-
షర్మిల తీరు పై సంచలన వ్యాఖ్యలు
-
మందు తాగి వచ్చాడు అందుకే ఆ పూనకాలు..!
-
నంద్యాలలో YSRCP జెండా ఎగరేస్తాం
-
లోకేష్ని టీడీపీ వాళ్ళు ముద్దుగా పిలుచుకునే పేరు ఇదే
-
పవన్, చంద్రబాబు కలుసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు
-
‘లోకేష్ మీద ఎవరూ కోడిగుడ్డు వేస్ట్ చేస్కోరు’
సాక్షి, తాడేపల్లి: నెల్లూరులో ఓ అమాంబాపతిగాడు కాకిలా అరుస్తూ దాడి జరిగిందని గగ్గోలు పెడుతున్నాడని, ప్రెస్ నోట్లు పెడుతున్నాడని ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్సీపీ ప్రతినిధి రవిచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి అంశంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు రవిచంద్రారెడ్డి. ‘‘నారా లోకేష్ పాదయాత్రలో అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. తొడలు కొట్టి ప్రగల్బాలు పలుకుతున్నారు. లోకేష్పై కోడిగుడ్లు వేసి కోడి గుడ్డు ను ఎవరు వేస్ట్ చేసుకోరు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ గా మార్చారు. బూతులు తిట్టడానికి కొందరు టీడీపీ నాయకులను కేటాయించారు. లోకేష్ సీఎం జగన్ ఆరోగ్యం పై అవాకులు మాట్లాడాడు. చంద్రబాబు ఎక్కడైనా రక్త పరీక్షలకు సిద్ధమా..? లోకేష్ మీ నాన్న చొక్కా విప్పి చూపించగలరా.? చంద్రబాబు, లోకేష్ లు అధికారం పోయి సైకో లుగా మారారు. టీడీపీ దివాలా కోరు పార్టీ గా మారింది. ఆనం వెంకటరమణ రెడ్డి ని కొట్టాల్సిన అవసరం ఎవడికి ఉంది?. నారా లోకేష్ తన తండ్రి నేర్పని ఏవైతే రెండు గుణాలు ఉన్నాయో.. సభ్యత, సంస్కారంతో మాట్లాడటం నేర్చుకోవాలంటూ రవిచంద్రారెడ్డి హితవు పలికారు. -
ముగ్గురూ... ముగ్గురే!
సాక్షి ప్రతినిధి, కడప : రెవిన్యూ శాఖకు మూల స్తంభాలైన ఆర్డీఓలు జిల్లాలో ‘ముగ్గురూ.. ముగ్గురే’ చందాన వ్యవహరిస్తున్నారు. ప్రజలకు బాధ్యులుగా నిలవాల్సిన వారు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందితే చాలు, ఎవరేమనుకుంటే ఏమి అన్నట్లుగా మసులుకుంటున్నారు. తప్పు చేసిన తహాశీల్దారును దండించాల్సిందిపోయి, వివాదాలకు ప్రధాన కారకులుగా నిలుస్తున్నారు. చిన్న చిన్న సమస్యలను సైతం వివాదాస్పదం చేస్తూ తద్వార లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తున్నారు. వెరసి సోమవారం మృతి చెందిన నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె వాసి మగ్భూల్ లాగా ఎందరో మదన పడుతున్నారు. జమ్మలమడుగు, రాజంపేట, కడప ఆర్డీఓల పరిధిలోని తాజా ఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. లింగాల మండలం మురారిచింతల గ్రామంలో ఇన్ఛార్జి డీలర్, టీడీపీ నేత రవిచంద్రారెడ్డి ఇంట్లో రేషన్ సరుకులు నిల్వ చేశారు. ఆగ్రామంలోని 90 శాతం మంది రేషన్కార్డు దారులు ఆ ఇంట్లోకి వెళ్లి రేషన్ తీసుకెళ్లలేమని తహాశీల్దారుకు వివరించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన తహాశీల్దారు అందరికీ అనువైన ప్రభుత్వ భవనంలో ఆర్ఐ పర్యవేక్షణలో ప్రజలకు రేషన్ సరుకులు అందించాలని ఆదేశించారు. ఆ మేరకు చర్యలు చేపట్టింటే ఎలాంటి సమస్య ఉత్పన్నమైయ్యే అవకాశమే లేదు. ‘జన్మభూమి-మాఊరు’ నాటికి ఆ సమస్య అలాగే ఉండడం, తహాశీల్దారు ఆదేశాలు అమలు కాకపోవడంపై గ్రామస్తులు ప్రశ్నించారు. తుదకు జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకంకు ఫోన్లో వివరించారు. ప్రజాభిష్టాన్ని మన్నించాల్సిందిపోయి, టీడీపీ నేత ఇంట్లోనే రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు.. ఇష్టముంటే తీసుకెళ్లండి, లేదంటే లేదు అని తెగేసి చెప్పడంతోనే గ్రామస్తులు ఆగ్రహించారు. ఉన్నతాధికారిగా వాస్తవ పరిస్థితులను గ్రహించి మెజార్టీ అభిప్రాయానికి విలువ ఇవ్వకపోడంతోనే సమస్య జఠిలమైంది. తహాశీల్దారుకు ఉన్న విచక్షణ ఆర్డీఓకు లేకపోయింది. తెరవెనుక టీడీపీ నేతల సిఫార్సులే అందుకు కారణంగా తెలుస్తోంది. రూ.4లక్షలుఅడిగారనివిన్నవించినా.. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె వాసి మగ్భూల్ (52) తన వాటాపై తనకు హక్కు కల్పించాలని మూడేళ్లుగా రెవిన్యూ యంత్రాంగం చుట్టూ ప్రదక్షిణ చేశాడు. జిల్లా కేంద్రంలో స్వయంగా కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్స్సెల్కు దాదాపు 40 సార్లు వచ్చి, ఫిర్యాదు చేశాడు. తహాశీల్దారు రూ.4 లక్షలు లంచం అడుగుతున్నారని ఆర్డీఓ ప్రభాకర్ఫిళ్లైకీ వివరించారు. తహాశీల్దారు నుంచి పాసుపుస్తకాలకు ప్రతిపాదన వస్తే తప్ప తానేమి చేయలేనని ఆయన నుంచి నిర్లక్ష్య సమాధానమే ఎదురయ్యింది. ఎలాంటి చర్య తీసుకోకుండా మగ్భూల్ను చావుకు ప్రేరేపించారే కానీ సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదు. మగ్భూల్ లాంటి ఉదంతమే ఓబులవారిపల్లె మండలం కమ్మపల్లె దళితులకు చెందన భూములు వివాదంలోనూ తిష్టవేసింది. ఎన్నో పర్యాయాలు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా ఇసుమంత కూడా సమస్య పరిష్కారం కాలేదు. దళితులన్న విచక్షణ కూడా లేకుండా పోయింది. ఇక కడప ఆర్డీఓ చిన్నరాముడు ఏకంగా భూ సంతర్పణకు తెరలేపారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అక్రమార్కులకు అండగా నిలుస్తూ వారితో చెట్టాపట్టాల్ వేసుకు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కడప నగరంలోని సర్వే నంబర్ 955లోని 23సెంట్లకు సంబంధించి కంప్యూటర్ అడంగల్ ఇవ్వాలంటూ స్వాహారాయుళ్లకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. కడప గడపలో ఇలాంటి ఘటనలు ప్రస్తుతం అధికమయ్యాయి. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లమీద పరుగెత్తిందన్నట్లు ప్రస్తుతం జిల్లాలో రెవిన్యూ వ్యవస్థ నడుస్తోంది. ప్రజాస్వామాన్ని, చట్టాన్ని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రజలకు సేవ చేయడమే తలంపుతో అత్యున్నతాధికారి వ్యవహరిస్తే కింది స్థాయి అధికారులు సైతం అదే ధోరణితో నడుచుకుంటారు. ఏకపక్ష చర్యలను నియంత్రించాల్సిందిపోయి, ప్రోత్సహించడంతోనే వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దేవుడా.. నీవే దిక్కు !
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
24న డీఈఈ సెట్
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్ల జోరు
గదులు నిర్మించండి
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
బదిలీలతో బరితెగింపు
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
తప్పక చదవండి
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
- Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
- ఏడాదిన్నరలో నాలుగోసారి..
- సెల్ఫోన్తో హై బీపీ!
- ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు
- అనంత్నాగ్–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి
- పద్ధతి ప్రకారం పరిహారం
- కుమ్మక్కుతో విధ్వంసకాండ
Advertisement