరికి పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో ఉన్నారు. అధికారులు కాలయాపన చేస్తున్నరు. – గడ్డం ఆంజనేయులు, రేకుర్తి, కరీంనగర్ -
సమస్యల ‘వాణి’ కి అందిన 400 దరఖాస్తులు..
కరీంనగర్: కలెక్టరేట్ సముదాయంలో సోమవారం జనసందోహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందన్న సమాచారంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అత్యధికంగా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 400కు పైగా దరఖాస్తులు రాగా ఆన్లైన్, మాన్యువల్గా స్వీకరించారు. కలెక్టర్ బి.గోపి, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. భూమి విషయంలో బెదిరిస్తున్నడు ఏళ్లుగా భూమిని అనుభవిస్తున్నం. పంటల సాగుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నం. కానీ మా భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అతని భూమి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నడు. సర్వే నంబర్ 126బి/3, 126ఎ/3 తదితర సర్వే నంబర్లలో మా భూమి ఉంది. అధికారులు న్యాయం చేయాలి.– బండారి కుటుంబసభ్యులు, చామనపల్లి, కరీంనగర్ రూరల్ పట్టాదారు పేరు మార్చండి చల్లూరు గ్రామంలో సర్వే నంబర్ 91, 728/2లో మూడెకరాల భూమి ఉంది. భూ రికార్డుల్లో తాతల కాలం నుంచి మేమే ఉన్నాం. కానీ సంబంధం లేని వ్యక్తి పేరిట మార్చారు. ఈ విషయంలో గత కొన్నేళ్లుగా తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. అయినా స్పందన లేదు. అధికారులు మోకాపై విచారణ జరిపి, న్యాయం చేయాలి. – గాజుల ప్రసాదరావు, చల్లూరు, వీణవంక వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్నగర్, కరీంనగర్ వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్నగర్, కరీంనగర్ పరిహారం ఇయ్యలే.. మాది కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామం. మా ఇల్లు ఎస్సారెస్పీ ముంపునకు గురైంది. సర్వే నంబర్ 271లో ఇంటి నంబర్ 10–84 కాగా పరిహారం ఇచ్చే సమయంలో నా సోదరికి పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో ఉన్నారు. అధికారులు కాలయాపన చేస్తున్నరు. – గడ్డం ఆంజనేయులు, రేకుర్తి, కరీంనగర్ -
జగిత్యాల: కరడుగట్టిన సుపారీ హంతకులు, కానీ..
క్రైమ్, జగిత్యాల: ఆ ముగ్గురూ సుపారీ కిల్లర్లు.. హత్యలు చేయడంలో నిష్ణాతులు.. ఇప్పటివరకు మూడు మర్డర్లలో పాలుపంచుకున్నారు. కోరుట్లలో మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు పోగుల లక్ష్మీరాజం హత్య మాత్రం తన స్నేహితుడు ప్రవీణ్సింగ్ మర్డర్కు ప్రతీకారంగానే చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. లక్ష్మీరాజం హత్యలో పాలుపంచుకున్న నాగరాజు, వంశీని సంఘటన అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అదేరోజు రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్లో త్రిమూర్తులు, పిల్లి సత్యనారాయణను పట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నలుగురిని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నటున్ల తెలిసింది. సుపారీ ఇస్తే చాలు.. ►పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులు, నాగరాజు.. ఈ ముగ్గురు కలిసి నాలుగేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పరిధిలో నెలకొన్న ఓ భూపంచాయితీ విషయంలో సుమారు రూ.కోటికి పైగా సుపారీ తీసుకుని ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ సంఘటన అనంతరం పోలీసులు వీరితోపాటు మరికొందరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ►మూడేళ్లక్రితం సిద్దిపేట జిల్లా చినకోడూర్లో జరిగిన ఓ హత్య కేసులో పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యలో సుపారీ మాట్లాడుకున్నారా? అనే విషయం వెల్లడి కాలేదు. ►ఆర్నెల్ల క్రితం పిల్లి సత్యనారాయణ ఒక్కడే జగిత్యాల జిల్లా మల్లాపూర్లో ఓ వృద్ధుడిని హత్య చేసి ఆ మృతదేహాన్ని అడవిలో పారేశాడు. దృశ్యం సినిమా తరహాలో వృద్ధుడి సెల్ఫోన్ ఓ బస్సులో వేసి కేసును పక్కతోవ పట్టించేందుకు యత్నించాడు. ►తొమ్మిది నెలలు క్రితం కోరుట్ల మండలం పైడిమడుగులో ఓ వ్యక్తి హత్య కోసం రూ.5 లక్షల వరకు సుపారీ మాట్లాడుకున్నారు. ఆ సొమ్ము చేతికి అందకపోవడంతో ఎదుటిపక్షం వారికి సమాచారం లీక్ చేశారు. వారిని బెదిరించి డబ్బు వసూలు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో నాగరాజుతో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ►కోరుట్లలోనూ ఇటీవల కొందరు వ్యాపారులు, యువకులను కొట్టి, బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. లక్ష్మీరాజంది ప్రతీకార హత్యే! నాలుగు నెలల క్రితం జరిగిన పట్టణానికి చెందిన ప్రవీణ్సింగ్ హత్య కేసులో నిందితులకు మద్దతుగా ఉన్నాడన్న అపోహతోనే పోగుల లక్ష్మీరాజం హత్యకు పాల్పడ్డట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే, సుపారీ విషయంలోనే హత్య చేశారనే అనుమానాల నివృత్తి కోసం పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. లక్ష్మీరాజం హత్యలో ఈ వీరితోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే దిశలో పోలీసుల విచారణ సాగుతోంది. పక్కదోవ పట్టించే యత్నం.. నాగరాజు తాను లక్ష్మీరాజం హత్యలో పాలుపంచుకోలేదని పోలీసులను నమ్మించడానికి మంగళవారం ఉదయం సీసీ కెమెరాలు ఉన్నచోట నుంచి పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులు మోటార్సైకిల్పై తిరిగేలా పథకం రచించినట్లు సమాచారం. ఆ తర్వాత నాగరాజు మరో వ్యక్తితో కలిసి సీసీ కెమెరాలు లేని ఏరియా నుంచి క్రిస్టియన్ కాంపౌండ్ వద్దకు చేరుకుని లక్ష్మీరాజంపై కత్తితో దాడికి దిగినట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మీరాజంపై దాడికి పాల్పడ్డ నాగరాజు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయి అల్లమయ్యగుట్ట ప్రాంతంలోని ఓ పొలం వద్దకు చేరుకుని పనిచేస్తున్నట్లుగా పోలీసులను నమ్మించేందుకు యత్నించినట్లు తెలిసింది. నాగరాజు కత్తులను ఇటీవల దుబా య్ నుంచి తెప్పించినట్లు తెలిసింది. లక్ష్మీరాజం హత్యకు ఉపయోగించిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పోగుల లక్ష్మీరాజం హత్య తర్వాత పిల్లి సత్యనారాయణ, త్రి మూర్తులు మంగళవారం రాత్రి ఖానాపూర్ వెళ్లి ఓ వ్యక్తి వద్ద ధావత్ చేసుకోగా.. పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నాగరాజు ఇళ్లు ధ్వంసం.. బుధవారం రాత్రి కొందరు యువకులు ప్రకాశం రోడ్డులో నాగరాజు అద్దెకు ఉండే ఇంటిపై పెట్రో ల్ చల్లి కాల్చివేసేందుకు యత్నించారు. పోలీసులు వస్తారనే భయంతో చేసి ఫర్నీచర్ ధ్వంసం చే సి పరారయ్యారు. నాగరాజు తన కార్యకలాపాల కు వినియోగించే రాంనగర్లోని మరో ఇంటిపైనా దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. నేరస్తుల కు ఇళ్లు ఎందుకు అద్దెకు ఇచ్చారని యజమానులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. వీరు త ల్వార్లతో పట్టణంలో సంచరించడం గమనార్హం. వారం క్రితం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ హత్యకు గురికావడం, ఇంతలోనే పోగుల లక్ష్మీరాజం మర్డర్ జరగడంతో పట్టణంలో కలకలం నెలకొంది. వారం వ్యవధిలోనే వరుస హత్యలు జరగడం చ ర్చనీయాంశంగా మారింది. గత ఆర్నెల్లలో కోరుట్ల సర్కిల్లోని కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో ఏడుచోట్ల హత్యలు జరగడం కలవరపెడుతోంది. -
జగిత్యాల: కరడుగట్టిన సుపారీ హంతకులు, కానీ..
క్రైమ్, జగిత్యాల: ఆ ముగ్గురూ సుపారీ కిల్లర్లు.. హత్యలు చేయడంలో నిష్ణాతులు.. ఇప్పటివరకు మూడు మర్డర్లలో పాలుపంచుకున్నారు. కోరుట్లలో మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు పోగుల లక్ష్మీరాజం హత్య మాత్రం తన స్నేహితుడు ప్రవీణ్సింగ్ మర్డర్కు ప్రతీకారంగానే చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. లక్ష్మీరాజం హత్యలో పాలుపంచుకున్న నాగరాజు, వంశీని సంఘటన అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అదేరోజు రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్లో త్రిమూర్తులు, పిల్లి సత్యనారాయణను పట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నలుగురిని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నటున్ల తెలిసింది. సుపారీ ఇస్తే చాలు.. ►పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులు, నాగరాజు.. ఈ ముగ్గురు కలిసి నాలుగేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పరిధిలో నెలకొన్న ఓ భూపంచాయితీ విషయంలో సుమారు రూ.కోటికి పైగా సుపారీ తీసుకుని ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ సంఘటన అనంతరం పోలీసులు వీరితోపాటు మరికొందరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ►మూడేళ్లక్రితం సిద్దిపేట జిల్లా చినకోడూర్లో జరిగిన ఓ హత్య కేసులో పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యలో సుపారీ మాట్లాడుకున్నారా? అనే విషయం వెల్లడి కాలేదు. ►ఆర్నెల్ల క్రితం పిల్లి సత్యనారాయణ ఒక్కడే జగిత్యాల జిల్లా మల్లాపూర్లో ఓ వృద్ధుడిని హత్య చేసి ఆ మృతదేహాన్ని అడవిలో పారేశాడు. దృశ్యం సినిమా తరహాలో వృద్ధుడి సెల్ఫోన్ ఓ బస్సులో వేసి కేసును పక్కతోవ పట్టించేందుకు యత్నించాడు. ►తొమ్మిది నెలలు క్రితం కోరుట్ల మండలం పైడిమడుగులో ఓ వ్యక్తి హత్య కోసం రూ.5 లక్షల వరకు సుపారీ మాట్లాడుకున్నారు. ఆ సొమ్ము చేతికి అందకపోవడంతో ఎదుటిపక్షం వారికి సమాచారం లీక్ చేశారు. వారిని బెదిరించి డబ్బు వసూలు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో నాగరాజుతో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ►కోరుట్లలోనూ ఇటీవల కొందరు వ్యాపారులు, యువకులను కొట్టి, బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. లక్ష్మీరాజంది ప్రతీకార హత్యే! నాలుగు నెలల క్రితం జరిగిన పట్టణానికి చెందిన ప్రవీణ్సింగ్ హత్య కేసులో నిందితులకు మద్దతుగా ఉన్నాడన్న అపోహతోనే పోగుల లక్ష్మీరాజం హత్యకు పాల్పడ్డట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే, సుపారీ విషయంలోనే హత్య చేశారనే అనుమానాల నివృత్తి కోసం పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. లక్ష్మీరాజం హత్యలో ఈ వీరితోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే దిశలో పోలీసుల విచారణ సాగుతోంది. పక్కదోవ పట్టించే యత్నం.. నాగరాజు తాను లక్ష్మీరాజం హత్యలో పాలుపంచుకోలేదని పోలీసులను నమ్మించడానికి మంగళవారం ఉదయం సీసీ కెమెరాలు ఉన్నచోట నుంచి పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులు మోటార్సైకిల్పై తిరిగేలా పథకం రచించినట్లు సమాచారం. ఆ తర్వాత నాగరాజు మరో వ్యక్తితో కలిసి సీసీ కెమెరాలు లేని ఏరియా నుంచి క్రిస్టియన్ కాంపౌండ్ వద్దకు చేరుకుని లక్ష్మీరాజంపై కత్తితో దాడికి దిగినట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మీరాజంపై దాడికి పాల్పడ్డ నాగరాజు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయి అల్లమయ్యగుట్ట ప్రాంతంలోని ఓ పొలం వద్దకు చేరుకుని పనిచేస్తున్నట్లుగా పోలీసులను నమ్మించేందుకు యత్నించినట్లు తెలిసింది. నాగరాజు కత్తులను ఇటీవల దుబా య్ నుంచి తెప్పించినట్లు తెలిసింది. లక్ష్మీరాజం హత్యకు ఉపయోగించిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పోగుల లక్ష్మీరాజం హత్య తర్వాత పిల్లి సత్యనారాయణ, త్రి మూర్తులు మంగళవారం రాత్రి ఖానాపూర్ వెళ్లి ఓ వ్యక్తి వద్ద ధావత్ చేసుకోగా.. పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నాగరాజు ఇళ్లు ధ్వంసం.. బుధవారం రాత్రి కొందరు యువకులు ప్రకాశం రోడ్డులో నాగరాజు అద్దెకు ఉండే ఇంటిపై పెట్రో ల్ చల్లి కాల్చివేసేందుకు యత్నించారు. పోలీసులు వస్తారనే భయంతో చేసి ఫర్నీచర్ ధ్వంసం చే సి పరారయ్యారు. నాగరాజు తన కార్యకలాపాల కు వినియోగించే రాంనగర్లోని మరో ఇంటిపైనా దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. నేరస్తుల కు ఇళ్లు ఎందుకు అద్దెకు ఇచ్చారని యజమానులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. వీరు త ల్వార్లతో పట్టణంలో సంచరించడం గమనార్హం. వారం క్రితం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ హత్యకు గురికావడం, ఇంతలోనే పోగుల లక్ష్మీరాజం మర్డర్ జరగడంతో పట్టణంలో కలకలం నెలకొంది. వారం వ్యవధిలోనే వరుస హత్యలు జరగడం చ ర్చనీయాంశంగా మారింది. గత ఆర్నెల్లలో కోరుట్ల సర్కిల్లోని కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో ఏడుచోట్ల హత్యలు జరగడం కలవరపెడుతోంది. -
జగిత్యాల: కరడుగట్టిన సుపారీ హంతకులు, కానీ..
క్రైమ్, జగిత్యాల: ఆ ముగ్గురూ సుపారీ కిల్లర్లు.. హత్యలు చేయడంలో నిష్ణాతులు.. ఇప్పటివరకు మూడు మర్డర్లలో పాలుపంచుకున్నారు. కోరుట్లలో మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు పోగుల లక్ష్మీరాజం హత్య మాత్రం తన స్నేహితుడు ప్రవీణ్సింగ్ మర్డర్కు ప్రతీకారంగానే చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. లక్ష్మీరాజం హత్యలో పాలుపంచుకున్న నాగరాజు, వంశీని సంఘటన అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అదేరోజు రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్లో త్రిమూర్తులు, పిల్లి సత్యనారాయణను పట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నలుగురిని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నటున్ల తెలిసింది. సుపారీ ఇస్తే చాలు.. ►పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులు, నాగరాజు.. ఈ ముగ్గురు కలిసి నాలుగేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పరిధిలో నెలకొన్న ఓ భూపంచాయితీ విషయంలో సుమారు రూ.కోటికి పైగా సుపారీ తీసుకుని ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ సంఘటన అనంతరం పోలీసులు వీరితోపాటు మరికొందరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ►మూడేళ్లక్రితం సిద్దిపేట జిల్లా చినకోడూర్లో జరిగిన ఓ హత్య కేసులో పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యలో సుపారీ మాట్లాడుకున్నారా? అనే విషయం వెల్లడి కాలేదు. ►ఆర్నెల్ల క్రితం పిల్లి సత్యనారాయణ ఒక్కడే జగిత్యాల జిల్లా మల్లాపూర్లో ఓ వృద్ధుడిని హత్య చేసి ఆ మృతదేహాన్ని అడవిలో పారేశాడు. దృశ్యం సినిమా తరహాలో వృద్ధుడి సెల్ఫోన్ ఓ బస్సులో వేసి కేసును పక్కతోవ పట్టించేందుకు యత్నించాడు. ►తొమ్మిది నెలలు క్రితం కోరుట్ల మండలం పైడిమడుగులో ఓ వ్యక్తి హత్య కోసం రూ.5 లక్షల వరకు సుపారీ మాట్లాడుకున్నారు. ఆ సొమ్ము చేతికి అందకపోవడంతో ఎదుటిపక్షం వారికి సమాచారం లీక్ చేశారు. వారిని బెదిరించి డబ్బు వసూలు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో నాగరాజుతో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ►కోరుట్లలోనూ ఇటీవల కొందరు వ్యాపారులు, యువకులను కొట్టి, బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. లక్ష్మీరాజంది ప్రతీకార హత్యే! నాలుగు నెలల క్రితం జరిగిన పట్టణానికి చెందిన ప్రవీణ్సింగ్ హత్య కేసులో నిందితులకు మద్దతుగా ఉన్నాడన్న అపోహతోనే పోగుల లక్ష్మీరాజం హత్యకు పాల్పడ్డట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే, సుపారీ విషయంలోనే హత్య చేశారనే అనుమానాల నివృత్తి కోసం పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. లక్ష్మీరాజం హత్యలో ఈ వీరితోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే దిశలో పోలీసుల విచారణ సాగుతోంది. పక్కదోవ పట్టించే యత్నం.. నాగరాజు తాను లక్ష్మీరాజం హత్యలో పాలుపంచుకోలేదని పోలీసులను నమ్మించడానికి మంగళవారం ఉదయం సీసీ కెమెరాలు ఉన్నచోట నుంచి పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులు మోటార్సైకిల్పై తిరిగేలా పథకం రచించినట్లు సమాచారం. ఆ తర్వాత నాగరాజు మరో వ్యక్తితో కలిసి సీసీ కెమెరాలు లేని ఏరియా నుంచి క్రిస్టియన్ కాంపౌండ్ వద్దకు చేరుకుని లక్ష్మీరాజంపై కత్తితో దాడికి దిగినట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మీరాజంపై దాడికి పాల్పడ్డ నాగరాజు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయి అల్లమయ్యగుట్ట ప్రాంతంలోని ఓ పొలం వద్దకు చేరుకుని పనిచేస్తున్నట్లుగా పోలీసులను నమ్మించేందుకు యత్నించినట్లు తెలిసింది. నాగరాజు కత్తులను ఇటీవల దుబా య్ నుంచి తెప్పించినట్లు తెలిసింది. లక్ష్మీరాజం హత్యకు ఉపయోగించిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పోగుల లక్ష్మీరాజం హత్య తర్వాత పిల్లి సత్యనారాయణ, త్రి మూర్తులు మంగళవారం రాత్రి ఖానాపూర్ వెళ్లి ఓ వ్యక్తి వద్ద ధావత్ చేసుకోగా.. పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నాగరాజు ఇళ్లు ధ్వంసం.. బుధవారం రాత్రి కొందరు యువకులు ప్రకాశం రోడ్డులో నాగరాజు అద్దెకు ఉండే ఇంటిపై పెట్రో ల్ చల్లి కాల్చివేసేందుకు యత్నించారు. పోలీసులు వస్తారనే భయంతో చేసి ఫర్నీచర్ ధ్వంసం చే సి పరారయ్యారు. నాగరాజు తన కార్యకలాపాల కు వినియోగించే రాంనగర్లోని మరో ఇంటిపైనా దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. నేరస్తుల కు ఇళ్లు ఎందుకు అద్దెకు ఇచ్చారని యజమానులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. వీరు త ల్వార్లతో పట్టణంలో సంచరించడం గమనార్హం. వారం క్రితం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ హత్యకు గురికావడం, ఇంతలోనే పోగుల లక్ష్మీరాజం మర్డర్ జరగడంతో పట్టణంలో కలకలం నెలకొంది. వారం వ్యవధిలోనే వరుస హత్యలు జరగడం చ ర్చనీయాంశంగా మారింది. గత ఆర్నెల్లలో కోరుట్ల సర్కిల్లోని కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో ఏడుచోట్ల హత్యలు జరగడం కలవరపెడుతోంది.
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Photos
View allVideo
View allతప్పక చదవండి
- శుబ్మన్ గిల్తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
- T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
- న్యూయార్క్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
- తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?
- ‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
- TG: గవర్నర్కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
- వీడియో: మురికి కాల్వలో ఈవీఎంలు, వీవీప్యాట్స్
- మోదీ వేవ్ ఉంది.. నా గెలుపు ఆపలేరు: కంగనా రనౌత్
- తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యువ సింగర్స్
Advertisement