-
వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
జీవితంలో అప్ అండ్ డౌన్లు సహజం. ఎప్పుడూ విజయాలే కాదు అప్పుడప్పుడూ అపజయాలు కూడా ఎదురవుతుంటాయి. అంత మాత్రాన వారి పని అయిపోయిందని భావించకూడదు. సినిమా రంగంలోనూ ఇలాంటివి నిత్యం జరుగుతూ ఉంటాయి. పూజాహెగ్డే కెరీర్ చూస్తే 12 ఏళ్ల క్రితం ముగముడి అనే చిత్రం ద్వారా కథానాయికగా కోలీవుడ్లోకి ప్రవేశించారు. ఆ చిత్రం నిరాశ పరచడంతో ఆమె చాప్టర్ ముగిసిందనే ప్రచారం జరిగింది. అయితే ఒక ద్వారం మూసుకుపోతే మరో ద్వారం తెరుచుకుంటుంది అంటారు. ఈమె విషయంలో అదే జరిగింది. కోలీవుడ్లో తొలి చిత్రమే అపజయం పాలైనా, టాలీవుడ్లో అవకాశాలు తలుపు తట్టాయి.స్టార్ హీరోయిన్ఒక లైలా కోసం అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అల వైకుంఠపురంలో, అరవింద సమేత, మహర్షి తదితర చిత్రాల విజయాలు పూజాను స్టార్ హీరోయిన్ను చేశాయి. అయితే ఆ తరువాత నటించిన రాధేశ్యామ్, ఆచార్య, తమిళంలో నటించిన బీస్ట్, హిందీలో సల్మాన్ఖాన్తో నటించిన కిసి కా భాయ్ కిసికీ జాన్ వంటి చిత్రాలు అపజయం పాలవ్వడంతో పూజాహెగ్డే గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. తరువాత అవకాశాలు కూడా దూరం అయ్యాయి.చిన్న గ్యాప్అలా ఈ అమ్మడికి గ్యాప్ వచ్చింది. అయితే అది చిన్నగ్యాప్ అనే అని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్లీ వరుసగా టాలీవుడ్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇకపోతే తమిళంలో ఒక వెబ్ సిరీస్లో నటించడానికి ఈ అమ్మడు పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు ఇమైకా నొడిగళ్, డీమాంటి కాలనీ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన అజయ్ జ్ఞానముత్తు ఒక వెబ్ సిరీస్ను రూపొందించనున్నారు. ఇందులో పూజాహెగ్డే ప్రధాన పాత్రను పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె హిందీలో దేవ సినిమా చేస్తున్నారు.చదవండి: క్యాన్సర్ తర్వాత కథ, డైలాగ్స్ ఏవీ గుర్తుండట్లేదు! -
Pooja Hegde HD Photos: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
-
పూజా హెగ్డే గ్లామర్ వేరే లెవల్.. సీరత్ గురించి చెప్పక్కర్లేదు!
View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Simran Natekar (@simran.natekar) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Mounika Reddy (@monie_kaaa) View this post on Instagram A post shared by Rahasya (@rahasya_gorak) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) -
ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!
పూజా హెగ్డే.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరస సినిమాలు చేసింది. కానీ వరస ఫ్లాపుల దెబ్బకు పూర్తిగా ఈమెకు ఇక్కడ పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఫామ్ లో లేనప్పటికీ కోట్లు ఖరీదు చేసే బంగ్లాలోకి మారనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య) మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పూజాహెగ్డే.. తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. 'ముకుంద' అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'డీజే', 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' తదితర చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టింది. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు టాలీవుడ్ నుంచి సైడ్ అయిపోయింది. ప్రస్తుతం హిందీలో దేవా, శంకీ అనే చిత్రాలు చేస్తున్న పూజా.. ముంబయిలోని బాంద్రాలో దాదాపు రూ.45 కోట్లు విలువ చేసే మేన్షన్ లోకి మారనుందట. ఇది సమద్రం ఫేసింగ్ తో ఉండటంతో పాటు దాదాపు 4000 S.ft విస్తీరణం ఉంది. ఇంకా చాలా సదుపాయాలే ఉన్నాయట. అయితే పూజా హెగ్డే.. దీన్ని కొనేసిందా? అద్దె ప్రాతిపదికన తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: పెంపుడు కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హీరోయిన్) -
సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్
రెండేళ్ల క్రితం వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్ పూజా హెగ్డే (33).. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఈ పొడుగు కాళ్ల సుందరి ఇప్పుడు మరోసారి సినిమాలతో బిజీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఫస్ట్ టైం తన బాయ్ ఫ్రెండ్తో కెమెరా కంటికి చిక్కింది ఈ బ్యూటీ. గతేడాది, పూజా హెగ్డే ఒక క్రికెటర్తో డేటింగ్లో ఉందని, త్వరలో అతనితో పెళ్లి చేసుకోనుందని ఊహాగానాలు వచ్చాయి. కొంత కాలం తర్వాత ఆ ఊహాగానాలు కేవలం పుకార్లు మాత్రమే అని తేలింది. దీంతో ఆమె అభిమానులకు ఉపశమనం కలిగింది. అయితే, పూజా హెగ్డే రొమాంటిక్ లైఫ్ గురించి ఇప్పుడు తాజాగా మళ్లీ పుకార్లు వ్యాపించాయి. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న ప్రకారం.. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో (33) ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలతో పాటుగా ముంబైలోని హోటల్లు, రెస్టారెంట్లకు తరచూ వెళ్లడం కనిపించిందని చెబుతున్నారు. రోహన్ మెహ్రా కూడా ఇది వరకే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 ఫేమ్ 'తారా సుతారియా'తో రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ వారిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. అతను ఇప్పుడు పూజా హెగ్డేతో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆరోపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త పూజా హెగ్డేను అభిమానించే వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరీ రోహన్ మెహ్రా ఉత్తరాంచల్కు చెందిన రోహన్ మెహ్రా ఇంకా బాలీవుడ్లో చెప్పుకోదగిన సినిమాల్లో నటించలేదు. అతని నటించిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. కానీ 200 కంటే ఎక్కువ టీవీ వాణిజ్య ప్రకటనలతో పాటు ప్రింట్ యాడ్స్ చేశాడు. హిందీ బిగ్ బాస్ 10వ సీజన్లో సెలబ్రిటీ కంటెస్టెంట్గా ప్రవేశించిన రోహన్ 5వ స్థానంలో నిలిచాడు. ఆయన ఎక్కువగా టీవీ షోల వరకే పరిమితం అయ్యాడు. అలా బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందాడు. అంతటి సాధారణ వ్యక్తిని పూజా హెగ్డే ప్రేమించడం జరగదని ఆమె అభిమానులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పూజా హెగ్డే స్పందించలేదు. మరి అతను నిజంగానే బుట్టబొమ్మ బాయ్ ఫ్రెండా? లేక వారిద్దరూ జస్ట్ ఫ్రెండ్సా అనేది పూజా రివీల్ చేస్తే కానీ ఎవరికీ తెలియదు. సల్మాన్తో రిలేషన్.. అప్పుడు పూజా రియాక్షన్ ఇదే బాలీవుడ్ బడా హీరో సల్మాన్ఖాన్తో పూజా హెగ్డే ప్రేమలో ఉందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.. వాటిపై గతేడాది ఆమె ఇలా రియాక్ట్ అయింది. 'నా గురించి తరచూ ఎన్నో వార్తలు వస్తుంటాయి. వాటన్నింటినీ నేను చదువుతూనే ఉంటాను. వాటిని పెద్దగా పట్టించుకోను. ప్రస్తుతానికి నేను సింగిల్నే. నాకు సింగిల్గా ఉండటమే ఇష్టం. అలాగే, నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. వేర్వేరు భాషల్లో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. అదే నా లక్ష్యం. ఇలాంటి వదంతులపై స్పందించే సమయం కూడా నాకు లేదు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను.' అని ఆమె స్పష్టం చేశారు. #Poojahegde with her boy friend 💔pic.twitter.com/JhtUYaISm8 — Kolly Censor (@KollyCensor) March 31, 2024 -
పదేళ్ల తర్వాత...
హీరో నాగచైతన్య, హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. 2014లో విడుదలైన ‘ఒక లైలా కోసం’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటించనున్నారని టాక్. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఆ తర్వాతి చిత్రాన్ని ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్నారట. నాగచైతన్య కోసం మిస్టరీ, పౌరాణిక, థ్రిల్లర్ అంశాలతో కథ రెడీ చేస్తున్నారట కార్తీక్ దండు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన పూజా హెగ్డేని కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారని భోగట్టా. ఇక 2022లో విడుదలైన ‘ఆచార్య’ సినిమా తర్వాత (‘ఎఫ్ 3’లో ప్రత్యేక పాట చేశారు) మరో తెలుగు సినిమా కమిట్ కాలేదు పూజాహెగ్డే. నాగచైతన్యతో నటించే తాజా చిత్రం ఆమెకు తెలుగులో పెద్ద కమ్బ్యాక్ అవుతుందని టాక్. ప్రస్తుతం బాలీవుడ్లో ‘దేవా’ అనే సినిమా చేస్తున్నారు పూజా హెగ్డే. -
బుట్టబొమ్మకు నయనతార ఎఫెక్ట్ !
-
మూడోసారి తెలుగు స్టార్ హీరోతో జోడీ?
హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే ముచ్చటగా మూడోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవునంటోంది ఫిల్మ్నగర్ సర్కిల్. ఈ ఇద్దరూ ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ (2019), ‘అల వైకుంఠపురములో’ (2020) వంటి చిత్రాల్లో జంటగా నటించి, హిట్ పెయిర్గా నిలిచారు. ఇక 2002లో విడుదలైన ‘ఆచార్య’ తర్వాత మరో తెలుగు చిత్రంలో హీరోయిన్గా నటించలేదు పూజా హెగ్డే. అయితే ‘ఎఫ్ 3’ సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్లతో కలిసి ప్రత్యేకపాటలో కనిపించారు. ఇప్పుడు కథానాయికగా అల్లు అర్జున్ సినిమాకి చాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత ఆయన పని చేయనున్న దర్శకుల జాబితాలో త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, అట్లీ కుమార్, సందీప్ రెడ్డి వంగా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అట్లీతోనే తన తర్వాతి చిత్రం చేయనున్నారట అల్లు అర్జున్. ఈ చిత్రంలోనే పూజాహెగ్డే హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. మరి.. అల్లు అర్జున్తో మూడోసారి హీరోయిన్గా నటించే అవకాశం పూజా హెగ్డేకి దక్కిందా అనే విషయంపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి. -
చీరలో శ్రియ అలా.. పూజా హెగ్డేని ఇలా ఎప్పుడూ చూసుండరు!
ఫ్రెండ్ పెళ్లిలో అనసూయ.. కుల్ఫీతో వింత పోజులు ఆస్ట్రేలియాలో రష్మిక.. బొమ్మతో క్యూట్నెస్ లోడింగ్ మత్తెక్కించేలా కేక పుట్టిస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన్ చీరలో మరింత అందంగా కనిపిస్తున్న అనికా సురేంద్రన్ 40ల్లో అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న శ్రియ శరణ్ బంగారంలా ధగధగా మెరిసిపోతున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే పెళ్లి తర్వాత జిమ్లో తెగ కష్టపడుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) -
మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!
ముంబైలో శనివారం రాత్రి(మార్చి 9న) జరిగిన 71వ మిస్ వరల్డ్ 2024 పోటీలకు ప్రముఖ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ అందాల పోటీల్లో పూజా హెగ్డే పింక్ స్వీక్విన్ గౌనులో మరో అందమైన గులాబీలా కనిపించింది. అలా వైకుంఠపురంతో ప్రేక్షకులకు చేరువైన బుట్టబొమ్మ పూజా హెగ్డే లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పొడవాటి స్లీవ్స్ తో కూడిన ఫుల్ లెంగ్త్ గ్లిట్టర్ పింక్ సీక్విన్ గౌన్లో క్యూట్లుక్తో సందడి చేసింది. రెడ్ కార్పెట్పై ఆ డ్రస్తో అందమైన గులాబీలా లుక్ అదిరిపోయింది. ఎలాంటి నగలు ధరించకపోయినా డీప్ నెక్తో కూడిన ఆ పింక్ డ్రస్లో అందానికే రాణిలా అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఈ కార్యక్రమంలో కృతి సనన్ ఆకుపచ్చ గౌను, సోనాక్షి సిన్హా ఎరుపు రంగు గౌను, మన్నారా చోప్రా సిల్వర్ డ్రస్తో రెడ్ కార్పెట్పై సందడి చేశారు. కాగా, ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో 12 మంది సభ్యుల ప్యానెల్ లో పూజా హెగ్డే న్యాయ నిర్ణేతగా ఉన్నారు. బాలీవుడ్ నటి కృతి సనన్, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా ఎవ్లిన్ మోర్లే సీబీఈ, అమృత ఫడ్నవీస్, సాజిద్ నడియాడ్వాలా, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రజత్ శర్మ, జమీల్ సయీద్, వినీత్ జైల్ ఈ ఎడిషన్కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Vishal Mohan Jaiswal (@mj.vishal) (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో నీతా అంబానీకి హ్యుమానిటేరియన్అవార్డు!) -
Vijay Devarakonda: కాలేజీ ఫంక్షన్లో మెరిసిన రౌడీ స్టార్, పూజా హెగ్డే (ఫోటోలు)
-
పూజా హెగ్డే ఈజ్ బ్యాక్.. త్రివిక్రమ్పై మళ్లీ ట్రోల్స్!
'గుంటూరు కారం' మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్ని మహేశ్ ఫ్యాన్స్ మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకిలా చేశారు అని తెగ బాధపడుతున్నారు. అయితే ఇదంతా కూడా కేవలం రెండు ఫొటోల వల్లే వచ్చింది. మళ్లీ ఏమైంది? ఇప్పుడు ఏం జరుగుతోంది? మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాగా 'గుంటూరు కారం' తీశారు. అప్పుడెప్పుడో 2021 మేలో లాంచ్ చేశారు. అప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్న పూజా హెగ్డేని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. కానీ షూటింగ్ లేటు అయ్యేకొద్ది స్టోరీ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్ ఒక్కొక్కరుగా మారుతూ వచ్చారు. మరి పూజా హెగ్డేని తప్పించారో, తప్పుకొందో తెలీదు గానీ సినిమా నుంచి సైడ్ అయిపోయింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) దీంతో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. మొన్నీమధ్ సంక్రాంతికి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్ని మాములుగా ట్రోల్ చేయలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరో దఫా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అప్పట్లో షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోల్ని ఎవరో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్తో పాటు పూజా హెగ్డే కూడా కనిపించింది. ఈ ఫొటోల బట్టి చూస్తే శ్రీలీల చేసిన అమ్మూ పాత్ర పూజా చేయాల్సింది. మీనాక్షి చేసిన బుజ్జి పాత్ర శ్రీలీల చేయాలి. తాజాగా రిలీజైన ఫొటోల్లో పూజా లుక్ బాగుంది. దీంతో ఇంత మంచిగా ఉన్న హీరోయిన్ని ఎందుకు తీసేశార్రా బాబు అని నెటిజన్స్ దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు. అదీ సంగతి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) -
రష్మిక, పూజా హెగ్డే బాటలో శ్రీలీల.. బిగ్ ప్లాన్ వేసిన బ్యూటీ
ప్రస్తుతం టాలీవుడ్లో మారు మోగుతున్న పేరు శ్రీలీల. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ పూర్వీకం కర్ణాటకకు చెందింది. డాక్టర్ విద్య చదివి యాక్టర్ అయిన శ్రీలీల 2019లో కిస్ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పెళ్లిసందడి చిత్రంతో టాలీవుడ్లో యమ సందడి చేశారు. ఆ తర్వాత ఒక ఏడాది పాటు సైలెంట్గా ఉన్న ఈమె ధమాకా చిత్రంతో తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. దీంతో వరుసగా అవకాశాలు శ్రీలీల తలుపు తడుతున్నాయి. జస్ట్ నాలుగేళ్లలో డజనుకు పైగా చిత్రాలు చేసేశారు. అయితే పాటలకు, అందాలారబోతకే ఎక్కువగా పరిమితం అవుతున్న శ్రీలీలకు ఇంకా అవకాశం ఉన్న పాత్రల్లో సత్తా చాటే స్థాయికి ఎదగలేదు. తాజాగా మహేష్బాబు సరసన నటించిన గుంటూరు కారం చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. కాగా శ్రీలీల తాజాగా తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలను నటించే అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. వాటి వివరాలను త్వరలోనే ఆయా దర్శక నిర్మాతలు అధికారిక పూర్వకంగా వెల్లడిస్తారని పేర్కొన్నారు. మొత్తానికి కన్నడం, తెలుగు భాషల్లోనే నటిస్తున్న బ్యూటీ త్వరలో తమిళంలోనూ పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారన్న మాట. అయితే ఇప్పటికే రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి కన్నడ భామలు కోలీవుడ్లో నటించినా, ఆశించిన స్థాయికి చేరుకోలేదన్నది గమనార్హం. మరి శ్రీలీల భవిష్యత్తు ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. -
రెచ్చిపోతున్న సీరియల్ బ్యూటీ.. హనీరోజ్ని ఇలా చూస్తే మాత్రం!
నడుము ఒయ్యారాలతో పిచ్చెక్కిస్తున్న అనన్య నాగళ్ల చీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న పూజా హెగ్డే చెల్లితో కలిసి జపాన్లో చిల్ అవుతున్న సాయిపల్లవి మత్తెక్కించే పోజులో సెగలు రేపుతున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్ ఆలోవర్ అందాలతో కేక పుట్టించేస్తున్న హనీరోజ్ టైట్ ఫిట్ డ్రస్లో పరువాలన్నీ చూపించేస్తున్న మానుషి చిల్లర్ జీన్ ప్యాంటు బుల్లెమ్మలా మెరిసిపోతున్న దివ్య భారతి View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) -
పూజా అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
-
పూజా అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
-
రెడ్ డ్రెస్లో హనీ రోజు అందాలు.. అత్తారింటికి దారేది భామ పోజులు అదరహో!
లైట్ కలర్ డ్రెస్లో అత్తారింటికి దారేది భామ హోయలు.. పిజ్జా తింటానంటోన్న బుట్టబొమ్మ.. ఫ్యామిలీతో చిల్ అవుతోన్న సీతారామం బ్యూటీ.. గ్లామర్తో కవ్విస్తోన్న శ్రద్ధాదాస్.. రెడ్ డ్రెస్లో హనీ రోజు అందాలు.. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
పూజా హెగ్డే గ్లామర్ ట్రీట్... అలాంటి డ్రస్లో 'మన్మథుడు' బ్యూటీ!
మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్ డిజైనర్ డ్రస్లో హిట్ సినిమాల హీరోయిన్ శ్రుతిహాసన్ బాయ్ ఫ్రెండ్తో కలిసి హీరోయిన్ రెబా బర్త్ డే సెలబ్రేషన్స్ అమెరికాలో చిల్ అవుతున్న 'హనుమాన్' బ్యూటీ అమృత అయ్యర్ స్పా చేయించుకున్నానని చెబుతూ మహేశ్ భార్య నమ్రత పోస్ట్ థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే సింగింగ్ టాలెంట్ బయటపెట్టిన హాట్ బ్యూటీ అషూరెడ్డి సున్నుండలు చేస్తూ బిజీబిజీగా ఉన్న యాంకర్ అనసూయ వీపు అందాలు చూపిస్తూ మాయ చేస్తున్న 'మన్మథుడు' బ్యూటీ View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by JOE (@joemonjoseph) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) -
కెరీర్ ఖతం అన్నారు.. కానీ ఎట్టకేలకు హీరోయిన్గా ఓ ఛాన్స్!
పూజా హెగ్డే.. అప్పట్లో వరస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అరవింద సమేత, అల వైకుంఠపురములో తదితర చిత్రాలతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయిపోయిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం ఛాన్సుల్లేక పూర్తిగా ఇంటికే పరిమితమైపోయింది. ఈమె కెరీర్ ఇక అయిపోయినట్లే అని అందరూ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) కానీ ఈమెకు ఇప్పుడు ఓ తమిళ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ప్రముఖ తమిళ హీరో శింబు ప్రస్తుతం దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. కమల్ హాసన్ తన సొంత బ్యానర్పై నిర్మిస్తున్నారు. శింబు పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఈ పోస్టర్తో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా కోసమే శింబు.. లండన్కు వెళ్లి మరీ కరాటే, మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకున్నారు. అలానే ఈ మూవీలో హీరోయిన్లుగా దీపికా పదుకొనే, కీర్తీ సురేశ్ నటిస్తారని టాక్ నడిచింది. కానీ కీర్తి సురేశ్ ఓ హీరోయిన్ కాగా మరో కథానాయికగా పూజా హెగ్డేకి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం.. ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ) -
అమ్మమ్మను తలుచుకుని ఎమోషనలైన పూజా హెగ్డే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అమ్మమ్మ రెండేళ్ల క్రితమే మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తను మరోసారి అమ్మమ్మను గుర్తు చేసుకుని ఎమోషనలైంది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. 'విల్ మిస్ యూ అజ్జి' అంటూ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. కాగా.. ఇటీవలే బుట్టబొమ్మ తన చెల్లెలు భూమి పెళ్లిలో సందడి చేస్తూ కనిపించింది. గతంలో కూడా పూజా తన అమ్మమ్మతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. కాగా.. గతేడాది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో కిసీ కా భాయ్.. కిసి కీ జాన్ చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. టాలీవుడ్లో గుంటూరు కారం చిత్రంలో ఛాన్స్ కొట్టేసినప్పటికీ ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో చిత్రాలేవీ లేవు. ప్రస్తుతం ముంబై భామకు అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి. -
హీరోయిన్ ఛాన్సులు నిల్.. పూజా హెగ్డే షాకింగ్ డెసిషన్!
బుట్టబొమ్మ అనగానే చాలామందికి పూజాహెగ్డేనే గుర్తొస్తుంది. ఎందుకంటే కొన్నాళ్ల ముందు హీరోయిన్గా స్టార్ హోదా దక్కించుకుంది. తెలుగుతో పాటు దక్షిణాది, హిందీలో బడా స్టార్ట్స్తో మూవీస్ చేసింది. వరస ఫ్లాప్స్ పడేసరికి ఛాన్సుల్లేకుండా పోయాయి. ప్రస్తుతానికైతే ఒక్క హిందీ మూవీ మాత్రమే చేస్తున్నట్లు ఉంది. ఇలాంటి టైంలో యాక్టింగ్ విషయంలో పూజా.. ఓ అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) ముంబయి బ్యూటీ పూజాహెగ్డే.. 'మాస్క్' అనే డబ్బింగ్ మూవీతో కెరీర్ ప్రారంభించింది. 'ముకుంద', 'ఒక లైలా కోసం' తదితర చిత్రాలతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. డీజే, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో తదితర చిత్రాలు ఈమె రేంజుని ఎక్కడితో తీసుకెళ్లిపోయాయి. గతేడాది మాత్రం రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్.. ఇలా వరసపెట్టి ఎదురుదెబ్బలు తగిలేసరికి కుదేలైపోయింది. దీనికి తోడు 'గుంటూరు కారం' నుంచి ఈమెని తప్పించేశారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవలోనూ ఈమెకి రావాల్సిన అవకాశం చేజారిపోయింది. జస్ట్ రెండేళ్ల ముందు చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న పూజా.. ఇప్పుడు ఖాళీగా ఉంది. దీంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. తమిళ యంగ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు, నెట్ఫ్లిక్స్ కోసం తీయబోయే లేడీ ఓరియెంటెడ్ మూవీలో పూజాది మెయిన్ రోల్ అని టాక్. హారర్ కాన్సెప్ట్తో ఈ చిత్రంతో ఈమెకి నటిగా మరింత పేరు వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం రెగ్యులర్ సినిమాల్లో ఈమెకు ఛాన్సులు తగ్గి, ఓటీటీల్లో పెరగొచ్చు. అయితే ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే క్లారిటీరావాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) -
డీలా పడ్డ బుట్టబొమ్మ.. కోలీవుడ్లో గోల్డెన్ ఛాన్స్!
హీరోయిన్ పూజా హెగ్డే నిజంగా లక్కీ హీరోయిన్ అని చెప్పక తప్పదు. దశాబ్దం క్రితం ముఖముడి చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైందీ బ్యూటీ. ఆ చిత్రం సరిగ్గా ఆడకపోవడంతో అక్కడ ఎవరు పట్టించుకోలేదు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ ఆమెను అక్కున చేర్చుకుంది. ఇక్కడ ఆమె నటించిన మహర్షి, అల వైకుంఠపురంలో వంటి చిత్రాలు సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా వెలిగిపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. కష్టకాలంలో ఉన్న పూజాకు లక్కీ ఛాన్స్ ఎంతగా అంటే ప్రస్తుతం టాలీవుడ్లో ఒక్క చిత్రం కూడా లేనంతగా! ఇటీవలి కాలంలో ఆమె నటించిన తమిళం, హిందీ చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పూజా హెగ్డేకు కోలీవుడ్ మరో లక్కీ చాన్స్ ఇవ్వబోతోందన్నది తాజా సమాచారం. భారతీయ సినీ చరిత్రలో ఏవీఎం చిత్ర నిర్మాణ సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతకుముందు పలువురు స్టార్స్తో తమిళం, తెలుగు, హిందీ వంటి పలు భాషల్లో చిత్రాలు నిర్మించి ఎన్నో విజయాలను సాధించింది. ఈ సంస్థలో చిత్రాలు చేయడానికి నటీనటులు, దర్శకులు, సాంకేతిక వర్గం కలలు కంటుంటారు. అలాంటి ఈ సంస్థ ఇటీవలి కాలంలో చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చింది. లేడీ ఓరియంటెడ్ మూవీలో.. తాజాగా మళ్లీ చిత్ర నిర్మాణం చేపట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం సినిమా నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి డిమాంటి కాలనీ, ఇమైకా నొడిగల్ చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇది లేడీ ఓరియంటెడ్ కథాచిత్రంగా ఉంటుందని, ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. చదవండి: పేరు మార్చుకున్న 'బిగ్ బాస్' విన్నర్ పల్లవి ప్రశాంత్.. అండగా నిలబడిన భోలే -
రవితేజ సినిమాలో ఛాన్స్ మిస్!
-
పూజా హెగ్డేను చంపేస్తామంటూ బెదిరింపులు.. టీమ్ క్లారిటీ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన ఓ తప్పుడు వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా హెగ్డే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల దుబాయ్ వెళ్లారని.. అక్కడ గొడవ జరగడంతో కొంతమంది ఆమెను చంపేస్తామని బెదిరింపులకు దిగినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో బుట్ట బొమ్మ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఏం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తాజాగా ఈ వార్తలపై పూజా హెగ్డే టీమ్ స్పందించింది. ‘అసలు ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు సృష్టిస్తారో తెలియదు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దు’అని ఆమె టీమ్ పేర్కొంది. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలను కూడా డిలీట్ చేయించింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక పూజా హెగ్డే సినిమాల విషయాలకొస్తే.. తెలుగులో ‘అల..వైకుంఠపురములో’ తర్వాత పూజాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కవ వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే బాలీవుడ్కి జంప్ అయింది. అక్కడ చివరిగా సల్మాన్ ఖాన్ ‘కిసీ కా బాయ్ కిసీకి జాన్’సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు హిందీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. షాదీ కపూర్ హీరోగా నటిస్తున్న దేవా చిత్రంలో హీరోయిన్గా పూజాని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2024 దసరాకి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్ను కూడా ఫిక్స్ చేశారు.తెలుగులో మహేశ్బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరుకారం’ చిత్రంలో తొలుత పూజానే హీరోయిన్. షూటింగ్ వాయిదా పడడంతో డేట్స్ కుదరక ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం తెలుగులో పూజాకు ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. -
తలకిందుల భంగిమలో అనసూయ.. పెళ్లి జ్ఞాపకాల్లో స్టార్ హీరోయిన్
తలకిందులుగా యాంకర్ అనసూయ పోజులు చీరలో క్యూట్నెస్తో చంపేస్తున్న ఈషా రెబ్బా సెల్ఫీ మోడ్లో బంగార్రాజు భామ దక్షా నగర్కార్ ఆకు పచ్చని చీరలో మత్తెక్కిస్తున్న పూజాహెగ్డే పెళ్లి జ్ఞాపకాల్లో హీరోయిన్ పరిణీతి చోప్రా పింక్ డ్రస్లో మెరిసిపోతున్న మెగా డాటర్ నిహారిక జిమ్ వర్కౌట్ లో బిజీబిజీగా బిగ్బాస్ బ్యూటీ దివి బికినీలో హీరోయిన్ పూనమ్ బజ్వా పరువాల విందు View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
- Lok Sabha Election 2024: సెన్స్క్స్ డౌట్!
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
Advertisement