మే 13వ తేదీన రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అంటే పోలింగ్కు ఇంకా 24 రోజుల మాత్రమే సమయం ఉంది. అందువల్ల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి పదుల సంఖ్యలో ప్రచార రథాలు, వాహనాలను సమకూర్చుకున్నారు. ప్రచారానికి అవసరమైన మైకులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, అభ్యర్థుల కటౌట్లతో పాటు తమ అధినేతల ఫొటోలు వంటివన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ వాహనాలకు ఎన్నికల ప్రచార అనుమతులు కూడా తీసుకున్నారు. గురువారం నుంచి వీటిని రోడ్డెక్కించి ఊరూ వాడా తిప్పుతూ హోరెత్తించనున్నారు. ఆ నియోజకవర్గానికి పాత అభ్యర్థి అయితే గతంలో తాను చేసిన అభివృద్ధితో పాటు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ పథకాలను, ప్రత్యర్థుల బలహీనతలు, అవినీతి అరోపణలను ఏకరువు పెట్టనున్నారు. తొలిసారి బరిలో దిగుతున్న వారైతే తమను గెలిపిస్తే చేయబోయే అభివృద్ధిని, ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను వివరించనున్నారు. ఒక్కసారి తనను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించనున్నారు.
వాహనాలు, ప్రచార రథాలు సిద్ధం
Published Fri, Apr 19 2024 1:05 AM
Advertisement
Advertisement
పులివెందులలో సీఎం జగన్ గెలుపు
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
లోక్సభ ఎన్నికల ఫలితాలు.. ముందంజలో ఎన్డీయే కూటమి
మధ్యాహ్నం వరకే రూ.35లక్షల కోట్లు ఆవిరి..స్టాక్మార్కెట్పై బేర్ పంజా!
ప్రేమించే వ్యక్తి కావాలి కదా: సానియా మీర్జా వ్యాఖ్యలు వైరల్
భార్య కోసం పొర్లుదండాలు.. ప్చ్, ఫలించని పూజలు!
ఎన్టీయే మిత్రపక్షాలకు గాలం.. ఇండియా కూటమి మాస్టర్ప్లాన్!
స్మృతి ఇరానీకి చుక్కలు చూపించిన కేఎల్ శర్మ ఎవరు?
వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
కేంద్రంలో ఇండియా కూటమికే అవకాశం
తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ లీడ్
నల్లగొండ అభివృద్ధికి కృషి చేస్తా
బంగారం దుకాణంలో ఐటీ దాడులు
No Headline
అన్న ఎంపీ.. తమ్ముడు ఎమ్మెల్యే
No Headline
ఓట్ల కోసం కుస్తీలు పడుతున్న పార్టీలు
రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు
తప్పక చదవండి
- Mantralayam: తిరుగులేని నేతగా బాలనాగిరెడ్డి
- 11.75 లక్షల ఓట్ల తేడాతో నెగ్గిన శంకర్ లాల్వానీ
- 48 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలుపు!
- హామీలు ఆశలు రేపాయా?
- అత్త ప్రాణం తీసిన ‘కోడలి’ తగాదా
- ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం
- కూటమి హవాను తట్టుకుని...
- విజయోత్సవాల్లో టీడీపీ శ్రేణుల దాడులు
- దెబ్బ తీసిన దుష్ప్రచారం
- శుభారంభంపై గురి
Advertisement