తిరుపతి లీగల్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులును అనర్హుడిగా ప్రకటించాలని అధికారులకు ఫిర్యాదుచేసినట్టు వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు మునిబాల సుబ్రమణ్యం (దొరబాబు) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత శుక్రవారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి తిరుపతి సంజయ్ గాంధీ కాలనీలోని మదీనా మసీదులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తలపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని, అలాగే తన కార్యకర్తలను ఇందుకు ప్రోత్సహించి, ప్రేరేపించిన ఆ పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును ఎన్నికల్లో పోటీనుంచి తప్పించి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు దొరబాబు తెలిపారు. ఆరణి శ్రీనివాసులు చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలు రోజు రోజుకీ శ్రుతి మించుతున్నాయని దొరబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమేరకు తాను తిరుపతి శాసనసభ రిటర్నింగ్ అధికారిణికి, జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు.
ఆరణిని అనర్హుడిగా ప్రకటించండి
Published Tue, May 7 2024 10:05 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఏడో విడతలో టఫ్ ఫైట్
- త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
Advertisement