![సికింద్రాబాద్ నుంచి 200కి.మీ వేగంతో నడిచే రైలు](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/5/51485100878_625x300.jpg.webp?itok=lkb7jDHD)
సికింద్రాబాద్ నుంచి 200కి.మీ వేగంతో నడిచే రైలు
Published Sun, Jan 22 2017 8:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
![సికింద్రాబాద్ నుంచి 200కి.మీ వేగంతో నడిచే రైలు](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/5/51485100878_625x300.jpg.webp?itok=lkb7jDHD)
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు ప్రారంభానికి వేదిక కానుందా?. తాజాగా పరిస్ధితులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. భారతీయ రైల్వేలు రష్యా రైల్వేతో సహకారంతో రైళ్లను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టించేందుకు సిద్ధమౌతోంది. సికింద్రాబాద్-నాగ్పూర్ల మధ్య ఈ రైలును నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. కాగా, దేశంలోని రైళ్లలో గతిమాన్ ఎక్స్ప్రెస్ మాత్రమే అత్యధికంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరుస్తోంది.
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అనంత్ - రాధిక పెళ్లి సందడి : మరోసారి మెస్మరైజ్ చేసిన రాధిక
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
Advertisement