రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెల్లవారు జాము.. మారేడుమిల్లి పోలీస్స్టేషన్ వైపు నల్లరంగు స్కార్పియో వచ్చింది.. తనిఖీ చేసేందుకు చెక్పోస్టు వద్ద పోలీసులు ఆపారు.. స్కార్పియో డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని పెంచి రంపచోడవరం వైపు పోనిచ్చాడు.. కంగుతిన్న పోలీస్లు రెండు కార్లతో ఆ వాహనాన్ని వెంబడించారు.. వెనుక వైపు పోలీస్ వాహనం వస్తుంటే ముందుగా వెళుతున్న స్కార్పియో రోడ్డు మలుపులు దాటుకుంటూ వెళుతోంది.. అచ్చు సినిమాల్లోలా. అలా రంపచోడవరం భూపతిపాలెం ప్రాజెక్టు సమీపంలోకి వెళ్లాక అక్కడ మలుపులో సిమెంట్ గోడను స్కార్పియో ఢీకొట్టి జలాశయంలోకి దూసుకుపోయింది.
కారులో ఉన్న గంజాయి మూటలు ఒక్కసారిగా చెల్లాచెదురుగా బయట పడిపోయాయి. ప్రాజెక్టులో పడిపోయిన వాహనం నుంచి ఓ వ్యక్తి ఒడ్డుకు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 300 కేజీల వరకూ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టులో పడిపోయిన వాహనాన్ని బయటకు తీసి మారేడుమిల్లి పోలీస్స్టేషన్కు తరలించారు.
ఒడిశా ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఆదివారం రాత్రే మారేడుమిల్లి ప్రాంతానికి తెచ్చి, తరలిస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో కారును వెంబడించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.కోటి వరకూ ఉంటుందని అంచనా. వాహనంలో గంజాయి తరలిస్తున్న సమాచారం రావడంతో నిఘా వేసి పట్టుకున్నట్టు రంపచోడవరం అడిషనల్ ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ చెప్పారు.
రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం
Published Tue, May 17 2022 4:33 AM
Advertisement
Advertisement
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
కూటమి హవాను తట్టుకుని...
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
ముత్యాలమ్మ ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు
రాధాకృష్ణన్ ఆదర్శప్రాయుడు
కంటైనర్ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం
వినియోగదారుడికి న్యాయం
భార్య హంతకుడికి యావజ్జీవ జైలు
మన్యంలో భారీ వర్షం
13న ఉక్కు కార్మికులకు జీతాల చెల్లింపు
పెదగాడిలో కూటమి కార్యకర్తల వీరంగం
జిల్లా రిసోర్స్ పర్సన్లకు ముగిసిన వృత్యంతర శిక్షణ
తప్పక చదవండి
- రూ.లక్షకే చేతక్ స్కూటర్
- విశ్వవిద్యాలయాలపై టీడీపీ దాడులు
- ఎస్కేయూలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు
- వానాకాలం పంటలకు కాళేశ్వరం నీళ్లు
- టీచర్ల బదిలీలు, పదోన్నతులు
- రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్లైన్స్ ఆసక్తి
- హస్తినలో సీఎం రేవంత్రెడ్డి
- వేదికపై చోటు దక్కని ఆర్ఎల్డీ
- Bhupesh Baghel: ‘ఏడాదిలోపే మధ్యంతరం’
- సమన్వయ కమిటీ! నితీశ్ సారథ్యంలో సీఎంపీ: జేడీయూ
Advertisement