చైబాసా: జార్ఖండ్కు రాజకీయ అస్థిరత నుంచి విముక్తి కల్పించేందుకుగాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జార్ఖండ్లోని చైబాసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘జార్ఖండ్ రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతుండడంతో ప్రజలు పేదరికంలో కూరుకుపోతున్నారు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఈ చాయ్వాలా మీద నమ్మకం ఉంచండి. బీజేపీకి మెజారిటీ అందించండి. జార్ఖండ్ను కూడా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలా అభివృద్ధి చేస్తానని మీకు హామీ ఇస్తున్నా’’ అని అన్నారు. 60 ఏళ్లుగా గత ప్రభుత్వాలు పేదలను తప్పుదారి పట్టించాయని పరోక్షంగా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు.
కాశ్మీర్కు వరదసాయం ఏదీ?: రాహుల్
పూంఛ్: కేంద్రంలో సర్కార్ను బడా పారిశ్రామిక వేత్తలే నడుపుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం పూంఛ్ ఎన్నికల సభలో విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియాలో ఆదానీ గ్రూపునకు భారీ రుణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,వరదలతో దెబ్బతిన్న జమ్ము కశ్మీర్కు రూ. వెయ్యికోట్లు ఇచ్చే హామీ అలాగే మిగిలిపోయిందన్నారు.
చాయ్వాలాపై నమ్మకముంచండి: మోదీ
Published Wed, Nov 26 2014 12:59 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- మార్క్ వుడ్ రాకాసి బౌన్సర్.. పాక్ బ్యాటర్ వణికిపోయాడు..!
- ‘నన్ను టార్గెట్ చేస్తున్నారు’.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
- ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- T20 World Cup 2024: పసికూనల సమరం.. గట్టెక్కిన నమీబియా
- రూ. 200 కోట్ల మోసం కేసులో నిమ్మగడ్డ వాణి అరెస్టు
- తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం
- ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో.. సాయంత్రం ట్యాంక్బండ్పై..
- సాధికారతతో పెరిగిన మహిళా ఓటింగ్
- ఆర్వో శ్రీలేఖపై ఈసీ వేటు
- Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడుల్లో 53 మంది మృతి
Advertisement