రణ్వీర్ సింగ్ ప్రేక్షకులను నవ్వించాలనుకున్నారు. అందుకే దర్శకుడు రోహిత్ శెట్టితో కలిశారు. ఇప్పుడు రణ్వీర్తో కలసి ప్రేక్షకులను నవ్వించడానికి పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా రెడీ అయ్యారని సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. ‘అంగూర్’ (1982) చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు రోహిత్ శెట్టి. హీరోగా రణ్వీర్ సింగ్ని ఎంపిక చేసి, అధికారికంగా ప్రకటించారు కూడా. రణ్వీర్ది డబుల్ రోల్. తన సరసన ఇద్దరు కథానాయికలు ఉంటారు. ఆ పాత్రలను పూజా హెగ్డే, జాక్వెలిన్ చేయబోతున్నారని బాలీవుడ్ టాక్. ఇది వినోద ప్రధానంగా సాగే సినిమా. ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్ కామెడీ ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ని ప్రారంభించాలనుకుంటున్నారు.
నవ్వించడానికి రెడీ
Published Sat, Oct 17 2020 6:09 AM
Advertisement
Advertisement
పులివెందులలో సీఎం జగన్ గెలుపు
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
లోక్సభ ఎన్నికల ఫలితాలు.. ముందంజలో ఎన్డీయే కూటమి
మధ్యాహ్నం వరకే రూ.35లక్షల కోట్లు ఆవిరి..స్టాక్మార్కెట్పై బేర్ పంజా!
ప్రేమించే వ్యక్తి కావాలి కదా: సానియా మీర్జా వ్యాఖ్యలు వైరల్
భార్య కోసం పొర్లుదండాలు.. ప్చ్, ఫలించని పూజలు!
ఎన్టీయే మిత్రపక్షాలకు గాలం.. ఇండియా కూటమి మాస్టర్ప్లాన్!
స్మృతి ఇరానీకి చుక్కలు చూపించిన కేఎల్ శర్మ ఎవరు?
కూటమిదే గెలుపు
క్రీడా పోటీలకు విద్యార్థుల ఎంపిక
ఎమ్మెల్యేకు ఎక్కువ.. ఎంపీకి తక్కువ ఓట్లు
అనుమానాస్పద స్థితిలో మత్స్యకారుడి మృతి
మంగళగిరిలో భారీ భద్రత
రెండు కార్లు ఢీ.. ఏడుగురికి గాయాలు
తగ్గిన పాల ఉత్పత్తి
ఎమ్మెల్యేకు ఎక్కువ.. ఎంపీకి తక్కువ ఓట్లు
ఎమ్మెల్యేకు ఎక్కువ.. ఎంపీకి తక్కువ ఓట్లు
ఎమ్మెల్యేకు ఎక్కువ.. ఎంపీకి తక్కువ ఓట్లు
తప్పక చదవండి
- తండ్రి ఓటమిపై స్పందించిన ‘చిరుత’ హీరోయిన్
- ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచి..
- ట్రెక్కింగ్కు వెళ్లి నలుగురు మృతి..?
- Mantralayam: తిరుగులేని నేతగా బాలనాగిరెడ్డి
- ఐర్లాండ్ను తేలికగా తీసుకోము.. ఈ వరల్డ్కప్లో వారిదే పైచేయి: రోహిత్
- కష్టాలను అధిగమించి ప్రత్యర్థితో పోరాడి గెలిచిన తాటిపర్తి
- నిజాలు మాట్లాడితే కష్టాలే.. ఆ వివాదంపై స్పందించిన హీరో శింబు
- భారీ వర్షాలకు శ్రీలంక అతలాకుతలం.. 10 మంది మృతి
- ఈవీఎంనే మార్చేశారు
- Lok Sabha Election 2024: బీజేపీ.. కాంగ్రెస్కు చెరో '8'
Advertisement