-
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
ఏపీ ఎన్నికల సమాచారం అప్డేట్స్.. -
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu8:18 PM, May 8th, 2024షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోసారి షాక్ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ను కొట్టేసిన కోర్టుఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సునీతకడప కోర్టులోనే తేల్చుకొవాలన్న హైకోర్టుహైకోర్టు అదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టుఇరువురి వాదనలు విన్న కడప కోర్టుసునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన కడప కోర్టుతప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాజరిమానానుజిల్లా లీగల్ సెల్ కు కట్టాలన్న కడప కోర్టు2:30 PM, May 8th, 2024కుప్పంలో బాబు ఓడిపోతున్నాడు: లక్ష్మి పార్వతి సంఘ విద్రోహులు చంద్రబాబు అండ్ కొఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించిందినేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనంపురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషిFIRలో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారురాజకీయ నీచుడు చంద్రబాబుబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారుఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకంఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోడీ చదివాడుసీఎం జగన్ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారుఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ అధికారంలోకి రావాలినేను రాష్ట్రం మొత్తం తిరిగానుగీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడుగీతం భరత్ను ఓడించాలిగీతం అంటేనే భూ కబ్జాలుఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు.1:50 PM, May 8th, 2024మోదీకి కుటుంబం లేదన్న వ్యక్తి చంద్రబాబు: జోగి రమేష్జోగి రమేష్ కామెంట్స్ఎన్డీఏ కూటమి కొత్త కూటమి ఏమి కాదు .2014లో ఇదే కూటమి జతకట్టింది.కలిసి పోటీ చేయడం ఎందుకు.. విడిపోవడం ఎందుకు..పవన్ వలన మేము గెలవలేదని చంద్రబాబు అన్నాడు.మోడీకి కుటుంబం లేదు అన్న వ్యక్తి బాబు.మేనిఫెస్టోలో ఒక్క పథకం కూడా చంద్రబాబు అమలు చేయలేదు.అందుకే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు..కుట్రలతో ఇప్పుడు కూటమి ఏర్పాటు చేశారు.పొత్తులు ముక్కలవడం ఖాయం .అన్నం పెట్టే జగన్న కు ప్రజలు మద్దతుగా ఉన్నారురెండు ఓట్లు ఫ్యాన్ కే వేస్తామని ప్రజలు అంటున్నారు.మంచి చేశాడు కాబట్టే ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు 1:30 PM, May 8th, 2024టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి: తానేటి వనితటీడీపీ నేతల రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలిటీడీపీ నేతల దాడులు నశించాలిప్రజాస్వామ్యం పరిరక్షించాలినేనున్న ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది?ఎవరు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు రెచ్చిపోవద్దుప్రజల్లో మనం ఉన్నాము సర్వేలు బాగున్నాయిప్రజలంతా కూడా జగనన్న పరిపాలనకు ముక్తులై.. మనకే ఓటేయాలని ఎదురుచూస్తున్నారుటీడీపీ కార్యకర్తలు రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు చేస్తున్నారుభౌతికంగా దాడులు చేసి.. మనం చేసినట్టు లైవ్లు పెట్టారు.గోపాలపురం నియోజకవర్గంలో ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారు.ఒక్కసారి కూడా ఎన్నిక కాని వారు గూండా రాజకీయాలు చేస్తున్నారురాత్రి జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసామునేనేమీ వారికి ఛాలెంజ్లు కూడా చేయలేదుమా నాయకుడు చేసిన మంచే మాట్లాడాను.జగనన్న నాకు హోం మంత్రి పదవి ఇచ్చారుజగనన్న నాకు రాజ్యాధికారం ఇచ్చారుదళితలమైన నాపై దాడులు చేస్తూ కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారుఈరోజు నాపై దాడి చేశారు అధికారం లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారు.చట్టం ఎవరికీ చుట్టం కాదు.ప్రతీ కార్యకర్త ఎలక్షన్పై దృష్టి పెట్టాలి. 12:30 PM, May 8th, 2024చంద్రబాబుపై ఎమ్మెల్సీ రుహుల్లా ఫైర్మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోదీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా?.విజయవాడ పర్యటనలో మోదీతో చంద్రబాబు మైనార్టీల గురించి మాట్లాడించాలి.హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలను సీఎం జగన్ ఆర్థికంగా అందుకున్నారు.గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు.రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలి.మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడురాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు, బీజేపీకి చిన్న చూపు.సీఎం జగన్ మైనార్టీలకు అభివృద్ది చేశారుమైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడుమైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోదీతో జత కట్టారు 12:00 PM, May 8th, 2024పవన్పై ముద్రగడ సంచలన కామెంట్స్పవన్ కళ్యాణ్ నిఖార్సైన కాపో కాదో లోకానికి తెలియాలినేను నిఖార్సైన కాపుని.. నా కుటుంబం కూడా స్వచ్చమైన కాపు కుటుంబంపవన్ కుటుంబం స్వచ్చమైన కాపు ఐతే చరిత్ర బయట పెట్టమనండి.మాటి మాటికీ కాపు ముసుగులో ఉండి కాపులకు సాయం చేయ్యరా అని అడుగుతున్నావ్.మా వంగా గీతా కాపు కాదా?కొందరు దుష్టుల వల్ల నా కూతురు దూరమైపోయిందిమళ్ళీ వచ్చే జన్మలోనే కలుసుకుందాం 11:30 AM, May 8th, 2024అభివృద్ధి అంటే జగనే: దేవినేని అవినాష్ప్రతీ గడపలో జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారుఅభివృద్ధి లేదు అంటున్న టీడీపీ నేతలు మూడో డివిజన్లో పర్యటించాలిఐదేళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నాంఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందిటీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదుఅభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వాలిఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించండి 11:00 AM, May 8th, 2024ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.జగనన్న పథకాలపై ఈసీకి ఫిర్యాదుకు చేసి వాటిని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.చంద్రబాబుకు పేద ప్రజల పట్ల అంత అసూయ ఎందుకు?.ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ సమయంలో పర్మిషన్ ఇచ్చారు.ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పున: పరిశీలన చేయాలి.విద్యాదీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీదుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారు. 10:30 AM, May 8th, 2024బాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డిమంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందిఇందుకే పిచ్చి పట్టినట్లు బాబు మాట్లాడుతున్నారుసీఎం జగన్తో పాటు నాపై చంద్రబాబు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారువేల కోట్లు నేను సంపాదించానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటుచంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా?.ఈసారి కుప్పంలో చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయనున్నారు. 10:00 AM, May 8th, 2024చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలునేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు. వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి. చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు మోడీ గారు ఏమన్నారో గుర్తుందా? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో చంద్రబాబు నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబుని ఇంతకంటే… pic.twitter.com/rSUlLqQzQB— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 08:45 AM, May 8th, 2024మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయించగలరా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు? 07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు. 07:00 AM, May 8th, 2024గాజువాక రోడ్షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం -
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu09:00 PM, May 7th, 2024పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వర్మ వర్గీయులుమీరు నిలబడితే మీకు వేస్తాం కానీ పవన్కు మాత్రం ఓటేయమన్న వర్మ వర్గీయులుపిఠాపురం కూటమిలో కుంపట్లుటీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు, పవన్ వర్గానికి మధ్య విభేదాలు06:20 PM, May 7th, 2024గాజువాక రోడ్షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి04:51 PM, May 7th, 2024తాడేపల్లి :మీ బిడ్డ జగన్ బటన్ నొక్కిన సొమ్ములు అక్కచెల్లెమ్మలకి అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ అడ్డుకుంటున్నారుఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా పథకాల డబ్బులు ఇచ్చిన జగన్ని చివర్లో వీళ్లు కట్టడి చేస్తుంటే నా అక్కచెల్లెమ్మలు ఊరుకుంటారా.?ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకి బుద్ధి చెప్తారు.మీ బిడ్డ జూన్ 4న అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్ని పథకాలకి డబ్బులు క్లియర్ చేస్తాడు. - సీఎం వైఎస్ జగన్04:10 PM, May 7th, 2024కాకినాడ:సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య: కురసాల కన్నబాబుఐదేళ్ళుగా క్రమం తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను చివరి విడతలో ఆపేస్తే మిగిలిన నాలుగేళ్ళ ప్రభావం జగన్పై ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడా?పేదలపై కక్ష సాధించడం చంద్రబాబుకు అలవాటైపోయిందిప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంటే కోర్టులకు వెళ్తాడుపేదలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తే కోర్టుకు వెళ్తాడుచంద్రబాబు మార్కు పథకం ఏమీ లేదుపెత్తందార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరపున నిలబడతాడుఏదోలా గెలవలన్న ఒత్తిడితో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాడుఅధికారులను బదిలీ చేయిస్తున్నాడు.. సంక్షేమ పధకాల నిధుల పంపిణీని అడ్డుకుంటున్నాడుదీంతో చంద్రబాబును చూసి జనం ఒక బలహీనత అని అనుకుంటున్నారుప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ జరిగితే నాడు-నేడు ద్వారా ఓటర్లకు జగన్ గుర్తోస్తాడన్న స్ధాయికి చంద్రబాబు వచ్చేశాడు 03:56 PM, May 7th, 2024తిరుపతి: మమ్మల్ని తిట్టేందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు: టీటీడీ చైర్మన్ భూమనఈ రోజు సాయంత్రం నాలుగ్గాళ్ల మండపం వద్ద బూతుల పంచాంగం వినిపించ బోతున్నారుఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి మాకు అధికారాన్ని కట్టబెట్టనున్నాయిటీటీడీ ఉద్యోగస్తులకు జగనన్న నా చేత చేయించిన మేళ్లు పట్ల అంతా సంతోషంగా ఉన్నారుదార్శనికుడు భూమన అభినయ్ తిరుపతిని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందిఅందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి, భూమన అభినయ్, గురుమూర్తిని గెలిపించాలని స్పష్టమైన అభిప్రాయం తో ఉన్నారుకానీ, కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని తిట్టడానికే సమయం సరిపోతోందిపవన్ కల్యాణ్కి ముప్పై కోట్ల రూపాయల డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నాడుఇలాంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతికి ఎలా మంచి చేస్తాడోఆరణి శ్రీనివాసులు గత కొంత కాలంగా మమ్మల్ని బూతులు తిట్టే పనిలో ఉన్నాడుఇప్పుడు తన కంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాగా తిడుతారని తిరుపతికి పిలిపిస్తున్నాడు శ్రీనివాసులు02:49 PM, May 7th, 2024విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గంలో ఆగని బోండా ఉమా కుమారుల అరాచకాలువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార ఆటో వాహనాన్ని అడ్డుకున్న బోండా ఉమా పెద్ద కుమారుడుసింగ్నగర్, నందమూరి నగర్లలో ప్రచార ఆటోలకు అడ్డంగా కారు పెట్టిన బోండా సిద్ధార్థ, బోండా ఉమా సోదరుడు బోండా శ్రీనుఆటోలో పెన్డ్రైవ్ను లాక్కున్న బోండా సిద్ధార్థ, శ్రీనువిషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగిన బోండా అనుచరులుఘటనా స్థలికి చేరుకున్న పోలీసులుఅజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు02:02 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం01:54 PM, May 7th, 2024ప్రధాని మోదీకి మంత్రి బొత్స కౌంటర్బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుంది: మంత్రి బొత్స కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలి: మంత్రి బొత్సమోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు: మంత్రి బొత్సరైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు: మంత్రి బొత్సటీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలు: మంత్రి బొత్సఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారు: మంత్రి బొత్సమోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు: మంత్రి బొత్సఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు: మంత్రి బొత్సనా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సమోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు: మంత్రి బొత్సమోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సరాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపాం: మంత్రి బొత్స01:32 PM, May 7th, 2024కూటమిది దుర్మార్గపు ఆలోచన: ఏపీ మంత్రి బొత్స2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది మేము అడ్డుకోలేదుకూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలిటీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయిఎన్నికలు అయిన వెంటనే.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయికూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారుచంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయిఒక వేలు నువ్వు చూపిస్తే.. మిగిలిన వేళ్ళు నిన్ను చూపిస్తాయని మర్చిపోవద్దు బాబుబాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారుచంద్రబాబుది మనిషి పుట్టుకేనా..?చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందిఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదుఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరు..?రీయంబర్స్ మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరు?వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలిపింఛను లబ్ధిదారులు కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టండి15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవుభవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తాంచంద్రబాబు ఏం చేసాడని ఉద్యోగస్తులు టీడీపీకి ఓటేస్తారు..బాబు ఉద్యోగస్తులను మోసం చేశారుఉద్యోగస్తులు ఎవరి పక్షాన ఉన్నారో జూన్ 4న తెలుస్తుంది 01:11 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం.హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారు.అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చాంపోలీసులు 40,000,ఇతరులు కలిపి మొత్తం 4,30,000 మంది ఉన్నారు.3,03,000 మంది ఇప్పటివరకూ ఓటు వేశారుపలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చాంఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చుపోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందిఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణంపశ్చిమ గోదావరి లో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశాం01:08 PM, May 7th, 2024ఎన్నికలప్పుడే బాబుకు కాపులు గుర్తొస్తారు: కాపు నేత అడపా శేషుడీబీటీ ద్వారా ఇచ్చే నిధులను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాలు నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు.ఎన్నికల కమిషన్ చంద్ర బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందికల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు.పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదుపథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారు.పవన్ కల్యాణ్ చివరికి చంద్రబాబు రాజకీయ క్రీనిడలో బలిపశువు అయ్యారు.కాపులు ఎదగడం పవన్ కల్యాణ్ , చంద్రబాబులకు ఇష్టం లేదు.కాపుల్లో ముద్రగడ, వంగవీటి మోహనరంగా కుటుంబాన్ని నాశనం వ్యక్తి చంద్రబాబు.ఒకవైపు వంగవీటి రాధని, మరోవైపు పవన్ను అడ్డుపెట్టుకుని కాపులను మోసం చేస్తున్నారు.ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులు గుర్తుకు వస్తారుపేదలకు సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు.01:04 PM, May 7th, 2024ఈసీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?: MLC లేళ్ల అప్పిరెడ్డిఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందిఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారుఇంకొకపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారుఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుందిఅదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పిందికానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోందిఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెళ్ళకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారుచంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారువాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారుచంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఈసీకి హితవు పలుకుతున్నాంల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?12:48 PM, May 7th, 2024ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ షాక్టీడీపీ వీడి వైస్సార్సీపీలో చేరిన 50 మంది టీడీపీ కార్యకర్తలుపార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్12:43 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• క్రమం తప్పకుండా ఇన్ని రోజులు పథకాలిచ్చిన జగన్కు ఇప్పుడే ఇబ్బందులు..• మీ బిడ్డ జగన్ను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా?• ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పండి..• వీళ్లు ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు..• జూన్ 4న అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఈ బటన్లన్నీ క్లియర్ చేస్తాం..12:36 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారు..• జగన్ను బటన్లు నొక్కిన పథకాల సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్నారు..• జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసేలా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది..• ఆన్గోయింగ్ స్కీమ్స్ కు మాత్రమే జగన్ బటన్లు నొక్కాడు.. అవేమీ కొత్తవి కాదు..• అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపారు..• జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితిరాజానగరంలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం కోసం క్లిక్ చేయండి 12:28 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• 2019లో బాబుపై ప్రతీకారంగా ప్రజలంతా సైకిల్ను ముక్కలుగా విరిచి పక్కకు పడేశారు• ఆ తుప్పు పట్టిన సైకిల్కు రిపేర్లు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు• రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు.. ఫలితం లేదు• దత్తపుత్రుడి సైకిల్ క్యారేజ్పై మాత్రమే కూర్చుంటా.. టీ గ్లాస్ పట్టుకుంటా అన్నాడు• ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్ను ఇక్కడికి దింపారు• ఢిల్లీ మెకానిక్స్ అంతా ఏపీకి వచ్చి తుప్పుపట్టిన సైకిల్ చూశారు• సైకిల్కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేదని ఢిల్లీ మెకానిక్స్ గుర్తించారు• ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగుచేస్తామని ఢిల్తీ మెకానిక్స్ అడిగారు• చంద్రబాబు పిచ్చి చూపులు చూసి బెల్ ఒక్కటే మిగిలిందని కొట్టడం మొదలు పెట్టాడు• చంద్రబాబు కొడుతున్న ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో 11:49 AM, May 7th, 2024బోండా ఉమా కొడుకి దౌర్జన్యంYSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి ప్రచారం చేస్తున్న వైస్సార్సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుబాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లాతన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావుగెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులుప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీసెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడిటీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లువైస్సార్సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 11:37 AM, May 7th, 2024జననేత కోసం జనంఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలుమరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షోసీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు11:11 AM, May 7th, 2024పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులువిద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులుచేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్లంచ్ మోషన్ కింద విచారించనున్న ఏపీ హైకోర్టుచంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు11:02 AM, May 7th, 2024షర్మిలపై కేసు నమోదుఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పై కేసు నమోదైంది. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన కేసు నమోదు చేసిన వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన కడప కోర్టు10:32 AM, May 7th, 2024నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపుబనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుంవైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డిఅదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డివైఎస్సార్సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవగాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు10:29 AM, May 7th, 2024మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.ఇప్పటివరకూ కొనసాగుతున్న సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్లకు ఈసీ బ్రేక్మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?10:19 AM, May 7th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. TDPకి ఏపీ బీజేపీ షాక్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదుఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలికూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుందిఎక్స్ లో ట్వీట్ చేసిన బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు10:00 AM, May 7th, 2024మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబుచంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420.. అయన చేయని అక్రమాలు లేవు..ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడుతెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్9:49 AM, May 7th, 2024ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్సీపీ ఆగ్రహంకొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలెఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నోఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCPతెలంగాణలో సబ్సిడీ ఇన్ఫుట్కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్నఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్సీపీలో చేరామన్న స్థానికులు9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులుతనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ప్రచారంవిశాఖపట్నం లోక్సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్ ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్ కల్యాణ్ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఈసీ సీరియస్ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్ చేసిన వైస్సార్సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 -
May 6th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
May 6th AP Elections 2024 News Political Updates..3:49 PM, May 6th, 2024తాడేపల్లి :మీ బిడ్డ జగన్ ప్రతి ఆలోచన పేదవాడి బతుకులు మార్చడంపైనే ఉంటుంది: సీఎం వైఎస్ జగన్కానీ చంద్రబాబు నైజం ఎలా ఉంటుందంటే అధికారం వచ్చేదాకా అబద్ధాలు, మోసాలుఅధికారం దక్కాక అతని మాయలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మీకే అర్థమవుతుందివచ్చే ఎన్నికల్లో మన YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మీ బిడ్డ జగన్ ప్రతి ఆలోచన పేదవాడి బతుకులు మార్చడంపైనే ఉంటుంది. కానీ చంద్రబాబు నైజం ఎలా ఉంటుందంటే అధికారం వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు.. అధికారం దక్కాక అతని మాయలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మీకే అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి,… pic.twitter.com/ArWMGPvlYg— YS Jagan Mohan Reddy (@ysjagan) May 6, 2024 -2:30 PM, May 6th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు! భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!@JanaSenaParty ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.. ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడ సర్దిచెప్పేందుకు వెళ్లిన @JaiTDP నాయకుల ముందే బాహాబాహీ. చేతికి దొరికిన వాటితో…— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 2:10 PM, May 6th, 2024ఓటర్లను ప్రలోభలకు గురిచేస్తున్న చంద్రబాబు..కర్నూలు..కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ప్రజాగళం సభ.చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేసిన మద్యం.మంచి మద్యం అందిస్తామని చంద్రబాబు ఓట్లను ప్రభావితం చేస్తున్నాడు.చంద్రబాబు వస్తే మంచి మద్యం, మంచిగా తాగి ప్రాణాలను తీసుకొండి అని సూచిస్తున్నాడు.ప్రజలకు మంచి పథకాలు ఇస్తామని చెప్పాల్సిన బాబు మందు బాబులను మద్యం అందిస్తున్నాడు.ఏపీలోని మద్యాంధ్రగా తయారు చేస్తామని బాబు ప్రచారం చేయడం అందరికీ వింతగా అనిపించింది.మద్యం కావాలంటే బాబు రావాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.బహిరంగ సభలో మద్యం సీసాతో హల్ చల్ చేసిన టీడీపీ కార్యకర్తలు. 1:45 PM, May 6th, 2024బాలకృష్ణకు కురుబ దీపికా కౌంటర్హిందూపూర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపికా కామెంట్స్..సినిమాల్లో నటించే బాలకృష్ణను హిందూపూర్ ప్రజలు ఈసారి పూర్తిగా సినిమాలకే పరిమితం చేసే తీర్పు ఇస్తారు.హిందూపూర్ ప్రజలు ఎమ్మెల్యేగా బాలకృష్ణను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడు.నాకు అవకాశం ఇస్తే ఎప్పుడు లోకల్గా హిందూపూర్ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తాను.సీఎం జగన్ హిందూపూర్ సభతో ఇప్పటికే విక్టరీ వచ్చినట్టు అయ్యింది. ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి.1:20 PM, May 6th, 2024ఉమాకు వైఎస్సార్సీపీ నేత కౌంటర్విజయవాడబోండా ఉమాపై ఘటు విమర్శలు చేసిన వైఎస్సార్సీపీ నేత మోదుగుల గణేష్విశాలాంధ్ర కాలనీలో వాణి అనే మహిళ ఓట్లు అడగడానికి వెళ్తే ఆమెపై టీడీపీ నేతలు దాడి చేశారు.టీడీపీ నాయకులు మద్యం తాగిన మైకంలో వాణి అనే మహిళపై అసభ్యంగా మాట్లాడారు.ప్రశ్నించడానికి వెళ్లిన నాయకులపై దాడికి చేశారు.బోండా ఉమా నిజాలు తీసుకొని మాట్లాడాలి.దళితులపై మీ కపట ప్రేమ అందరికీ తెలుసు.బోండా ఉమా భూకబ్జాలు చేశావ్ కాబట్టి నీపైన రౌడీషీటర్ కేసు పెట్టాలి. 1:00 PM, May 6th, 2024రేపల్లెలో సీఎం జగన్ కామెంట్స్.. రాష్ట్రమనే పొలంలో మీ బిడ్డ చేసిన విప్లవ సాగుతో ఎన్నో సత్ఫలితాలు..రాష్ట్రమనే పొలంలో ఈ ఐదేళ్లలో సంస్కరణలనే విత్తనాలు వేశాం..15 ఏళ్లలో ఈ విత్తనాలన్నీ మహావృక్షాలవుతాయి.. ప్రజల జీవితాల్ని మారుస్తాయిచంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క స్కీమ్ గుర్తుకొస్తుందా? ప్రత్యేకహోదాను కూడా చంద్రబాబు అమ్మేశాడు..మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..సాధ్యంకాని హామీలతో చంద్రబాబు తన మేనిఫెస్టో ఇచ్చారు..చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే..చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది..జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. బాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపుఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ..బాబుకు అధికారం వచ్చేదాకా అబద్ధాలు.. వచ్చిన తర్వాత మోసాలు, మాయలుమంచి చేసే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, చెడు చేసే సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి.. 12:30 PM, May 6th, 2024చంద్రబాబుది లాక్కునే వ్యక్తిత్వం: కొండా రాజీవ్ గాంధీవైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ కామెంట్స్..జగన్ అందరికీ అన్ని ఇవ్వాలనుకునే మనిషి.. చంద్రబాబు లాక్కునే మనిషిఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నాడుచిన్నతనంలోనే రైల్వే స్టేషన్లో చోరీలు చేసిన వ్యక్తిఅలాంటి వ్యక్తి ల్యాండ్ టైటిలింగ్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారుఈ చట్టం ఎంతో గొప్పదని అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ ప్రకటించారుబయటకు వచ్చాక నాలుక మడతేస్తున్నారుఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో వైరల్ కాల్స్ చేస్తున్నారుకేంద్రంలో చక్రం తిప్పుతాననే చంద్రబాబు మోదీతో ఈ చట్టంపై మాట్లాడించాలిల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ముస్లింల రిజర్వేషన్ల గురించి చంద్రబాబు, పవన్ కేంద్ర పెద్దలతో మాట్లాడించాలిఆ చట్టం గురించి రామోజీరావు సైతం తన ఛానల్లో గొప్పగా చూపించారుకానీ జనాన్ని మోసం చేయటానికి ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారువీటిని నమ్మే పరిస్థితిలో జనం లేరుచిరంజీవిని దారుణంగా అయ్యన్నపాత్రుడు కొడుకు, బాలకృష్ణ తిట్టారుసిగ్గు, పౌరుషం ఏమాత్రం లేని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారితోనే తిరుగుతున్నారుపవన్ ఎప్పటికీ ప్యాకేజీ స్టారేనని మళ్ళీ రుజువు చేసుకున్నారు 11:50 AM, May 6th, 2024ఏపీలో బీజేపీ ఎక్కడుంది: వంగవీటి నరేంద్రతూర్పుగోదావరి..వైఎస్సార్సీపీ నేత వంగవీటి నరేంద్ర కామెంట్స్..ఏపీలో బీజేపీ లేదు. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫొటోలు లేవు.ప్రధాని మోదీ గ్యారెంటీ టీడీపీ, జననేన మేనిఫెస్టోతో సంబంధం లేదు. జనసేన కాపుల పార్టీ కాదు.వైఎస్సార్సీపీ కాపులకు 34 ఎమ్మెల్యే సీట్లు, ఐదు ఎంపీ సీట్లు కేటాయించింది. ఎన్డీయే కూటమి కేవలం నాలుగు సీట్లు కాపులకు ఇచ్చారు.వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో ఉండడానికి సిగ్గుండాలిరంగాని చంపిన టీడీపీలో ఆయన కొనసాగడం ఎంతవరకు సమంజసంరాష్ట్రంలో వైఎస్సార్సీపీదే మళ్లీ విజయంజగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావటం ఖాయం 11:20 AM, May 6th, 2024చంద్రబాబు, లోకేష్ చిప్పకూడు తింటారు: వెల్లంపల్లిఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్చంద్రబాబు దుర్మార్గం పరాకాష్టకు చేరుకుంది.అవ్వ తాతల పెన్షన్ విషయంలో చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించాడు.చంద్రబాబును కుప్పంలో కూడా ప్రజలు ఓడిస్తారు.చంద్రబాబు, లోకేష్ చిప్పకూడు తింటారుచంద్రబాబు అండ్ కో టీం తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు.చంద్రబాబుకు కావలసింది అమరావతి తమ సామాజిక వర్గం బాగుండటమే.సీఎం జగన్ కోవిడ్ సమయంలో కూడా ఏ పథకాన్ని ఆపలేదు.హామీలు ఇచ్చి నమ్మించి మోసం చేసే చంద్రబాబు పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారు.సీఎం జగన్పై ఆరోపణ చేసే అర్హత చంద్రబాబుకు లేదు.స్వతంత్ర సమరయోధుల భూమి లాక్కుంది సెంట్రల్ బోండా ఉమ.క్యాన్సర్ బారినపడ్డ చిన్నపిల్ల భూకబ్జా చేద్దామని ప్రయత్నించింది బోండా ఉమా కాదా.?సెంట్రల్లో బోండా ఉమా మద్యం సేవించి ప్రచారానికి వస్తున్నాడు. 11:00 AM, May 6th, 2024నిన్న విరవ గ్రామంలో జరిగిన ఘటనపై స్పందించిన వంగా గీతవంగా గీతా కామెంట్స్..టీడీపీ, జనసేన నేతల్లో ఓటమి భయం పట్టుకుంది.అందుకే ఊరూరా ప్రచారానికి అడ్డుతగులుతున్నారు.అయినా మేము సంయమనంతో ఉంటున్నాం.హత్య రాజకీయాలు చేస్తోంది మేము కాదు.అలాంటి అలవాటు ఉన్నది టీడీపీ, జనసేనకు మాత్రమే.చిన్న పిల్లల్ని ప్రచారానికి వాడకూడదు అని ఎన్నికల సంఘం చెప్తోంది.కలెక్టర్, రిటర్నింగ్ అధికారులు వీడియోను తెప్పించుకొని వారిపై చర్యలు తీసుకోవాలి.ప్రచారానికి ఇంత మంది ఉండాలని ఈసీ చెప్తోంది.అంత మంది ఎందుకు టీడీపీ, జనసేనా ప్రచారంలో ఉన్నారు. వారికి అనుమతి ఉందా?.నేను గెలుస్తున్నాననే ఇలాంటి రెచ్చగొట్టే, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. 10: 30 AM, May 6th, 2024పవన్పై ముద్రగడ ఫైర్..పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదునేను ఏనాడూ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు?.మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు.పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త.. మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను. 10:00 AM, May 6th, 2024పచ్చ బ్యాచ్ రౌడీయిజం..పల్నాడు..నరసరావుపేటలో తెలుగుదేశం కార్యకర్తలు రౌడీయిజంఎస్ఎస్ఎన్ కాలేజీలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కాలేజీ ఎదుట తెలుగుదేశం జెండాలు పట్టుకుని హడావిడి చేస్తున్న టీడీపీ నాయకులురిటైర్ డిఫెన్స్ ఉద్యోగితో గొడవపడి బలవంతంగా అతన్ని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన టిడిపి అభ్యర్థి అరవింద బాబు అనుచరులునారాయణరెడ్డి ఎదురు తిరగటంతో మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన అరవింద్ బాబు అనుచరులుతెలుగుదేశం కిడ్నాప్ వ్యవహారాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 09:20 AM, May 6th, 2024హీరో సాయిధరమ్ తేజ్పై దాడి జరగలేదు: డీఎస్పీ హనుమంతరావుకాకినాడహీరో సాయి ధరమ్ తేజ్పై ఏలాంటి దాడి జరగలేదు.సోషల్ మీడియా, కొన్ని ఛానెల్స్లో వస్తున్న ప్రచారం వాస్తవం కాదునిన్న తాటిపర్తిలో ప్రచారం చూడడానికి వచ్చిన వ్యక్తికి తగిలింది గాజు సీసా కాదు.రాయితో కొట్టినట్లు చెంపమీద గాయం అయ్యింది.ఆయన ప్రచారం నుంచి వెళ్ళిపోయిన 15 నిముషాల తరువాత ఈ ఘటన జరిగింది.దీనికి కారకులైన ఇద్దరు వ్యక్తులను గుర్తించాంఅనుమతి లేకుండా ప్రచారాలు.. ర్యాలీలు చేసి గొడవలు సృష్టిస్తే ఆ రాజకీయ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.సోషల్ మీడియాలో సామాజిక భాద్యతతో వ్యవహరించాలి 08:30 AM, May 6th, 2024రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్.. సునీల్ కుమార్ వాహనంపై దాడి!వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వాహనాన్ని చుట్టుముట్టి అద్ధాలు ధ్వంసం చేశారు. ఏలూరులోని లింగపాలెం మండలం రంగాపురం వద్ద ఘటన జరిగింది. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడిక దిగాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశానికి చింతమనేని, సొంగ రోషన్ వర్గీయులే దాడిరంగాపురం గ్రామం మార్గంలో వెళ్తున్న సునీల్ కుమార్ వాహనాన్ని చూసి టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. సునీల్ కుమార్ వాహనాన్ని చుట్టిముట్టి టీడీపీ శ్రేణులు అద్ధాలను ధ్వంసం చేశారు. పచ్చమూకల దాడి నుంచి సునీల్ కుమార్, అతని అనుచరులు చాకచక్యంగా తప్పించుకున్నారు.సునీల్ కుమార్ కామెంట్స్..టీడీపీ, జనసేన శ్రేణులు నాపై దాడి చేశారు. రెండు కర్రలతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడి నుండి వచ్చేశాను. అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్నారు. హుందాగా రాజకీయాలు చేయాలి. కానీ మా సహనాన్ని పరీక్షించకండి. ఓడిపోతున్నామనే భయంతోనే మాపై దాడులకు పాల్పడుతున్నారు.దెందులూరు నియోజకవర్గంలో అయితే రోజూ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీనిపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశాము. వారు కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఇలాంటి చర్యలను నియంత్రించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగే రాజకీయాలు చేయకూడదు. తెలుగుదేశం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. టీడీపీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోంది. ఎన్ని కేసులు ఉంటే అంత గుర్తింపు అన్న రీతిలో లోకేష్ వ్యవహరిస్తున్నారు 07:20 AM, May 6th, 2024టీడీపీకి ఝలక్..టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన వైఎస్సార్సీపీల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిదని అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్పయ్యావుల వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డిచాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ సీఎం జగన్ మెచ్చుకున్న పయ్యావుల2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావులనేడు అదే చట్టం మీద తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబుచంద్రబాబు రెండు నాలుకల ధోరణితో విస్తుపోతున్న రాష్ట్ర ప్రజలు 07:00 AM, May 6th, 2024నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంఉదయం 10 గంటలకు బాపట్ల లోక్సభ స్థానం రేపల్లెలో ప్రచార సభమధ్యాహ్నం 12:30 గంటలకు నరసరావుపేట లోక్సభ స్థానం మాచర్లలో రోడ్ మధ్యాహ్నం మూడు గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. 06:50 AM, May 6th, 2024ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి..ఆశలు వదులుకుంటున్న టీడీపీమైనార్టీ ఓట్లు పడవనే భయంఇప్పటికే బీజేపీని పూర్తిగా దూరం పెట్టిన వైనంప్రచారంలో ఎక్కడా కన్పించని కాషాయ కండువాటీడీపీలో చేరాలని ప్రత్యర్థి కార్పొరేటర్లు, నేతలకు వలఓటుకు రూ.2వేల చొప్పున పంచేందుకు సిద్ధం 06:40 AM, May 6th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు: సజ్జలచంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారుల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందిప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని 95 శాతం మంది కోరుకున్నారుసర్వే చేయించిన తర్వాతే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశఫెట్టాంపోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు.. ఆ శక్తి ఉందికేంద్రం నిధులు సరిగ్గా ఇస్తే రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుందిసీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 850 కోట్లు సేవ్ చేశారుపోలవరాన్ని చంద్రబాబు తన ఆదాయంగా మార్చుకున్నారని మోదీకి, అమిత్ షాకు తెలుసుకావాలంటే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూసుకోవాలిఏ బ్యాంకు లెక్కలు తీసినా తెలుస్తుందికూటమిలో పార్ట్నర్ కాబట్టి అమిత్ షా ఏదో మాట్లాడారుచంద్రబాబు అవినీతిని చూసి సహించలేకే జనం తిరస్కరించారుపోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు 06:30 AM, May 6th, 2024భూ సంస్కరణలను జగన్ తెస్తుంటే చంద్రబాబు, పవన్ భయపడితున్నారు: రావెల కిషోర్ బాబువారు ఆక్రమించుకున్న భూముల చిట్టా ఎక్కడ బయట పడుతుందోనని భయపడుతున్నారుమోదీ తెచ్చిన ఈ చట్టాన్ని కూటమిలోని చంద్రబాబు వద్దంటున్నారుదీనిపై మోదీ మాట్లాడాలి, నోరు విప్పాలిలేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మోదీ తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించాలిజనం ఛీ కొడుతున్నా చంద్రబాబు, పవన్ ఇంకా అసత్యాలు ప్రచారం చేస్తున్నారుప్రజలు తిరుగుబాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదుప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చంద్రబాబు కుట్ర పన్నారుపేదలకు భూములు పంచే వ్యక్తి సీఎం జగన్ఆసైన్డు ల్యాండ్ మీద హక్కులు కల్పించిన ఘనత జగన్దిచుక్కల భూమి సమస్యలను పరిష్కరించినది జగన్అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారుటీడీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ విచారణ చేస్తోందితప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు -
AP Election Updates May 5th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 5th May...07:50 PM, May 5th, 2024తాడేపల్లి :టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన వైఎస్సార్సీపీల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిచాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్ని మెచ్చుకున్న పయ్యావుల2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావులఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి07:20 PM, May 5th, 2024టీడీపీ ఆఫీస్కి సీఐడీ టీమ్టీడీపీ ఆఫీస్లో ఎవరూ లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు06:57 PM, May 5th, 2024ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి బదిలీడీజీపీని వెంటనే బదిలీ చేయాలని సీఎస్కు ఈసీ ఆదేశాలుముగ్గురు డీజీ ర్యాంకు అధికారులు పేర్లు పంపాలని సీఎస్కు ఆదేశం04:50 PM, May 5th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు: సజ్జలచంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారుల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందిప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని 95 శాతం మంది కోరుకున్నారుసర్వే చేయించిన తర్వాతే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశఫెట్టాంపోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు.. ఆ శక్తి ఉందికేంద్రం నిధులు సరిగ్గా ఇస్తే రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుందిసీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 850 కోట్లు సేవ్ చేశారుపోలవరాన్ని చంద్రబాబు తన ఆదాయంగా మార్చుకున్నారని మోదీకి, అమిత్ షాకు తెలుసుకావాలంటే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూసుకోవాలిఏ బ్యాంకు లెక్కలు తీసినా తెలుస్తుందికూటమిలో పార్ట్నర్ కాబట్టి అమిత్ షా ఏదో మాట్లాడారుచంద్రబాబు అవినీతిని చూసి సహించలేకే జనం తిరస్కరించారుపోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు 04:30 PM, May 5th, 2024కాకినాడ:అధికారం కోసం ప్రజలను మోసం చేయాలన్న ఆశతో చంద్రబాబు ఉన్నాడు: ఎమ్మెల్యే ద్వారంపూడి పొత్తులో ఉన్న బీజేపీ పార్టీయే చంద్రబాబును నమ్మడం లేదుకాకినాడ పోర్టులో ఏది ఎగుమతి అవుతుందో చంద్రబాబుకు తెలియదా?కాకినాడ పేరుకు దేశంలో మంచి పేరు ఉంది2014 ఎన్నికల కు ముందు అప్పులు పాలైనపోయిన వ్యక్తి..మాజీ ఎమ్మెల్యే కొండబాబు.2019 నాటికి అవినీతితో ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి కొండబాబుక్రికెట్ బుకీలో దిట్ట మీ కూటమీ ఎంపీ అభ్యర్ధి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ఒక సెంటు నేను కాకినాడలో కబ్జా చేశానని నిరూపిస్తే.. నా ఆస్ధి ప్రజలకు రాసిచ్చేస్తానుకొండబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యే గా వస్తే మళ్ళీ కాకినాడలో గంజాయి , కబ్జాలు ,అవినీతి పెరిగిపోతుందిరూ.1,000 కోట్లు ఓఎన్జీసి నా ఎకౌంట్ లో నష్టపరిహారం సొమ్ములు వేసిందని మత్స్యకారులకు కొండబాబు మాయ మాటలు చెబుతున్నారు.ఓఎన్జీసి నుండి సమాచార హక్కు క్రింద సమాచారం తీసుకున్నాను. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానుఅలాగే దీనిపై కొండబాబుపై పరువు నష్ట దావా వేస్తున్నాను04:15 PM, May 5th, 2024తాడేపల్లిల్యాండ్ టైటిల్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకువచ్చింది: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుఏపీలో 6 వేల పంచాయతీలలో భూ సర్వే జరిగింది.చంద్రబాబు,పవన్ కి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు.వందల ఎకరాలు రామోజీ రావు ఫిల్మ్ సిటీ కోసం అక్రమంగా దోచుకున్నాడు.31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు జగన్.ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవుఏపీలో బీజేపీ కేంద్ర నాయకులు పర్యటన చేస్తున్నారుఈ యాక్టును అమలు చేయనివ్వద్దొని కేంద్ర పెద్దలను అడిగే దమ్ము చంద్రబాబు, పవన్ కి ఉందా?పురేందేశ్వరి ఈ యాక్టు కరెక్టే అని అన్నారు.పోలవరం గురించి మాట్లాడటానికి బీజేపీ నాయకులకి సిగ్గు ఉండాలిపోలవరం డబ్బును ఎటిఎంలా చంద్రబాబు వాడుకున్నాడని మోదీనే గతంలో అన్నారు 03:30 PM, May 5th, 2024చిత్తూరు జిల్లా:చిత్తూరులో పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారువిజయానంద రెడ్డి, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలుకు నగదు పంచుతున్న ఇద్దరినీ పట్టుకుని వన్ టౌన్ లో లక్షన్నర నగదుతో అప్పగిస్తే వదిలేశారుఅందుకే స్టేషన్ ముందు అర్ధనగ్న నిరసన చేస్తున్నా500 మంది బెంగుళూరు,,అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసి మద్యం, నగదు పంపిణీ చేస్తున్నారుపోలీసులు పట్టించుకోవడం లేదు 02:20 PM, May 5th, 2024తాడేపల్లి :,భూ సంస్కరణలను జగన్ తెస్తుంటే చంద్రబాబు, పవన్ భయపడితున్నారు: రావెల కిషోర్ బాబువారు ఆక్రమించుకున్న భూముల చిట్టా ఎక్కడ బయట పడుతుందోనని భయపడుతున్నారుమోదీ తెచ్చిన ఈ చట్టాన్ని కూటమిలోని చంద్రబాబు వద్దంటున్నారుదీనిపై మోదీ మాట్లాడాలి, నోరు విప్పాలిలేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మోదీ తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించాలిజనం ఛీ కొడుతున్నా చంద్రబాబు, పవన్ ఇంకా అసత్యాలు ప్రచారం చేస్తున్నారుప్రజలు తిరుగుబాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదుప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చంద్రబాబు కుట్ర పన్నారుపేదలకు భూములు పంచే వ్యక్తి సీఎం జగన్ఆసైన్డు ల్యాండ్ మీద హక్కులు కల్పించిన ఘనత జగన్దిచుక్కల భూమి సమస్యలను పరిష్కరించినది జగన్అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారుటీడీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ విచారణ చేస్తోందితప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు01:42 PM, May 5th, 2024ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణచంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో టీడీపీ దుష్ప్రచారంటీడీపీ అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీచంద్రబాబు, లోకేష్తో పాటు 10 మందిపై కేసు నమోదుఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదు12:15 PM, May 5th, 2024చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకి ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదుల్యాండ్ టైటిలింగ్ మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ?సభల్లో వైఎస్సార్సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదుబీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. 4ఏళ్లలో మోదీ ఏం చేశాడో చెప్పాలిమోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలికూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదుకూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతంఅవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు10:59 AM, May 5th, 2024సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్ వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జ్షీట్ తీసుకుని రండి..బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తాఈ నెల 11 లోపు తన సవాల్పై స్పందించాలిషర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలినాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదువైఎస్ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?వైఎస్ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదువివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారుషర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదురూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారిందివైఎస్ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోందిసీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదుషర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్కు గురవుతుంది. బాబు, పవన్ స్క్రిప్ట్ షర్మిల చదువుతుందివైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసిందిషర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలుతెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్ పిలిచారన్నది అబద్ధంబాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయిందివైఎస్ జగన్కు అద్ధం చూపడం దుర్మార్గంఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండిషర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది10:59 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బాబు, పవన్ విష ప్రచారం: ఎమ్మెల్యే మల్లాది విష్ణుప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారుఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారుమా ఫిర్యాదు పై ఈసీ స్పందించింది చర్యలకు సీఐడీకి సిఫారసు చేసిందిప్రజల భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయంసీఎం జగన్ను ఎదుర్కోలేక బాబు, పవన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవుల్యాండ్ టైటిల్ యాక్ట్ మేం తెచ్చింది కాదునీతి ఆయోగ్ ద్వారా కేంద్రమే అన్ని రాష్ట్రాలకు సూచించింది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ బీజేపీ శాఖ ఎందుకు నోరుమూసుకుంది? ఏపీల ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్ షా సభల్లో చెప్పాలి10:51 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయిభూ రికార్డుల డిజిటలైజేషన్తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లంఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుందిఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదుఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసిందిజనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదుచంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలిచంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుందిఅందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు8:56 AM, May 5th, 2024నేడు ఏపీకి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాకశ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్బీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్షావైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న రాజ్నాథ్ సింగ్ 8:51 AM, May 5th, 2024అవన్నీ అపోహలేల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూములకు మరింత రక్షణఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందిఅన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులేఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందిహక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావుఅందుకే ఈ చట్టం అవసరమవుతోందిభూచట్టాల నిపుణుడు, నల్సార్ ప్రొఫెసర్ ఎం. సునీల్కుమార్7:37 AM, May 5th, 2024జనం.. జనం.. ప్రభంజనంసీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకంహిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనంనియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథంఈసారి హిందూపురం వైఎస్సార్సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులుపలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలునెల్లూరులో జననీరాజనం 7:25 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడాదుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తుప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం7:16 AM, May 5th, 2024కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలోల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బరితెగించి అబద్ధాలులేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందనరిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?రూల్స్ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపుపైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యంఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్అది పూర్తయి.. రూల్స్ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రంమోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబుబాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీజనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధంపోలింగ్ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదుమిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద7:14 AM, May 5th, 2024బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంబెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రంలబ్ధిదారుల నమోదు పేరిట కుట్రఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగంతీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక7:12 AM, May 5th, 2024లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపుసీఎం జగన్ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారంచుక్కల భూములు, సర్విస్ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులులంక భూములకు అసైన్మెంట్ పట్టాలుకుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారంనిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలుకొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు6:59 AM, May 5th, 2024మళ్లీ దోపిడీకి తెరపైకి..మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు వక్ఫ్ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడుటిప్పు షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపులో చేతివాటంప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలేఏకంగా పది క్రిమినల్ కేసులు 6:56 AM, May 5th, 2024మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుమీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లుఅన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదుభూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వేపేదలకు భూములిచ్చేది జగన్.. లాక్కునేది చంద్రబాబే -
AP Election Updates May 4th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 4th May...08:25 PM, May 4th, 2024ఫ్యాన్ గుర్తుపై ఓటేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారు: ఎమ్మెల్యే వెల్లంపల్లిప్రజలు స్పందన చూస్తుంటే 175కు 175 స్థానాలు విజయం సాధిస్తాంసెంట్రల్లో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారుచంద్రబాబు మాయమాటలు చెప్పేవాడు తప్ప... ఎప్పుడూ ప్రజలకు మంచి చేసింది లేదు2014, 2019ల్లో విభజించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసి పాత మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టాడుసీఎం జగన్ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టి ఆయన మేనిఫెస్టోలో పెట్టాడుచంద్రబాబు మేనిఫెస్టోని కూటమినేతలే వ్యతిరేకిస్తున్నారుచంద్రబాబు పెట్టిన మేనిఫెస్టోని వాళ్ల పార్టీ నేతలే నమ్మడం లేదు08:21 PM, May 4th, 2024కాకినాడ:ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారలపై స్పందించిన ఎన్నికల కమీషన్కు ధన్యవాదాలు:: కురసాల కన్నబాబుసిఐడి త్వరగతిన విచారణ చేసి దోషులను తేల్చాలి.చంద్రబాబు రోజు రోజుకి దిగజారి పోతున్నాడు.చంద్రబాబు ఓ అబద్దాల ఫ్యాక్టరీ.అప్రమత్తంగా లేకపోతే ఎన్ని అబద్దాలైనా ప్రచారం చేస్తాడు.ప్రజల మనస్సును గెలుచుకుని ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన లేదుప్రజలను అభద్రతా భావానికి గురిచేసి ఓట్లు వేయించుకోవాలని చంద్రబాబు ఆలోచన.సిఎం జగన్తో చంద్రబాబుకు ఎప్పటికీ పోలిక08:13 PM, May 4th, 2024తాడేపల్లి :చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం: సీఎం వైఎస్ జగన్4% ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీతో చంద్రబాబు ఒక పక్క జతకడతాడు.మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం దొంగ ప్రేమని నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టాడు.నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్నా.. ఆరు నూరైనా మైనారిటీలకి 4 శాతం రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే.ఇది మీ వైఎస్సార్ బిడ్డ జగన్ మాటముస్లింల రిజర్వేషన్ కోసం ఎందాకైనా పోరాడతామరి చంద్రబాబు ఇలా మోదీ సభలో చెప్పగలడా?ఎన్డీయే నుంచి బయటికి రాగలడా? -07:21 PM, May 4th, 2024ఎన్టీఆర్ జిల్లా:చంద్రబాబు గతంలో 650 హామీలు, ఇప్పుడు 6,500 హామీలు ఇచ్చాడు: ఎంపీ కేశినేని నానిఒక్క హామీని నెరవేర్చుతాడా చంద్రబాబుచంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయింది2024 ఎలక్షన్ అనంతరం తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లి పోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారుచంద్రబాబు కుప్పంలో ఓడిపోతాడు కాబట్టి టీడీపీని టేకోవర్ చేసుకోవచ్చని బిజెపి కూటమితో జతకట్టిందిచంద్రబాబుపై బీజేపీకి నమ్మకం లేదుమేనిఫెస్టో రిలీజ్ చేస్తే పక్కన ఉండడానికి కూడా బీజేపీ ఇష్టపడలేదువిశ్వసనీయత కలిగి చెప్పింది చేసే వ్యక్తి సీఎం జగన్ 07:07 PM, May 4th, 2024తాడేపల్లి :ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ అసత్య ప్రచారం: సజ్జల రామకృష్ణారెడ్డివ్యవస్థల మీద నమ్మకం పోయేలాగ వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారు అని చెప్పడం దేనికి సంకేతంఅధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా?14 యేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారుఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదుఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా?భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశంచట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పుల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీటీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారువెబ్ ల్యాండ్ పోర్టల్ లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులోకి నెట్టారుసీఆర్డీఏ పరిధిలోని భూములను డీమ్డ్ మ్యూటేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారుసాధ బైనమా పేరుతో భూములు కొల్లగొట్టారుఅసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారుఅరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారుతన అనుకూలమైన వారికి భూములు చంద్రబాబు కట్టబెట్టారులీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందికబ్జాలకు అలవాటు పడిన వాళ్ళకి సంస్కరణలు నచ్చవుసమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేకబ్జాలకు,అక్రమాలకు,అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుంధని చంద్రబాబు భయపడుతున్నారుభూముల వివరాలను ఏ కంపెనీకి ఇస్తున్నాంఅర్థరహితమైన ఆరోపణలు చేస్తారా190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే 154 స్థానంలో ఉన్నాంభూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్ర బాబు జీర్ణించుకోలేక పోతున్నారు6వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యిందిరిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారుచంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారుపాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేసాముపుస్తకాలపై సీఎం జగన్ ఫోటో వేస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి?రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా?.ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు అంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే.సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక మాత్రమే ఈ చట్టం అమలవుతుందిఇదే విషయాన్ని కోర్టుకు తెలిపాంచట్టం అమలు అవ్వాలి అంటే మరో రెండు నుంచి మూడేళ్లు పడుతుందికొవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరంల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాముఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలివ్యవస్థలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేస్తున్నది దేశ ద్రోహం కంటే నేరం06:05 PM, May 4th, 2024టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు.కొద్దిరోజులుగా ఐివీఆర్ఎస్ కాల్స్ ద్వారా నిరాధార ఆరోపణలు చేస్తున్న టీడీపీ.దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.విచారణ జరపమని సీఐడీని ఆదేశించిన ఎన్నికల సంఘం.తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశం.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చేస్తున్న ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిర్యాదు .ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న వైఎస్సార్సీపీ బృందంప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలు అందచేసిన వైఎస్సార్సీపీ బృందంఎన్నికల కోడ్కు విరుద్దంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ.ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీకి ఆదేశాలు జారీ చేసిన అడిషనల్ సీఈవో హరేంధిరియ ప్రసాద్.06:05 PM, May 4th, 2024తాడేపల్లి :వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ముస్లిం మైనారిటీల జేఏసీ నేతలుముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలుసజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్ముస్లిం మత పెద్దలు నన్ను కలిశారుముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్సీపీ వైఖరిని వారు మెచ్చుకున్నారువైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారువైసీపి డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారుసీఏఏ, ఎన్.ఆర్సి, యూసీసీలపై కూడా మా పార్టీ స్పష్టత ఇచ్చిందిదేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారుఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చాంరాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తాంముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందిచంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలిదీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలివైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్నసీర్ అహ్మద్, మత పెద్ద కామెంట్స్ముస్లింలకు అండగా నిలుస్తామని వైసీపి నేతలు చెప్పారు.మా సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు.వైఎస్సార్సీపీ మొదటి నుంచీ మాకు అండగా నిలిచింది.మునీర్ అహ్మద్, ముస్లిం మతపెద్దముస్లింలు వెనుకపడి ఉన్నారని వైఎస్సార్ గుర్తించారుఅందుకే రిజర్వేషన్ లు కల్పించారుదానివలన ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారుచంద్రబాబు మా విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నారుఇలాగే ఉంటే మళ్ళీ ప్రజలు తగిన బుద్ది చెప్తారుసీఎం జగన్ సంక్షేమ పథకాలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయిహుస్సేనీబాబా, ముస్లిం మతపెద్ద కామెంట్స్ముస్లింల అపోహలన్నీ వైసీపి మన ఏతలు తొలగించారువచ్చే ఎన్నికలలో రెండు ఓట్లు వైసీపికి వేయాలి175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తాం5:55 PM, May 4th, 2024నెల్లూరు , ప్రచారసభలో సీఎం వైఎస్ జగన్ స్పీచ్గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం మొదలు టోఫెల్, IB దాకా అంతర్జాతీయ విద్య వరకూ పిల్లల చదువుల్లో విప్లవాలు తెచ్చాం. నాడు నేడు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, 6వ తరగతి నుండే డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, బైజ్యూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ క్లాసులు, బైలింగ్వల్ టెక్స్ట్బుక్స్ క్వాలిటీ చదువులు, సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఇది కాదా అభివృద్ధివెలిగొండ నీళ్లు రాక, శ్రీశైలం నీళ్లు రాక ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధితులతో అతలాకుతలం అయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు.వెలిగొండ రెండు టన్నెళ్లు పూర్తిచేసాం. ఈ వర్షాకాలంలో వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువస్తున్నాం.నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తి చేసి జాతికి అంకితం చేశాం.చిత్రావతీ రిజర్వాయిర్, గండికోట రిజర్వాయిర్, పులిచింతల రిజర్వాయిర్ లలో R&R పూర్తి చేసి డ్యాముల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపుతున్నాం.5:25 PM, May 4th, 2024తాడేపల్లి :వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ముస్లి మైనార్టీల జేఏసీ నేతలుముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలుఅనంతరం సజ్జల మాట్లాడుతూ..ముస్లిం మత పెద్దలు నన్ను కలిశారుముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్సీపీ వైఖరిని వారు మెచ్చుకున్నారువైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారువైఎస్సార్సీపీ డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారుసీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీలపై కూడా మా పార్టీ స్పష్టత ఇచ్చిందిదేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారుఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చారురాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తాంముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందిచంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలిదీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలివైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్ 5:10 PM, May 4th, 2024విశాఖ :గంటా శ్రీనివాస్ కాపు ద్రోహి: తోట రాజీవ్, కాపునాడు అధ్యక్షుడు, విశాఖరియల్ ఎస్టేట్ వ్యక్తులను ఎన్నికలకు గంటా వాడుకుంటున్నారుగంటా పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చెయ్యడుఅక్కడి ప్రజలకు అందుబాటులో ఉండడుగంటా ఏ నాడూ చట్ట సభలకు వెళ్ళింది లేదుగంటాకు పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాంగంటా మాకు అవసరం లేదని భీమిలి ప్రజలు అంటున్నారుగంటా మంత్రిగా ఉండి విశాఖకు ఏం చేశాడుగంటాను పవన్ కళ్యాణ్ పలుమార్లు తిట్టాడుఅలాంటి గంటాకు ఎంత డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారునోటికాడ కూడు లాక్కోవడం గంటాకు అలవాటుగంటా రాజకీయ బంధిపోటు దొంగ 3:46 PM, May 4th, 2024నన్ను అంతమొందించే ప్రయత్నం సీఎం రమేష్ చేస్తున్నారు: బుడి ముత్యాల నాయుడుతనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోతున్నారునా ఇంటి మీద డ్రోన్ ఎగరేయవలసిన అవసరమేముంది?డ్రోన్తో నా కదలికలను పరిశీలిస్తున్నారురౌడీయిజం గుండాయిజం చేయాలని సీఎం రమేష్ చూస్తున్నారుప్రజాక్షేత్రంలో తనపై గెలవలేనని చెప్పి నన్ను అంతమొందించే కుట్రలు చేస్తున్నారువచ్చిన వారు కూడా సీఎం రమేష్ పంపితేనే వచ్చామని చెబుతున్నారుసీఎం రమేష్ చెబితేనే డ్రోన్ తో విజువల్స్ తీశామని వచ్చిన వారు చెబుతున్నారువారు మా ప్రాంతానికి చెందిన వ్యక్తుల కాదుఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో రెక్కీ నిర్వహించాల్సిన అవసరమే ఉంది3:15 PM, May 4th, 2024పలమనేరు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ప్రత్యేకహోదాను అమ్మేసిన బాబు లాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా?మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాంకొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు..అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడుబాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా?ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాంమేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాంమేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి 99 శాతం అమలు చేశాం59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయిచంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమేమరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందిగ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయివర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా 2:50 PM, May 4th, 2024విజయవాడమేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం: దేవినేని అవినాష్విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్10ఏళ్లలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి.. అనేక అనుభవాలు నేర్పిందితూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు, గత పాలకులు చేయలేని అభివృద్ధి పనులు చేశాం..2వ డివిజన్ నుండి 22 వ డివిజన్ వరకు అన్ని పనులు చేశాంటీడీపీ అధికారంలో ఉండి, మేయర్ ప్రజా ప్రతినిధులు అన్ని ఉన్నా అభివృద్ధి శూన్యంకొండ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాం2019, 2020లో వరదలు వచ్చాయికృష్ణ లంక కరకట్ట ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ పూర్తిచేశాంరూ. 150 కోట్లు మొదటి విడతలోనే ఇచ్చాంమేము చేసిన పనిని టీడీపీ వాళ్ళు చేసారని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? వీడియోలు ఎలా తీయించుకోగలుతున్నారు?గద్దె రామ్మోహlన్రావు ఒక అసమర్థ ఎమ్మెల్యేకేవలం మాటలు, షో రాజకీయాలతో ప్రజలను గద్దె మోసం చేశాడువైఎస్సార్సీపీ కార్పోరేటర్లు గెలిచిన చోట టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదుమేము ఏ పార్టీ అభ్యర్థులు గెలిచారా అని చూడలేదు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం4 సంవత్సరాల కాలంలో ప్రతి గడపను 4 సార్లు తిరిగానుటీడీపీ ఒక్కసారి కూడా ప్రజల గడప తొక్కలేదురోడ్లు, మంచినీళ్లు, పార్కు లు ,డ్రైనేజ్ నిర్మించామని ప్రజలే చెపుతున్నారు.. ఇదే గా అభివృద్ధి- ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్న అభివృద్ధికి అడ్డాగా తూర్పు నియోజకవర్గాన్ని చూపిస్తాం2:42 PM, May 4th, 2024అనంతపురం:అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భగ్గుమన్న టీడీపీ అసమ్మతిటీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య ఘర్షణఐక్యత కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రసాభాసపరస్పరం వాగ్వాదం, తోపులాటకు పాల్పడ్డ ఇరువర్గాలుటిక్కెట్ రాకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు 1:00 PM, May 4th, 2024చంద్రబాబుది క్రిమినల్ మైండ్: జోగి రమేష్చంద్రబాబుపై జోగి రమేష్ సీరియస్ కామెంట్స్రాజకీయ హాంతకుడు బాబు.డీబీటీ ద్వారా వచ్చే పథకాలను ఆపేయమన్నాడు.ఈసీకి ఫిర్యాదు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు.ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు ఆపేయాలని ఈసీని కోరారు.అవ్వాతాతలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి బాబు.చంద్రబాబు రాక్షసుడు మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు.బాబు నిజస్వరూపం ప్రజలు గమనించాలి.రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు.కుప్పంలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడించాలి.మంచి చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నాడు.ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. 12:40 PM, May 4th, 2024బుడి ముత్యాల నాయుడు ఇంటిపై రెక్కీ! బీజేపీ నేతల ఓవరాక్షన్..డ్రోన్తో విజువల్స్ తీస్తున్న బీజేపీ నేతలు.అనుమానం వచ్చి ఆరా తీసిన స్థానికులు.పొంతన లేని సమాధానాలు ఇచ్చిన బీజేపీ నేతలు.విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకున్న స్థానికులు.పట్టుకున్న వారిని పోలీసులకు అప్పగింత.నిందితులను విచారిస్తున్న పోలీసులు.విజువల్స్ తీసిన వారు స్థానికులు కాదంటున్న వైఎస్సార్సీపీ నేతలు.సీఎం రమేష్ ఆదేశాలతోనే విజువల్స్ తీశారంటున్న వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులుదేవరపల్లి పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులుముగ్గురిని విచారిస్తున్న దేవరపల్లి పోలీసులుడ్రోన్ కెమెరాను ఎందుకు ఇంటిపై ఎగురవేస్తున్నారు అని ప్రశ్నించిన పోలీసులుముగ్గురి వద్ద బీజేపీ పార్టీ కండువాలు గుర్తించిన పోలీసులు 12:20 PM, May 4th, 2024సుజనా చౌదరికి వైఎస్సార్సీపీ నేతల కౌంటర్..కేశినేని నాని కామెంట్స్మైనారిటీలను, బీసీలను మోసం చేసి పక్క దారిలో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చాడు. 12ఏళ్ళు రాజసభ సభ్యుడిగా, మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న నీ వల్ల ఏమైనా అభివృద్ధి జరిగిందా?రాజ్యసభ సభ్యుడిగా 60కోట్లు నిధులు వస్తే ఒక్క అర్ధ రూపాయి అయినా ఖర్చు చేశావా?. పశ్చిమని బెస్ట్ చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారుఅసిఫ్, వైస్సార్సీపీ వెస్ట్ అభ్యర్థిచంద్రబాబు ఎలా మాయమాటలు చెప్పాడో.. అలాగే సుజనా కూడా మాయ మాటలు చెపుతున్నాడు.విజయవాడ ప్రజలకు సుజనా చౌదరి మొహం తెలుసా?డబ్బుంటే ఏదైనా చేయొచ్చని సుజనా భ్రమలో ఉన్నాడు.పశ్చిమలో తెలుగుదేశం కండువా కప్పుకొన్నాడు.. ఒక్కడు కూడా సుజనా వెనక లేరు.జెండాలు జత కట్టి వచ్చిన మమ్మల్ని ఢీకొట్టలేరు.. మా జెండా ఏ జెండా రెండు ఒకటే. 12:00 PM, May 4th, 2024గద్దెకు దేవినేని కౌంటర్ దేవినేని అవినాష్ కామెంట్స్.. జగన్ ప్రభుత్వం శంకుస్థాపనలే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా చేసింది.రిటేనింగ్ ప్రారంభంతో గద్దె ఓటమి మొదలైందికరకట్టవాసుల కష్టాలు పట్టని టీడీపీ నేతలుప్రతీ ఇంటికే పథకాలు పంపిన జగన్ ప్రభుత్వానికే మా మద్దతు అని ప్రజలు అంటున్నారుటీడీపీ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారుటీడీపీ నేతల లాగా కాల్ మనీ సెక్స్ రాకెట్ మా పార్టీ నేతలు లేరు670 కోట్లతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందిగంజాయికి పునాదులు వేసింది టీడీపీ ఎమ్మెల్యే కాదా?.విశాఖలో దొరికిన డ్రగ్స్కు గద్దె రామ్మోహన్ కుటుంబానికి సంబంధాలున్నాయినిజానిజాలు వెలికితీయాలిజగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని టీడీపీగా చెప్పుకోడానికి సిగ్గులేదా?.చిల్లర రాజకీయాలు చేయడం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కే దక్కుతుందిఅసమర్థ ఎమ్మెల్యే మాకు వద్దు అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు 11:20 AM, May 4th, 2024బాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గనటీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన కడతారా?.75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కోట్ల సూర్యప్రకాశ్ ఒక్కరోజు నాతో పాటు వచ్చి డోన్లో తిరగండి. పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరేం సాధించారో చెప్పండి.ప్రతీ దానికి ట్యాక్స్లు కట్టిన నేడు ఆర్థిక నేరుస్థుడినా? అయితే మరి మిమ్మల్ని ఏమనాలి. ఎన్నికల్లో వేసిన నామినేషన్ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా?. ఆస్తులు సహా అని వివరాలు, దానికి సంబంధించిన పత్రాలను పక్కాగా రిటర్నింగ్ ఆఫీసర్కి సమర్పించాం. అప్లికేషన్లో రాయనంత మాత్రాన తప్పుడు నామినేషన్ అవుతుందా?. నాకు సంబంధించిన వివరాలన్నీ జతపరిచాం. రైల్వే సహాయ మంత్రిగా ఉండి.. పేకాట ఆడటమేనా అందుబాటులో ఉండటం అంటే? స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రతిపక్షాలకు మేలు జరిగేది కాదా?. డోన్ను కర్నూలులో కలుపుతారా అని అంటున్నారే నంద్యాలలో కలుస్తున్నప్పుడు ఏం చేశారు. మిమ్మల్ని, చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదు. 10:40 AM, May 4th, 2024బాబు నీకు పేదల ఉసురు తగులుతుంది: ఎంపీ విజయసాయిమానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఈసీకి ఫిర్యాదుమొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకున్నారు. బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ.మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెల ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024 9:20 AM, May 4th, 2024మళ్లీ తప్పులో కాలేసిన లోకేశం! మళ్లీ తప్పులో కాలేసిన మంగళగిరి మాలోకం!ఏపీలో పోలింగ్ ఎప్పుడో కూడా తెలియనివాడు @JaiTDPలో ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వెళ్లి మార్చి 13న ఓటు వేసుకో @naralokesh.. ఏపీ ప్రజలంతా మే 13న ఓటు వేస్తారు మంగళగిరి ప్రజలారా ఇలాంటి బుర్రతక్కువ వాళ్ళు మీకు అవసరమా?#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/b2a2Xj64CR— YSR Congress Party (@YSRCParty) May 4, 2024 ఏపీలో ఎన్నికలు ఎప్పుడో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కామెడీ ట్రాక్మే 13న పోలింగ్ అయితే మార్చి 13న ఓటు వేయమన్న లోకేష్లోకేష్ మాటలతో ఒక్కసారిగా నవ్వుకున్న ప్రజలు 8:50 AM, May 4th, 2024చంద్రబాబు మరో కుట్ర..టీడీపీ అధినేత చంద్రబాబు మరో దారుణ కుట్రపేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా మోకాలడ్డుఇప్పటికే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వనీయకపోవటంతో వృద్దులు, వికలాంగుల అవస్థలుబ్యాంకుల చుట్టూ మండుటెంటలో తిరుగుతున్న పెన్షన్ దారులుతాజాగా వైఎస్సార్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఇవ్వనీయకుండా అడ్డుఇవన్నీ గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలేఐనాసరే టీడీపీ ఫిర్యాదుతో నిధులను రిలీజ్ చేయనివ్వని ఎన్నికల సంఘంఇప్పటికే అనేకసార్లు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరిన ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదుతో ఇంకా అనుమతి ఇవ్వని ఈసీ 7:45 AM, May 4th, 2024ఓటమి భయంలో కూటమి నేతల ఓవరాక్షన్..ఓటమి భయంతో టీడీపీ, జనసేన కూటమి నేతల కుట్ర రాజకీయాలువైఎస్సార్సీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్న కూటమి నేతలుప్రచారాలలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకి తెగబడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలుసీఎం జగన్పై వ్యక్తిగత దూషణలతో కార్యకర్తలని రెచ్చగొట్టేలా ప్రచారంలో బాబు, పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు.వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్న టిడిపి, జనసేన నేతలుమచిలీపట్నంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార సమయంలో దాడికి పాల్పడ్డ జనసేన, టీడీపీ నాయకులుదెందులూరు నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లతో, కర్రలతో చింతమనేని అనుచరుల దాడిచిలకలూరిపేట నియోజకవర్గంలో ఈవూరివారిపాలెంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కావటి మనోహర్ నాయుడుపై దాడికి ప్రయత్నం.అదే సమయంలో ప్రచార రథం ధ్వంసంమంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మేకా వెంకట్ రెడ్డిపై దాడి.ఎన్నికల ప్రచారంలో నిలదీసిన మహిళని చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిసీఎం సభలకి పెరుగుతున్న జనాదరణతో కూటమి నేతలలో ఓటమి భయంఅందుకే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు.. అసహనంతో ప్రజలపై తిట్ల పురాణం 7:00 AM, May 4th, 2024నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..నేడు పలమనేరు నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్నేడు హిందూపురం, పలమనేరు, నెల్లూరులో బహిరంగ సభల్లో పాల్గొనున్న సీఎం జగన్సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి 12.10 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎంమధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 1.30 నుంచి 2.05 వరకు పలమనేరు బహిరంగ సభలో పాల్గొంటారు.మధ్యాహ్నం 2.30 పలమనేరు నుంచి బయలుదేరి 3.50 గంటలకు నెల్లూరు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 3.50 నుంచి 4.35 గంటల వరకు నెల్లూరులో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. 6:45 AM, May 4th, 2024ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: కేశినేని నానిచంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై పొత్తులో ఉన్న బీజేపీకి నమ్మకం లేదుఅందుకే మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫోటో ఒకటి కూడా లేదు.చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానీ మానిఫెస్టోఅందుకే మేనిఫెస్టోని పట్టుకోడానికి కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదురానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా సీఎం జగన్ను మరోసారి గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారుఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, పార్టీ కార్యాలయానికి తాళం వేయడం ఖాయంటీడీపీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు హైదరాబాద్లో తన ఇంటికి వెళ్లిపోతారుఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందిదేవినేని ఉమా ఒక చచ్చిన పాము.. అతని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ఉమాకు సీటు రాకపోతే ఇంటికి వెళ్లి పరామర్శించలేని ద్రోహి తంగిరాల సౌమ్య 6:30 AM, May 4th, 2024జూనియర్ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని ఓడించాలి: కొడాలి నానిగుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానిజూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలిపెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై నాకు, సీఎం జగన్కు అమితమైన ప్రేమఅందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాముపార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబుఅన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు, చంద్రబాబు వెంట నడవరుపదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాంమన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు, లోకేష్ తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదుఅభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.. ఎన్టీఆర్ను తుంగలో తొక్కుతారు. లోకేష్ను అందలం ఎక్కిస్తారుఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలిచంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి వస్తాయిఎవరైతే పెద్ద ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారో.. పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారుపెద్ద ఎన్టీఆర్కు దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారునేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.. నందమూరి హరికృష్ణ నా గురువు.. నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.. వారికోసం నేను.. నాకోసం వారు అనేక త్యాగాలు చేశారుఎన్టీఆర్, వైఎస్సార్ నాకు రెండు కళ్లుతెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి. -
AP Election Updates May 3rd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 3rd May..7:10 PM, May 3rd, 2024అనకాపల్లి:కూటమిలో కొట్లాటయాదవ యువకుడిపై అచ్యుతాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ అనుచరులు దాడికూటమి ఆధ్వర్యంలో యాదవ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశం లో కొట్లాటభోజనాలు వద్ద టిడిపి సీనియర్ యువ నాయకుడు గోలగాని నాయుడుకి, జనసేన పార్టీ కార్యకర్తకు మధ్య కొట్లాటసుందరపు విజయ్ కుమార్ చూస్తుండగానే ఆయన పిఏ, అనుచరులు టిడిపి నాయకులు పై దాడిటిడిపి నాయకుడు గోలగాని నాయుడిని గదిలో నిర్బంధించి దాడిఅచ్యుతాపురం పోలీసులకి ఫిర్యాదు చేశారు టిడిపి నాయకులు 6:40 PM, May 3rd, 2024నెల్లూరునెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఎన్ఆర్ఐలుదివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్ దయ వల్లే మైనార్టీలకు, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత లభించింది.గ్రామాల రూపురేఖలు మారాయి.. కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తుంది.మా ప్రచారాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందిమరోసారి సీఎం జగన్ సీఎం కావాలని కువైట్, సౌదీ, అమెరికా, లండన్ నుంచి వచ్చామని ఎన్ఆర్ఐలు వెల్లడి 6:18 PM, May 3rd, 2024విజయవాడ:ఈ నెల 6, 8 తేధీలలో ప్రదాని మోదీ ఏపీ పర్యటన6వ తేధీ రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంట్ నియోజర్గాల పరిధిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ8వ తేదీ రాజంపేటలో బహిరంగ సభ...సాయంత్రం విజయవాడ రోడ్ షోలో పాల్గొననున్న ప్రధాని మోదీ4:46 PM, May 3rd, 2024గుడివాడ:వారిని చిత్తుచిత్తుగా ఓడించాలి: కొడాలి నానిగుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానిజూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలిపెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ లపై నాకు.... సీఎం జగన్కు అమితమైన ప్రేమఅందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాముపార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబుఅన్న ఎన్టీఆర్ వారసులు.... అభిమానులెవరు టీడీపీలో ఉండరు.. చంద్రబాబు వెంట నడవరుపదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాంమన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబుగాని.... లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదుఅభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.... ఎన్టీఆర్ను తుంగలో తొక్కుతారు. లోకేష్ను అందలం ఎక్కిస్తారుఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలిచంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.... పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి వస్తాయిఎవరైతే పెద్ద ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారో.... పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారుపెద్ద ఎన్టీఆర్కు దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.... జూనియర్ ఎన్టీఆర్ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారునేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.... నందమూరి హరికృష్ణ నా గురువు... నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.... వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.... వారికోసం నేను.... నాకోసం వారు అనేక త్యాగాలు చేశారుఎన్టీఆర్, వైఎస్సార్ నాకు రెండు కళ్లుతెలుగుదేశం పార్టీ గౌడ.... యాదవ....మత్స్యకార.... ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.... కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి... అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాకరాజ్యసభ స్థానాలు ఇస్తూ.... ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి 4:15 PM, May 3rd, 2024కనిగిరి ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ స్పీచ్ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్జగన్కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపుపొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేబాబుని నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమేలకలకా లకలకా అంటూ పసుపుపతి రక్తం తాగుతాడుచంద్రబాబు హయాంలో పెన్షన్ వెయ్యి రూపాయలురూ. వెయ్యి పెన్షన్ను రూ. 3 వేలు చేసింది మీ బిడ్డ జగన్39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్ ఇచ్చాడుమీ బిడ్డ జగన్.. 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాడులంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నాంచంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వా తాతలపై పడ్డాయిఎండలో క్యూలో నిలబడి నానా అగచాట్లు పడుతున్నాడుఈ దుర్మార్గ బాబు ఆ నెపాన్ని మనపై వేస్తున్నాడునిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్ను అడ్డుకున్నాడుఅవ్వా తాతలు బ్యాంకులు చుట్టూ తిరిగేలా చేశాడుఅవ్వా, తాతలు ఒక నెల ఓపెక పట్టండిమీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతావాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారు3:50 PM, May 3rd, 2024175కి 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు: సీఎం జగన్ ట్వీట్వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్షలేని పాలన కొనసాగాలన్నా ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు. వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను… pic.twitter.com/srQcYkFPcd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2024 3:40 PM, May 3rd, 2024కృష్ణాజిల్లా:మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన అల్లరిమూకల దాడిదాడి ఘటన లో జనసేన నాయకుడు కర్రి మహేష్తో పాటు మరో ముగ్గురి పై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు3:00 PM, May 3rd, 2024కృష్ణాజిల్లా :గన్నవరంలో టీడీపీకి మరో షాక్.గన్నవరం మండల టీడీపీ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ మోదుగుమూడి రాజేశ్వరితో పాటు మరో 30 మంది మహిళా కార్యకర్తలు వైసీపీలో చేరిక.పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వల్లభనేని వంశీ.2:59 PM, May 3rd, 2024వైఎస్సార్సీపీలో చేరిన జనసేన గుంటూరు నగర అధ్యక్షుడునరసరావుపేట లోక్సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా వైఎస్సార్సీపీలో చేరిన జనసేన గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన నేరెళ్ల సురేష్2:58 PM, May 3rd, 2024కృష్ణాజిల్లాఅవనిగడ్డ మండలం పాతఎడ్లంకలో వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశంపాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్ధి సింహాద్రి రమేష్ బాబు, కుమారుడు వికాస్ బాబుసమావేశానికి భారీగా హాజరైన గ్రామస్తులుసింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరిన పాత ఎడ్లంక గ్రామానికి చెందిన 100 కుటుంబాలువారికి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు2:53 PM, May 3rd, 2024విజయవాడబెజవాడ బార్ అసోసియేషన్ లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఆత్మీయ సమావేశంతూర్పు, పశ్చిమ, సెంట్రల్ అభ్యర్థులు అవినాష్, ఆసిఫ్, వెల్లంపల్లికి మద్దతు తెలిపిన న్యాయవాదులుతమ సంక్షేమం కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల న్యాయవాదుల హర్షం2:51 PM, May 3rd, 2024తిరుపతి జిల్లా:పిచ్చాటూరు సచివాలయం పరిధిలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాఎంపీడీఓ కార్యాలయానికి వాలంటీర్లు చేరుకొని తమ రాజీనామా పత్రాలను ఏఓ రాధా రాణికి సమర్పించారు.ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న తమను తెలుగుదేశం, జనసేన పార్టీలు తమను కించపరిచే విధంగా మాట్లాడడం జీర్ణించుకోలేక తాము రాజీనామా నిర్ణయం తీసుకున్నాం..వాలంటీర్లుజగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికే తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటననరసాపురం రోడ్ షోలో సీఎం జగన్ కామెంట్స్..1:00 PM, May 3rd, 2024పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమే. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. టీడీపీ పాలనలో ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశాడా?. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటారు. చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లు తలపెట్టినట్టే.మరో పది రోజల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్ పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. మీ బిడ్డ పాలనలో అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్. బాబు పాలనలో ఇంటికే పెన్షన్ వచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా?.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్. ఇంగ్లీష్ మీడియంతో అడుగులు సీబీఎస్సీ నుంచి ఐబీ వరకు కనపడుతుంది. ఆరో తరగతి నుంచే క్లాస్రూమ్లో డిజిటల్ బోధన అందుతోంది. ప్రభుత్వ స్కూల్స్ విద్యార్ధులకు బైలింగువల్ టెక్ట్స్ బుక్స్. రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. జగనన్న విద్యాదీనెన, వసతి దీవెన మీ బిడ్డ పాలనలోనే వచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో అంతర్జాతీయ విద్యా కోర్సులు తెచ్చాం.మీ బిడ్డ జగన్.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు. అక్కాచెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. 31లక్షల ఇళ్లపట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చాం.రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిబీ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం.పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. పేషంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం. ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం అందించాం. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం. రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్. వారిద్దరి వల్లే పెన్షనర్లకు అవస్థలు: మల్లాది విష్ణు12:30 PM, May 3rd, 2024నేటి నుంచి స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారానికి పార్టీ పిలుపునిచ్చిందిప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రమంతా ప్రచారం చేస్తారుఇంటివద్దకే పెన్షన్ను సీఎం జగన్ ఐదేళ్ల పాటు అందించారుచంద్రబాబు దుర్భుద్ధితో పెన్షన్లు అందకుండా చేశాడుఈరోజు పెన్షనర్లు బ్యాంకుల వద్ద నానా అవస్థలు పడుతున్నారుఈ పాపం చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్లదే. వంగా గీత గెలుపు ఖాయం: నటి శ్యామల11:50 AM, May 3rd, 2024వైఎస్సార్సీపీ నాయకురాలు, సినీ నటి శ్యామలవంగా గీత గెలుపు ఖాయం అయిపోయింది.అంత ఇమేజ్ ఉన్న సినిమా స్టార్ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు మిగితా సినిమా వాళ్ళని తీసుకొస్తున్నారు.చాలా సీనియర్ నాయకురాలు వంగా గీత.ఆమెను ఓడించడం ఎవరి వల్ల కాదు.వంగా గీత ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చారో అందరికీ తెలుసు.వంగా గీతకు భారీ మెజారిటీ కోసం నేను కూడా ప్రచారం చేస్తున్నాను.పిఠాపురం ప్రజలు అభివృద్ది చేసే వారికి ఓటు వేయండి.ఆ అభివృద్ది సీఎం జగన్, వంగా గీత వల్లనే సాధ్యం. టీడీపీ నేతల కారణంగానే వృద్దులకు ఇబ్బందులు..10:30 AM, May 3rd, 2024దేవినేని అవినాష్ కామెంట్స్..డివిజన్లోని ప్రతీ గడపలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారువైఎస్సార్సీపీకి ఓటు వేయడానికి సిద్ధం అని ప్రతీ మహిళా చెబుతున్నారుపెన్షన్ కోసం వృద్దుల ఇబ్బందులకు చంద్రబాబు కారణం కాదా?.టీడీపీ నేతల ఫిర్యాదు వలనే నేడు వృద్ధులకు ఇబ్బందులు.ఈనాడును అడ్డుపెట్టుకొని జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే టీడీపీ నేతల లక్ష్యంస్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తే ప్రజలు తిరగబడుతున్నారుప్రజలు ఏం తప్పు చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారుటీడీపీ హయాంలో నియోజకవర్గంలో ప్రతీ కాంట్రాక్టు ఎంఎల్ఏ తమ్ముడు రమేష్వే కాంట్రాక్టులుకరకట్ట ప్రాంతంలో కూడా కమ్యూనిటీ హాల్ కట్టింది జగన్ ప్రభుత్వమేరానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభం8:30 AM, May 3rd, 2024తాడేపల్లి :రాష్ట్ర వ్యాప్తంగా 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభంఇంటింటికీ బూత్ స్థాయి కమిటీల విస్తృత ప్రచారంఐదేళ్లలో సీఎం జగన్ చేసిన మేలును మరోసారి ప్రజలకు వివరిస్తున్న పార్టీ శ్రేణులుపేదలే వైఎస్సార్సీపీ స్టార్ క్యాంపెయినర్లుఇప్పటికే 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసిన వైఎస్సార్సీపీవారితో కలిసి ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్తున్న పార్టీ బూత్ కమిటీలుపవన్కు పిచ్చి పీక్స్లో..7:45 AM, May 3rd, 2024పదవి వస్తుందో రాదో అని పవన్కళ్యాణ్ నిర్వేదంయువత గుండెల్లో నిప్పంటించడానికే వచ్చా..వైఎస్సార్సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి కూర్చోబెడతా‘నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడూ గుర్తుకురాడు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలువిశాఖ ఎన్నికల సభలో పవన్కళ్యాణ్ హిందూపురంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..7:25 AM, May 3rd, 2024హిందూపురంలో టీడీపీ నేతల దౌర్జన్యంవైఎస్ జగన్ పాటలు పెట్టారన్న కారణంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలుఆసుపత్రికి తరలింపుటీడీపీ నేతల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..7:10 AM, May 3rd, 2024మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న సీఎం జగన్ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్సభ స్థానం పరిధిలో ప్రచార సభమధ్యాహ్నం 12:30 గంటలకు నరసరావుపేట లోక్సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రచార సభమధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు లోక్సభ స్థానంలోని కనిగిరిలో ప్రచారం. దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’ నోట్లే7:00 AM, May 3rd, 2024 కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో రూ.2 కోట్ల సీజ్తూ.గోదావరిలో దొరికిన కట్టల మూలాలూ టీడీపీలోనేలెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శిబాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లలో భారీగా నగదు పట్టివేతతిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠాబరితెగించి మరీ డబ్బును వరదలా పారిస్తున్న చంద్రబాబుఏకంగా ఈ ఎన్నికల కోసం రూ.13 వేల కోట్లతో భారీ స్కెచ్అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు, ఎన్నారైల ద్వారా సమీకరణఅసెంబ్లీ సెగ్మెంట్కు రూ.75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహంమార్గదర్శి, నారాయణ, టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్ర స్థాయికిఓటుకు రూ.5 వేలు ఇవ్వటానికైనా వెనకాడొద్దని నేతలకు హుకుంపంచాయతీ నేతకు రూ.50 లక్షలు.. మండల స్థాయి నేతకు రూ.కోటినియోజకవర్గస్థాయి నేత అయితే రూ.3 కోట్లు; దీనికోసం ప్రత్యేక టీమ్పోలీసుల సోదాల్లో దొరికిన ‘పచ్చ’కట్టలు జస్ట్ శాంపిల్ మాత్రమే మోసాల బాబు మరో అబద్ధం..6:50 AM, May 3rd, 2024ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు 2023–24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది ఇంటర్ విద్యార్థులు మరో 10,52,221 మంది.. ఈ ఒక్క పథకానికే ఏటా రూ.1,234 వేల కోట్లు అవసరం ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యమంటున్న నిపుణులు ఇక జీఓ–117 రద్దుచేస్తే ప్రభుత్వ విద్య నిర్వీర్యం పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దుచేసేందుకు ఆస్కారం ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్6:40 AM, May 3rd, 2024 రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారుపురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారురాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్లు ఏర్పాటుమోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్లు నమోదు సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయికొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలుఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారుహైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయితిరుపతి, మంగళగిరిలలో మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయిఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాంరాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు, అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారుపోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత కల్పించాంపెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికలకమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాంబ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాంపెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేనునామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యిందిఅలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల తుది జాబితాను కూడా సిద్ధం చేశాంప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారుగతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారుఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయిమొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాంఅలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాంఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాంఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాంఅలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాంమాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాంప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయిఅందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాంరాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్కు సమ్మతి తెలిపారుజనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదుఅలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వంఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాంఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాంపెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి6:30 AM, May 3rd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి -
AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 2nd May.. ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్5:24 PM, May 2nd, 2024 రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారుపురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారురాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్లు ఏర్పాటుమోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్లు నమోదు సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయికొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలుఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారుహైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయితిరుపతి, మంగళగిరిలలో మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయిఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాంరాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు, అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారుపోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత కల్పించాంపెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికలకమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాంబ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాంపెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేనునామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యిందిఅలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల తుది జాబితాను కూడా సిద్ధం చేశాంప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారుగతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారుఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయిమొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాంఅలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాంఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాంఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాంఅలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాంమాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాంప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయిఅందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాంరాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్కు సమ్మతి తెలిపారుజనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదుఅలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వంఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాంఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాంపెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి4:43 PM, May 2nd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలిజనసేనకు ఈసీ ఝలక్1:45 PM, May 2nd, 2024ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.గాజు గ్లాస్ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్ చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలుఈ పిటిషన్పై నేడు విచారణ జరిగింది. ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని ఈసీ కోర్టుకు వెల్లడించింది.జనసేన పిటిషన్కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఆర్మ్డ్ ఫోర్స్కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ పేర్కొంది. బాబుపై అన్నా రాంబాబు ఫైర్12:30 PM, May 2nd, 2024ప్రకాశం జిల్లాచంద్రబాబుపై వైఎస్సార్సీపీ మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు ఫైర్ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అనవసర అపోహలు సృష్టిస్తున్నాడుఅసలు లేని సమస్యను సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారుచంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరు.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి టీడీపీ మేనిఫెసో ఒక అబద్ధం: కైలే అనిల్ కుమార్11:30 AM, May 2nd, 2024పామర్రు నియోజకవర్గం నిడుమోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్ధి కైలే అనిల్ కుమార్అడుగడుగునా కైలేకు ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలుకైలే అనిల్ కుమార్ కామెంట్స్..ప్రజలంతా సీఎం జగన్ పాలనే మళ్లీ కావాలనుకుంటున్నారుఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి జగన్ను ఏమీ చేయలేరని ప్రజలు విశ్వసిస్తున్నారుటీడీపీ మేనిఫెసో ఒక అబద్ధంజగన్ మోనిఫెస్టో నమ్మకంతో కూడిన ఒక నిజంఅబద్ధం, మోసంతో ఏదోరకంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడుచంద్రబాబుపై బీజేపీకే నమ్మకం లేదుకలిసి ప్రయాణం చేస్తున్న బీజేపీనే నమ్మకపోతే.. ప్రజలు ఎలా నమ్ముతారుపామర్రులో నూటికి 99% శాతం ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాంమరో అవకాశం ఇస్తే మరింతగా పామర్రు ప్రజలకు సేవచేస్తాపామర్రులో నేను.. మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాం ‘జగన్ కోసం సిద్ధం’11:00 AM, May 2nd, 2024మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్సీపీ"జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమంనేడు ప్రారంభించనున్న పార్టీ నేతలుమేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధంపార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటిఇంటికీ మేనిఫెస్టో టీడీపీ నేతలకు దేవినేని అవినాష్ కౌంటర్10:00 AM, May 2nd, 202412వ డివిజన్ను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాముస్థానిక టీడీపీ ఎంఎల్ఏ ఇంటి ముందు రోడ్ కూడా జగన్ ప్రభుత్వమే వేసిందిడివిజన్లో 20 కోట్లతో సంక్షేమం చేసాముప్రతీ గడపలో సీఎం జగన్కే మా ఓటు అని చెబుతున్నారుజగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవటానికి సిగ్గులేదా?స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు గద్దెకి పట్టవుతూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా?.ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాల చేయడం టీడీపీ నేతలకే దక్కిందిరెండుసార్లు ఎంఎల్ఏ ఒకసారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా?రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలుకాలనీల అభివృద్ధికి స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదాప్రజానీకానికి మంచి చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గంప్రజలు మీ చిల్లర చేష్టలు గమనిస్తున్నారుఇంకా పూర్తి స్థాయిలో వృద్దులకు, వితంతువులకు పెన్షన్ అందలేదు నేటి నుంచి కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్..9:30 AM, May 2nd, 2024ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్న వయోవృద్ధులు ,దివ్యాంగులుహోమ్ ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలు ఏర్పాటుగన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలలో 6 బృందాలు ఏర్పాటుపామర్రు నియోజకవర్గంలో 5 బృందాలు ఏర్పాటుమచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజక వర్గాలలో 4 బృందాలు ఏర్పాటుఒక్కో హోమ్ ఓటింగ్ బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక వీడియో గ్రాఫర్, పోలీస్ ఎస్కార్ట్ ఉండేలా చర్యలు ఉంటాయన్నారుహోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 9,114 మంది, దివ్యాంగులు 22,429 మంది రెండు సార్లు జరుగనున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ నేటి నుంచి మే 6 వరకూ ఒకసారిమే 7 నుంచి 8 వరకూ రెండోసారి హోమ్ ఓటింగ్కు అవకాశం మహాసేన రాజేష్కు ఘోర అవమానం..8:20 AM, May 2nd, 2024అవనిగడ్డలో టీడీపీ నేత మహాసేన రాజేష్కు అవమానంఎన్నికల ప్రచారానికి మహాసేన రాజేష్తో పాటు అంబటి రాయుడిని ఆహ్వానించిన జనసేన నాయకులుమోపిదేవి నుంచి అవనిగడ్డ వరకూ ర్యాలీ.. బహిరంగ సభ ఏర్పాటు చేసిన జనసేన నాయకులుమోపిదేవి కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలుకుతామని మహాసేన రాజేష్కు ఆహ్వానంమహాసేన రాజేష్ రాకుండానే అంబటి రాయుడితో కార్యక్రమం ప్రారంభించేసిన జనసేన నాయకులుతనను పిలిచి అవమానించడంతో జనసేన నేతల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్చల్లపల్లి నుంచి వెనుదిరిగిన మహాసేన రాజేష్జనసేన పార్టీలో దళితులపై వివక్ష మారలేదని తన అనుచరుల వద్ద వాపోయిన రాజేష్తన సీటు విషయంలో జనసేన చేసిన యాగీ మరిచిపోయి పొత్తు ధర్మం కోసం జనసేన తరుపున ప్రచారానికి వస్తే అవమానించారని సన్నిహితుల వద్ద వాపోయిన రాజేష్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుతిరిగిన రాజేష్రాజేష్ను పిలిచి అవమానించారంటూ జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో7:45 AM, May 2nd, 2024వైఎస్సార్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధిరూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసారూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయంకాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయంప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటురూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపుఆప్కాస్, ఆశ, అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నవరత్న పథకాలుప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం ‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల7:20 AM, May 2nd, 2024నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వలజాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారంకరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదుప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్నఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపుఅయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకంనెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటనసవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హతకానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబుఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలుబాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం7:00 AM, May 2nd, 2024పాడేరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణచంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండాఆడియో లీక్తో అడ్డంగా దొరికిపోయిన వైనంపాడేరు కాంగ్రెస్ టికెట్ తొలుత వంతల సుబ్బారావుకుఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపుపాడేరులో కాంగ్రెస్ రెబల్గా వంతల పోటీపోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిలవైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి పచ్చ మంద కుట్రలతో పెన్షన్దారులకు కష్టాలు.. 6:30 AM, May 2nd, 2024చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్దారులకు మరిన్ని కష్టాలుబ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులువాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడాన్ని అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో పెన్షన్ వేసిన ప్రభుత్వండబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్దారుల అవస్థలునిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో ఇద్దరు మృతిగత నెలలో 39 మంది వృద్దులు మృతిఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై మండిపడుతున్న పెన్షన్దారులు -
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్తో వైఎస్సార్సీపీలో జోష్ -
April 25th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 25th AP Elections 2024 News Political Updates..5:10 PM, Apr 25, 2024తాడేపల్లి :చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్వైఎస్ జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే చంద్రబాబు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోందిమీరు పెట్టిన ట్వీట్ చూస్తే… చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది .@ysjagan రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే @ncbn మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది. మీరు పెట్టిన ట్వీట్ చూస్తే… చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది. https://t.co/pKo2zhOuED— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) April 25, 2024 4:56 PM, Apr 25, 2024మాడుగులలో మూడు ముక్కలాటగా మారిన టీడీపీ రాజకీయంటీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బండారు సత్యనారాయణమూర్తిటీడీపీ రెబల్గా నామినేషన్ వేసిన గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్గవిరెడ్డి, పైలా నామినేషన్తో టీడీపీలో ఆందోళన..బండారును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పైలా ప్రసాద్అధిష్టానం బుజ్జగించిన వెనక్కి తగ్గని రామానాయుడు, పైలా ప్రసాద్4:12PM, Apr 25, 2024విజయవాడ:టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు పై ఈసీ సీరియస్అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశంఅనకాపల్లి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనాసీఎం జగన్పై అనుచిత , నిరాధార వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడుఅయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రేడ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుమల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశం3:39PM, Apr 25, 2024కృష్ణాజిల్లా: 2019లో జగన్మోహన్రెడ్డి చెప్పిన ప్రతీ మాట కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లారు:సాక్షి టీవీతో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డిమ్యానిఫెస్టోలో ఎగ్జామ్లో సీఎం జగన్కు 99 శాతం మార్కులొచ్చాయిపార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లే కార్యకర్తలకు కూడా 99% మార్కులొచ్చేలా చేశారుప్రజలను ఓటడిగే హక్కు మాకు మాత్రమే ఉందనే కాన్ఫిడెన్స్ను తీసుకొచ్చారు175కి 175 గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్ కృష్ణా,గుంటూరులో 35 సీట్లు గెలుస్తాం ప్రజలకు చెప్పడానికి కూటమి దగ్గర ఏమీ లేదుగతంలో ఇదే కూటమిగా కలిసొచ్చారు... విడిపోయారుఇప్పుడు మళ్లీ కూటమిగా వస్తున్నారుఈసారి కూటమిగా కలిసిరావడంలోనే క్యాండెట్ల విషయంలో సమస్యలొచ్చాయిమళ్లీ ఏదో ఒక కథ చెప్పాలి కాబట్టి....ఏదో రకంగా మాపై బురద జల్లుతున్నారు 3:13 PM, Apr 25, 2024వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్రెడ్డి దంపతులుసీఎం జగన్ పులివెందుల పర్యటనలో వైఎస్సార్కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీనాథ్రెడ్డి దంపతులువైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరులో టీడీపీ తరపున పోటీ చేసిన శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషా రెడ్డి. 2:43 PM, Apr 25, 2024కృష్ణాజిల్లా :అవనిగడ్డ ఎన్నికల బరిలో మరో బుద్ధప్రసాద్నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి బోయిన బుద్ధప్రసాద్నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన బోయిన బుద్ధప్రసాద్కూటమి అభ్యర్ధిలో అలజడి రేపుతున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కూటమి అభ్యర్ధిగా.. జనసేన పార్టీ నేత మండలి బుద్ధప్రసాద్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పేరు కూడా బుద్ధప్రసాద్ కావడంతో మండలి బుద్ధప్రసాద్లో మొదలైన ఆందోళన2:24 PM, Apr 25, 2024కృష్ణాజిల్లా: గన్నవరం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వల్లభనేని వంశీ నాలుగోసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నానుపేదలకు ఆర్థిక స్వావలంబన చేకూరేలా సీఎం పాలన సాగించారుకేవలం కాగితాలకే పరిమితం కాకుండా చేతల్లో పాలనా విప్లవాన్ని చూపించారునా సామాజిక బాధ్యతగా అందరూ బావుండాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీలో చేరానుప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారుకరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసిందికరోనా సాకు చూపి పథకాలు ఆపలేదునేను టీడీపీలో 20ఏళ్లు పనిచేశానుకలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేయవచ్చని నాకు తెలియదు జగన్ సీఎం అయిన కొత్తలో ఈ పథకాలు అన్నీ నాలుగు నెలలే ఇస్తారు అన్నారుతర్వాత పథకాల వల్ల శ్రీలంక అవుతుంది అన్నారుఇప్పుడు జగన్ కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారుజగన్ నాణ్యమైన విద్య ఇస్తామంటుంటే, చంద్రబాబు నాణ్యమైన నారావారి సారా ఇస్తామంటున్నారుజగన్ను రక్షించుకోవాల్సిన అవసరం అన్ని వర్గాలకు చారిత్రాత్మక అవసరంరాష్ట్ర ప్రజల దశ, దిశ మార్చే దమ్ము, శక్తి, సంకల్పం జగన్కు మాత్రమే ఉందిజగన్ ఉంటేనే పేద బడుగు బలహీనర్గాలకు న్యాయం జరుగుతుందిచంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, పోలవరం పునరావాసం మీద కూటమి స్టాండ్ చెప్పాలిపురంధేశ్వరి రాష్ట్రానికి రావాల్సిన హక్కులపైనా మాట్లాడాలికూటమికి ఎజెండా, స్పష్టత లేదుకూటమి డబుల్ ఇంజిన్లోని ఒక ఇంజిన్ తూర్పుకు, మరో ఇంజిన్ పడమరకు వెళ్తున్నాయి2:00 PM, Apr 25, 2024చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: కొడాలి నానిసీఎం జగన్ ఆధ్వర్యంలో ఎన్నికలకు మేమంతా సిద్ధంగుడివాడలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం టీడీపీకి చెందిన వ్యక్తులు, చంద్రబాబు మనుషులు.. కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారుఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మేం కట్టుబడి ఉన్నాం టీడీపీ రెచ్చగొట్టినా మేం సంయమనం పాటిస్తున్నాం చంద్రబాబు చెప్పేవి ఏదీ చేయడుబాబొస్తే జాబొస్తుందన్నాడు ఎవడికిచ్చాడు జాబునిరుద్యోగులకు ఉద్యోగ భృతి అన్నాడు ఎవరికిచ్చాడు?.2014లో మోసం చేశాడు. మళ్లీ మోసం చేయడానికే చంద్రబాబుచంద్రబాబుకు అల్జిమర్స్తాను మర్చిపోయాడు కాబట్టి.. ప్రజలు కూడా మర్చిపోయారనుకుంటున్నాడుచంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు మాడు పగిలే తీర్పు ఇవ్వబోతున్నారు. టీడీపీ వెనక ఉన్న వాళ్లకు సామాజికవర్గం నేతలు మదబలం, ధనబలం, కులపిచ్చితి విర్రవీగుతున్నారు టీడీపీని గెలిపించడానికి ఓటర్లకు డబ్బులు పడేయాలనుకుంటున్నారుప్రజాస్వామ్యంలో ఓటును కొని గెలవగలరా?.పరాయిదేశంలో ఉంటూ హాయిగా డబ్బు సంపాదిస్తూ ఇక్కడున్న ఓటర్లను వెధవలంటూ కించపరుస్తున్నారుఇక్కడి ప్రజలు కాదు.. ఓటర్లను దూషిస్తున్న మీరు వెధవలుపచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందిచంద్రబాబు, ఆయన మద్దతుదారులకు కుక్కకాటుకి చెప్పుదెబ్బ తప్పదుఎవరికి ఓటేయాలో ప్రజలకు తెలియదా?. 1:18 PM, Apr 25, 2024టీడీపీకి షాకిస్తూ వైఎస్సార్సీపీలోకి వీరశివారెడ్డివైఎస్సార్ జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణం కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి గుడ్ బై పులివెందులలో ఇవాళ సీఎం జగన్ సమక్షంలో YSRCP కండువా కప్పుకున్న వీరశివారెడ్డిసీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితుడినయ్యా.. అందుకే వైఎస్సార్సీపీలో చేరా : వీరశివారెడ్డిసంక్షమే పథకాల్ని సీఎం జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారు: వీరశివారెడ్డిఈ పథకాలు ఇలాగే అమలవ్వాలంటే మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి: వీరశివారెడ్డివైఎస్సార్సీపీలో ఏ పని అప్పగించినా చేస్తా.. విధేయుడిగా పని చేస్తా: వీరశివారెడ్డిచంద్రబాబు వల్ల రాష్టానికి ఒక్క ప్రయోజనం లేదు: వీరశివారెడ్డిఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు: వీరశివారెడ్డిఏపీలో మళ్లీ వైఎస్సార్సీపీదే అధికారం: వీరశివారెడ్డి12:38 PM, Apr 25, 2024సీఎం జగన్ బీసీల పక్షపాతి: YSRCP ఎంపీలురాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ వ్యాఖ్యలుబలహీన వర్గాల మద్దతు సీఎం జగన్ కే ఉంది సామాజిక న్యాయానికి సీఎం జగన్ ఒక రోల్ మోడల్ బీసీల గురించి టీడీపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందిబీసీలు అందరూ వైస్సార్సీపీతోనే ఉన్నారని వెల్లడిరాజ్యసభ సభ్యులు కృష్ణయ్య కామెంట్స్బీసీ ముఖ్యమంత్రులు తీసుకోలేని సాహసోపేత నిర్ణయాలను సీఎం జగన్ తీసుకుంటున్నారుబీసీలు అందరూ జగన్ ని దేవుడితో సమానంగా చూస్తున్నారు.. ఒక విజన్ తో పాలన సాగిస్తున్నారు సీఎం జగన్కి మోసం చెయ్యడం రాదు.. ప్రతి ఒక్కర్ని కుటుంబ సభ్యులుగానే చూస్తారాయనచట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం మాదే బీసీల పక్షపాతిగా ఉన్న జగన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద ఉందిఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు చదువుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదు.ఆయనకు ఓటేస్తే.. నిరుపేద పిల్లలు చదువుకు దూరం అవుతారు..వైస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు12:02 PM, Apr 25, 2024కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ నామినేషన్కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధిగా చలమలశెట్టి సునీల్ నామినేషన్ఆనందభారతీ మైదానం నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు వేలాది మందితో భారీ ర్యాలీసునీల్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు,పిఠాపురం అభ్యర్ధి వంగా గీతా11:30 AM, Apr 25, 2024పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్వైఎస్సార్ జిల్లా: పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం జగన్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన పులివెందుల వీధులు11:15 AM, Apr 25, 2024పులివెందులలో సీఎం జగన్ ప్రసంగం..సీఎం జగన్ మాట్లాడుతూ.. నా సొంత గడ్డ, నా పులివెందుల, నా ప్రాణం. ప్రతీ కష్టంలో పులివెందుల నా వెంట నడిచింది. పులివెందుల అంటే నమ్మకం, అభివృద్ధి, ఒక సక్సెస్ స్టోరీ. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. పులివెందుల.. ఒక విజయగాథ. మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా.. నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే. కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు.. కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. ఈ అభివృద్ధికి కారణంగా వైఎస్సార్. వైఎస్సార్, జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్సార్ వారసులమని.. వారి కుట్రలో భాగంగా ప్రజల మధ్యకు వస్తున్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?. నాన్నగారిపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు?. ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్లు.. వైఎస్సార్ వారసులా?. ఆ మహానేతకు వారసులు ఎవరిని చెప్పాల్సింది.. ప్రజలే. వైఎస్సార్ లెగసీని లేకుండా చేయాలని చూసింది ఎవరు?. వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జ్షీట్లో చేర్చింది ఎవరు?. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?. మీ బిడ్డను ఎదుర్కోలేక.. ఒక్కరి మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు. వైఎస్సార్పై కుట్రలు చేసిన వాళ్లు ఇస్తున్న స్క్రిప్ట్లు చదువుతున్న వాళ్లు.. వైఎస్సార్ వారసులా? వైఎస్ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసు. వైఎస్ వివేకాను నేనే చంపాను అన్న వ్యక్తి బయట తిరుగుతున్నారు. పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్సార్ వారసులు?.వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు?. వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా?. అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా?. అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే.. టికెట్ ఇచ్చాను. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చిన్నాన్నను ఓడించిన వారినే.. గెలిపించాలని చూడటం దిగజారడం కాదా?. జగన్ను పరిపాలనలో, పథకాల్లో, సంక్షేమంలోనూ కొట్టలేరు. నోటాకు వచ్చినన్ని ఓట్లు రాని కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?. వైఎస్సార్ పేరు కనపడకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్కు ఓట్లు వేస్తే బాబుకు, బీజేపీకి లాభమా.. కాదా?.మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా, కాదా?. పులివెందులవాసుల చిరకాల కల మెడికల్ కాలేజీ. త్వరలోనే పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం. 10:50 AM, Apr 25, 2024వైఎస్సార్సీపీని విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఎంపీ అవినాష్ రెడ్డి.ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..జగనన్న ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తున్నారు.ఐదేళ్ల పాటు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాం.ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము.సంక్షేమ పథకాలను అందించాం.ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజమవుతుందనేది చంద్రబాబు సిద్ధాంతం.ఎంత మంది కలిసివచ్చినా.. ఎన్ని హామీలు ఇచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేరు.సీఎం జగన్కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.ఎంత మంది కలిసి వచ్చినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు. మనల్ని ఎదుర్కొనే బలం లేక గుంపులుగా వస్తున్నారు. చంద్రబాబు పులివెందులలో అడుగుపెట్టిన తర్వాత వర్షాలే లేవు. 10:20 AM, Apr 25, 2024ఎవరెన్ని విమర్శలు చేసినా.. ప్రజలే మాకు ముఖ్యం: కైలే అనిల్ కుమార్సీఎం జగన్ ఆశీర్వాదంతో రెండోసారి ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా సమాజంలో ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని ఎలా ముందుకు తీసుకురావాలో సీఎం ఆలోచన చేశారుఅందుకు అనుగుణంగానే ముందుకు వెళ్లాంమరో అవకాశం ఇస్తే మరింత మంచి చేస్తామని చెప్పి ఓటడుగుతున్నాం మాపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారుమా సోదరి షర్మిల విమర్శలు చేస్తున్నారు సీఎం జగన్ నాయకత్వంలో నేను పనిచేస్తున్నానాపట్ల సీఎం జగన్కు పూర్తి విశ్వాసం ఉంది ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు.. సీఎం జగన్ మాత్రమే మాకు ముఖ్యంగత ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించి ప్రజలు నన్ను అసెంబ్లీకి పంపిస్తారని నమ్ముతున్నా 9:45 AM, Apr 25, 2024చంద్రబాబుకు స్వామిదాస్ కౌంటర్ఎన్టీఆర్ జిల్లా..తిరువూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ కామెంట్స్..నవరత్నాల పథకాలు ప్రతీ ఒక్క కుటుంబానికి చేరాయి, పేదవారందరూ సంతోషంగా ఉన్నారు.మేనిఫెస్టోను 99% అమలుచేసి సీఎం జగన్ సింగిల్గా సింహంలా వస్తున్నారు.మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్నాడు. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో దమ్మున్న ఏకైక నాయకుడు సీఎం జగనే.గుంటూరు జిల్లా నుండి తిరువూరుకు ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు.70వేల మంది ఎస్సీలున్న నియోజకవర్గంలో డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు మీ పార్టీకి కనపడలేదా?.విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్.. విశ్వాస ఘాతానికి మాటతప్పిన వ్యక్తి చంద్రబాబు. 8:45 AM, Apr 25, 2024ఏపీలో ఇప్పటి వరకు నామినేషన్ల లిస్ట్ ఇదే..అమరావతి ఏపీలో ఆరు రోజుల్లో పార్లమెంట్ సెగ్మెంట్లకు 555 మంది 653 సెట్ల నామినేషన్లు దాఖలు.తొలి రోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు రెండో రోజు 68 సెట్ల నామినేషన్లు దాఖలుమూడో రోజు 40 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 112 సెట్ల నామినేషన్లు దాఖలు ఐదో రోజు 124 సెట్ల నామినేషన్లు దాఖలు ఆరో రోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు.అసెంబ్లీ ఎన్నికల కోసం 3701 సెట్ల నామినేషన్లు దాఖలు.. ఆరు రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 3057 మంది 3701 సెట్ల నామినేషన్లు దాఖలుతొలి రోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు రెండో రోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలుమూడో రోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలుఐదో రోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలుఆరో రోజు 1344 సెట్ల నామినేషన్లు దాఖలు 8:15 AM, Apr 25, 2024టీడీపీతో పొత్తు మోదీకి ఇష్టం లేదు: మేకపాటి రాజమోహన్నెల్లూరు.. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కామెంట్స్..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వయసు పైబడి మతిభ్రమించి మాట్లాడుతున్నాడు.2024 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ షెడ్డుకి వెళ్ళడం ఖాయం.నారా లోకేష్ ఒక సోంబేరి.. సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిన ఘటనపై ఆయన స్పందించిన తీరు గర్హనీయం.టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదు.రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి పిల్ల బచ్చా అనడం చంద్రబాబు తల బిరుసుకు నిదర్శనం.ఆ పిల్ల బచ్చే దెబ్బకే చంద్రబాబు ఒనికి పోతున్నాడు. మోదీ కాళ్లు పట్టుకొని పొత్తు పెట్టుకున్నాడు.చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటేనే మంచిది.రాజకీయాల నుంచి తప్పుకుంటే చంద్రబాబుకి గౌరవం మిగులుతుంది.వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలను కైవసం చేసుకుంటాం.సీఎం జగన్లో ఉండే నాయకత్వ లక్షణాలు మరెవ్వరికీ లేవు. 7:42 AM, Apr 25, 2024పులివెందుల బయల్దేరిన సీఎం జగన్తాడేపల్లి నుంచి పులివెందుల బయలుదేరిన సీఎం వైఎస్ జగన్కాసేపట్లో పులివెందుల వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సీఎం జగన్నామినేషన్కు ముందు బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ఇప్పటికే సీఎం జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ దాఖలునామినేషన్ పత్రాలు సమర్పించిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి కరోనా లాంటి కష్టకాలంలో కూడా మీ బిడ్డ సాకులు వెతుక్కోలేదు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలని.. వారి కష్టం మీ బిడ్డ కష్టం కంటే ఎక్కువని భావించి బటన్ నొక్కడం ఎక్కడా కూడా ఆపలేదు. మరోవైపు 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే కనీసం ఆయన చేసిన ఒక్క మంచి అయినా మీకు గుర్తుకి… pic.twitter.com/u5XX4l9IVW— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2024 7:21 AM, Apr 25, 2024ఏపీలో బీజేపీకి బాబే లీడర్..దేశమంతా మోదీ కా పరివారే.. ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురందేశ్వరిసొంత పార్టీ నేతలను కాదని బాబు అద్దె నాయకులకు పార్టీలో సీట్లు కూటమి కట్టినా బీజేపీ సీట్లూ టీడీపీ నేతలకేబద్వేలు నుంచి అనపర్తి దాకా ఇదే పరిస్థితిటీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసమే ఈ పొత్తులా అంటున్న కమలం నాయకులు7:10 AM, Apr 25, 2024పవన్ ఆస్తులు మాయ.. పెళ్లాల లెక్కలూ మాయే..పవన్ ఎన్నికల అఫిడవిట్లో అడుగుకో అబద్ధంపవన్ అఫిడవిట్లో వివరాలపై విచారణ చేయించాలిఈసీకి వైఎస్సార్సీపీ నేత పోతిన మహేశ్ విజ్ఞప్తి 7:00 AM, Apr 25, 2024నేడు కడపలో చంద్రబాబు ప్రచారంనేడు కడపలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంరాజంపేట, కోడూరులో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభలుసభల్లో బాబుతో పాటు పాల్గొననున్న పవన్ కల్యాణ్కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్న ఇరు పార్టీల అధినేతలు6:55 AM, Apr 25, 2024పచ్చ పార్టీ ప్రలోభాలు..ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ అభ్యర్థులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ భారీ తాయిలాలతో ఓటర్లకు గాలం ఓవైపు మద్యం.. ఇంకోవైపు మనీ.. మరోవైపు గిఫ్ట్ బాక్సులు పంపిణీ పచ్చనేతల కనుసన్నల్లో భారీగా కర్ణాటక మద్యం డంప్లు చిత్తూరు, తిరుపతిలో పచ్చ పార్టీ నేతల ఓవరాక్షన్. 6:50 AM, Apr 25, 2024కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల రామకృష్ణారెడ్డిచంద్రబాబు కోసమే పవన్ తాప్రతయంకూటమిలో అంతా చంద్రబాబు మనుషులేఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుకూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు2024లో చంద్రబాబు హామిలిచ్చి మోసం చేశారుపవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలిచంద్రబాబు, పవన్లకు ప్రస్టేషన్ పెరుగుతోందివైఎస్సార్సీపీ విజయం వారికి అర్థమైందివిమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలిరుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకే పవన్ ప్రయత్నం2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుందనే వారికి కోపంచిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదుచిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పాచిరంజీవిని నేను విమర్శించానని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారుచంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారుమళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారువాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీకి సాగిలపడ్డాయిఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయిఒడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారుడ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుందిడ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిరుణ మాఫీలు చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిపవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదుచంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా?చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు? 6:40 AM, Apr 25, 2024కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది: వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్టీడీపీ అంటేనే కుట్ర, కుతంత్రాలకు మారు పేరుఓటమి భయంతో 35 ఏళ్లుగా కుప్పంపై లేని ప్రేమ ఇప్పుడు చంద్రబాబు చూపిస్తున్నారుఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పంలో తిష్ట వేశారుకుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోందికుప్పంలో టీడీపీ పాలిటిక్స్ చేస్తోందికుప్పం ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మినిమం గ్యారంటీ చంద్రబాబు ఇవ్వడం లేదుకుప్పం సింగపూర్ చేస్తా అని 35 ఏళ్లుగా మోసం చేస్తున్నాడు చంద్రబాబుకుప్పం ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పడం లేదు.. ఎస్.ఈ.జడ్లు తీసుకు వస్తాను అనేది చెప్పడం లేదురానున్న 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో పాలారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రెండు రిజర్వాయర్లు నిర్మాణం చేసి, నీరు తీసుకు వస్తాంకృష్ణా జలాలు పూర్తి స్థాయిలో కుప్పానికి అందిస్తాంరెండు మూడు కమర్షియలో జోన్ లు తయారు చేస్తాం35 ఏళ్లలో చేయలేనివి రానున్న 5ఏళ్లలో చేస్తాను అని అంటున్నాడు చంద్రబాబుకుప్పంకు ఏమి చేయలేదు అని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడుకుప్పం ప్రజలు ఆలోచనల్లో మార్పు వచ్చింది.. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం -
April 24th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 24th AP Elections 2024 News Political Updates..7:51 PM, Apr 24, 2024కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల రామకృష్ణారెడ్డిచంద్రబాబు కోసమే పవన్ తాప్రతయంకూటమిలో అంతా చంద్రబాబు మనుషులేఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుకూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు2024లో చంద్రబాబు హామిలిచ్చి మోసం చేశారుపవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలిచంద్రబాబు, పవన్లకు ప్రస్టేషన్ పెరుగుతోందివైఎస్సార్సీపీ విజయం వారికి అర్థమైందివిమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలిరుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకే పవన్ ప్రయత్నం2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుందనే వారికి కోపంచిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదుచిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పాచిరంజీవిని నేను విమర్శించానని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారుచంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారుమళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారువాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీకి సాగిలపడ్డాయిఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయిఒడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారుడ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుందిడ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిరుణ మాఫీలు చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిపవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదుచంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా?చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు?6:18 PM, Apr 24, 2024చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపే: టెక్కలి సభలో సీఎం జగన్మీ బిడ్డకు ఓటేస్తేనే.. పథకాలు కొనసాగుతాయికూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలి175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే..డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమా?పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధంవిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాస్పత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం..600లకుపైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి..మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం..అక్కాచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం..కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం..చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?సాధ్యం కానీ హామీలను మీ బిడ్డ ఎప్పుడూ ఇవ్వడు..మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కాచెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది..మాట మీద నిలబడే మీ జగన్ కావాలా?మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?రూ.10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా?సింగపూర్ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది..ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?4:00 PM, Apr 24, 2024కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది: వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్టీడీపీ అంటేనే కుట్ర, కుతంత్రాలకు మారు పేరుఓటమి భయంతో 35 ఏళ్లుగా కుప్పంపై లేని ప్రేమ ఇప్పుడు చంద్రబాబు చూపిస్తున్నారుఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పంలో తిష్ట వేశారుకుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోందికుప్పంలో టీడీపీ పాలిటిక్స్ చేస్తోందికుప్పం ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మినిమం గ్యారంటీ చంద్రబాబు ఇవ్వడం లేదుకుప్పం సింగపూర్ చేస్తా అని 35 ఏళ్లుగా మోసం చేస్తున్నాడు చంద్రబాబుకుప్పం ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పడం లేదు.. ఎస్.ఈ.జడ్లు తీసుకు వస్తాను అనేది చెప్పడం లేదురానున్న 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో పాలారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రెండు రిజర్వాయర్లు నిర్మాణం చేసి, నీరు తీసుకు వస్తాంకృష్ణా జలాలు పూర్తి స్థాయిలో కుప్పానికి అందిస్తాంరెండు మూడు కమర్షియలో జోన్ లు తయారు చేస్తాం35 ఏళ్లలో చేయలేనివి రానున్న 5ఏళ్లలో చేస్తాను అని అంటున్నాడు చంద్రబాబుకుప్పంకు ఏమి చేయలేదు అని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడుకుప్పం ప్రజలు ఆలోచనల్లో మార్పు వచ్చింది.. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం3:54 PM, Apr 24, 2024వైఎస్ జగన్ సింహంలా సింగిల్గానే వస్తున్నారు: పోతిన మహేష్కూటమిది కుమ్మక్కు రాజకీయంసీఎం జగన్ ప్రజల మనిషివైఎస్సార్సీపీ ఘన విజయం సాధించబోతుందిఓటమి భయంతోనే పవన్ మాట్లాడుతున్నారుపవన్ కాపులను అవమానించేలా పవన్ దిగజారిపోయి మాట్లాడుతున్నాడు3:07 PM, Apr 24, 2024గుంటూరులో టీడీపీ నేతల ఓవరాక్షన్మంత్రి విడదల రజిని ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల హల్చల్రజని ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన టీడీపీ శ్రేణులుప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి యత్నం2:56 PM, Apr 24, 2024చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారు: వాసిరెడ్డి పద్మరుణాలను మాఫీ చేస్తాననీ, కొత్తగా రుణాలు ఇప్పిస్తాననీ చెప్తున్నారుగతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు?చంద్రబాబు పుణ్యమా అని డ్వాక్రా గ్రూపులు రోడ్డున పడ్డాయిబ్యాంకులు రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి తెచ్చారుజగన్ సీఎం అయ్యాకనే మళ్లీ డ్వాక్రా రుణాలను మాఫీ చేశారుమహిళలకు జగన్ సీఎం అయ్యాకే స్వర్ణయుగం ప్రారంభమైందిసంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం 14 లక్షల మంది మహిళలకు పెరిగిందిమహిళలకు ఎందులో నైపుణ్యం ఉంటే అందులో మరింత శిక్షణ ఇప్పించారురెండు లక్షల కోట్ల రుణాన్ని మహిళలకు జగన్ అతి తక్కువ రుణాలను ఇప్పించారుప్రతి పేద మహిళ అరవై వేల ఆదాయం పొందేలా చేశారు మద్యం గురించి మహిళలతో చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటుపెట్రోలు, డీజిల్ రేట్లు కేంద్రం చేతిలో ఉంటుందిమరి చంద్రబాబు పొత్తు పెట్టుకొని కూడా బీజేపీని ఎందుకు నిలదీయటం లేదు? మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు?జగన్ మాత్రమే ఎలా చేయగలిగారు? చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీలో కూడా యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు అమలు చేస్తామని చెప్పగలరా? గంజాయి సాగును సీఎం జగన్ పూర్తిగా నాశనం చేశారుఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నిర్మూలించారుచంద్రబాబు చేయలేని పని జగన్ చేసి చూపించారు చంద్రబాబు, పవన్ ఈ రాష్ట్రానికి అవసరం లేదు2:15 PM, Apr 24, 2024మాజీ మంత్రి నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్చంద్రబాబుతో కలిసి అమరావతిలో కబ్జా చేసిన నిరుపేదలకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూముల గురించి మీరు చెబితే నెల్లూరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. రూ.4,400 కోట్ల ఈ స్కామ్లో మీకు సగం వాటా ఉన్నది నిజం కాదా?పేదలను బెదిరించి బినామీల పేరుతో వారి భూములను కబ్జా చేయడాన్ని జనం మర్చిపోలేదుఇందులో మీ ప్రమేయం ఉన్నట్టు తెలిపే వివరాలన్నీ పబ్లిక్ డొమెయిన్లోనే ఉన్నాయిబుకాయించాలని చూస్తే మేమే ఇంటింటికి తిరిగి బయట పెడతాం. చంద్రబాబుతో కలిసి అమరావతిలో కబ్జా చేసిన నిరుపేదలకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూముల గురించి మీరు చెబితే నెల్లూరు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు నారాయణ గారూ! రూ.4,400 కోట్ల ఈ స్కామ్ లో మీకు సగం వాటా ఉన్నది నిజం కాదా? పేదలను బెదిరించి బినామీల పేరుతో వారి భూములను కబ్జా…— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2024 2:00 PM, Apr 24, 2024సీఎం రమేష్కు సవాల్సీఎం రమేష్కు బూడి ముత్యాలనాయుడు ఛాలెంజ్.మాడుగుల నియోజకవర్గ అభివృద్ధిని నేను చూపించడానికి సిద్ధం.మీడియా సమక్షంలో సీఎం రమేష్ వస్తే చూపిస్తాను. ప్రతీ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాం.మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా.దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం మాడుగుల. 1:40 PM, Apr 24, 2024బోండా ఉమాకు ప్రజలే బుద్ధిచెబుతారు: వెల్లంపల్లి టీడీపీ నేతలపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్చంద్రబాబు అరాచకాలు అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రజలకు తెలుసురాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంటుంది'గుండా' ఉమా చేసిన భూకబ్జాలు ప్రజలందరికీ తెలుసు.బోండా ఉమా లాంటి వ్యక్తిని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు.బోండా ఉమా రౌడీయిజమే లక్ష్యంగా పాలన సాగించాడు.బోండా ఉమాను ఓడిస్తామని స్థానిక ప్రజలే చెప్తున్నారు. 1:00 PM, Apr 24, 2024బుచ్చయ్య చౌదరిని ప్రజలు నమ్మరు: మంత్రి చెల్లుబోయినవేణుగోపాలకృష్ణ కామెంట్స్..రాష్ట్రంలో జనం ప్రతి అభ్యర్థులోనూ సీఎం జగన్నే చూస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్ను సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేశారుప్రజలు మంచి కోరే వాడికి స్థానికతతో సంబంధం లేదు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తన హయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు బుచ్చయ్య చౌదరిని ప్రజలు నమ్మరు రాజమండ్రి రూరల్ స్థానంలో వైఎస్సార్సీపీ విజయ కేతనం ఎగరవేస్తుంది 12:00 PM, Apr 24, 2024వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు.. శ్రీకాకుళం జిల్లా..శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలోకి చేరికలు.సీఎం జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరిక. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావు వైఎస్సార్సీపీలో చేరిక. పాతపట్నం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు.పార్వతీపురం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి. 11:45 AM, Apr 24, 2024నామినేషన్ వేసేందుకు బయలుదేరిన మంత్రి అమర్నాథ్..విశాఖ: నామినేషన్ వేసేందుకు బయలుదేరిన మంత్రి గుడివాడ అమర్నాథ్జింక్ గేట్ నుంచి వందలాది మంది అభిమానులు, కార్యకర్తలతో కొనసాగుతున్న ర్యాలీదారిపోడువునా ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలుకార్పొరేటర్లు, ఇంచార్జ్లు నాయకుల డ్యాన్సులతో కొనసాగుతున్న ర్యాలీఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గురుమూర్తి రెడ్డి, ఊరుకుటి అప్పారావు, దామ సుబ్బారావు, రాజాన రామారావు, ధర్మాల శ్రీను, ఇమ్రాన్. 11:25 AM, Apr 24, 2024వైఎస్సార్సీపీ అభ్యర్థి భారీ ర్యాలీ..పశ్చిమ గోదావరి..పాలకొల్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు భారీ ర్యాలీఎంపీ అభ్యర్థి ఉమాబాలతో పాటు ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి గోపాలరావుసుమారు 20వేల మందితో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వచ్చిన గోపాలరావు మున్సిపల్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు 11:00 AM, Apr 24, 2024కుప్పంలో పోటెత్తిన వైఎస్సార్సీపీ అభిమానులు..చిత్తూరుకుప్పంలో పోటెత్తిన వైఎస్సార్సీపీ అభిమానులుమరి కాసేపట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భరత్ నామినేషన్హాజరవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్10:45 AM, Apr 24, 2024కాసేపట్లో దేవినేని అవినాష్ నామినేషన్..విజయవాడతూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీభారీఎత్తున హాజరైన తూర్పు నియోజకవర్గ ప్రజలు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలుదేవినేని అవినాష్ కామెంట్స్..మా నామినేషన్ ర్యాలీలు విజయ యాత్రలను తలపిస్తున్నాయిటీడీపీ నామినేషన్ ర్యాలీలు శవయాత్రలను తలపిస్తున్నాయినాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను తూర్పు నియోజకవర్గంలో సీఎం జగన్ చేసిన అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుందిపదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదునామినేషన్ ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చి నన్ను ఆశీర్వదించారు 10:30 AM, Apr 24, 2024కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలు..అనంతపురం..తాడిపత్రి వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలుఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల భారీ ర్యాలీ..10:00 AM, Apr 24, 2024బీజేపీ ఎస్టీ మోర్చా కార్యదర్శికి పదవికి శ్రీనివాస్ రాజీనామా..ఏలూరు పార్లమెంట్ స్థానంలో గారపాటి సీతారామాంజనేయలుకు నో సీటుఏటూరు టికెట్ బడేటి రాధాకృష్ణకు కేటాయింపు. నకిలీ ఎస్టీ కొత్తపల్లి గీతకు అరకు ఎస్టీ ఎంపీ టికెట్గారపాటికి టికెట్ ఇవ్వకపోవడంపై నిరసన.రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా ప్రధాని కార్యదర్శి పదవికి మొడియం శ్రీనివాస రావు రాజీనామా. జేపీ నడ్డాకు శ్రీనివాసరావు లేఖరాష్ట్ర పార్టీలో ఆదివాసీలంటే చాలా చులకన భావం ఉంది.నైతిక విలువలకు తావులేదని, భావ ప్రకటన స్వాతంత్ర్యం లేదని ఘాటు వ్యాఖ్యలు.అరకు ఎస్టీ పార్లమెంటు బీజేపీ టికెట్ కొత్తపల్లి గీతకు ఇవ్వొద్దని కామెంట్స్. 9:00 AM, Apr 24, 2024టీడీపీ నేతలపై కేసులు నమోదు..గుడివాడ టీడీపీ నేతలపై కేసులు నమోదునిన్న గుడివాడ టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాము నామినేషన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘననామినేషన్ ర్యాలీలో బారీకేడ్లు తొలగించి అధికారుల ఆదేశాలను ధిక్కరించిన టీడీపీ నేతలుటీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తులసి, రమేష్తో పాటు మరో 10 మందిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు. 8:10 AM, Apr 24, 2024ఏపీలో భారీగా నామినేషన్ల దాఖలు..అమరావతి ఐదురోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 1934 మంది 2357 సెట్ల నామినేషన్లు దాఖలుతొలిరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు రెండోరోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలుమూడోరోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలుఐదోరోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలు 7:55 AM, Apr 24, 2024జనసేన, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం..విశాఖ..భీమిలి నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య గొడవగంటా శ్రీనివాసరావు ప్రచారంలో గొడవకు దిగిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.జనసేన కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్తలు.ప్రచారానికి పిలిచి తమను అవమానించారంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం.తమ త్యాగంతోనే గంటాకు సీటు వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్న జనసేన కార్యకర్తలు.7:30 AM, Apr 24, 2024టీడీపీ నుంచి బీజేపీలోకి నల్లిమిల్లి జంప్..విజయవాడటీడీపీ నుంచి బీజేపీలో చేరిన అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిఏపీ బీజేపీ ఆఫీసులో పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురందేశ్వరి, అరుణ్ సింగ్, సిద్దార్థ్ నాథ్ సింగ్నల్లిమిల్లి చేరిక కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి బీజేపీ ఇన్చార్జ్ శివరామకృష్ణంరాజు 7:00 AM, Apr 24, 2024చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసిన సీఈవో ముఖేష్ కుమార్ మీనాఅమరావతి: బహిరంగ సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు సీఈఓకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీవివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు పలుమార్లు నోటీసులు జారీ చేసిన సీఈవో ముఖేష్ కుమార్ మీనాకొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు కొన్ని నోటీసులకు స్పందించని చంద్రబాబు .చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో మీనా.వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈవో మీనా.చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్కు లేఖవీడియో క్లిప్పులను కూడా జత చేస్తూ లేఖ పంపిన సీఈవో 6:45 AM, Apr 24, 2024జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీలో జాతీయ పతాకాన్ని వినియోగించిన పవన్ కళ్యాణ్దీనిపై అభ్యంతరం తెలుపుతూ పవన్ ఎన్నికల నింబంధనలు ఉల్లంఘించారని బాపట్ల జిల్లా వేట్లపాలెం కు చెందిన జర్నలిస్ట్ నాగర్జున రెడ్డి.నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనలు ఉల్లంగించిన కూటమీ సభ్యులురిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు చొచ్చుకు వచ్చిన కూటమీ కార్యకర్తలు 6:30 AM, Apr 24, 2024చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నారైలు బలి కావొద్దు: మంత్రి జోగి రమేష్ఎన్నారైలు స్వచ్ఛందంగా ప్రజా సేవ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదుచంద్రబాబు మాటలు నమ్మి డబ్బులు తరలిస్తే మనీలాండరింగ్ కేసులు అవుతాయిఎన్నారైలు చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేకండ కావరంతోనే ఎన్నారై సభ్యుడు ఓటర్లను వెదవలు అన్నాడుమంచి చేస్తున్న జగనన్న వైపే ఎన్నారైలు ఉండాలిఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలిదొంగ ఓట్లు వేసే ఉద్దేశాలను టీడీపీ మానుకోవాలి మరోసారి వైఎస్ జగన్ గెలవబోతున్నారు2019లో ఓటు వేయనివారు కూడా ఇప్పుడు జగన్ వైపు నిలబడుతున్నారుపేదవారే కాకుండా అగ్రవర్ణాలన్నీ జగన్కు మద్దతు ఇస్తున్నాయికుప్పంలోనే చంద్రబాబు గెలుస్తాడో లేదో డౌట్అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్సీపీదే విజయంగా కనిపిస్తోంది -
April 17th: ఏపీ ఎన్నికల సమాచారం
April 17th AP Elections 2024 News Political Updates.. 09:32 PM, Apr 17th, 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు, పవన్లకు షాక్ మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో చంద్రబాబు పవన్లకు షాక్ సభను పట్టించుకోకుండా మద్యం షాపులకు క్యూ కట్టిన జనసేన, టీడీపీ శ్రేణులు మందేసి చిల్ అవుతున్న ఇరుపార్టీల కార్యకర్తలు చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్న పసుపు క్యాడర్ 07:24 PM, Apr 17th, 2024 కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్రెడ్డి చంద్రబాబు నీచమైన ఆలోచనలు చేసే వ్యక్తి కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట షర్మిల, సునీతను చంద్రబాబు ట్రాప్ చేశాడు చంద్రబాబు స్క్రిప్ట్నే వాళ్లు చదువుతున్నారు అవినాష్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు సిట్ దర్యాప్తును సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు తనకు నచ్చిన వాళ్ల దగ్గరే సీబీఐ వాంగ్మూలం తీసుకుంది రాజశేఖర్ అనే వ్యక్తిని హత్య జరిగే ముందురోజే కాణిపాకం పంపారు చెవ్వులు వినపడని రంగన్నను ఇంటి వద్ద ఉంటారు వివేకా హత్య డ్రామా ప్లే చేసిందే సునీత, రాజశేఖర్రెడ్డి షర్మిల కడపలోనే ఎందుకు పోటీ చేస్తోంది? షర్మిలకు డబ్బులు ఇచ్చేందుకే బాబు టికెట్లు అమ్ముకుంటున్నాడు 06:23 PM, Apr 17th, 2024 మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ మేమంతా సిద్ధం - 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్ సీఎం జగన్ ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. 06:19 PM, Apr 17th, 2024 జుగుప్సాకరంగా బాలకృష్ణ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ బాలకృష్ణ, లోకేష్, ఎల్లో మీడియా కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు చేశాం బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి సీఎం ఇమేజ్ని డామేజ్ చేసేలా బాలకృష్ణ మాట్లాడారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు ఈసీకి ఫిర్యాదు చేసినా టీడీపీ నేతల తీరు మారలేదు బుద్ది లేకుండా అసభ్యకర పదజాలం వాడుతున్నారు హిందుపురం మొహం చూడని బాలకృష్ణ స్వర్ణాంధ్ర యాత్ర చేయటం సిగ్గుచేటు సీఎస్పై తప్పుడు కథనాలు రాయటం సరికాదు ఎన్నారైలు పేదల ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎన్నారైల తీరును ఖండిస్తున్నాము ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలి రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదు 06:11 PM, Apr 17th, 2024 ప్రశాంత్ కిశోర్ పై బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కీలక వ్యాఖ్యలు చంద్రబాబు కోసం ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు దీనిపై నాకు స్పష్టమైన సమాచారం ఉంది బాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు ప్రస్తుతం నా కోసం ప్రశాంత్ కిశోర్ పని చేయడం లేదు ప్రశాంత్ కిశోర్ కు ఏవో సమస్యలున్నాయి ఇటీవలే చంద్రబాబును కలిసిన ప్రశాంత్ కిశోర్ బాబును కలిశాక కూటమి గెలుస్తుందంటూ ప్రశాంత్ కిశోర్ ప్రచారం మమతా వ్యాఖ్యలతో స్పష్టమైన చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ బంధం 05:18 PM, Apr 17th, 2024 సీఎం హత్యాయత్నం కేసు విచారణ.. చంద్రబాబుకు ఎందుకీ ఉలిక్కిపాటు? చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రా రెడ్డి మండిపాటు బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు అసలు బోండా ఉమా ఈ కేసులో ఉన్నాడని మికేలా తెలుసు? అంటే సీఎం జగన్ పై దాడి చేయించింది మిరే అని అంగీకరిస్తున్నారా..? చంద్రబాబుకి ఈ కేసులో విచారణ తన వరకు వస్తుందని భయపడుతున్నాడా? సీఎం జగన్కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు చంద్రబాబు దిగజారుతున్నాడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జనాదరణ లేక ఇలా తెగిస్తున్నారు మూడు పార్టీలకు ఎల్లో మీడియా తోడై తప్పుడు ప్రచారం చేస్తున్నారు రామోజీరావు మార్గదర్శి స్కాం సొమ్ము కాపాడుకునేందుకు చంద్రబాబుకి కొమ్ము కాస్తున్నాడు సీఎం జగన్కి బస్సు యాత్రలో జనం బ్రహ్మరథం పడితే చూసి ఓర్వలేకపోతున్నారు చంద్రబాబు 14 ఏళ్లు ఏం చేశాడో చెప్పుకోలేకపోవడం సిగ్గుచేటు ఎన్నికలకు ముందే టీడీపీ దివాలా తీసేసింది సీఎం జగన్పై దాడి కేసులో అసలు దొంగ చంద్రబాబు అని అర్థమవుతోంది బోండా ఉమని విచారించకుండానే చంద్రబాబు మాట్లాడుతున్నాడు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నాడు 05:02 PM, Apr 17th, 2024 ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు రేపు కేసు విచారణ జరగబోతుంది అన్ని సాక్షాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా? ఓటు కు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు తెలంగాణ ఏసిబి ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు అందుకే సీబిఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు అలాగే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు రెడ్ హ్యాండెడ్గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి ఓటుకి నోటుకు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అయిదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు 03:57 PM, Apr 17th, 2024 రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల రేపు నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, 25 నామినేషన్లకు చివరి తేదీ 26న నామినేషన్ల పరిశీలన, 29న విత్డ్రాకు గడువు, మే 13న పోలింగ్ 02:52 PM, Apr 17th, 2024 అమరావతి : జనసేన అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్ తొలి బీఫాంను నాదెండ్ల మనోహర్ కు అందజేసిన పవన్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్ పాలకొండ అభ్యర్థి జయకృష్ణ గైర్హాజరు ఈ ఎన్నికలు అత్యంత కీలకమన్న పవన్ క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరు పర్యటనలు, ప్రచారం చేయాలని విజ్ఞప్తులు బీజేపీ, టీడీపీ నేతలు కలిసి రావడం లేదన్న అభ్యర్థులు ఎలాగైనా కలుపుకుని ముందుకెళ్లాలని సూచన 02:47 PM, Apr 17th, 2024 కుప్పంలో ఈనెల 19న చంద్రబాబు నామినేషన్ చంద్రబాబు తరపున నామినేషన్ వేయనున్న భువనేశ్వరి 19న మ.12.33 గంటలకు చంద్రబాబు తరపున నామినేషన్ 02:45 PM, Apr 17th, 2024 బాలకృష్ణ పై మండిపడ్డ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నా పై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి నేను మద్యం, ఇసుక వ్యాపారం చేస్తున్నట్టు దమ్ముంటే బాలకృష్ణ నిరూపించాలి బాలకృష్ణ ఇసుకవ్యాపారం చేస్తున్నారని నేనూ ఆరోపిస్తా ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి గెలుస్తా: బాలనాగిరెడ్డి 02:40 PM, Apr 17th, 2024 మళ్లీ జగనే ఏపీ నెక్ట్స్ సీఎం : హీరో విశాల్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి జగన్ వేల కిలో మీటర్ల పాదయాత్రతో ప్రజల కష్టాలను దగ్గరగా చూశారు విద్య విషయంలో ఏపీ సూపర్ విద్యార్థులకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు: హీరో విశాల్ 02:36 PM, Apr 17th, 2024 రాజమండ్రిలో ఎల్లుండి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి నామినేషన్ ఎల్లుండి మధ్యాహ్నం 1:30 గంటలకు నామినేషన్ వేయనున్న పురంధేశ్వరి 02:35 PM, Apr 17th, 2024 సీఎం జగన్ పై దాడి ఘటనలో బోండా ఉమ పాత్ర ఉండొచ్చు కేశినేని నాని విజయవాడ : బోండా ఉమ ఒక రౌడీ షీటర్ విజయవాడలో బోండా ఉమ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు బోండా ఉమ కాళకేయుడు, కీచకుడు: కేశినేని నాని 02:32 PM, Apr 17th, 2024 రేపు మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ అమరావతి: కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నారా లోకేష్ రేపు ఉదయం 9 గంటలకు శ్రీసీతారాముల ఆలయం నుంచి ర్యాలీ భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి మంగళగిరి కాకపోతే చుట్టు పక్కల నుంచి తీసుకురావాలని పార్టీ అధిష్టానం సూచనలు 02:30 PM, Apr 17th, 2024 ఢిల్లీ: రేపు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబిఐకి అప్పగించాలని పిటిషన్ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత విచారణలో వాయిదా కోరిన చంద్రబాబు న్యాయవాది సిద్దార్థ లుత్రా విచారణ జరపనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తెలంగాణ ఏసీబీ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటపెట్టిన ఏసీబీ "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ 01:00 PM, Apr 17th, 2024 అనపర్తి సీటుకు టీడీపీ ఎసరు ? బీజేపీ కోటలో ఉన్న సీటును మార్చేందుకు టీడీపీ ప్రయత్నాలు మాజీ సైనిక ఉద్యోగికి ఇచ్చిన సీటును మార్చవద్దని అధిష్టానానికి ఫిర్యాదులు అనపర్తి సీటును మార్చే ప్రయత్నాలను ఆపాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసిన మాజీ సైనిక ఉద్యోగ సంఘాలు ఎక్స్ సర్వీస్ మెన్ ఎమ్మెస్ఆర్కే.రాజు కు ఇచ్చిన సీటును మారిస్తే దేశవ్యాప్తంగా మాజీ సైనిక ఉద్యోగులను అవమానించినట్లు అవుతుందని ఫిర్యాదులు 12:00 PM, Apr 17th, 2024 రాయచోటి లో టీడీపీకి భారీ షాక్. మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లాతో సహ పలు కీలక నాయకులు మైనారిటీ నాయకుడు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక. కొత్తగా వైఎస్సార్సీపీలోలో చేరిన నాయకులకు ఖండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డిలు. సీఎం జగన్ పాలన నచ్చింది, ఎంతగానో ఆకట్టుకుంది, జగన్ వెంట నడవాలని పార్టీ లో చేరామంటున్న నూతన నేతలు. 11:00 AM, Apr 17th, 2024 రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత చంద్రబాబుది: పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గం లో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. పులిచర్ల మండలంలో నేడు 12 పంచాయతీల్లో మంత్రి పర్యటన. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంత్రి. పుంగనూరు నియోజకవర్గం లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం: పెద్దిరెడ్డి ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. గండికోట నుండి నీరు ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ మనకు ఇక్కడ మూడు ప్రాజెక్టులు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. త్వరలో ఆ పనులు పూర్తి చేసి, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం గతంలో ఎన్నడూ లేని విధంగా పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చేయగలిగాం. మన నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించే విధంగా మనమంతా కృషి చేయాలి. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు. చంద్రబాబు 2014లో 100 పేజీల మేనిఫెస్టో, 600 హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ఐదేళ్లు తాత్కాలిక రాజధాని నిర్మాణం అని సొంత అజెండాతో చంద్రబాబు పనిచేశారు. కరోనాతో రెండేళ్లు పోయినా హామీలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ది. నేడు సూపర్ సిక్స్, మీ భవిష్యత్తు కు నా గ్యారంటీ అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యాడు. సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుందన్న చంద్రబాబు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎన్నికలు కోసం చంద్రబాబు అమలు చేయడం వీలుకాని హామీలు అన్ని ఇస్తున్నారు. కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు, లబ్ది అందించేవారు. సిఎం వైఎస్ జగన్ ఆలోచన వలన ప్రతి ఇంటికి నేడు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 25 లక్షల వరకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డి ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. వైఎస్ జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు. మన కోసం శ్రమించే వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి 10:20 AM, Apr 17th, 2024 దేవినేని నెహ్రు పేదల కోసం పనిచేశారు: దేవినేని అవినాష్ దశాబ్దాలుగా దేవినేని నెహ్రూతో సన్నిహితంగా ఉండే నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసం పని చేశారు ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్తో కలిసి ప్రజాసేవ చేశారు నెహ్రూ చేసిన మంచిపనులు చిరస్థాయిగా నిలిచిపోయాయి కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రును ఎప్పటికీ మరిచిపోయారు నెహ్రూ ఆశయ సాధన కోసం, రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేస్తాం చనిపోయి ఏడేళ్లయినా నెహ్రూ మీద అభిమానం అందరికి అలాగే ఉంది నెహ్రూ అభిమానులకు నెహ్రూ కుటుంబంగా ఎల్లప్పుడు అండగా ఉంటాం 09:40 AM, Apr 17th, 2024 రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ.. రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం రేపు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఏపీ , తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడత లో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ 08:30 AM, Apr 17th, 2024 కూటమిలో ఇంకా కొలిక్కిరాని సీట్ల పంచాయితీ.. కూటమి సీట్లపై ఇప్పటికీ అయోమయంలో చంద్రబాబు రఘురామకృష్ణరాజు కోసం రకరకాల విన్యాసాలు నర్సాపురం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని ప్రయత్నాలు నర్సాపురం నుంచి బీజేపీని తప్పించడానికి ప్రత్యామ్నాయాలు ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం దెందులూరు, అనపర్తి, మాడుగల స్థానాలపైనా లీకులు మరికొన్ని స్థానాల్లోనూ మార్పు తథ్యమని హడావుడి నామినేషన్ల పర్వం మొదలవుతున్నా ఇంకా రాని స్పష్టత 07:20 AM, Apr 17th, 2024 రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్: సీఎం జగన్ చంద్రబాబుకు పది మంది సేనానులు.. మీ గురి ఎవరిపై?.. భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రజలకు అందుతున్న పథకాలు, వ్యవస్థలపై బాణాలా? నేను ఒక్కడినే కానీ ఒంటరిని కాదు.. నాకు తోడుగా పేదల సైన్యం రాష్ట్రమంతటా కోట్ల హృదయాలు జగన్ను కోరుకుంటున్నాయి రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్ బాబుకు – అభివృద్ధికి ఏం సంబంధం? అంతా సెల్ఫ్ డబ్బా.. సింగపూర్ కట్టాడా? మైక్రోసాఫ్ట్ తెచ్చాడా? బుల్లెట్ ట్రైను తెచ్చాడా? కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు తెచ్చాడా? జిల్లాకో హైటెక్ సిటీ కనిపించిందా? బాబు రిపోర్ట్ అంతా బోగస్.. మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరే చూడండి కొంగ జపం ఎందుకని నిలదీస్తే నాపై శాపనార్థాలు.. కోపంతో ఊగిపోతున్నారు దత్తపుత్రుడు కార్లు, భార్యల మాదిరిగా నియోజకవర్గాలనూ మారుస్తున్నాడు నిన్ను మిగతా వాళ్లూ అనుసరిస్తే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? 07:00 AM, Apr 17th, 2024 ఏపీలో ఫ్యాను గాలి ప్రచండం.. ఏ ఊళ్లో ఏ నోట విన్నా ఈ మాటే జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలదీ అదే మాట రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులదీ ఆ మాటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్సీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ బస్సు యాత్రలో జగన్కు అడుగడుగునా నీరాజనాలు పలుకుతుండటమే తార్కాణం జనసేన, బీజేపీతో జత కలిసిన టీడీపీకి మరోసారి ఘోర పరాభవం ఖాయం సీఎం జగన్పై నమ్మకమే వైఎస్సార్సీపీ చారిత్రక విజయానికి బాట చంద్రబాబు మోసకారి కావడం వల్లే ఘోర ఓటమి బాటలో కూటమి 06:50 AM, Apr 17th, 2024 ఓ భూం.. భూమి స్వాహా! భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–3 కర్త, కర్మ, క్రియ చంద్రబాబే.. అమరావతి భూ దోపిడీలో చినబాబూ సూత్రధారే తెరవెనుక పాత్రధారులుగా బాబు అండ్ కో బినామీ పేర్లతో పేదల భూములపై పచ్చదండు దాడి రాజధాని లీక్స్తో రూ.2 లక్షల కోట్ల భూ దురాక్రమణ నారాయణ, లింగమనేని, సుజనా, ప్రత్తిపాటి, ధూళిపాళ్ల దోపిడీ లీలలు.. కొమ్మాలపాటి, కోడెల,పయ్యావుల, మురళీ మోహన్ల భూ దందా 06:45 AM, Apr 17th, 2024 అవినీతిలో మేటి పత్తిపాటి.. సీసీఐలో పత్తి కొనుగోలు పేరిట రూ.650 కోట్లు హాంఫట్ మాజీ మంత్రి ప్రత్తిపాటి అక్రమాల చిట్టా యడవల్లిలో దళితుల భూముల కాజేతకు కుట్ర రేషన్ బియ్యం మాఫియా కింగ్గానూ పేరు తక్కువ ధరకు అగ్రిగోల్డ్ భూముల స్వాదీనం భార్య వెంకాయమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ 06:40 AM, Apr 17th, 2024 పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది: వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా నాకు కూటమిలో సీటు వస్తుందని అనుకున్నారు డిల్లీ నుండి ఊడిపడిన సుజనా చౌదరి ఎప్పుడూ వార్డు మెంబర్గా కూడా పోటీ చేయలేదు అవకాశాలు, కేసులను బట్టి సుజనా పార్టీ మారిపోయాడు బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారు సుజానాకు పశ్చిమ సీటు ఇచ్చారు ఇప్పుడు నేను సామాన్యుడైన అసిఫ్ వైపు నిలబడాలా.. సుజనా వంటి కార్పొరేట్ శక్తి వైపు నిలబడాలా? టీడీపీ, జనసేన బ్రోకర్లు నా ఇంటికి వచ్చినపుడు నేను తిరస్కరించాను నగరాల ఆత్మ గౌరవం కోసం నేను సుజనాను వ్యతిరేకించాను సీఎం జగన్ నగరాలకు మేయర్, దుర్గగుడి చైర్మన్, శ్రీశైలం లో 50సెంట్ల భూమి ఇచ్చారు బీసీలకు గుర్తింపు ఇచ్చారు, నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అనేక పదవులు, గౌరవం, గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్ వైపు ఉండాలా.. రాత్రికిరాత్రి సుజనా ను దింపిన కూటమి వైపు ఉండాలా పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది టీడీపీలో ఆ సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ అవకాశం ఉండదని తెలిసింది వైఎస్సార్సీపీలో చేరిన నాలుగు రోజులకే సీఎం జగన్ నన్ను బస్సు యాత్రలో పలకరించి బస్సులోనికి రమ్మన్నారు అభ్యర్థులతో పాటు నన్ను కూడా బస్సు పైకి ఎక్కించారు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆసిఫ్ని గెలిపించాలి లేని గ్లాసు గుర్తు కోసం జనసేన నాయకులు తాపత్రయ పడుతున్నారు సుజనా లోకల్ కాదు.. నేను లోకల్, ఆసిఫ్ లోకల్ సుజనా పేద ప్రజల మనిషి కాదు.. ప్రైవేట్ జెట్లలో తిరిగే వ్యక్తి 06:40 AM, Apr 17th, 2024 సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం: వంగా గీతా రాజకీయ నాయకులంటే గౌరవం పోయింది..ప్రభుత్వాలంటే నమ్మకం పోయింది. సంక్షేమ పధకాలు రాజకీయ నాయకులు...అధికారుల చట్రంలో ఉండేవి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సచివాలయం,వాలంటీర్ వ్యవస్ధను తీసుకువచ్చింది ఒక్క సిఎం జగనే కుల మతాలు..పార్టీలు చూడకుండా శాచురేషన్ పద్దతిలో అర్హులకు సంక్షేమ పధకాలు అందించారు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిదే పిఠాపురంలో కూడా గెలుపు వైఎస్సార్సీపీదే -
April 16th: ఏపీ ఎన్నికల సమాచారం
April 16th AP Elections 2024 News Political Updates.. 06:40 PM, Apr 16th, 2024 కాకినాడ: సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం: వంగా గీతా రాజకీయ నాయకులంటే గౌరవం పోయింది..ప్రభుత్వాలంటే నమ్మకం పోయింది. సంక్షేమ పధకాలు రాజకీయ నాయకులు...అధికారుల చట్రంలో ఉండేవి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సచివాలయం,వాలంటీర్ వ్యవస్ధను తీసుకువచ్చింది ఒక్క సిఎం జగనే కుల మతాలు..పార్టీలు చూడకుండా శాచురేషన్ పద్దతిలో అర్హులకు సంక్షేమ పధకాలు అందించారు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిదే పిఠాపురంలో కూడా గెలుపు వైఎస్సార్సీపీదే 06:30 PM, Apr 16th, 2024 విజయవాడ: పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది: వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా నాకు కూటమిలో సీటు వస్తుందని అనుకున్నారు డిల్లీ నుండి ఊడిపడిన సుజనా చౌదరి ఎప్పుడూ వార్డు మెంబర్గా కూడా పోటీ చేయలేదు అవకాశాలు, కేసులను బట్టి సుజనా పార్టీ మారిపోయాడు బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారు సుజానాకు పశ్చిమ సీటు ఇచ్చారు ఇప్పుడు నేను సామాన్యుడైన అసిఫ్ వైపు నిలబడాలా.. సుజనా వంటి కార్పొరేట్ శక్తి వైపు నిలబడాలా? టీడీపీ, జనసేన బ్రోకర్లు నా ఇంటికి వచ్చినపుడు నేను తిరస్కరించాను నగరాల ఆత్మ గౌరవం కోసం నేను సుజనాను వ్యతిరేకించాను సీఎం జగన్ నగరాలకు మేయర్, దుర్గగుడి చైర్మన్, శ్రీశైలం లో 50సెంట్ల భూమి ఇచ్చారు బీసీలకు గుర్తింపు ఇచ్చారు, నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అనేక పదవులు, గౌరవం, గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్ వైపు ఉండాలా.. రాత్రికిరాత్రి సుజనా ను దింపిన కూటమి వైపు ఉండాలా పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది టీడీపీలో ఆ సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ అవకాశం ఉండదని తెలిసింది వైఎస్సార్సీపీలో చేరిన నాలుగు రోజులకే సీఎం జగన్ నన్ను బస్సు యాత్రలో పలకరించి బస్సులోనికి రమ్మన్నారు అభ్యర్థులతో పాటు నన్ను కూడా బస్సు పైకి ఎక్కించారు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆసిఫ్ని గెలిపించాలి లేని గ్లాసు గుర్తు కోసం జనసేన నాయకులు తాపత్రయ పడుతున్నారు సుజనా లోకల్ కాదు.. నేను లోకల్, ఆసిఫ్ లోకల్ సుజనా పేద ప్రజల మనిషి కాదు.. ప్రైవేట్ జెట్లలో తిరిగే వ్యక్తి 06:00 PM, Apr 16th, 2024 అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై తప్పుడు వార్తలు రాస్తున్నారు: ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కొన్ని పత్రికలు పనికట్టుకొని ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి తప్పుడు వార్తల కారణంగా కొంతమంది సస్పెండ్ కావటం బాధాకరం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఆరోపించడం సరికాదు తప్పుడు కథనాలను నమ్మి చర్యలు తీసుకోవద్దని ఈసీని కోరాం 05:00 PM, Apr 16th, 2024 అమరావతి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాని కలిసిన రావెల కిషోర్బాబు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు పలాస ప్రచారంలో సీఎం జగన్ని అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేసారు వయసును కూడా మరిచి అసభ్యపదజాలం వాడుతున్నారు చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు ఛీత్కరిస్తున్నారు ఓటమి భయంతో ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారు అబద్దాల చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి పిర్యాదు చేశాం 02:30 PM, Apr 16th, 2024 అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివబాల. చంద్రబాబు, నారా లోకేష్ బీసీ ద్రోహులు. కోట్ల రూపాయల కు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకున్నారు. కురుబ సామాజిక వర్గానికి చంద్రబాబు అన్యాయం చేశారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా: శివబాల 02:00 PM, Apr 16th, 2024 చిత్తూరు జిల్లా కుప్పంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీలో పాల్గొని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన 11 మంది టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన కుప్పం ఏ.ఈ.ఆర్.వో ర్యాలీకి ముందస్తు అనుమతులు తీసుకోలేదని నోటీసులు. 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్న ఏ .ఈ.ఆర్.వో వివరణ ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్న ఏ.ఈ.ఆర్.వో 01:30 PM, Apr 16th, 2024 నా మంచితనానికి కూడా హద్దు ఉంటుంది: బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం నాయకుల అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. కాపు సామాజిక వర్గం సీఎం జగన్ వైపు ఉంది. ఆ ఓట్ల కోసం పవన్ కల్యాణ్పై చంద్రబాబే దాడి చేయిస్తాడు. పవన్ కల్యాణ్ను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా. సౌమ్యుడని ముఖ్యమంత్రి గారు నన్ను అన్నారు. అంతమాత్రానా నా కుటుంబ సభ్యులు.. నా కార్యకర్తల పై చెయ్యి చేసుకొంటారా? ఇక నుంచి రాజకీయం వేరుగా ఉంటుంది. నా కార్యకర్తలపై చెయ్యి వెస్తే.. నిర్ణయాలు వేరేలా ఉంటాయి. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్.. ఇంటికి వచ్చి వైయస్సార్సీపీ కార్యకర్తలను బయటికి లాగి కొడతా అన్నాడు. మా కార్యకర్తలు చేతకాని వాళ్లు కాదు.. నేను సైగ చేస్తే మీరు ఎవరూ మిగలరు. తెలుగుదేశం నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు. నా మంచితనానికి కూడా హద్దు ఉంటుంది 12:30 PM, Apr 16th, 2024 చంద్రబాబుపై మంత్రి మేరుగు నాగార్జున ఫైర్ చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నాడు దళితులు, బీసీలపై దారుణంగా మాట్లాడి క్షమాపణ కూడా చెప్పలేదు గతంలో టిప్పర్ డ్రైవర్ అయిన దళితుడిని అవమానించారు ఇప్పుడు కూలి జనం అంటూ ప్రజలను అవహేళనగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని ఎస్సీ, బీసీ కాలనీలకి వెళ్తాడు జనం చంద్రబాబుని నమ్మడం లేదు అందుకే ఆయన సభలకు జనం రావడం లేదు చివరి అస్త్రంగా సీఎం జగన్ను అంతమొందించాలని చూశాడు వంగవీటి రంగ, పింగళి దశరథ రామయ్యని చంపిన చరిత్ర చంద్రబాబుది చంద్రబాబు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడో తెలియడం లేదు చంద్రబాబు అహంకారానికి ప్రజలు ఓడించి బుద్ధి చెప్తారు 12:20 PM, Apr 16th, 2024 చంద్రబాబుకు కేశినేని శ్వేత కౌంటర్ చంద్రబాబుకు పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విజయవాడకు చేసిందేమీ లేదు వైఎస్సార్సీపీ అభ్యర్ధులు స్థానికులు, ఇక్కడ నివాసం ఉంటారు. కూటమి అభ్యర్ధులు పొలిటికల్ టూరిస్టులు సుజనాచౌదరి పశ్చిమ నియోజకవర్గంలో సీటు తీసుకోవడమే అతిపెద్ద తప్పు ఎన్నికలు వచ్చేసరికి జాబు కావాలంటే బాబు రావాలనే ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్ లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినా ప్రచారాలు చేసుకోలేదు ఒక క్లియర్ విజన్తో ట్రేడ్లో, అగ్రోలో, వ్యాపారపరంగా విజయవాడను అభివృద్ధి చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు 12:05 PM, Apr 16th, 2024 బాలకృష్ణ పర్యటన రద్దు.. కర్నూలు జిల్లా.. నేడు కోడుమూరులో జరగాల్సిన బాలకృష్ణ పర్యటన రద్దు. టీడీపీ వర్గపోరులో భాగంగా జనసమీకరణ చేయలేక చేతులెత్తెసిన టీడీపీ నాయకులు.. దీంతో బాలకృష్ణ కోడుమూరులో చేపట్టే రోడ్డు షో రద్దు.. 11:50 AM, Apr 16th, 2024 టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు విజయవాడ టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు నారా లోకేష్, టీడీపీ తప్పుడు ప్రచారంపై నోటీసులు జారీ నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా సీఎం జగన్పై చేస్తున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నారాలోకేష్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు మల్లాది విష్ణు ఫిర్యాదుని పరిశీలించిన ఈసీ తప్పుడు ప్రచారం నిజమేనని నిర్ధారించుకున్న ఈసీ చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసిన అడిషనల్ సీఈఓ హరీంద్ర ప్రసాద్ 11:30 AM, Apr 16th, 2024 నారాయణపురం స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు.. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక పలువురు నేతలు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మాదు గంగాధర్. పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత 2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు వైఎస్సార్సీపీలోకి చేరిక. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్.పేరయ్య, టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి రామారావు. కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్యాదవ్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన పలువురు జనసేన పార్టీ కీలక నేతలు, యాదవ సంఘం నేతలు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీవీ రావు, జనసేన జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవసంఘం నేత పచ్చిగోళ్ల రామకృష్ణ. పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఇతర నేతలు. 11:05 AM, Apr 16th, 2024 చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ చంద్రబాబు, రామోజీ రావు, రాధాకృష్ణ ఇతర పెత్తందార్లు అందరూ కలిసి రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మనం గతంలో చూశాం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసి రాష్ట్ర ప్రజలకు ఏం చేశావ్ చంద్రబాబు? రాష్ట్రంలో పేదలకు అవసరమైన పాఠశాలలో ఒక్కటైనా బాగు చెపించావా చంద్రబాబు? ఏ రంగం లోనైనా చంద్రబాబు ఒక్క మంచి పని గాని చేశావా? టీడీపీ హయాంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టావా?. ఒక్క పోర్టు గానీ, ఒక్క మెడికల్ కాలేజ్ అయినా పెట్టావా?. ఇప్పుడు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అంటున్నావ్.. 14 సంవత్సరాలు నువ్వు గాడిదలు కాసావా?. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క పరిశ్రమ అయినా పెట్టావా? నోట్లో సీసం పోస్తాను అంటావా? ఈక కూడా పీకలేవ్ గుర్తుపెట్టుకో చంద్రబాబు. గతంలో నీ ప్రభుత్వం హయాంలో రామానాయుడు స్టూడియో, రామోజీరావు కట్టిన రామోజీ స్టూడియో కొండల మీద కట్టలేదా?. రుషికొండలో అద్భుతమైన ప్రభుత్వ భవనాలు కట్టింది మా ప్రభుత్వం. కోటీ 70 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇస్తాను అని లోకేష్ అన్నాడు. అంత మంది విద్యార్థులు లేరు కదా?. 6.2 లక్షల ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చింది. తిత్లి తూఫాన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ సమయంలో విజయం అంటూ చంద్రబాబు ఫ్లెక్సీలు వేయించుకున్నాడు ఈ ప్రాంతంలో గౌతు కుటుంబ పాలన వల్ల ప్రజలు ఆయుధాలు చేత బట్టి, అడవులుబాట పట్టించిన కుటుంబం అది ఈ ప్రాంతంలోని ప్రజలను పట్టి పీడించిన కుటుంబం గౌతు కుటుంబం గతంలో ప్రజల తరుపున మాట్లాడుతుంటే చంద్రబాబు నాపై కేసులు పెట్టాడు. ఈ ఐదేళ్ళ లో ఒక్క కేసు కూడా మీ నాయకులపై కేసు పెట్టలేదు ప్రజాదరణ చూసి ఓర్వలేక రాయితో మా నాయకుడిపై దాడి చేయించావు. విశాఖ రాజధాని చేయకూడదా?. మా విశాఖకి ఏం తక్కువ. ఉత్తరాంధ్రకు మంచి జరుగుతుందంటే ఎందుకు ఒప్పుకోరు. పలసలో కొండలను దోచుకున్న వాళ్ళను మేము పక్కన పెడితే వాళ్లకు చంద్రబాబు కండువా వేసి పార్టీలోకి చేర్చుకున్నాడు 10:50 AM, Apr 16th, 2024 ప్రతిపక్ష పార్టీలకు అది సమాధి ‘రాయి’: అరకు ఎంపీ అభ్యర్థి అఫీషియల్ కాలనీలోని బెల్లం గణపతి ఆలయాన్ని సందర్శించిన అరకు ఎంపీ అభ్యర్థి డాక్టర్ తనూజారాణి సీఎం జగన్పై విసిరిన రాయి ప్రతిపక్ష పార్టీలకు సమాధి రాయి సీఎంగా జగన్ రెండోసారి గెలవడం ఖాయం గిరిజన ప్రాంత ప్రజలు కృతజ్ఞత తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గిరిజన ప్రాంతంలో అత్యంత అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు ముఖ్మమంత్రి వైఎస్ జగన్. 10:25 AM, Apr 16th, 2024 పేదలపై కడుపు మంట ఎందుకు చంద్రబాబు? పేదలంటే నీకెందుకు ఇంత కడుపు మంట చంద్రబాబు. అవును.. జగనన్న కోసం వస్తున్నది కూలీ చేసుకుని పొట్ట నింపుకునే వాళ్లే.. మాతో ఉంటోంది కూడా వాళ్లే.. మీలాంటి పెత్తందార్లతో మేం పోరాడుతున్నది కూడా వాళ్ల కోసమే -వైఎస్సార్సీపీ పేదలంటే నీకెందుకు ఇంత కడుపు మంట @ncbn..? అవును.. జగనన్న కోసం వస్తోంది కూలీ చేసుకుని పొట్ట నింపుకునే పేదోళ్లే మాతో ఉంటోంది వాళ్లే.. మీలాంటి పెత్తందారులతో మేం పోరాడుతోంది కూడా వాళ్ల కోసమే!#TDPAntiPoor#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/LqnjJN47xU — YSR Congress Party (@YSRCParty) April 16, 2024 10:00 AM, Apr 16th, 2024 పిఠాపురంలో ఫలితమేదైనా వర్మకు వేదనే.. గెలిస్తే తన బలమంటూ పవన్ గొప్పలు ఓడితే మాజీ ఎమ్మెల్యే వెన్నుపోటని ముద్ర ఏం జరిగినా వర్మకు రాజకీయ సమాధే.. క్యాడర్తో మమేకం కాని జనసేనాధిపతి కొందరు నచ్చజెప్పగా రోజుకు 200 మందితో సెల్పీలకు సమ్మతి ఇప్పుడే ఇలాగుంటే రేపటి మాటేమిటంటున్న స్థానికులు 9:00 AM, Apr 16th, 2024 చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్.. చంద్రబాబుది మాయా కూటమి. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక దాడులు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక.. వెనుక నుంచి దాడి చేయడం దుర్మార్గం. చంద్రబాబుది మాయా కూటమి..సీఎం @ysjagan గారికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక.. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ... వెనుక నుంచి దాడి చేయడం దుర్మార్గం. -మాజీ మంత్రి కొడాలి నాని#MemanthaSiddham#YSJaganAgain#TDPJSPBJPCollapse pic.twitter.com/x1PDr8th3y — YSR Congress Party (@YSRCParty) April 15, 2024 8:30 AM, Apr 16th, 2024 ఎంపీ విజయసాయి ప్రచారం.. మార్కెట్ వ్యాపారులకు కీలక హామీ ప్రచారంలో కూరగాయల వ్యాపారస్తులు, కొనుగోలుదారులను ఆప్యాయంగా పలకరించిన విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీని దీవించాలని అభ్యర్థించిన విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వచ్చాక మార్కెట్ పక్కన ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం మార్కెట్గా మారుస్తామని హామీ కూరగాయల మార్కెట్ను ఆధునిక ప్రమాణాలతో, అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించిన విజయసాయి. 7:45 AM, Apr 16th, 2024 ఎల్లుండి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ , తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడత లో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ 7:15 AM, Apr 16th, 2024 విశాఖ ఎంపీ సీట్లుపై కొత్త ట్విస్ట్.. విశాఖ ఎంపీ స్థానంపై పట్టు విడవని జీవీఎల్ ఉత్తరాదికి చెందిన వ్యాపారులతో జీవీల్ లాబీయింగ్. ఉత్తరాది వ్యాపారులతో సమావేశమైన జీవీఎల్. విశాఖ ఎంపీ స్థానం కోసం ఉత్తరాది వ్యాపారులతో బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి. జీవీఎల్కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు. జీవీఎల్కు మద్దతుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలిసిన బీజేపీ నాయకులు. టీడీపీ నేత భరత్ ప్రచారానికి దూరంగా జీవీఎల్. చంద్రబాబు, పురందేశ్వరి తీరుపై గుర్రుగా జీవీఎల్. 7:00 AM, Apr 16th, 2024 నా సంకల్పం చెదరదు: సీఎం జగన్ ఇక్కడున్నది మంచి చేశామన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. చుట్టుముట్టునది ఏ మంచి కూడా చేయని అబద్ధాలే పునాదాలుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న కుట్రదారుల అటువైపున.. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తున్నారంటే.. ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ-5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్.. ఇవన్నీ సరిపోవంటూ ఎన్నో కుట్రలు, ఎన్నో మోసాలు చేస్తున్నారు కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ జగన్ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు. అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే..అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే.. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్థము ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం. దేవుడు బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడు అని దానర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు. మీ జగన్పై చంద్రబాబు అండ్ కో దాడి చేస్తోంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవరు చెప్పారు.. అది బాబే కిలో రెండో రూపాయిలకే బియ్యం ఇవ్వొద్దని ఎన్టీఆర్ను దింపేసి ఐదు రూపాయల 25 పైసలకు పెంచేసింది ఎవరు.. అది ఈ బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు.. అది ఈ బాబే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది ఎవరంటే.. అది కూడా ఈ బాబే చివరకు అన్ని ఓడిపోయిన ఈ చంద్రబాబును, అతాకుతలమైన ఈ చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీసి కూతుర్ని ఇస్తే.. ఆ ఎన్టీఆర్ కుర్చీని లాగేసుకుని, ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి ఎవరంటే.. అది కూడా ఈ బాబే. 6:50 AM, Apr 16th, 2024 పవన్, బాలకృష్ణపై చర్యలు తీసుకోండి.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన, బాలకృష్ణ. 13న కదిరి బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఈ నెల 14న తెనాలి నియోజకవర్గంలో జనసేన సభలో పవన్ అనుచిత వ్యాఖ్యలు ఈనాడు ఎన్నికల కోడ్ విరుద్ధంగా వార్తలు రాస్తోంది. 6:45 AM, Apr 16th, 2024 వివేకా కేసు బాబు ప్రయోజనాల కోసమేనా?. షర్మిల, సునీత చేస్తున్నది న్యాయ పోరాటమా.. రాజకీయ పోరాటమా? రాజకీయ పోరాటమైతే కోర్టు తీర్పు వచ్చేవరకూ వేచి ఉండాలి చంద్రబాబుది క్రిమినల్ బ్రెయిన్ వివేకాను ఓడించేందుకు స్పెషల్ చార్టెర్డ్ ఫ్లయిట్లు ఉపయోగించారు అప్పట్లో కోట్లు ఖర్చుచేసి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కొన్నారు ఈ ఎన్నికల్లో కూడా సుమారు 40 సీట్లు రూ.వందల కోట్లకు అమ్ముకున్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్కుమార్రెడ్డి 6:40 AM, Apr 16th, 2024 పాపాల ధూళిపాళ్ల.. దౌర్జన్యాలకు కేరాఫ్.. ధూళిపాళ్ల నరేంద్ర గ్రావెల్, ఇసుక తవ్వకాలతో అడ్డగోలుగా దోపిడీ సంగం డెయిరీనీ సొంత ఆస్తిగా మార్చేసిన నేత దాని ప్రాంగణంలో తండ్రి పేరుతో ఆస్పత్రి నిర్మాణం దేవదాయ భూముల్నీ వదల్లేదు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడంలో దిట్ట సుద్దపల్లి చెరువును క్వారీగా మార్చేందుకు యత్నం తిరగబడిన స్థానికులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆయన కబ్జాలకు గజగజలాడిన పొన్నూరు నియోజకవర్గం 6:30 AM, Apr 16th, 2024 పొత్తు చిత్తే.. బాబుకు కొత్త షాక్లు.. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి సైసై.. స్థానిక నేతలు నైనై సీట్ల కేటాయింపును తప్పు పడుతున్న మూడు పార్టీల శ్రేణులు చంద్రబాబు, పవన కళ్యాణ్లు తమను మోసం చేశారని సీట్లు రాని నేతల ఆవేదన అన్ని నియోజకవర్గాల్లోనూ మూడు పార్టీలు కలవడం కల్లే బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం జనసేన, బీజేపీ పోటీలో ఉన్న చోట ముఖం చాటేస్తున్న టీడీపీ నేతలు తెనాలిలో పవన్ కళ్యాణ్ సభకు దూరంగా ఆలపాటి రాజా బాలకృష్ణ యాత్రలో కనిపించని బీజేపీ, జనసేన నేతలు ఆ ముగ్గురి ఆరాటమే తప్ప క్షేత్ర స్థాయిలో అమలు కాని పొత్తు ఇలాగైతే ఓట్ల బదిలీ సాధ్యం కాదంటున్న విశ్లేషకులు -
April 15th: ఏపీ ఎన్నికల సమాచారం
April 15th AP Elections 2024 News Political Updates.. 8:55 PM, Apr 15th, 2024 నెల్లూరు: నెల్లూరు జిల్లా ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తాం: విజయసాయి రెడ్డి నెల్లూరు పరిశుభ్రతకి..పట్టణంలో మౌలిక సదుపాయాల విషయంలో.. పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేస్తా కేంద్రం నుండి అత్యధిక నిధులు రాబట్టి రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా నెల్లూరు పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతా పార్కులు,క్రీడా మైదానాలు అభివృద్ధికి భూగర్భజలాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాం 8:30 PM, Apr 15th, 2024 ప్రకాశం జిల్లా: చంద్రబాబు చరిత్ర మొత్తం రక్తచరిత్రే: చెవిరెడ్డి వంగవీటి రంగా దగ్గరి నుండి..బెల్లిలలిత వరకూ తనకు అడ్డుగా ఉన్నవారిని తొలగించిన చరిత్ర బాబుది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడిలో చంద్రబాబు కుట్ర ఉంది ఎన్నికల్లో ఓటమి భయంతోనే పచ్చపార్టీ దాడులకు తెగబడుతోంది: 5:30 PM, Apr 15th, 2024 గుడివాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్లోని ముఖ్యంశాలు ఇక్కడున్నది మంచి చేశామన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. చుట్టుముట్టునది ఏ మంచి కూడా చేయని అబద్ధాలే పునాదాలుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న కుట్రదారుల అటువైపున.. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తున్నారంటే.. ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ-5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్.. ఇవన్నీ సరిపోవంటూ ఎన్నో కుట్రలు, ఎన్నో మోసాలు చేస్తున్నారు కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ జగన్ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు. అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే..అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే.. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్థము ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం. దేవుడు బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడు అని దానర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు. మీ జగన్పై చంద్రబాబు అండ్ కో దాడి చేస్తోంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవరు చెప్పారు.. అది బాబే కిలో రెండో రూపాయిలకే బియ్యం ఇవ్వొద్దని ఎన్టీఆర్ను దింపేసి ఐదు రూపాయల 25 పైసలకు పెంచేసింది ఎవరు.. అది ఈ బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు.. అది ఈ బాబే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది ఎవరంటే.. అది కూడా ఈ బాబే చివరకు అన్ని ఓడిపోయిన ఈ చంద్రబాబును, అతాకుతలమైన ఈ చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీసి కూతుర్ని ఇస్తే.. ఆ ఎన్టీఆర్ కుర్చీని లాగేసుకుని, ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి ఎవరంటే.. అది కూడా ఈ బాబే. 4:15 PM, Apr 15th, 2024 శ్రీకాకుళం వెనుక బడ్డ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చంద్రబాబు ఏం చేసారో ఈ రోజు పలాస సభలో చెప్పాలి: మంత్రి సీదిరి అప్పలరాజ ఉత్తరాంధ్ర వలసల నివారణకు చంద్రబాబు ఏం చేసారు..? పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు జగన్ మోహన్ రెడ్డి చూసారు. అందుకే విశాఖ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలనుకున్నారు మా విశాఖ కి ఏం తక్కువ ..ఉత్తరాంద్రకు మంచి జరుగుతుందంటే ఎందుకు ఒప్పుకోరు చంద్రబాబు...? ఉత్తరాంధ్ర ప్రజలు మెల్కోవాల్సిన సమయం ఇది... చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు... బాబుకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలి 4:10 PM, Apr 15th, 2024 కడప: కుటుంబాల్లో చిచ్చుపెట్టడమే చంద్రబాబు పని: వైఎస్సార్సీపీ నేత రమేష్రెడ్డి ఎల్లో మీడియాతో బురద జల్లిస్తున్నారు వివేకా కుమార్తె సునీతను పావుగా వాడుకుంటున్నారు సీఎం జగన్, అవినాష్రెడ్డిపై బురదజల్లుతున్నారు ప్రతిపక్షాలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయి అవినాష్రెడ్డి ఎంపీ కావాలని వివేకానే ప్రచారం చేశారు ఈ కేసును బాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు ఎవరిపై కక్ష సాధించేందుకు షర్మిత ఏపీకి వచ్చారు? షర్మిల, సునీత అసత్య ప్రచారాలు మానుకోవాలి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడటం ఖాయం 3:50 PM, Apr 15th, 2024 తిరుపతి: అవతలి వాళ్ళను నాశనం చేయడమే చంద్రబాబు నైజం: భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు హత్య రాజకీయాలు చేసిన వ్యక్తి రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు షెల్టర్ ఇచ్చాడు చంద్రబాబు చేసిన తప్పులు ప్రజలు ఎవరూ మర్చిపోరు సీఎం జగన్ పై దాడి జరిగిన వెంటనే అచ్చెన్నాయుడు డ్రామా అంటున్నాడు చంద్రబాబు జీవితం అంతా హత్యా రాజకీయమే చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదు అని గ్రహించి జగన్ను నిర్మూలించాలి అని కుట్ర చేశాడు పవన్ కళ్యాణ్ దుర్మార్గంగా మాట్లాతున్నారు 2003 లో చంద్రబాబుపై అలిపిరి దాడి జరిగినప్పుడు టీ పోసే వ్యక్తి కూడా స్పందించలేదు చంద్రబాబు పై దాడి జరిగిన రోజు గాంధీ విగ్రహం దగ్గర దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు అది వైఎస్సార్ కుటుంబం గొప్పతనం నీపై దాడులు, నీ గత దుర్మార్గాలు చూస్తే నీపై దాడి జరిగితే ప్రజలు నమ్మరు చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగింది 3:20 PM, Apr 15th, 2024 తాడేపల్లి సీఎం జగన్ మీద దాడి బాధాకరం: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆయన త్వరగా కోలుకోవాలని అల్లాకు ప్రార్థనలు చేస్తున్నాం మక్కా మసీద్ నుండి ప్రార్థనలు చేసిన నీరు సీఎం గారికి ఇవ్వడం జరిగింది షార్ప్ షూటర్ తో దాడి చేయించినట్టు అర్థమవుతోంది జగన్ పై దాడి పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు నిజంగా చంద్రబాబు మీద దాడి జరిగితే సినిమా స్టార్స్ అందరూ ఇక్కడే ఉండే వారు వారితో బాగా పబ్లిసిటీ చేయించుకునేవాడు ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ తీరు మార్చుకుంటే మంచిది పెత్తందారులే సీఎంపై దాడి చేయించారు 3:01 PM, Apr 15th, 2024 తిరుపతి జిల్లా: చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే..: ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్రెడ్డి చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే సీఎం జగన్పై హత్యాయత్నం జరిగింది చంద్రబాబుకు ప్రజాదరణ లేదు సీఎం జగన్మోహన్రెడ్డికి నవరత్రాలు సంక్షేమ పథకాలు ఉన్నాయి చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క రత్నం కూడా లేదు గతంలో ఇచ్చిన 600 హామీలు గాలికి వదిలేసిన చంద్రబాబు.. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటున్నాడు చంద్రబాబు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా తరహా మాదిరి కుట్ర ఆలోచన, దాడులు చేయిస్తున్నారు 2:10 PM, Apr 15th, 2024 ప్రజలకు మంచి జరిగితే చంద్రబాబు ఓర్చుకోలేడు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎన్టీఆర్ చనిపోయే ముందు చంద్రబాబును పశువు కంటే దారుణమైన వ్యక్తిగా సంబోధించారు చంద్రబాబు రాజకీయ ప్రస్థానమంతా దాడులు, దౌర్జన్యాలే చంద్రబాబు ప్రజలకు మంచి జరిగితే ఓర్చుకోలేడు పదవీ దాహంతోనే ఎన్టీఆర్ను తుదముట్టించాడు విద్యార్ధి దశనుంచే చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టి కళాశాలలో రాజకీయాలు చేసేవాడు బానిసత్వం నుండి స్వేచ్ఛవైపు నడిపించే వ్యక్తులను పెత్తందారులు పొట్టన పెట్టుకున్న ఘటనలున్నాయి సీఎం జగన్ పేదవాళ్ల తలరాతలు మార్చడం తట్టుకోలేకే హత్యాప్రయత్నం చేసారు ముఖ్యమంత్రి జగన్ను తుదముట్టించేందుకు ఎప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారు.. ఇన్నాళ్లకు సఫలీకృతమైంది దెబ్బ కణితపై తగిలి ఉంటే ప్రాణం పోయేది. కన్నుకు తగిలి ఉంటే కన్ను పోయేది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటున్న ప్రాంతంలోనే దాడి జరిగింది పవన్ కల్యాణ్కి కనీస మానవత్వం లేదు సినిమా అనుకుంటున్నాడేమే.. రాయి తగిలితే ఏమవుతుందని అంటున్నారు దనదాహం, ప్యాకేజ్ తో పవన్ మాట్లాడుతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ కన్ను తీవ్రంగా దెబ్బతిన్నది చంద్రబాబుది రాక్షస మనస్తత్వం.. ఆయనలో మానవత్వం నశించిపోయింది జగన్పై దాడి చేయండి అంటూ రాక్షస మూకలను రెచ్చగొడుతున్నారు పుష్కరాల్లో భక్తులు చనిపోయినా, తన రోడ్ షోల్లో ప్రజలు చనిపోయినా కనికరం లేదు చంద్రబాబు ఒళ్లంతా విషం నింపుకున్నారు పేదవాళ్లకు అండగా ఎదిగిన రంగాను చంద్రబాబే తుదముట్టించారు రంగా హత్యకు కారకుడు చంద్రబాబే కారంచేడు హత్యల సమయంలో, పుష్కరాల్లో ప్రజలు చనిపోయినపుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థల రిపోర్టులు బయటకు రానివ్వలేదు చంద్రబాబు వెన్నుపోటుదారుడు, నరరూప రాక్షకుడు చంద్రబాబు ఎన్నిసార్లు పరిపాలించినా పేదల గుండెల్లో లేరు గొడవలు సృష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనేది చంద్రబాబు ఆలోచన ఎంతమంది చనిపోయినా పదవులు పొందాలనేదే ఆయన కోరిక చంద్రబాబు పూర్తిగా క్రూరత్వంతో నిండిపోయారు 1:50 PM, Apr 15th, 2024 చంద్రబాబు, లోకేష్కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ సీఎం జగన్ మీద జరిగిన దాడిపై కూటమి నేతలు చేస్తున్న మాటలను ఖండిస్తున్నాను. సీఎం జగన్కు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక దాడి చేయించారు. కంటిపైన రాయి తగిలింది కాబట్టి సరిపోయింది. లేదంటే కన్ను పోయేది. సింపతీ పొందాల్సిన అవసరం సీఎం జగన్కు ఏముంది. ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారు. జరిగిన దాడిని దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు ఖండించారు. సీఎం జగన్ ఏమీ తప్పు చేశారని దాడులు చేస్తున్నారు. చంద్రబాబు ఆయన మీద ఆయన రాళ్ళు వేయించుకొని ప్రచారం కోసం వాడుకుంటున్నాడు. రాయి చుట్టూ ఒక షార్ట్ ఫిల్మ్ తీసే పనిలో ఉన్నారు. అమిత్ షాపై రాళ్ళు వేసింది టీడీపీ కార్యకర్తలు కాదా?. ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించింది చంద్రబాబు కాదా?. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబు కాదా?. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ హయంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ సభకు సిద్ధం. టీడీపీ హయాంలో కంటే ఉద్యోగాలు పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా తీసుకువచ్చాము. బ్రెయిన్ లెస్ ఫెలో లోకేష్ నా గురించి మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు స్టాండ్ ఏమిటో చెప్పకుండా పారిపోయాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అండగా ఉంది. ప్రత్యేక హోదా, పోలవరంను ఎలా తాకట్టు పెట్టారో స్టీల్ ప్లాంట్ను కూడా అదే విధంగా చంద్రబాబు తాకట్టు పెడతారు. లోకేష్, చంద్రబాబు లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ను కాదు. 1:30 PM, Apr 15th, 2024 సైకిల్కి కూడా తుప్పు పట్టింది.. బొత్స కౌంటర్ సీఎం జగన్ను టార్గెట్ చేసి షూటర్ను పెట్టి అటాక్ చేసినట్టు ఉంది. పవన్ వంటి సినిమా సెలబ్రిటీలకు డ్రామాలు తెలుసు. జగన్ యాక్టర్ కాదు.. రియల్ హీరో. సైకిల్కి కూడా తుప్పు పట్టింది. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పార్టీ అధ్యక్షుని చూడలేదు. పవన్కు పరిపక్వాత లేదు అది రావాలంటే 25 ఏళ్ళు పడుతుంది. పవన్ ఎన్ని సీట్లు గెలుస్తాడో చెప్పగలడా? పిఠాపురంలో పార్టీ కోసం కాకుండా ఆయన కోసం పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ బాషలోనే డొల్లతనం కనపడుతుంది. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం పేరు ఒకటి చెప్పమనండి. పవన్కి వ్యవస్థల గురించి ఏమి తెలుసు. సీఎం జగన్కు గాయం అయితే ప్రధాని సహా ఎందుకు స్పందించారు.. అది వ్యవస్థ. 1:15 PM, Apr 15th, 2024 పవన్పై ముద్రగడ ఫైర్... పవన్ కళ్యాణ్ను నమ్మితే సినిమా చూపిస్తాడు సంవత్సరానికో.. ఆరు నెలలకో ఒకసారి వచ్చి హలో అనే పవన్కు ఓటు వెయ్యాలా? జనసేన నుండి పోటీ చేసే అభ్యర్ధులకు కనీసం తన నెంబర్ కూడా పవన్ ఇవ్వలేదు. పవన్ను ఓడిస్తే జీవితంలో మళ్ళీ సినిమా వాళ్ళు రాజకీయాల్లో రావడానికి సాహసం చేయ్యరు. సినిమాల్లో సంపాదించుకుంటున్నారు.. మధ్యలో నటించడం కోసం ఎమ్మెల్యే పదవులు కావాలంటున్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యే పదవులు కాదు. వారు సినిమా షూటింగ్లు చేసుకోవడానికి ఎమ్మెల్యే పదవులు హైదరాబాద్, విజయవాడలో ఆస్తులు అమ్ముకుని పవన్ను పిఠాపురం వచ్చేయమనండీ చంద్రబాబు తన ఎస్టేట్కు జనరల్ మేనేజర్తో పాటుగా మార్కెటింగ్ మేనేజర్ పోస్టును పవన్కి ఇచ్చేశాడు మొత్తం కాపులందర్ని గుత్తగా కొనేయడానికి పవన్కు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. ఈ ఉద్యోగం తప్పా.. ప్రజలకు సేవ చేయాలని పవన్కు లేదు. పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీతా, ఎంపీగా సునీల్ను గెలిపించుకోవాలి. సీఎం జగన్ దృష్టిలో పిఠాపురం మొదటి స్ధానంలో ఉండేలా కష్టపడి పని చేయాలి 12:55 PM, Apr 15th, 2024 ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నా: సీఎం జగన్ పార్టీ నేతలకు ధైర్యం చెప్పిన సీఎం జగన్ మనకు దేవుడి దయ, ప్రజల ఆశ్వీరాదం ఉంది. ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నాను. ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు. ధైర్యంగా ముందుకు అడుగువేద్దాం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. 12:40 PM, Apr 15th, 2024 మంచి చేసే వారికే ఓటెయ్యాలి: మంత్రి బొత్స మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన యువకులు. యువతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. యువతకు క్రమశిక్షణ, పోటీతత్వం చాలా అవసరం. యువత ఓటు వేసే ముందు ఆలోచించాలి. మీకు మంచి చేసిన వారికి ఓటు వేయాలి. రాష్ట్రంలో యువతకు అన్ని రంగాల్లో వైసీపీ ప్రధాన్యత ఇస్తుంది. 12:20 PM, Apr 15th, 2024 చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్.. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదన్నారు సీఎం జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చ బ్యాచ్కు తెలుసు. అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారు. సీఎం జగన్ ఏరోజు ఏరోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదు. సంక్షేమ పథకాలే సీఎం జగన్ను గెలిపిస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు. అందుకే కూటమిగా వస్తూ కుట్రలు చేస్తున్నాయి. మీరు ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా సీఎం జగన్ను ఓడించలేరు. సీఎం జగన్పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారు. కానీ, చంద్రబాబు, పవన్లకు మాత్రం వెటకారంగా ఉంది. నాదెండ్ల మనోహార్ కోసం ప్రచారం చేసేందుకు పవన్ వచ్చారు. నాదెండ్లకు ఓటు వేస్తే తెనాలి నాశనమే. ముఖ్యమంత్రి జగన్ గాయంపై పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పవన్ సినిమా యాక్టర్ కాబట్టి చూసేందుకు వస్తున్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి కనుక ఆయనను చూసేందుకు, కలిసేందుకు వస్తున్నారు. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు. పవన్ ఎన్నోసార్లు అనుచితంగా మాట్లాడారు. మళ్లీ వైఎస్సార్సీపీ నేతలు బూతులు తిడతారంటూ ఆరోపిస్తారు. గతంలో పవన్ తాను మాట్లాడిన బూతులు మరచిపోయారా?. దీనికి పవన్ ఏం సమాధానం చెబుతారు?. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడు. టీడీపీ వాళ్లు అశాంతిని సృష్టిస్తారు. వైస్సార్సీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. 11:50 AM, Apr 15th, 2024 టీడీపీలో భగ్గుమన్న విబేధాలు.. నందికొట్కూరు టీడీపీలో మరోసారి భగ్గుమన్న విబేధాలు మాండ్రా శివానందరెడ్డి, బైరెడ్డి వర్గీయుల మధ్య వర్గవిబేధాలు బాలయ్య పర్యటనలో భాగంగా నందికొట్కూరు పటేల్ కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడ కనిపించని టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఫోటో బైరెడ్డి వర్గీయులు ఫ్లెక్సీల ముందు ఆందోళన చేపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. 11:30 AM, Apr 15th, 2024 వైఎస్సార్సీపీలోకి చేరికలు.. కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద వైస్సార్సీపీలో చేరికలు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక కీలక నేతలు. కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద తెలుగుదేశం నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేత, ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలో మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్, హజ్ కమిటీ మాజీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్, టీడీపీ అఫీసియల్ స్పోక్స్ పర్సన్ ముస్తాఫా మొమిన్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ నూర్ మహమ్మద్, మహమ్మద్ ఇలియాస్లు వైఎస్సార్సీపీలో చేరిక వీరికి పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. 11:10 AM, Apr 15th, 2024 వైఎస్సార్సీపీదే గెలుపు: మంత్రి చెల్లుబోయిన గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజమండ్రి పార్లమెంట్ సీటు బీసీలకు కేటాయించారు. రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీదే గెలుపు. సామాజిక సాధికార యాత్ర సీఎం జగన్తోనే సాధ్యమైంది. 10:45 AM, Apr 15th, 2024 గన్నవరంలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్ర కృష్ణా జిల్లాలోని సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర సీఎం జగన్కు ఘన స్వాగతం పలికిన ప్రజలు.. కృష్ణా జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 15, 2024 10:00 AM, Apr 15th, 2024 రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు.. పల్నాడు జిల్లా.. ముప్పాళ్ళ మండలం తొండపిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి ఎన్నికల ప్రచారం పాల్గొన్న మాజీ మేయర్ కన్నా నాగరాజు ప్రచారం ముగించుకొని ఇళ్లకు వెళ్లే క్రమంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు. టీడీపీ కార్యకర్తల దాడిలో నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు. 9:00 AM, Apr 15th, 2024 బండారును బూతులు తిట్టిన చంద్రబాబు! పెందుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని బండారుకి ఆశచూపి ఆఖర్లో హ్యాండిచ్చిన చంద్రబాబు. జనసేన తరఫున బండారు చిరకాల ప్రత్యర్థి పంచకర్ల రమేష్బాబుకు టికెట్ ఇచ్చిన బాబు. మనస్థాపంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా బండారు. దాంతో పిలిచి మాట్లాడినా వినకపోవడంతో అందరి ముందే బాబు తిట్ల దండకం ఇదేనా నీ సంస్కారం అంటూ చంద్రబాబుపై నెటిజన్లు సీరియస్. బండారు సత్యనారాయణని బండ బూతులు తిట్టిన చంద్రబాబు! పెందుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని బండారుకి ఆశచూపి ఆఖర్లో హ్యాండిచ్చిన చంద్రబాబు.. @JanaSenaParty తరఫున బండారు చిరకాల ప్రత్యర్థి పంచకర్ల రమేష్బాబు అక్కడ బరిలోకి మనస్థాపంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా బండారు. దాంతో పిలిచి… pic.twitter.com/CSit15mLcf — YSR Congress Party (@YSRCParty) April 15, 2024 8:15 AM, Apr 15th, 2024 చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు వయస్సు తగినట్లు మాట్లాడటం లేదు రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి, హత్య రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు అందరు గమనిస్తున్నారు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రాళ్ళ దాడి అంటూ చంద్రబాబు డ్రామా చేశాడు. చంద్రబాబుపై గతంలో అలిపిరి బాంబు దాడి జరిగి ముందస్తు ఎన్నికలకు వెళ్తే చిత్తుగా ఓడించారు. ఈ విషయం బాబు గుర్తుంచుకోవాలి రాళ్ళతో కొట్టండి అంటూ సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు ప్రజలకు అధికారంలో అండగా సంక్షేమంగా చూస్తే మనపై నమ్మకం ఉంచుతారు సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనను ప్రజలు అందరు ఖండిస్తున్నారు గతంలో ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్పై దాడి జరిగితే కనీసం పరామర్శకు రావాల్సింది పోయి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబును ప్రజలు అంతా గమనిస్తున్నారు, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు 7:30 AM, Apr 15th, 2024 అయ్యన్న..హన్నన్న..నేరాల ప్రీతిపాత్రుడు లేటరైట్ను దోచుకున్న మాజీ మంత్రి కుటుంబీకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్ల అక్రమార్జన అప్పట్లో లేటరైట్ అనుమతులు రద్దు చేస్తూ ఇచ్చిన కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ పంట కాలువనూ కబ్జా చేసి అక్రమ నిర్మాణం విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై దాడి కొండలనూ కొల్లగొట్టిన ఘనుడు 7:15 AM, Apr 15th, 2024 నారాసురుడిది ఆది నుంచీ రక్త చరిత్రే.. సీఎం జగన్కు జనం బ్రహ్మరథం.. ఓర్వేలేని చంద్రబాబు రాళ్లు.. చేతికి ఏది దొరికితే దానితో సీఎం జగన్పై దాడి చేయాలంటూ శనివారం తాడికొండలో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన వైనం విజయవాడ సింగ్నగర్లో డాబా కొట్ల సెంటర్లో అదే రోజు రాత్రి 8.10 గంటలకు సీఎం జగన్పై హత్యాయత్నం చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ హత్యాయత్నానికి తెగబడ్డారంటున్న వైఎస్సార్సీపీ నేతలు, రాజకీయ విశ్లేషకులు స్కిల్ స్కామ్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాMý... చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగని రీతిలో సీఎం జగన్ను దారుణంగా శిక్షిస్తానని రంకెలు ఆది నుంచి కుట్రలు, కుతంత్రాలు, అరాచకత్వం..వెన్నుపోట్లు.. హత్యా రాజకీయాలే చంద్రబాబు సిద్ధాంతం విద్యార్థి దశలోనే కుల రాజకీయాలతో ఎస్వీ యూనివర్సిటీని భ్రష్టు పట్టించారు.. అస్థిత్వం కోసం టీడీపీలో చేరి కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు.. తన దోపీడీ గుట్టును రట్టు చేస్తున్నారనే నెపంతో నాటి సీఎం ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్రరావును మట్టుబెట్టించడంతో రక్తదాహం ప్రారంభం టీడీపీపై పట్టు కోసం ఎన్టీఆర్పై మల్లెల బాబ్జీతో హత్యాయత్నం చేయించారని ఆరోపించిన మాజీ సీఎం నాదెండ్ల వంగవీటి రంగాను అంత మొందించడంలో చంద్రబాబుదే కీలకపాత్ర అని స్పష్టం చేసిన చేగొండి హరిరామజోగయ్య అధికారం కోసం పిల్లనిచి్చన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు.. వైశ్రాయ్ హోటల్ వద్ద చెప్పులతో దాడి అవమాన భారం, మనస్థాపంతో మృతి చెందిన ఎన్టీఆర్ ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్ష కారకుడు చంద్రబాబేనని నాడూ, నేడూ చెబుతున్న రాజకీయ విశ్లేషకులు 1995 నుంచి 2004 మధ్య రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి, వేటాడి మట్టుబెట్టించడమే ధ్యేయం రాజకీయ ప్రాబల్యం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన మహానేత వైఎస్ కుటుంబంపై కక్ష తీర్చుకునేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు విశాఖ ఎయిర్పోర్టులో నాటి ప్రతిపక్ష నేత జగన్పై హత్యాయత్నం చేయించిన వైనం గత ఎన్నికలప్పుడు సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపైనే తిరుపతిలో రాళ్లతో దాడి చేయించిన బాబు ఇప్పుడు తన రాజకీయ జీవితానికి ముప్పు ఏర్పడటంతో అమిత్ షాతో కాళ్లబేరం దుష్టచతుష్టయంతో కలిసి అనునిత్యం కుట్రలే సీఎం జగన్పై హత్యాయత్నంతో చంద్రబాబు క్రూర స్వభావం మరోమారు బట్టబయలు 7:00 AM, Apr 15th, 2024 నేడు సీఎం జగన్ బస్సు యాత్ర ఇలా.. కేసరపల్లి నుంచి ఉదయం 9 గంటలకు సీఎం బస్సు యాత్ర ప్రారంభం జొన్నపాడు వద్ద భోజన విరామం సాయంత్రం గుడివాడ వద్ద బహిరంగ సభ హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుంటారు. నారాయణపురం వద్ద రాత్రి బస 6:55 AM, Apr 15th, 2024 రెచ్చిపోయిన టీడీపీ, జనసేన మూకలు.. విజయవాడ యనమలకుదురులో తెలుగుదేశం, జనసేనకు చెందిన రౌడీ మూకల దౌర్జన్యం వైఎస్సార్సీపీ పార్టీ ప్రచార ఆటోను ధ్వంసం చేసి డ్రైవర్ను వెంటపడి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఓటమి తథ్యమని భావించి దాడులకు తెగబడుతున్న ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం జరిగిన వెనువెంటనే మరో ఘటన పెనమలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ ప్రచార ఆటోపై దాడి డ్రైవర్ను దూషించి, బ్యానర్లు చింపి, ఆటో ధ్వంసం చేసిన బోడే ప్రసాద్ అనుచరులు రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ దాడులకు తెగబడుతున్న వైనం ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులకు ప్రజల నుండి స్పందన లభించకపోవడంతో విధ్వంసం స్థానికంగా అల్లర్లు సృష్టించి పెనమలూరులో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్న వైనం 6:50 AM, Apr 15th, 2024 టీడీపీ హ్యతా రాజకీయాలపై నిరసనలు.. జననేతకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ ప్రోద్బలంతోనే హత్యాయత్నానికి తెగబడ్డారని ఆగ్రహావేశాలు పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్థం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చంద్రబాబు, ఆయన భజన బృందాలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక 6:40 AM, Apr 15th, 2024 టీడీపీ అభ్యర్థికి షాక్.. కృష్ణాజిల్లా.. దళితవాడలో గుడివాడ టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాముకి చేదు అనుభవం గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో ఘటన తమ వాడకు రావొద్దంటూ దళిత సంఘాలు ఆందోళన గుడివాడ గడ్డ కొడాలి అడ్డా అంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల నినాదాలు 6:30 AM, Apr 15th, 2024 కూటమిలో కుంపట్లు.. విశాఖపట్నం.. టీడీపీ కార్పొరేటర్పై జనసేన కార్యకర్తలు దాడి 88వ వార్డ్ టీడీపీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడుపై ఆ వార్డ్ సీనియర్ జనసేన నాయకుడు గల్లా శ్రీను దాడి.. కార్పొరేటర్ను చితకబాదిన శ్రీను. వార్డ్లో టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో దాడి పెందుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన మొల్లి ముత్యాల నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెందుర్తి పోలీసులు -
April 12th: ఏపీ ఎన్నికల సమాచారం
April 12th AP Elections 2024 News Political Updates.. 12:06 PM, April 12th 2024 స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తోంది: మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నాం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ వైజాగ్ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయొద్దని సీఎం జగన్ చెప్పారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చెయ్యమని కుటమి నేతలు ధైర్యంగా చెప్పగలరా? స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసానని గంటా చెప్పారు రాజీనామా చేసిన గంటా.. ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో ఎలా జత కడతారు మోసం చేయడానికి ప్రజలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నీకు అంతా అమాయకంగా కనిపిస్తున్నారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమే మా ధ్యేయం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే కుటమి నేతలకు ఓటు అడిగే హక్కు లేదు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మార్చాలని కోరుతూ పురందేశ్వరి లేఖలు రాస్తున్నారు గత ప్రభుత్వాల్లో ఇదే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన రాష్ట్రంలో పనిచేయలేదా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తొలగించి హెరిటేజ్, మార్గదర్శి మేనేజర్లను ఎన్నికలు అధికారులుగా నియమించాలని పురందేశ్వరిని లేఖల రాయమనండి కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? చంద్రబాబు, పురందేశ్వరి ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వేసిన ప్రజలు నమ్మరు 11:15 AM, April 12th 2024 కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ టీడీపీ, బీజేపీని వదిలి వైఎస్సార్సీపీలో చేరిన కీలకమైన నేతలు తెలుగుదేశం, బీజేపీల నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కీలక నేతలు పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డి కోడుమూరు నియోజకవర్గంలో వైయస్సార్సీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి బీజేపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ 9:32 AM, April 12th 2024 ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్ పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం ఒంగోలు ఘర్షణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు ఘర్షణ పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని మండిపాటు 7:59 AM, April 12th 2024 చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల షర్మిలపై వైఎస్సార్టీపీ ఫౌండర్, వైఎస్సార్ వీరాభిమాని కొండా రాఘవరెడ్డి ఫైర్ చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపింది వైఎస్ కుటుంబాన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నావు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? సమైక్యాంధ్రలో ఊసరవెల్లి ఎవరంటే చంద్రబాబు అని ఠక్కున చెప్తారు.. కానీ, ఇప్పుడు అంతకుమించిన ఊసరవెల్లిగా కీర్తి గడిస్తున్నావు వైఎస్సార్ పేరు చెప్పుకుని ప్రచారం చేసుకుంటూ వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం. వైఎస్సార్ వీరాభిమానులుగా మేం సహించలేం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డిలది ఆదర్శనీయమైన కుటుంబం వారెంతో మందికి మేలుచేశారని.. కానీ, ఆ కుటుంబం నుంచి వచ్చి షర్మిల మానసిక పరిస్థితేంటో అర్థంకావడం లేదు ఆమె ఏడున్నరేళ్ల తర్వాత తెలంగాణకు వచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మా వైఎస్సార్ బిడ్డ వచ్చిందని సంతోషపడ్డాం షర్మిల అక్కడ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది ఆడ బిడ్డను కాదు, ఈడ బిడ్డనే అంది.. నా మెట్టినిల్లు తెలంగాణ అంది, పాదయాత్ర చేసింది. 119 సీట్లులో పోటీచేస్తానంది.. పాలేరు నుంచి పోటీ చేస్తానంటివి, మట్టి పట్టుకుంటివి.. ఎన్నికలకు ముందు పార్టీని మూసేసింది 7:10 AM, April 12th 2024 చంద్రబాబు పనికిమాలిన ఎత్తుగడలు ఓ విధానమూ లేదు...నినాదమూ లేదు..'ఆరోపణలే అజెండా'! 2014–19 మధ్య తాను చేసిందేమీ లేక... చంద్రబాబు దుష్ప్రచారం విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారు... అంటూ రోజూ అరుపులు అంటే ఏంటో... రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితే లేదు బడులను బాగు చేసి, విద్యా వ్యవస్థను సంస్కరించటం విధ్వంసమా? నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవటం నాశనం చేయటమా? సాగును బాగు చేసి, రైతన్నకు భరోసా ఇవ్వటం రాష్ట్రాన్ని దెబ్బతీయటమా? సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవటం, గ్రామాలకు కొత్త కళ తేవటం తప్పా? పోర్టులు, హార్బర్లు, భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించటం లేదా? ఐదేళ్లలో దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా? ఇవన్నీ తెలిసే తన హామీలను నమ్మటం లేదని గ్రహించి... బాబు తిట్ల దండకం ప్రభుత్వాన్ని దూషించటమే పనిగా పనికిమాలిన ఎత్తుగడలు 7:05 AM, April 12th 2024 నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం హౌసింగ్ బోర్డు వద్ద భోజన విరామం సాయంత్రం గుంటూరులో ఏటుకూరు బైపాస్ వద్ద బహిరంగ సభ నంబూరు బైపాస్ వద్ద రాత్రి బస 6:59 AM, April 12th 2024 ప్రభం‘జనం’..మేమంతా సిద్ధం నిబద్ధత, నిజాయితీతో పని చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జన నీరాజనం మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల పోటా పోటీ వైఎస్సార్సీపీలో చేరేందుకు భారీ ఎత్తున ఆసక్తి చూపుతున్న నేతలు కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీలో చేర్చుకుంటున్న సీఎం ప్రజా బలం ఉన్న నేతలు పార్టీ వీడుతుండటంతో కూటమి పెద్దల్లో ఆందోళన గేట్లు ఎత్తేస్తే ఆ పార్టీలు కుదేలవడం ఖాయమంటోన్న రాజకీయ పరిశీలకులు 6:57 AM, April 12th 2024 రాజకీయాల్లో నటించకు పవన్.. పార్టీని ప్యాకప్ చేసి షూటింగ్లు చేసుకోండి.. సినిమాల్లో నటించండి.. రాజకీయాల్లో వద్దు కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దు సీఎం జగన్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే వాళ్లులా కనిపిస్తున్నారా? స్వచ్ఛమైన నీరు ఇస్తామనాలిగానీ, స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడమేమిటి? కాపు సంఘ సమావేశంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 6:56 AM, April 12th 2024 చంద్రబాబుకి సామాజిక న్యాయ వేదిక సూపర్ సిక్స్ ప్రశ్నలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తోంది మహిళలకు 50 శాతం అవకాశాలపై మీరెందుకు హామీ ఇవ్వడంలేదు? బీసీ, పేద ఓసీలు, కాపులు, మహిళలకు సమన్యాయం చేయడానికి ఇబ్బంది ఏమిటి? సామాజిక న్యాయం అమలులో స్పష్టత ఇవ్వాలి చంద్రబాబుకు బహిరంగ లేఖ విడుదల చేసిన ఎస్జేఎఫ్ 6:53 AM, April 12th 2024 మహిళా వలంటీర్లపై గూండాగిరి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న మహిళలపై దౌర్జన్యం కుర్చిలు విరగ్గొట్టి భయభ్రాంతులకు గురి చేసిన వైనం బయట నుంచి తలుపులు వేసిన జనసేన నేతలు ఓ గర్భిణి ఉందని వేడుకున్నా వినిపించుకోని వైనం భయంతో స్పృహ తప్పిన గర్భిణి.. ఓ యువతి ఫోన్తో రంగంలోకి పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు వచ్చి తలుపులు తెరిచే వరకు గృహ నిర్బంధంలోనే మహిళలు జనసేన అభ్యర్థి నానాజీ, మరికొందరిపై క్రిమినల్ కేసు 6:47 AM, April 12th 2024 వలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమే: సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటి వరకు వలంటీర్లను తూలనాడింది చంద్రబాబే తిరిగి జన్మభూమి కమిటీలను తేవాలన్నదే ఆయన ధ్యేయం ఆ కమిటీల్లో సభ్యులనే వలంటీర్లను చేయాలనుకుంటున్నారు.. ఇది జరగని పని మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం బాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరిగింది.. మార్పులు ఉండవు చట్టంలోని లొసుగులు తనకు అనుకూలంగా మార్చుకుని అతిపెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి రామోజీ. ప్రజలకు నీతులు చెప్పే రామోజీ.. ఏ రోజైనా నిష్పక్షపాతంగా ఉన్నాడా? -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#ScamsterRamoji#MargadarsiScam pic.twitter.com/UTZ9WUCKqj — YSR Congress Party (@YSRCParty) April 11, 2024 -
April 11th: ఏపీ ఎన్నికల సమాచారం
April 10th AP Elections 2024 News Political Updates.. 8:00 AM, April 11th 2024 ఎలాగూ చేయం కదా.. మాట ఇచ్చేదాం! అలవి కాని హామీలు... అధికారం కోసం చంద్రబాబు తాయిలాలు రోజుకో హామీతో ప్రజలను మభ్య పెడుతున్న టీడీపీ అధినేత.. నిన్న మొన్నటి వరకూ సూపర్ సిక్స్ పేరుతో మాయ మాటలు అన్ని పార్టీల నుంచి కాపీ కొట్టి కొత్తగా కిచిడి మేనిఫెస్టో విడుదల.. ఇప్పుడు ప్రజామేనిఫెస్టో అంటూ నయా హామీతో మాయోపాయాలు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ బుట్టదాఖలు చేసిన చరిత్ర బాబుది.. ప్రజలు ప్రశ్నిస్తారన్న కారణంతో మేనిఫెస్టోనే మాయం చేసిన మేధావి ఇప్పుడు అదే రీతిలో హామీలిచ్చేస్తూ హంగామా 7:40 AM, April 11th 2024 టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు రాష్ట్రవ్యాప్తంగా కుదేలవుతోన్న కూటమి వరుస దెబ్బలతో తేరుకోలేకపోతున్న టీడీపీ రాజంపేట కూటమిలో కుంపట్లు..పోటాపోటీగా ప్రచారం ఉండి టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు తిరుగుబాటు ధోరణిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై తీవ్ర మండిపాటు హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ పదేళ్లు ఉన్నాఅభివృద్ధి చెందలేదన్న విమర్శలు 7:20 AM, April 11th 2024 జనసేన ఖాళీ.. కోనసీమలో ఖాళీ అయిన జనసేన ఒక్కొక్కరుగా నాయకులంతా వైఎస్సార్సీపీలో చేరిక టికెట్లు ఇస్తామని ఆశ చూపి చివరికి ఇవ్వకపోవడంతో విసుగు చెంది పార్టీని వీడుతున్న నేతలు ఇప్పటికే ముమ్మిడివరం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం జనసేన ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీకి రాజీనామా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక తాజాగా జనసేన పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి 7:00 AM, April 11th 2024 చంద్రబాబు, ఈనాడుపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్ చంద్రబాబును ఈనాడు జాకీలేసి లేపుతోంది ఈనాడుకు సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ తగిలింది మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు వేలకోట్లు సేకరించి పేపర్లు.. టీవీలు నడుపుతున్నారు చంద్రబాబును రాజ్యాధికారంలో ఉంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీ విస్తరించుకున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్తో రామోజీ డొంకంతా కదిలింది రోజూ పేపర్లో నీతి సూక్తులు రాసే ఈనాడు పాపాల పుట్ట కోర్టులో కేసులు నడుస్తున్నా ప్రజల నుంచి డబ్బు వసూలు ఆపలేదు సొమ్ము జనానిది.. సోకు రామోజీదీ.. చంద్రబాబుది సీఎం జగన్ పేద, మధ్యతరగతి వారికి అత్యధికంగా టిక్కెట్లిచ్చారు దళితుల్లోనూ డబ్బుంటేనే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు కండువాలు కూడా వేసుకోకుండానే టిక్కెట్లిచ్చింది మీ కూటమి కాదా రామోజీ టిప్పర్ డ్రైవర్కు టిక్కెట్ ఇచ్చారని అవమానించారు రామోజీకి ఇవేమీ కనబడవు...తన పేపర్లో రాయడు కోట్లు.. కోట్లు ఉన్నవాళ్లను తీసుకొచ్చి డబ్బున్నోళ్లకే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు కూటమిలో నూటికి 95 శాతం సంపన్నులకే టిక్కెట్లిచ్చారు మార్గదర్శిలోకి వచ్చిన డబ్బు ఎవరిదో చెప్పు రామోజీ మార్గదర్శికి సంబంధించి 50 లక్షలు పట్టుకుంటే.. ఆ డబ్బు ఎలా వచ్చిందో క్లెయిమ్ చేసుకోలేదు పాపపు సొమ్ము పోగేసి మూటలు కట్టి.. ఆ డబ్బుతో పేపర్లు పెట్టి మాపై విషం చిమ్ముతున్నారు నిన్నటి వరకూ ఈనాడులో వాలంటీర్ల పై ఏం రాశారో మర్చిపోయారా? వాలంటీర్ల పై అత్యంత దారుణంగా దారిసింది ఈనాడు కదా ఇప్పుడు సిగ్గూ ఎగ్గూ లేకుండా వాలంటీర్లకు పదివేలిస్తానని చంద్రబాబు చెప్పాడు.. ఈనాడు రాసింది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలన్నది మీరే కదా.. మా కార్యకర్తలకు మీరు ఇప్పుడు పదివేలివ్వాలనుకుంటున్నారా మార్గదర్శి మోసాల పై ఒక్కనాడైనా ఈనాడులో రాసుకోవచ్చు కదా అందరి బతుకుల గురించి రాసేవాడివి.. నీ బతుకు గురించి ఎందుకు రాయవు చంద్రబాబు పదివేలు కాదు..నెలకు లక్ష ఇస్తానన్నా.. ఓటర్లు..వాలంటీర్లు నమ్మరు ఓటరుకైనా...వాలంటీర్ కైనా జగన్ అంటేనే నమ్మకం చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది దగా 6:50 AM, April 11th 2024 తుప్పు పట్టిన సైకిల్ను తిప్పికొట్టాలి: పిడుగురాళ్ల సభలో సీఎం జగన్ ఈజ్ అఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ వన్గా ఉంది రైతన్నకు చంద్రబాబు చేసిందేమి లేదు గతంలో ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు రైతులపై ప్రేమ చూపిస్తారట 14 ఏళ్ల పాలనలో రైతుకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి ? వ్యవసాయం దండగన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు రైతులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు 2014 మేనిఫెస్టో లో రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు రైతులకు పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని మోసం చేశారు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని మోసం చేశారు రైతులకు సున్నా వడ్డీ, ఇన్ ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టేశాడు బాబుది బోగస్ రిపోర్ట్ .. జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం వచ్చాక రైతన్నకు తోడుగా ఉన్నాం ప్రతి వై ఏడాది రైతు భరోసా ద్వారా రూ. 13,500 ఇచ్చాం పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం 58 నెలల కాలంలో 17 వందల కోట్లు ఫీడర్ల పై ఖర్చు చేశాం 5 ఏళ్లలో రైతు భరోసా ద్వారా రూ. 67,500 ప్రతి రైతుకు ఇచ్చాం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పాం విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం రూ. 64 వేల కోట్లతో ధాన్యం సేకరణ చేపట్టాం ఏ సీజన్ లోని ఇన్ ఫుట్ సబ్సిడీ ని ఆ సీజన్ లోనే ఇస్తున్నాం సున్నా వడ్డీకే పంట రుణాలిచ్చాం 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం 6:40 AM, April 11th 2024 పవన్ కల్యాణ్కి తణుకు పట్టణంలో నిరసన సెగ వారాహి యాత్రలో తణుకు టిక్కెట్ విడివాడ రామచంద్రరావు కి ప్రకటించిన పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా తణుకు టిక్కెట్ను టీడీపీ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణకు కేటాయించిన చంద్రబాబు వారాహి యాత్రలో ప్రకటించిన మొదటి టిక్కెట్ టీడీపీకి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్.. వారాహి యాత్రలో నీవు ఇచ్చిన మాటకు విలువేదంటూ ప్లకార్డులతో నిరసన తెలిపిన విడివాడ రామచంద్ర వర్గీయులు గెలిచే స్థానాన్ని వదులుకోవడం త్యాగం అంటారా అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన. ప్రజా గళం సభ వద్ద టీడీపీ జనసేన శ్రేణులు బాహాబాహికి దిగిన వైనం ఉద్రిక్తతకు దారి తీయడంతో అదుపు చేసిన పోలీసులు 6:30 AM, April 11th 2024 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో రగులుతున్న మంటలు ఎమ్మెల్యే రామరాజుకు సీటు మారుస్తారన్న ప్రచారం పై మండిపడుతున్న టీడీపీ నేతలు రామరాజును పక్కనపెడితే ఊరుకోబోమని టీడీపీ కేడర్ వార్నింగ్ రామరాజుకు సీటు ఇవ్వకుంటే పార్టీని ఓడిస్తామని కార్యకర్తల హెచ్చరిక రాజీనామాలకు సిద్ధమవుతున్న ఉండి టీడీపీ నేతలు సీటు మారిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటున్న ఎమ్మెల్యే రామరాజు ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ పర్యటన తణుకు, నిడదవోలులో ఉమ్మడి ప్రజాగళం సభలు సాయంత్రం తణుకు నరేంద్ర సెంటర్ లో బహిరంగ సభ రాత్రి నిడదవోలు గణేష్ చౌక్ లో పబ్లిక్ మీటింగ్ తణుకు, నిడదవోలు సభల్లో కలిసి పాల్గొననున్న చంద్రబాబు, పవన్ నిడదవోలు సభలో పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సభలు సరే, క్యాడర్ లేకపోతే ఎలా అని కూటమిలో నేతల మల్లగుల్లాలు -
April 10th: ఏపీ ఎన్నికల సమాచారం
April 10th AP Elections 2024 News Political Updates 10:25 AM, April 10th 2024 వైఎస్సార్సీపీలోకి పోతిన మహేష్ వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్సీపీలో చేరిక. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్రమైన ఆరోపణలు 10:10 AM, April 10th 2024 జనసేన, టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలు.. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీలోకి చేరికలు.. నరసాపురం మండలం చామకూరి పాలెం గ్రామంలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు జనసేన, తెలుగుదేశం పార్టీ నుండి సుమారు వందమంది వైఎస్సార్సీపీలో చేరిక పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు 9:51 AM, April 10th 2024 టీడీపీకి మరో సీటు అమ్మేసిన పవన్ కల్యాణ్ పాలకొండలోనూ టీడీపీ అభ్యర్థే నిమ్మక జయకృష్ణను జనసేన అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కల్యాణ్ వారం కిందటే టీడీపీ నుండి జనసేనలో చేరిన జయకృష్ణ జనసేన కోసం పనిచేసిన గిరిజనులను ముంచేసిన పవన్ కల్యాణ్ అవనిగడ్డ, పాలకొండ రెండు సీట్లు టీడీపీ అభ్యర్థులకే ఇచ్చిన పవన్ కల్యాణ్ మొత్తం 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు పంపిన మనుసులకే సీట్లిచ్చిన పవన్ కల్యాణ్ భీమవరం, అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, అనకాపల్లి, పి గన్నవరం, పోలవరం సీట్లు చంద్రబాబు మనుషులకే కేటాయింపు వైసీపీ నుండి వెళ్లినవారికి విశాఖ సౌత్, తిరుపతి, పెందుర్తి, మచిలీపట్నం ఎంపీ సీట్లు కేటాయింపు నాదెండ్ల మనోహర్ ఆశీస్సులు ఉన్నవారికి తాడేపల్లిగూడెం,యలమంచిలి, నెల్లిమర్ల, నిడదవోలు, రాజోలు, నరసాపురం, కాకినాడ రూరల్ సీట్లు కేటాయింపు జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేసిన పవన్ కల్యాణ్ జనసేన ను వరుసగా వీడుతున్న బీసీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ జనసేన జెండా మోసిన వారిని నిండా ముంచేసిన పవన్ కల్యాణ్ పక్క పార్టీ నేతల ప్యాకేజీ ముందు అభాసుపాలైన జనసేన విధేయత 9:31 AM, April 10th 2024 మహిళా కానిస్టేబుల్పై టీడీపీ నేత దాడి.. కేసు బుచ్చెయ్యపేట మండలంలోని మంగళాపురంలో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ మహిళా పోలీస్ కానిస్టేబుల్పై దాడిచేసిన టీడీపీ నాయకురాలు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అల్లంకి ఉమాదేవిపై బుచ్చెయ్యపేట పోలీసులు కేసు నమోదు ఈ నెల 6న పింఛన్ నగదు తీసుకునేందుకు సచివాలయానికి వెళ్లిన టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి పింఛన్ నగదు తన వద్దకు వచ్చి ఇవ్వాలని మహిళా పోలీస్ జంపా మహాలక్ష్మితో గొడవ విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్పై పరుష పదజాలంతో తిడుతూ, ఆమె మెడపై గోర్లతో గాట్లు పెట్టి మెడలో ఉన్న చైన్ను లాగి తెంచేసిన వైనం అక్కడే విధి నిర్వహణలో ఉన్న తోటి సచివాలయ సిబ్బంది వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి, తమ ఊరిలో ఎలా ఉద్యోగం చేస్తారో? చూస్తానంటూ బెదిరింపులు ఉమాదేవిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళా పోలీస్ మహాలక్ష్మి బుచ్చెయ్యపేట పోలీస్లకు ఫిర్యాదు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బుచ్చెయ్యపేట పోలీసులు వెల్లడి 9:20 AM, April 10th 2024 షర్మిలకు షాకిచ్చిన సామాన్యుడు. సీఎం జగన్కు ఎందుకు ఓటెయ్యాలో చెప్పిన సామాన్యుడు. షర్మిల, కాంగ్రెస్కు ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి. ప్రతిపక్షాలు కుట్రలు చేసినా సీఎంగా మళ్లీ జగనే ఉండాలని ఆకాంక్షించాడు. జనం గుండెల్లో గుడి కొట్టుకోవడం ఇదే.. వైఎస్ జగన్ గారికి, వైఎస్సార్ సీపీకి ప్రజలు మళ్లీ ఎందుకు ఓటేయాలో వారే చెబుతున్నారు వినండి.. ఈ యువకుడే కాదు.. రాష్ట్రంలోని ఎవరినీ అడిగినా ఇలాగే చెప్తారు.. ప్రతిపక్షాల కుట్రలు ప్రజల దగ్గర సాగవు. pic.twitter.com/r1poaJ0ZnH — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 9:00 AM, April 10th 2024 కూటమి కార్యకర్తల తన్నులాట.. రాజమండ్రిలో పురంధేశ్వరి సమక్షంలో ఆత్మీయ సమావేశం ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించివేత తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య బాహాబాహీ. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు. తిలకించండి. pic.twitter.com/v79dbCahn9 — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 8:45 AM, April 10th 2024 సీఎం రమేష్, అయ్యన్నకు ఈసీ నోటీసులు.. సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ నోటీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇద్దరు నేతలు సంజాయిషీ ఇవ్వాలని కోరిన రిటర్నింగ్ అధికారి. ఈనెల ఆరో తేదీన నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చీర, రూ.2 వేలు పంచిన సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడు. డబ్బులు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రశ్నించిన ఫ్లైయింగ్ స్క్వాడ్పై చిందులేసిన సీఎం రమేష్. అదే సందర్భంలో చీఫ్ సెక్రటరీపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరిన రిటర్నింగ్ అధికారి జైరాం. 8:15 AM, April 10th 2024 మేమంతా సిద్ధం డే 12.. షెడ్యూల్ ఇలా.. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర. సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస చేయనున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -12. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/YjhvEpKLEX — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 7:45 AM, April 10th 2024 పాలకొండ అభ్యర్థిని ప్రకటించిన పవన్.. పాలకొండ జనసేన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్ 7:15 AM, April 10th 2024 పురందేశ్వరికి షాకిచ్చిన టీడీపీ నేతలు రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి నిరసన సెగ మిత్రపక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతల ఆందోళన ఫ్లెక్సీలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఫొటో లేదని ఆగ్రహం ఫ్లెక్సీ చించి రోడ్డుపై బైఠాయింపు.. స్తంభించిన ట్రాఫిక్ పురందేశ్వరి మౌనంపై బీజేపీ నేతల ఆగ్రహం ∙ ఇప్పటికే సోము వీర్రాజు వర్గం దూరం నూజివీడులో టీడీపీ అభ్యర్థి పార్థసారథికి గుబులు రెబల్ అభ్యర్థి ముద్దరబోయినకు జై కొట్టిన తెలుగుదేశం శ్రేణులు ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టీకరణ 7:00 AM, April 10th 2024 పవన్కు షాకిస్తున్న జనసైనికులు.. చంద్రబాబు చట్రంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు గెలవని స్థానాలు జనసేనకు కట్టబెట్టిన టీడీపీ అధినేత.. ఇచ్చిన స్థానాల్లోనూ తన మనుషులే ఉండేలా కుట్రలు అన్నింటికీ తల ఊపుతున్న పవన్ పవన్పై అసంతృప్తితో జనసేన నేతలు, అభిమానులు పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే పలువురు బయటకు వీరిలో అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేసి, గట్టి పోటీ ఇచ్చిన వారే 6:45 AM, April 10th 2024 బీసీ నేతలకు పవన్ కల్యాణ్ వెన్నుపోటు జనసేనలో బీసీ నేతలకు నో టిక్కెట్ అర్థబలం ఉన్న నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ హ్యాండ్ పవన్ మోసం చేయడంతో పార్టీని వీడుతున్న బీసీ నేతలు క్రిష్ణా జిల్లాలో ఒకేరోజు ఇద్దరు బీసీ నేతలు జనసేనకి గుడ్ బాయ్ విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు రాజీనామా నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో సీటివ్వని పవన్ కల్యాణ్ సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చిన పవన్ కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకి హ్యాండ్ ఇచ్చిన పవన్ మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజ లు రాజీనామా ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన గుంటూరులో నాదెండ్ల మనోహర్ కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ 6:30 AM, April 10th 2024 చంద్రబాబు, రఘురామరాజుకి బీజేపీ ఝలక్ సీట్ల మార్పునకు అంగీకరించని బీజేపీ బీజేపీ ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కే మద్దతు అధికారికంగా ప్రకటించిన బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన చంద్రబాబు ప్రతిపాదనకు ససేమిరా అన్న బిజెపి రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతు మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చేది లేదన్న సిద్ధార్థనాథ్ సింగ్ ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా క్లారిటీ ఇవ్వని బిజెపి అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత -
April 9th: ఏపీ ఎన్నికల సమాచారం
April 9th AP Elections 2024 News Political Updates 07:10 PM, April 09 2024 దత్తపుత్రడు డబ్బుకు అమ్ముడుపోతాడు కానీ వాలంటీర్లు కాదు: పేర్ని నాని చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తాడు జన్మభూమి కమిటీల పేరు మార్చి..చంద్రబాబు తనవారినే వాలంటీర్లుగా పెట్టుకుంటాడు బాబు మోసాలు, కుట్రలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు మళ్లీ రాబోయేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే సీఎం జగన్పై 2లక్షల 50 వేల మంది వాలంటీర్లకు నమ్మకం ఉంది సీఎం జగన్ ఎలా చూసుకుంటారో వాలంటీర్లకు తెలుసు 06:40 PM, April 09 2024 వర్మ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం: వంగా గీత ఫేక్ వీడియోలు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు పార్టీ మెటీరియల్తో వెళ్తున్న వాహనాన్ని అధికారులు ఆపితే..అందులో డబ్బుందని తప్పుడు ప్రచారం చేశారు ఎవరు డబ్బు ఖర్చు చేస్తారో పిఠాపురం ప్రజలకు బాగా తెలుసు అసత్య ప్రచారాలతో ఎలాంటి ప్రయోజనం పొందలేరు 06:30 PM, April 09 2024 ఉండి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రామరాజు కంటతడి టికెట్ వేరొకరికి కేటాయించేందుకు సిద్ధమయ్యారు కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని కుటుంబసభ్యులు చెప్పినట్టు చేస్తానని చెప్పా రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా 05:18 PM, April 09 2024 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటుపై టీడీపీ శ్రేణుల్లో అయోమయం ఎమ్మెల్యే అభ్యర్థి రామరాజు సీటు మారుస్తారని ప్రచారం సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో రామరాజు వర్గం ఆందోళన రామరాజు సీటు మార్చొద్దంటూ టీడీపీ కార్యకర్తల నిరసన ఆత్మీయ సమావేశంలో కంటతడి పెట్టిన రామరాజు 02:18 PM, April 09 2024 డాక్టర్ భీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రాపురం మండలం కోట గ్రామంలో బీభత్సం సృష్టించిన జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాలి దుర్గా రావు, గాలి రమేష్, అనిశెట్టి కోటేశ్వర రావులపై దాడికి పాల్పడిన జనసేన కార్యకర్తలు గంగు మళ్ళ వీర బాబు, ధర్మయ్య, ఆదిలక్ష్మి గాయపడిన వారిని రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కి తరలింపు వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంపేస్తామంటూ ఫోన్లో బెదిరిస్తున్న జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్త గంగుమల్ల వీరబాబుపై గతంలోని పలు పోలీస్ కేసులు జరిగిన దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 01:57 PM, April 09 2024 బీసీ నేతలకు పవన్ కల్యాణ్ వెన్నుపోటు జనసేనలో బీసీ నేతలకు నో టిక్కెట్ అర్థబలం ఉన్న నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ హ్యాండ్ పవన్ మోసం చేయడంతో పార్టీని వీడుతున్న బీసీ నేతలు క్రిష్ణా జిల్లాలో ఒకేరోజు ఇద్దరు బీసీ నేతలు జనసేనకి గుడ్ బాయ్ విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు రాజీనామా నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో సీటివ్వని పవన్ కళ్యాణ్ సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చిన పవన్ కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకి హ్యాండ్ ఇచ్చిన పవన్ మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజ లు రాజీనామా ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన గుంటూరులో నాదెండ్ల మనోహర్ కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ 01:30 PM, April 09 2024 చంద్రబాబు, రఘురామరాజుకి బీజేపీ ఝలక్ సీట్ల మార్పునకు అంగీకరించని బిజెపి బీజేపీ ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కే మద్దతు అధికారికంగా ప్రకటించిన బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన చంద్రబాబు ప్రతిపాదనకు ససేమిరా అన్న బిజెపి రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతు మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చేది లేదన్న సిద్ధార్థనాథ్ సింగ్ ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా క్లారిటీ ఇవ్వని బిజెపి అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత 01:08 PM, April 09 2024 కామినేనికి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సవాల్ ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కామినేని శ్రీనివాసరావు 40 ఏళ్ల నుంచి కైకలూరు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు కైకలూరులో 70 శాతం అభివృద్ధి తానే చేశానంటున్నాడు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని చెప్పగల సమర్ధుడు కామినేని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కైకలూరులో రూ. 746 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేశాం 760 కోట్లతో రోడ్లు, స్కూళ్లు, సచివాలయాలు కట్టి అభివృద్ధి చేశాం ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు నేను సిద్ధం కామినేనికి దమ్ముంటే ఒకే వేదిక పైకి వచ్చి నాతో చర్చించాలి 11:40 AM, April 09 2024 కిరణ్కుమార్రెడ్డిపై ఎంపీ మిథున్రెడ్డి ఫైర్ ఆస్తులు కాపాడుకోవడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరాడు సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన వేల కోట్లు అక్రమంగా సంపాదించారు అక్రమ సంపాదన పరిరక్షణ కోసమే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ చెంత చేరాడు సీఎంగా దిగిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు సంత నియోజకవర్గ పీలేరు 10 సంవత్సరాలగా రాలేదు కరోనా సమయంలో సొంత గ్రామం వాసులకు ఒక్క సహాయం కూడా చేయలేదు కేవలం తన స్వార్థం కోసం ఇప్పుడు బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ స్థానంకు పోటీ చేస్తున్నారు కిరణ్ కుమార్రెడ్డి చిత్తుగా ఓడిపోవడం ఖాయం సొంత గ్రామ వాసులకు న్యాయం చేయని కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ ప్రజలకు ఏ మేలు చేస్తాడు 9:43 AM, April 09 2024 విశాఖ: కూటమిలో ప్లెక్సీ వార్ గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డ జనసేన, బీజేపీ నేతలు.. టీడీపీ ఫ్లెక్సీలో మోదీ, పవన్ కల్యాణ్ ఫోటోలు చిన్నగా వేయడంపై ఆగ్రహం కూటమి ధర్మాన్ని గంటా పాటించలేదంటూ ఆగ్రహం మోదీ, పవన్ కల్యాణ్ను గంటా అవమానించారంటూ మండిపాటు జనసేన త్యాగం వలనే గంటాకు సీటు వచ్చిందన్న సంగతిని మర్చిపోవద్దని హెచ్చరిక 8:38 AM, April 09 2024 షర్మిలకు ఝలక్ ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు జై జగన్ అంటూ అభిమానుల నినాదాలు అక్కడ నుంచి కాదు.. తన వద్దకు వచ్చి మాట్లాడాలని షర్మిల సవాల్ దీంతో ఆమె వద్దకు వెళ్లి సీఎం చేసిన మంచి పనులను వివరించిన ఓబుళరెడ్డి మాట రాక నిశ్చేష్టురాలైన షర్మిల మైక్ ఇచ్చి మరీ పరువు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు! జగనన్న పాలనలో ఈ రాష్ట్రంలో ప్రతీ సామాన్యుడికి మంచి జరిగింది, అందుకే సామాన్యులే జగనన్న కి స్టార్ క్యాంపెయినర్లు. ఈ రాష్ట్రంలో ఏ మూలకి పోయి, ఎవరిని అడిగినా ఇలానే గర్వంగా మాట్లాడగలుగుతారమ్మా! #YSJaganAgain pic.twitter.com/A8jBX0tJ4X — YSR Congress Party (@YSRCParty) April 8, 2024 8:24 AM, April 09 2024 బాబూ.. కాపులను మరోసారి మోసం చేయొద్దు చంద్రబాబుకి కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపులను మరోసారి మోసం చేయవద్దు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు పవన్తో కలిసి వస్తున్న చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి మూడు దశాబ్దాలుగా అమలుకు నోచుకోని కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు నాన్చుడు ధోరణి 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారు కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం అంటూ ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పారు 8:22 AM, April 09 2024 రాజకీయాల్లోనూ పవన్ది నటనే స్వార్ధం కోసమే పవన్ జనసేనను స్థాపించారు త్యాగం పేరుతో లోపాయికారి ఒప్పందాలతో నాలాంటి వారిని నట్టేట ముంచారు భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మారారో పవన్ చెప్పాలి అనకాపల్లి సీటునూ ఎందుకు త్యాగం చేశారు? జన సైనికులను జెండా కూలీలుగా, టీడీపీకి బానిసలుగా మార్చారు పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదెండ్ల మనోహర్ జనసేనకు రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ బీసీలు మాత్రమే సీట్లు త్యాగాలు చేయాలా @PawanKalyan..? పొత్తు ధర్మం బీసీలకి మాత్రమే వర్తిస్తుందా @ncbn? ఎందుకని @JaiTDPలోని కమ్మ సామాజిక వర్గం వాళ్లు త్యాగాలు చేయడం లేదు?@JanaSenaPartyలో సామాజిక న్యాయం ఎక్కడుంది? పోతిన మహేష్ ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పగలవా పవన్… pic.twitter.com/2aHvGRkB03 — YSR Congress Party (@YSRCParty) April 8, 2024 7:05 AM, April 09 2024 కూటమిని వీడని గందరగోళం అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినా ఇంకా స్పష్టత కరువు 20కిపైగా ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు ప్రయత్నాలు నర్సాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు ఆ సీటును బీజేపీ నుంచి వెనక్కి తీసుకుంటున్నారని ప్రచారం రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరికతో అయోమయం ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తున్నట్లు ప్రచారం పలు సీట్లకు ప్రకటించిన అభ్యర్థులపైనా చంద్రబాబు పునరాలోచన తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు 6:58 AM, April 09 2024 టీడీపీలో ‘ఆడియో’ దుమారం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫోన్ సంభాషణతో ఆ పార్టీలో కలవరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫోన్ సంభాషణతో ఆ పార్టీలో కలవరం.. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఓడిపోతాడు ఆత్మకూరులో ‘ఆనం’కు పదివేలతో ఓటమి ఖాయం వైఎస్సార్సీపీని వీడిపోవడం నాకిష్టం లేదు ఎన్నికల్లో విజయం సాధించకుంటే క్విట్ అవుతాం కలకలం రేపుతున్న టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యలు ఆడియో విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రసన్న సోదరుడు ఎవరూలేక వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ అభ్యర్థుల్ని దిగుమతి చేసుకుంది : విజయసాయిరెడ్డి నా సోదరుడికి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించాం: నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి 6:57 AM, April 09 2024 మీతోనే మా పయనం.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన నినాదం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన నినాదం పదికాలాల పాటు సుపరిపాలన అందించాలని ఆకాంక్ష ముఖాముఖిలో సీఎం జగన్ను ఆశీర్వదించిన అవ్వాతాతలు సంక్షేమాభివృద్ధికి మరోసారి పట్టాభిషేకం చేస్తామని ప్రతిన మండుటెండను లెక్క చేయక ఊరూరా ఘన స్వాగతం కురిచేడు, వినుకొండలో జన సంద్రాన్ని తలపించిన రోడ్షో పల్నాడు జిల్లా వినుకొండలో మేమంతా సిద్ధం యాత్రకు పోటెత్తిన వైయస్ఆర్సీపీ సైన్యం. Memantha Siddham Yatra, Day -11.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/Ka9FrFG6Ke — YSR Congress Party (@YSRCParty) April 8, 2024 6:35 AM, April 09 2024 మళ్లీ పలికిన బాబు చిలక నాడు లగడపాటిలా నేడు పీకే చిలక జోస్యం చంద్రబాబు విసిరే ప్యాకేజీ కోసం పచ్చగూటికి చేరిన ప్రశాంత్ కిశోర్ అవసరమైనప్పుడల్లా బాబుకు అనుకూల ప్రకటనలు.. మళ్లీ వైఎస్సార్సీపీ గెలుస్తుందని డజనుకు పైగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి ఏ యంత్రాంగం లేని పీకే.. ప్యాకేజీ కోసమే చంద్రబాబు మాటలు 2019లోనూ లగడపాటి రాజగోపాల్తో చిలక జోస్యం చెప్పించిన చంద్రబాబు ఆ జోస్యం వికటించడంతో మాయమైన లగడపాటి.. ఈ ఎన్నికల తర్వాత పీకే కూడా మాయమవడం ఖాయం రాజకీయంగా కలిసిరాక దిక్కుతోచని స్థితి దాంతో ఇం‘ధనం’ కోసం ఎవరికి నచ్చినట్లుగా వారికి చిలక జోస్యం తెలంగాణ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో వికటించిన జోస్యం 6:30 AM, April 09 2024 ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు ప్యాకేజీలతో ఆయారాం గయారాంలకు వల కోవూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి సోదరుడికే రూ.3 కోట్ల ఆఫర్ రంగంలోకి దిగిన ‘వేమిరెడ్డి’ టీమ్ -
Apr 8th: ఏపీ ఎన్నికల సమాచారం
April 8th AP Elections 2024 News Political Updates 9:07 PM, April 08 2024 విజయవాడ: బోండా ఉమా పోటీ చేయడానికి అనర్హుడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉన్న బోండా ఉమా ఓట్లను రద్దు చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు అజిత్ సింగ్ నగర్ లోని కమర్షియల్ బిల్డింగ్ అయిన టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో బోండా ,బోండా కుటుంబానికి ఓట్లు కమర్షియల్ బిల్డింగ్లో ఓట్లు ఉన్నందున వాటిని తొలగించాలని కోరిన మల్లాది విష్ణు ఆధారాలను ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించిన మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ నేతలు 8:15 PM, April 08 2024 విజయవాడ: ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనకు వరుస ఎదురుదెబ్బలు విజయవాడ వెస్ట్లో జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ పోతిన మహేష్ బాటలోనే కైకలూరు జనసేన నేత బి.వి.రావు జనసేన క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసిన బి.వి.రావు కైకలూరు టిక్కెట్ ఆశించి భంగపడ్డ బి.వి.రావు గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసి ఓడిపోయిన బి.వి.రావు ఐదేళ్లుగా కైకలూరులో పార్టీ కోసం కష్టపడిన బి.వి.రావు కైకలూరు స్థానాన్ని బీజేపీకి వదిలేసిన పవన్ బీజేపీ తరపున కామినేని శ్రీనివాసరావుకు కైకలూరు టిక్కెట్ కేటాయింపు జనసేనను నమ్ముకున్న మరో బిసి నేతకు అన్యాయం బీసీ వ్యక్తినైన నాకు తీవ్ర అన్యాయం జరిగింది: బీవీ రావు పార్టీ జెండా మోసిన వారిని మోసం చేశారు బీసీలమైన మాకు ఆత్మాభిమానం ఉంది ఎవరి కాళ్ల దగ్గర చాకిరీ చేయడానికి మేం సిద్ధంగా లేం ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనలో పనిచేసిన ఒక్కరికి కూడా టిక్కెట్ ఇవ్వలేదు 16 నియోజకవర్గాల్లో జెండా మోసిన జనసేన కార్యకర్తలకు న్యాయం చేయలేదు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేకపోయాడో..పవన్ పిలిచి మాకు చెప్పలేదు కామినేనికి సీటు ఇస్తున్నట్లు కూడా పవన్ మాతో చెప్పలేదు కామినేని శ్రీనివాసరావు ఒంటెద్దు పోకడతో మేం మనస్తాపం ఆత్మాభిమానం చంపుకుని మేం పనిచేయలేం జనసేనలో పదవులకు , క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశా 6:52 PM, April 08 2024 వైఎస్అర్ జిల్లా: మైదుకూరు నియోజకవర్గం దువ్వూరులొ పీసీసీ అద్యక్షురాలు షర్మిలకు షాక్ దువ్వూరులో షర్మిల మాట్లాడుతుండగా జై జగన్ అంటూ నినాదాలు మాట్లాడేందుకు ఒకరు వేదికపైకి రావాలంటూ ఆహ్వానించిన షర్మిల షర్మిల అహ్వనం మేరకు వేదికపైకి వెళ్లిన మైదుకూరు జేసీఎస్ కన్వీనర్ యేమిరెడ్డి చంద్ర ఓబుల్రెడ్డి జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ షర్మిల సవాల్ షర్మిల ఎదుట సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించిన చంద్ర ఓబుల్రెడ్డి జగనన్న మా సమస్యలు విన్నాడు... నేను ఉన్నానన్నాడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాడు మీరు కుటుంబ సమస్య చెబుతున్నారు కాదనను అది మీరు ఇంట్లో తేల్చుకొవాలన్న చంద్ర ఓబుల్రెడ్డి మేము జగన్కు అండగా నిలుస్తామన్న చంద్ర ఓబుల్రెడ్డి 5:40 PM, April 08 2024 బాపట్ల జిల్లా: మార్టూరులో టీడీపీ, జనసేన పార్టీలకు భారీ షాక్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన 40 కాపు సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు 5:29 PM, April 08 2024 కృష్ణాజిల్లా: ఎన్నికల ప్రచారంలో మనీ పాలిటిక్స్ చేస్తున్న టీడీపీ నేతలు టీడీపీ నేతల ఎన్నికల ప్రచారంలో వెయ్యి పలుకుతున్న హారతి పళ్లెం హారతి పట్టిన మహిళలకు వెయ్యి రూపాయలిస్తున్న టీడీపీ నేతలు గన్నవరం ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచిన టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావ్ 3:40 PM, April 08 2024 చిత్తూరు వెదురుకుప్పం మండలంలో టీడీపీకి భారీ షాక్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సమక్షంలో టీడీపీ నుంచి 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక టీడీపీకి చెందిన చిరంజీవి రెడ్డి, భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డిలతో సహా వంద కుటుంబాలు చేరిక 3:30 PM, April 08 2024 కుప్పం(చిత్తూరు జిల్లా) కుప్పం నియోజకవర్గంలోమూకుమ్మడిగా వాలంటీర్ల రాజీనామా గుడిపల్లి మండలంలో 208 మంది, రామకుప్పం మండలంలో 260 మంది, శాంతిపురం మండలంలో 250 మంది వాలంటీర్లు రాజీనామా రాజీనామా పత్రాలను ఎంపిడిఓ కు అందజేసిన వాలంటీర్లు కుప్పం మండలంలో ఇదివరకే 384 మంది వాలంటీర్లు రాజీనామా కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను, సీఎంగా జగన్ను గెలిపిచుకునేందుకు రాజీనామా చేసినట్లు స్పష్టం చేసిన వాలంటీర్లు 3:00 PM, April 08 2024 భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): భీమవరం మండలం చినగరువు, తుందుర్రు, జొన్నలగరువు గ్రామాలలో నాయకులు , కార్యకర్తలతో వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ మూడు గ్రామాల నుంచి 150 మంది జనసేన,టీడీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 2:00 PM, April 08 2024 నటించేవాడు నాయకుడు కాలేడు: పోతిన మహేష్ జనసేనలోని నా బాధ్యతలకు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశాను నేను అవేశంతోనో, సీటు రాలేదనే అసంతృప్తితోనో మాట్లాడట్లేదు భవిష్యత్తు ఇచ్చేవాడే నాయకుడు.. నటించేవారు నాయకుడు కాలేదు రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేరు. పవన్ కళ్యాణ్ ను నమ్మి అడుగులు వేసాను కొత్తతరం న్యాయకత్వం కోసం గుడ్డిగా అడుగులు వేసాం పవన్ కళ్యాణ్ మార్పు తీసుకొస్తాడని నమ్మాం 2014లో పోటీ చేయకపోయినా, 2019లో ఒక్క సీటు గెలిచిన 2024పై ఆశలు పెట్టుకున్నాం జరుగుతున్నది, జరిగింది అర్థం కాక పిచ్చెక్కింది కానీ పవన్ కళ్యాణ్ లో స్పందన లేదు రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు, నాలాంటి కొత్తతరం నాయకులకు పవన్ సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ మేడిపండు చూడ మేలిమి ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. లాంటి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్లు ప్రయాణం చేసినందుకు మామీద మాకు అసహ్యం వేస్తుంది పార్టీ నిర్మాణం, కేడర్పై పవన్ దృష్టి సారించలేదు అన్నీ తాత్కాలికం.. అంతా నటన.. నమ్మి నట్టేట మునిగిపోయాం.. ప్రజలు జనసైనికులకంటే తెలివైనవారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావట్లేదు అనుకున్నాం ఎంత చెప్పినా ప్రజలకు జనసేన పట్ల నమ్మకం రాలేదు 25కేజీల బియ్యం కాదు.. 25ఏళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కళ్యాణ్ కనీసం 25సీట్లలో పోటీ చేయలేకపోయారు 25రోజుల తర్వాత పార్టీ భవిషత్తు చెప్పగలరా 21సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేన పార్టీకి ఏం భవిషత్తు ఇవ్వగలరు పవన్ స్వార్ధానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి పార్టీలో మీకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడ్డాం కానీ అన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ చూపులో ద్వంద అర్థాలు ఉన్నాయి సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకే కేటాయించారు గెలిచిన నలుగురు ఎమ్మేల్యేలు మీకోసం నిలబడతారా? జనసేన ఎందుకు పెట్టారు.. ఏం ఆశించి పెట్టారు అసలు జనసేన ఎవరికోసం పెట్టారు పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టారని తెలుస్తోంది 1:15 PM, April 08 2024 జగన్ మళ్లీ సీఎం కావాలన్నదే ప్రజల కోరిక: వంగా గీత వైఎస్సార్సీపీపై వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో సీఎం జగన్కు, వైఎస్సార్సీపీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఫ్యాన్ గాలి జోరుగా, హుషారుగా ఉంది. ముఖ్యమంత్రి జగన్పై ప్రజల్లో ధీమా ఉంది. ఆయన రుణం తీర్చుకుంటామని ఓటర్లు చెబుతున్నారు. ఇంటికి పెన్షన్ పంపి మా పేదరికాన్ని గౌరవించారని వృద్దులు చెబుతున్నారు. మళ్ళీ జగన్ రావాలి అని ప్రజల కోరిక ప్రజలు మా మీద నమ్మకాన్ని చూపిస్తున్నప్పుడు ఎండలు మాకు ఒక లెక్కకాదు. 12:35 PM, April 08 2024 ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత పిటిషన్ పార్టీ ఫిరాయించిన జంగాపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన విప్ అప్పిరెడ్డి ఇటీవలే ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి జంగాపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ శాసనమండలి చైర్మన్కి ఫిర్యాదు 12:30 PM, April 08 2024 ఉండిలో రసవత్తరంగా రాజీకీయం జోరుగా ప్రచారం చేస్తున్న టీడీపీ రెబల్ శివరామరాజు చంద్రబాబును కలవాలని నన్నుపిలిచారు కానీ ప్రజాక్షేత్రంలో నేను ఉండాలని వెళ్లలేదు ఉండి ప్రజలు నన్ను ఆదరిస్తారు ఎమ్మెల్యే రామరాజును ప్రత్యర్ధిగా నేను చూడడంలేదు ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎందుకు రావాలి? 12:20 PM, April 08 2024 చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయల లబ్ధి ప్రతీ గ్రామానికి జరిగింది సీఎం జగన్ సుపరిపాలనలోనే ఇది సాధ్యమైంది. ఎన్నికల ముందు చెప్పిన అన్ని హామీలు ముఖ్యమంత్రి జగన్ అమలు చేశారు అన్ని అమలు చేశాకే మళ్ళీ ఓటు అడుగుతున్న నేత సీఎం జగన్ సీఎం జగన్కు, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా అందరూ గమనించాలి 600 హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుది ముఖ్యమైన హామీలు అని చెప్పి పాంప్లెట్లు పంచి, ఒక్క పని కూడా చేయలేదు మళ్ళీ ఎన్నికల సమయం ఆసన్నమైంది. చంద్రబాబు ఈసారి సూపర్ సిక్స్ అంటూ నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారు 14వేల కోట్ల రూపాయలు ఉన్న మహిళా సంఘం రుణాలు కూడా మాఫీ చేయలేదు రైతు రుణమాఫీ, ఇంటింటికీ ఉద్యోగం అని చెప్పి అందరినీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబు 2019 ముందు తర్వాత మహిళల బ్యాంక్ ఖాతాలు చూస్తే ఎంత మేలు జరిగిందో అర్థమౌతుంది ప్రజలే మరోసారి సీఎంగా జగన్ను చూడాలనుకుంటున్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని లెక్కలతో సహా సీఎం జగన్ నిరూపించారు. సూపర్ సిక్స్ అమలుకు 2.5 లక్షల కోట్లు అవసరం మన పథకాల అమలు వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేస్తారు? కులం, మతం, పార్టీ చూడకుండా సీఎం జగన్ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అమలు చేశారు టీడీపీ హయాంలో కేవలం జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది సీఎం జగన్ను ప్రజలు కచ్చితంగా ఆశీర్వదిస్తారు మే 13న జరిగే ఎన్నికల్లో నన్ను శాసనసభకు, మిథున్ రెడ్డిని పార్లమెంట్కు పంపించాలని కోరుతున్నా మూడున్నర ఏళ్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు అభివృద్ధిని పక్క నియోజకవర్గానికి కూడా పరిచయం చేయలేని ఘనత కిరణ్ కుమార్ రెడ్డిది 12:00 PM, April 08 2024 నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య పొసగని సఖ్యత చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం చేయాలని నిర్ణయం పవన్ రోజూ అనారోగ్యం అంటున్నాడని టీడీపీ నేతల ఆరోపణ కనీసం నాలుగు సభల్లో పాల్గొంటేనే ఓట్లపై నమ్మకం పెట్టుకోవచ్చన్న ఆలోచన ప్రజాగళం మూడోవిడత సభల్లో పవన్తో కలిసి ప్రచారం చేయాలని చంద్రబాబు ప్రణాళిక ఈనెల 10, 11 తేదీల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం లేదా సభ ఈనెల 10న తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభలు చివరి క్షణంలో పవన్ రాకపోతే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోన్న టీడీపీ నేతలు పవన్ నాన్-సీరియస్ పాలిటిక్స్తో అసలుకే మోసం వస్తుందని ఆందోళన 11:45 AM, April 08 2024 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సీట్ల పంచాయతీ ఏలూరు ఎంపీ సీటు టీడీపీకి కేటాయించడంపై బీజేపీ నేతల ఆగ్రహం బీజేపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయనున్న గారపాటి చౌదరి పోలవరం అసెంబ్లీ సీటుపై కూడా కొనసాగుతున్న రగడ పోలవరం బీజేపీకి కేటాయించడంపై టీడీపీ నేతల అసంతృప్తి అభ్యర్థిని మార్చాలంటూ పట్టుబడుతున్న టీడీపీ నేతలు నరసాపురం పార్లమెంట్ పరిధిలో మార్పులు లేనట్టే నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున శ్రీనివాస వర్మ ఉండి అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా రామరాజు కొనసాగింపు మార్పులు, చేర్పులకు ఇష్టపడని టీడీపీ, బీజేపీ 11:30 AM, April 08 2024 జనసేనకు పోతిన మహేష్ రాజీనామా బెజవాడలో టీడీపీ, బీజేపీలకు షాక్ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన వెంకట మహేష్. పశ్చిమ సీటు తనకు కేటాయించకపోవడంతో రాజీనామా పోతిన మహేష్ని మోసం చేసిన పవన్ కళ్యాణ్ వేల కోట్లున్న సుజనా చౌదరి కోసం బీసీ నాయకుడు పోతిన మహేష్ను దగా చేసిన పవన్ విజయవాడ పశ్చిమ సీటు నీదేనని పోతిన మహేష్కి గతంలో చెప్పిన పవన్ పవన్ హామీతో అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న పవన్ అగ్రవర్ణ నేత కోసం బీసీ నేత మహేష్కి హ్యాండ్ ఇచ్చిన పవన్ పవన్ అవమానించడంతో జనసేనకి పోతిన మహేష్ రాజీనామా 11:45 AM, April 08 2024 రాజోలు జనసేన సీటుపై చర్చ వరప్రసాద్ రాజోలు టికెట్ కేటాయించిన జనసేన అసంతృప్తిగా ఉన్న బొంతు రాజేశ్వరరావు వర్గం వరప్రసాద్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు వరప్రసాద్కు వ్యతిరేకంగా రోడ్లపై కరపత్రాలు 11:00 AM, April 08 2024 ప్రజలకు అందుబాటులో ఉన్న వారినే గెలిపించండి: ఎంపీ విజయసాయి టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్ది మాట్లాడిన ఫోన్ కాల్లో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయ్. ఓడిపోతే ప్రజలను పట్టించుకోకుండా.. వ్యాపారాలు చేసుకుంటామని ప్రశాంతి రెడ్డి ఫోన్ కాల్లో చెప్పింది. వ్యాపారవేత్తలను కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ప్రసన్నను మరోసారి గెలిపించండి. నెల్లూరు ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నా. 10:30 AM, April 08 2024 టీడీపీ సభ అట్టర్ప్లాప్: నంబూరు శంకరరావు పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో చంద్రబాబు నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయింది. సభ అట్టర్ ప్లాప్ కావడంతో సానుభూతి కోసం టీడీపీ ఎన్నికల కార్యాలయాన్ని తెలుగుదేశం నాయకులే తగలబెట్టుకున్నారు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో గొడవలు సృష్టించడానికి తెలుగుదేశం అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కుట్ర పన్నుతున్నాడు భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో అడుగుపెట్టగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు ఇప్పుడు వాళ్లకు వాళ్లే తెలుగుదేశం కార్యాలయాన్ని తగలబెట్టుకొని మాపైన బురద చల్లుతున్నారు రౌడీయిజం చేసి భయపెట్టాలనుకుంటే బెదిరిపోయే వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు. టీడీపీ ఆఫీసు తగలబెట్టడంపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి 9:45 AM, April 08 2024 జనసేన తీరుపై బీజేపీ, టీడీపీ నేతలు ఫైర్ జనసేన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బీజేపీ, టీడీపీ నేతలు సీరియస్ జనసేన ఫేస్ బుక్ ఫొటోల్లో కనిపించని టీడీపీ, బీజేపీ నేతల ఫొటోలు. అనకాపల్లి వారాహి సభ నేపథ్యంలో పవన్, కొణతాల ఫొటోలకే పరిమితం. మోదీ, చంద్రబాబు ఫొటో లేకపోవడంపై కూటమి నేతలు అసంతృప్తి. ఇదే నా కూటమి ధర్మం అంటూ పవన్ తీరుపై ఆగ్రహం. 9:10 AM, April 08 2024 చంద్రబాబుపై మంత్రి అంబటి సెటైర్లు.. అవసరానికి కలిసి పనిచేసే పొలిటికల్ డాన్సర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్. ఎన్నికల తర్వాత బాబు జైలుకైనా వెళ్తారు. లేదంటే టీడీపీని బీజేపీలో అయినా విలీనం చేస్తారు. అవసరానికి కలిసి పనిచేసే పొలిటికల్ డాన్సర్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎన్నికల తర్వాత బాబు జైలుకైనా వెల్తారు.. లేదంటే తెదేపాను బీజేపీలో విలీనం అయినా చేస్తారు. -మంత్రి అంబటి రాంబాబు#TDPJSPBJPCollapse#PackageStarPK#EndOfTDP pic.twitter.com/hahEndjprx — YSR Congress Party (@YSRCParty) April 7, 2024 8:30 AM, April 08 2024 హామీలను గాలికొదిలిన వ్యక్తి చంద్రబాబు: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ప్రతీ వాగ్దానం నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమే. చంద్రబాబు 600 హామీలను గాలికి వదిలేశాడు. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి. వెనకబడిన తరగతుల వారు న్యాయమూర్తులుగా పనికిరారని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లెటర్ రాశాడు. బీసీలపై చంద్రబాబుకు ఎందుకంత దురభిప్రాయమో చెప్పాలి. సీఎం జగన్ కులం చూడలేదు, మతం చూడలేదు ప్రజల వెనకాల ఉన్న పేదరికమే చూశారు మీరు కూడా సీఎం జగన్ హృదయాన్ని మాత్రమే చూడండి... మండపేట నియోజకవర్గంలో ఒక్కసారి మార్పు తీసుకురండి. వైఎస్సార్సీపీని గెలిపించండి. మంచి ఫలితాలు వస్తాయి 7:45 AM, April 08 2024 టీడీపీకి షాక్ పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్. పోరంకి చెందిన 150 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక. మంత్రి జోగి రమేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న టీడీపీ నాయకులు. పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి సాదరంగా ఆహ్వానించిన జోగి రమేష్ 7:15 AM, April 08 2024 నేడు మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్ ఇలా.. సీఎం జగన్ ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు 6:50 AM, April 08 2024 చంద్రబాబు, టీడీపీ నేతలపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు కోడ్ ఉల్లంఘనపై నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు సీఎస్, డీజీపీపై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: నారాయణమూర్తి అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్న వ్యక్తులపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదు టీడీపీ నేతలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించి మాట్లాడుతున్నారు:ఎమ్మెల్యే మల్లాది విష్ణు 175 నియోజకవర్గాల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం సుజనా చౌదరి, కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారంలో డబ్బులు యథేచ్ఛగా పంచుతున్నారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజాసేవ చేయకుండా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, బీజేపీ ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదాను ప్యాకేజ్గా మార్చిన వ్యక్తులు టీడీపీ, బీజేపీ నాయకులే అయ్యన్నపాత్రుడు భాష, వ్యవహార శైలి దారుణం చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్. డీజీపీని దుర్భాషలాడిన ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం పెన్షన్ ఇవ్వకపోతే చస్తారా అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారం కోసం చేసే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి చంద్రబాబు రాహుల్ని కలిసి, కాంగ్రెస్ తో తిరిగి ఇప్పుడు మమ్మల్ని పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు ఐదేళ్లు అమరావతి జపం చేసిన మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఒడించారో ఆలోచించుకోవాలి. మైనార్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చినపుడు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు మతతత్వ శక్తులతో కలిసి పనిచేసే నువ్వు కూడా మైనార్టీల గురించి మాట్లాడతావా? రైతులకు ఎవరి హయాంలో ఎంత మంచి జరిగిందో చర్చకు సిద్ధమా? రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు టీడీపీ, జనసేనకు చెందిన నాయకులంతా జగన్ వెంట నడుస్తున్నారు కూటమి కచ్చితంగా ఓటమి పాలు అవుతుంది 6:40 AM, April 08 2024 బీజేపీకి పురందేశ్వరి వెన్నుపోటు! పొత్తులో కమలానికి కేటాయించిన అనపర్తి సీటు విషయంలో చంద్రబాబు డ్రామా అక్కడ మొదట టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత బీజేపీకి కేటాయింపు అయినా.. బీజేపీ అభ్యర్థితో పోటాపోటీగా టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి ప్రచారం రాజమండ్రి టీడీపీ పార్లమెంట్ సమావేశానికి సైతం ఆయనకు బాబు ఆహా్వనం ఆయనే అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తారంటూ టీడీపీ దొంగాట ఈ పరిణామాలను ఏమాత్రం పట్టించుకోని బీజేపీ రాష్ట్ర అధినేత్రి పురందేశ్వరి అక్కడ టీడీపీ అభ్యర్థి పోటీలో ఉంటేనే తనకు ప్రయోజనమనే ఆమె మౌనం? మొదట నుంచి పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతున్నా ఆమె పట్టించుకోకపోవడంపై శ్రేణుల్లో ఆగ్రహం 6:35 AM, April 08 2024 ఊసరవెల్లి చంద్రబాబు.. కొత్త జిత్తులు.. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక కూటమిపేరుతో చంద్రబాబు ఎత్తుగడ షర్మిలను సీఎం జగన్పై ప్రయోగించిన కుటిలనేత దానివల్ల ఆశించిన ఫలితం లేక ఇప్పుడు సరికొత్త ప్రచారం వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే షర్మిల నాటకాలుఆడుతున్నట్టు ఆరోపణ 6:30 AM, April 08 2024 కూటమిలో కత్తులు.. బాబు డీఎన్ఏ వెన్నుపోటును వంటబట్టించుకున్న నేతలు పోటీలో ఉన్న మిత్రపార్టీలకు వెనుక దెబ్బ సామాజిక న్యాయానికి పాతరేసిన పార్టీలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఓసీలకే కేటాయింపు పోలవరంలో జనసేన అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ శ్రేణులు ఉమ్మడి అనంతపురంలో సీనియర్లకు రాజకీయ సన్యాసం! తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయుల అల్టిమేటం పాలకొల్లు బాబు సభలో బన్నీవాసుకు అవమానం.. జనసైనికుల మండిపాటు గిద్దలూరులో రెబల్గా ఆమంచి స్వాములు. -
Apr 7th: ఏపీ ఎన్నికల సమాచారం
April 7th AP Elections 2024 News Political Updates 9:41 PM, April 07 2024 చంద్రబాబు, టీడీపీ నేతలపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు కోడ్ ఉల్లంఘనపై నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు సీఎస్, డీజీపీపై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: నారాయణమూర్తి అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్న వ్యక్తులపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదు టీడీపీ నేతలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించి మాట్లాడుతున్నారు:ఎమ్మెల్యే మల్లాది విష్ణు 175 నియోజకవర్గాల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం సుజనా చౌదరి, కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారంలో డబ్బులు యథేచ్ఛగా పంచుతున్నారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజాసేవ చేయకుండా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, బీజేపీ ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదాను ప్యాకేజ్గా మార్చిన వ్యక్తులు టీడీపీ, బీజేపీ నాయకులే అయ్యన్నపాత్రుడు భాష, వ్యవహార శైలి దారుణం చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్. డీజీపీని దుర్భాషలాడిన ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం పెన్షన్ ఇవ్వకపోతే చస్తారా అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారం కోసం చేసే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి చంద్రబాబు రాహుల్ని కలిసి, కాంగ్రెస్ తో తిరిగి ఇప్పుడు మమ్మల్ని పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు ఐదేళ్లు అమరావతి జపం చేసిన మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఒడించారో ఆలోచించుకోవాలి. మైనార్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చినపుడు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు మతతత్వ శక్తులతో కలిసి పనిచేసే నువ్వు కూడా మైనార్టీల గురించి మాట్లాడతావా? రైతులకు ఎవరి హయాంలో ఎంత మంచి జరిగిందో చర్చకు సిద్ధమా? రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు టీడీపీ, జనసేనకు చెందిన నాయకులంతా జగన్ వెంట నడుస్తున్నారు కూటమి కచ్చితంగా ఓటమి పాలు అవుతుంది 9:12 PM, April 07 2024 చంద్రబాబుపై ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఫైర్ చంద్రబాబుకి మతిభ్రమించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ పుణ్యభూమిలో చంద్రబాబే ఒక గంజాయి మొక్క రాజకీయ వారసత్వం కోసమే చంద్రబాబు.. ఎన్టీఆర్ను హత్య చేశాడా? ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. నిమ్మకూరులో సెంటు స్థలమైనా పేదలకు ఇచ్చాడా? పామర్రులో ఐటీ టవర్ కడతానని సొల్లు చెబుతున్నాడు అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు చంద్రబాబుకు ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది తన సభలకు జనం లేకపోవడంతో ఏదేదో మాట్లాడుతున్నాడు పామర్రులో జనం రాక గంట పాటు బస్సులో పడుకున్నాడు పామర్రులో చిన్న అవినీతి లేకుండా 13 వేల ఇళ్ల పట్టాలిచ్చా చంద్రబాబు జూబ్లీహిల్స్ లో 500 కోట్లతో ఇల్లు కట్టుకోవచ్చు నేను పామర్రులో ఇల్లుకట్టుకుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు ప్రజలను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు తన శాడిజం చూపిస్తున్నాడు చంద్రబాబుకి అధికారం దక్కుతుందనేది కలే ఎస్సీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ఎస్సీల గురించి పలకడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదు 7:53 PM, April 07 2024 మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. (ఏప్రిల్ 8) రేపటి షెడ్యూల్ సీఎం జగన్ ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు 6:30 PM, April 07 2024 పెన్షన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు: ‘కొనకొనమిట్ల’ సభలో సీఎం జగన్ పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్ నిర్ణయిస్తాయి మీ బిడ్డ ఎప్పుడూ పేదల పక్షమే జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు..బాబుకు వేస్తే ముగింపు చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించాడు అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి పెన్షన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడు వాలంటీర్లతో పెన్షన్లు ఇంటికెళ్లడం నేరమని ఫిర్యాదు చేయించాడు ఈ ఎన్నికలు పేదలు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో నెల ఒకటో తారీఖున పెన్షన్లు తెచ్చిచ్చారు చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెన్షన్లుకు లంచాలు తీసుకున్నాయి వెయ్యి రూపాలయ కోసం రోజుల తరబడి నిలుచున్నా పెన్షన్లు రాలేదు ఎక్కడా లంచాల్లేకుండా వాలంటీర్ వ్యవస్థతో మీ బిడ్డ పెన్షన్లు ఇప్పించాడు వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేస్తున్నాడు అవ్వా తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు చంద్రబాబు పెన్షన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదవాడు పెద్దవాడవుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదలకు స్థలాలిస్తుంటే అడ్డుకునేవాడిని శాడిస్టు అంటారు వ్యవసాయం దండగ అన్న వ్యక్తే శాడిస్టు ఎస్సీ,ఎస్టీ,బీసీలను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు శాడిస్టు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతంటే అడ్డుకున్నవాడు శాడిస్టు పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న బాబు షాడిస్టు కాక ఇంకేంటి వాలంటీర్లను కించపరిచి నీచంగా మాట్లాడిన బాబు అండ్ గ్యాంగ్ మొత్తం శాడిస్టులే మేలు జరిగిందని చెప్పినందుకు గీతాంజలిని సోషల్ మీడియాలో సైకోలతో వేధించిన పెద్ద శాడిస్టు చంద్రబాబు 5:05 PM, April 07 2024 పామర్రులో చంద్రబాబుకు షాక్ జనం లేకపోవడంతో హెలీ ప్యాడ్ వద్ద బస్సులోనే ఉండిపోయిన చంద్రబాబు జనం లేకపోవడంతో షెడ్యూల్ టైమ్ కంటే రెండు గంటలు ఆలస్యంగా పామర్రుకు చేరుకున్న చంద్రబాబు చంద్రబాబు మీటింగ్ కు జనసమీకరణలో టీడీపీ నేతలు ఫెయిల్ పామర్రు టీడీపీ అభ్యర్ధి వర్ల కుమార్ రాజాతో పాటు టీడీపీ నేతలపై చంద్రబాబు ఫైర్ జనసమీకరణ చేయడం చేతకాదా అంటూ చంద్రబాబు అసహనం 2:00 PM, April 07 2024 టీడీపీ తప్పుడు ప్రచారాలపై కేశినేని నాని ఫైర్ నేను టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి వచ్చాక నామీద కొన్ని చానెల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి సుజనా చౌదరి, పిట్టల దొర చంద్రబాబుకు సిగ్గు ఉంటే నా మీద చేసే ప్రచారాలు నిరూపించాలి సుజనా చౌదరి గురించి నాకు 25 సంవత్సరాలు నుంచి తెలుసు రాజ్యసభ సభ్యుడు కాకముందు సుజనా ఏం చేశాడో తెలుసు రాజ్యసభ సభ్యుడు అయ్యాక ఏం చేసాడో చెప్తే ఈ పత్రికలన్నీ రాస్తారా?. 2014 నుండి 2019 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు అమరావతి మీద, రియల్ ఎస్టేట్ మీద పెట్టిన ఫోకస్ విజయవాడ మీద పెట్టలేదు. విజయవాడ 60 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది 2018 నాతో అవిశ్వాస తీర్మానం పెట్టించి ఎన్డీయేలో నుంచి బయటికి వచ్చి మోదీని నానా మాటలు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అమరావతికి నిధులు ఇవ్వలేదని మోదీని ఎన్నో మాటలు అన్న వ్యక్తి చంద్రబాబు మోదీ, చంద్రబాబు అప్పుడు ఎందుకు విడిపోయారు.. ఇప్పుడు ఎందుకు కలిశారు. అప్పుడు ఇవ్వని నిధులు ఇప్పుడు ఇస్తా అన్నాడా?. విజయవాడ పశ్చిమ సీటు ముస్లింలకు ఇస్తానని మోసం చేసిన పార్టీ టీడీపీ. విజయవాడ పశ్చిమ సీటు బీసీలకు ఇస్తాను అని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సుజనా చౌదరి నీ బ్యాంకు దోపిడీలు, నీ వ్యాపారాలు, నీ కేసులు అన్ని నాకు తెలుసు చంద్రబాబు విజయవాడ పశ్చిమ సీటును బడాబాబులకు ఇచ్చారు. సీఎం జగన్ మాత్రం ఒక సామాన్య కార్పొరేటర్గా ఉన్న అసిఫ్కి సీటు ఇచ్చారు నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా.. కేశినేని భవన్ అంటే విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు 1:50 PM, April 07 2024 అభివృద్ధి చూసి ఓటెయ్యండి: ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎన్నికల ప్రచారం టీడీపీ హయాంలో ప్రొద్దుటూరులో ఒక్క కోటి రూపాయల అభివృద్ధి కూడా జరగలేదు అలా చేసి ఉంటే నేను నామినేషన్ వేయను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.150 కోట్లతో మంచినీటి సమస్య పరిష్కారం చేశాము. రూ. 450కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. 24వేల మందికి స్థలము కొని వారికి ఇంటి పట్టాలు పంపిణీ చేశాము నేను నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వేసి గెలిపించండి మళ్ళీ వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజీ తెస్తామని హామీ ఇస్తున్నాను. 1:30 PM, April 07 2024 టీడీపీ, జనసేనకు షాక్ కృత్తివెన్ను మండలంలో టీడీపీ,జనసేనకు షాక్ టీడీపీ, జనసేనను వీడి వైఎస్సార్సీపీలో చేరిన చిన్నపాండ్రాక గ్రామానికి చెందిన 50 కుటుంబాలు పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రాము సమక్షంలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప్పాల రాము 12:45 PM, April 07 2024 టీడీపీపై అశోక్ గౌడ్ ఫైర్ ప్రకాశం.. డబ్బు ఉన్న వారికే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. టీడీపీలో బీసీలను అన్యాయం జరుగుతోంది. సీఎం జగన్ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారు. టీడీపీ నేతలే చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 12:20 PM, April 07 2024 పవన్, చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్ టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరు. మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారు. చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్. సందుల్లో మీటింగ్లు పెట్టి జనం రాలేందంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఎక్కడ పదువులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. లావు కృష్ణదేవరాయులు మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కాడు. వైఎస్సార్ టికెట్ ఇస్తే గెలిచిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి. చంద్రబాబు ఇష్టం వచ్చిన మాట్లాడారు. చంద్రబాబు పక్కన ఉన్న ముగ్గురు ఎవరు?. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేవు. చంద్రబాబు, పవన్లను నేను విమర్శించానే తప్ప తిట్టలేదు. సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తు లేదు. పొత్తు పెట్టుకోవడం సమాధి కట్టేయడమే చంద్రబాబు పని. ఇది గతంలోనే కన్నా చెప్పారు. విమర్శలు మరింత ఘాటుగా చేస్తాను. కానీ, దిగజారి మాట్లాడను. సీఎం వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిస్థితి లేదు. 175 స్థానాల్లో గెలిచి మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. సర్వేలన్నీ ఇప్పటికే వైఎస్సార్సీపీ విజయాన్ని తేల్చేశాయి. ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవడం కష్టమే. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతాడు. అసలు పవన్కు రాజకీయాలు ఎందుకు?. రెండు రోజలు ప్రచారం చేసి ఐదు రోజలు పడుకుంటాడు. రాష్ట్రమంతటా పవన్ తిరిగే పరిస్థితి లేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడే అవసరం నాకు లేదు. చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది ఎవరు?. చంద్రబాబు చేసిన తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది. సంక్రాంతికి డాన్స్లు చేస్తే తప్పేంటి?. పండుగకు కుటుంబ సభ్యులతో డాన్స్ చేస్తే తప్పా?. చంద్రబాబులా నేను పొలిటికల్ డాన్సర్ను కాదు. రోజుకో పార్టీతో డాన్స్ చేస్తే వ్యక్తి చంద్రబాబు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ పొలిటికల్ డాన్సర్లే. 11:35 AM, April 07 2024 వైస్సార్సీపీలోకి టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతల చేరికలు.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు వైఎస్సార్సీపీలో చేరిన దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు. టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జి భాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడసంఘం నేత ఎం. వరప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరిక. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీవీఆర్కే చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్ కిరణ్లు వైఎస్సార్సీపీలో చేరిక బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ వైఎస్సార్సీపీలో చేరిక. పార్టీ జెండాలు కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించిన సీఎం జగన్ 11:15 AM, April 07 2024 ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోతుంది: దేవినేని అవినాష్ ప్రతీ డివిజన్ అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నాం ఏ ముఖంతో టీడీపీ నేతలు ఓటు అడుగుతారు గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని స్థానిక టీడీపీ నేతలు చూస్తున్నారు హుందాతనం కోల్పోతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చనిపోయిన వ్యక్తులపై దూషణలు చేయడం రాజకీయమా?. రాష్ట్రంలో గంజాయికి ఆధ్యులు తెలుగుదేశం నేతలు కాదా. గతంలో హెరిటేజ్ వాహనాల్లో గంజాయి తరలించింది టీడీపీ నేతలు కాదా?. సీఎం జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 650 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు 650 హామీలు నెరవేర్చామని టీడీపీ నేతలు చెప్పుకోగలరా? సీఎం జగన్ మేనిఫెస్టో నవరత్నాలు అన్నీ అమలు చేశాం అని ధైర్యంగా చెప్పగలం పెన్షన్ కోసం వెళ్లి 36 మంది చనిపోయారు.. వారి కుటుంబాలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి చంద్రబాబు సొంత మనిషి నిమగడ్డ కాదా?. అనునిత్యం వాలంటీర్లపై విషం చంద్రబాబు విషం కక్కుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవడం ఖాయం సేవా దృక్పథంతో వున్న వాలంటీర్లను వేధించడం సరికాదు 10:30 AM, April 07 2024 చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైన నెరవేర్చారా?: మంత్రి పెద్దిరెడ్డి ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కోరుతున్నాను. ప్రతీ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు అందయో ప్రజలందరికీ తెలుసు సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైన నెరవేర్చారా ? రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి అని చెప్పి అందరినీ మోసం చేశారు రాజధాని నిర్మాణం కూడా చేయకుండా తాత్కాలిక రాజధానిని నిర్మించారు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు పూర్తి చేసి ఓటు వేయాలని కోరుతున్నారు సంక్షేమ పథకాలు వలన రాష్ట్రం శ్రీలంకగా మారిందని చంద్రబాబు విమర్శించారు పథకాల వలన రాష్ట్రం దివాలా తీస్తుందని అన్న వ్యక్తి 2.5 లక్షల కోట్లతో సూపర్ సిక్స్ అమలు చేస్తారా? చంద్రబాబు రైతులను మోసం చేస్తే.. సీఎం జగన్ రైతులకు అండగా నిలబడ్డారు ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్ళే పని లేకుండా మన గ్రామంలోనే సచివాలయంను తీసుకొచ్చారు అర్హులైన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకి కూడా సంక్షేమ పథకాలు అందించాం జన్మభూమి కమిటీలు ఇంత నిబద్దతతో పని చేశాయా? ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. నాడు-నేడు ద్వారా పూర్తి స్థాయిలో పాఠశాలల అభివృద్ది జరిగింది చంద్రబాబు మానిఫెస్టోలో ప్రతీ ఇంటికి కిలో బంగారం, బెంజ్ కార్ అని కూడా అంటారు ఆ హామీలు సాధ్యమైనవా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి వైఎస్సార్సీపీ హయాంలో ప్రతీ కుటుంబానికి లబ్ది జరిగింది ప్రజలు ఆలోచన చేసి సీఎం జగన్కు మద్దతు ఇవ్వాలి మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఫ్యాను గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేయాలని కోరుతున్నాను. 10:10 AM, April 07 2024 టీడీపీ మునిగిపోతున్న నావ: ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు టీడీపీ నేతలపై శంకర్రావు ఫైర్ పార్టీ మారుతున్నానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్కు భయపడి ముగ్గురు కలిసి వస్తున్నారు. రెండు నెలల తర్వాత బాబు, పవన్ ఏపీలో కూడా ఉండరు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. బాబు, పవన్ పర్మినెంట్గా హైదరాబాద్కు షిఫ్ట్ అవుతారు. 09:30 AM, April 07 2024 పదో రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఇలా.. Memantha Siddham Yatra, Day -10. ఉదయం 9 గంటలకు జువ్విగుంట దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు కొనకనమెట్ల దగ్గర బహిరంగ సభ వెంకటాచలంపల్లి క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/zqgVFAcXrX — YSR Congress Party (@YSRCParty) April 7, 2024 08:30 AM, April 07 2024 టీడీపీకి షాక్..! అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీకి షాక్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధం. రమేష్ రెడ్డితో ఎంపీ మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి చర్చలు. త్వరలో పార్టీ కండువా కప్పుకోనున్న రమేష్ రెడ్డి. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి సొదరుడు రమేష్ రెడ్డి. 07:50 AM, April 07 2024 చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్ సూటి ప్రశ్న అయ్యా చంద్రబాబూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్నావే.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టోను చూపించి.. ఇదిగో నేను చెప్పిన హామీలను నెరవేర్చా అని చూపించే ప్రయత్నం చేశావా? చంద్రబాబు నిజంగా ప్రజలకి మంచి చేసి ఉంటే.. మరి మూడు పార్టీలతో పొత్తులు ఎందుకు అని నేను అడుగుతున్నా. సిద్ధం సభల నుంచి మీ అందరి ముందు ఇదే ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పటి వరకు చంద్రబాబు నాకైతే సమాధానం ఇవ్వలేదు. మరి మీకేమైనా ఇచ్చాడా? అయ్యా చంద్రబాబూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్నావే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టోను చూపించి.. ఇదిగో నేను చెప్పిన హామీలను నెరవేర్చా అని చూపించే ప్రయత్నం చేశావా?#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/tacPwGHyn7 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2024 07:40 AM, April 07 2024 మారని బాబు.. మళ్లీ అదే రుబాబు.. ఈసీ అయినా డోంట్ కేర్... పోలీస్ వ్యవస్థనూ బ్లాక్మెయిల్ ఎన్నికల అక్రమాలే లక్ష్యం.. దుష్ప్రచారమే కుతంత్రం నాడూ నేడూ కుట్ర రాజకీయం ఇదే ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం వాటి తీరుపై ఐపీఎస్ అధికారుల మండిపాటు పూర్తి ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు 07:25 AM, April 07 2024 ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఓటర్లు ఓటేయడానికి ముందుకు వస్తున్న యువత మార్చిలో షెడ్యూల్ తర్వాత కొత్తగా 1.26 లక్షల ఓటర్లు చేరిక 2.09 కోట్లకు పెరిగిన మహిళా ఓటర్లు 2.01 కోట్లకు చేరిన పురుష ఓటర్లు జనవరిలో తుది జాబితా ప్రకటన తర్వాత 2.56 లక్షలు పెరుగుదల స్వీప్ ప్రచార కార్యక్రమంతో భారీగా చేరుతున్న కొత్త ఓటర్లు. 07:10 AM, April 07 2024 మోసానికి మారుపేరు చంద్రబాబు: సీఎం వైఎస్ జగన్ అబద్ధాలు, వెన్నుపోటు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు కావలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయ్యా చంద్రబాబూ.. మీ పాలనలో గుర్తొచ్చే పథకమేదైనా ఉందా? ఎన్నిసార్లు అడిగినా ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఎన్నికల తర్వాత మీ మేనిఫెస్టోను పబ్లిక్గా చూపావా? అంత ధైర్యం, దమ్ము ఉందా? చూపవుగాక చూపవు.. ఎందుకంటే చేసిన మంచేమీ లేదు.. బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే తోడేళ్లు, మోసగాళ్ల బ్యాచ్ మళ్లీ మోసం చేయడానికి వస్తోంది ఎవరి వల్ల మేలు జరిగిందో ఇంటింటా చర్చ జరగాలి.. ఇవి రాష్ట్ర భవిష్యత్, పేదల భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు మీ ఓటు.. మీ ఐదేళ్ల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.. 99 శాతం హామీలు అమలు చేసి మీ ముందుకు వచ్చా మీ ఇంట మీకు మేలు జరిగుంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి 07:00 AM, April 07 2024 లోకేష్పై టీడీపీ నేత దన్నుదొర సంచలన వ్యాఖ్యలు టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ దన్నుదొర సంచలన వ్యాఖ్యలు. భవిష్యత్తు కార్యాచరణపై టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన దన్ను దొర. చంద్రబాబు మోసం వలన కుటుంబంతో కలిసి చనిపోవాలనుకున్నాం. కార్యకర్తల గురించి ఆలోచించి వెనుకడుగు వేశాను. లేదంటే ఈపాటికి మా కుటుంబం శవాలను చూసేవారు. చంద్రబాబు సీటు ప్రకటించి మోసం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి టీడీపీని బలోపేతం చేశాను. బలం లేని బీజేపీకి టికెట్ ఎలా కేటాయిస్తారు సీటు కోసం చంద్రబాబు లోకేష్ని కలిసినా తేలిగ్గా మాట్లాడారు.. గిరిజనులు అంటే చంద్రబాబు లోకేష్కు చులకన అంటూ విమర్శలు చేశారు 06:55 AM, April 07 2024 సీఎం రమేష్ హల్చల్.. నర్సీపట్నంలో బీజేపీ కార్యకర్తలతో సీఎం రమేష్ మీటింగ్.. మీటింగ్ వచ్చిన మహిళలకు విచ్చలవిడిగా చీరలు డబ్బులు పంపిణీ.. ఒక్కో మహిళకు పార్టీ రంగులో ఉన్న చీర, 2000 రూపాయలు పంపిణీ.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న డబ్బులు పంపిణీ చేసిన వీడియోలు.. రౌడీయిజం డబ్బుతో రాజకీయం చేస్తున్న సీఎం రమేష్.. గురువారం డీఆర్ఐ అధికారులను బెదిరించిన సీఎం రమేష్.. సీఎం రమేష్ తీరుతో భయభ్రాంతులకు గురైన స్థానికులు.. 06:45 AM, April 07 2024 టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి నోటి దురుసు.. మరోసారి అయ్యన్న నోటి దురుసు.. అధికారులపై నోరు పారేసుకున్న అయ్యన్న. డిజీ, సీఎస్లను పనికిమాలిన ఎదవలంటూ సంబోధన.. వారిద్దరినీ మార్చాలన్న అయ్యన్న.. చీరలు పంచితే పోలీసుల రాద్ధాంతం చేస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం. చీరలు పంచామని నిజం ఒప్పుకున్న అయ్యన్న. 06:30 AM, April 07 2024 షర్మిల వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కౌంటర్ తాను చేస్తోన్న ఆరోపణలపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజలు కూడా షర్మిల విమర్శలను గమనించాలి జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఎలా బ్రహ్మరథం పట్టారో పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ఎలాంటి స్పందన వచ్చిందో అందరు చూస్తున్నారు జిల్లా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారో షర్మిల గమనించాలి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మాట్లాడే విషయంలోను షర్మిల అత్మ పరిశీలన చేసుకోవాలి తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ ఎలా ప్రారంభించారో.. తెలంగాణా నా సొంత ప్రాంతం అంటూ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ను గతంలో ఎలా దుయ్యబట్టారో అందరికి తెలిసిందే వైఎస్సార్ కుమార్తెగా అమెను గౌరవిస్తున్నాం తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని అంటే చాలా సంతోషించాం కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకులందరిని ముంచివేసింది -
ఏప్రిల్ 06: ఏపీ ఎన్నికల సమాచారం
April 6th AP Elections 2024 News Political Updates 09:06 PM, April 06 2024 షర్మిల వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కౌంటర్ తాను చేస్తోన్న ఆరోపణలపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజలు కూడా షర్మిల విమర్శలను గమనించాలి జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఎలా బ్రహ్మరథం పట్టారో పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ఎలాంటి స్పందన వచ్చిందో అందరు చూస్తున్నారు జిల్లా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారో షర్మిల గమనించాలి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మాట్లాడే విషయంలోను షర్మిల అత్మ పరిశీలన చేసుకోవాలి తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ ఎలా ప్రారంభించారో.. తెలంగాణా నా సొంత ప్రాంతం అంటూ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ను గతంలో ఎలా దుయ్యబట్టారో అందరికి తెలిసిందే వైఎస్సార్ కుమార్తెగా అమెను గౌరవిస్తున్నాం తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని అంటే చాలా సంతోషించాం కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకులందరిని ముంచివేసింది 06:25 PM, April 06 2024 అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు: సీఎం జగన్ కావలి లో జన ప్రభంజనం కనిపిస్తోంది మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.? మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్ ఉన్నాడు పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు.! చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు ఎన్నికల ముందు మాత్రమే బాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది బాబు తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు మేనిఫెస్టో చూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా ? చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు ? మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు.! ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం మేనిఫెస్టో లోని 99 శాతం హామీలు నెరవేర్చాం ఇంటింటికి పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాం లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా ? చంద్రబాబును 4 నెలలుగా ప్రశ్నలు అడుగుతూ వచ్చా ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్యపెడతాడు పేదవాడికి మంచి చేశానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా? నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ పెట్టాం మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంధంగా భావించాం 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి పేదలకు ఈ మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి 2014 లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇచ్చారు చంద్రబాబును పొరపాటున కూడా నమ్మొద్దు చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు .. చేశాడా ? ఆడబిడ్డ పుడితే రూ . 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు .. ఇచ్చాడా ? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు .. ఇచ్చాడా ? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. వేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు ... నిర్మించాడా ? 04:42 PM, April 06 2024 చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అందుకే ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సీఎం జగన్ 1.60 లక్షల ఉద్యోగాలు కల్పించారని చంద్రబాబు అంగీకరించారు చంద్రబాబు వాలంటీర్ల వ్యతిరేకి చంద్రబాబు నిర్వాకం వల్లే పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కష్టాలు పడ్డారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం 04:28 PM, April 06 2024 ‘మార్గదర్శి’ పై కేసు నమోదు ద్వారక పోలీస్ స్టేషన్లో 188 సెక్షన్ల కింద కేసు ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.52 లక్షలు తరలింపు ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు కేసు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న పోలీసులు మార్గదర్శి సితం పెట అకౌంట్ అసిస్టెంట్ వి. లక్ష్మణ్ రావు, ఆఫీస్ బాయ్ శ్రీను పై కేసు నమోదు 03:14 PM, April 06 2024 ఢిల్లీకి విశాఖ బీజేపీ నేతలు బీఎల్ సంతోష్ ను కలిసిన విశాఖ బీజేపీ నేతలు విశాఖ టికెట్ జీవీఎల్కు ఇవ్వాలని కోరిన నేతలు విశాఖలో బీజేపీ ని కాపాడాలని నేతల ఆందోళన జేపీ నడ్డాను కూడా కలవనున్న విశాఖ బీజేపీ నేతలు 01:45 PM, April 06 2024 అనకాపల్లి: ఎన్నికల కోసం జనసేన నేతల మద్యం దిగుమతి సోమలింగంపాలెం వద్ద గడ్డిమెట్లో దాచిన మద్యం పట్టివేత మద్యం విలువ రూ.90 లక్షలపైన ఉంటుందని అంచనా గోవా నుంచి తెచ్చిన మద్యంగా పోలీసుల నిర్ధారణ 01:30 PM, April 06 2024 పాలకొల్లులో రెండో రోజు చంద్రబాబు పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాలోని కూటమి అభ్యర్థులు, ముఖ్యనేతలతో అంతర్గత సమావేశం ఎన్నికల సన్నద్ధత పై కూటమి అభ్యర్థులు, నేతలతో చర్చ మూడు పార్టీల నేతల మధ్య అంతర్గత సర్దుబాట్లపై దిశానిర్దేశం 01:25 PM, April 06 2024 రఘురామకృష్ణంరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఖరారు పాలకొల్లు సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరుల ఆందోళన చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించిన రామరాజు అనుచరులు ఉండి గడ్డ రామరాజు అడ్డ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ నినాదాలు 01:20 PM, April 06 2024 చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా కడపలో కిరాణా షాపులు బంద్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కిరాణా షాపుల్లో సరసమైన ధరలకు గంజాయి లభిస్తుందని వ్యాఖ్య 01:15 PM, April 06 2024 వైఎస్సార్సీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ అమలాపురం టికెట్ దక్కకపోవడంతో 3 రోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన రాజాబాబు 12:58 PM, April 06 2024 చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్ని అబద్దాలైన ఆడగల వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు వృద్ధులకు రూ. 4000 చొప్పున పెన్షన్ ఇస్తానని మరో అబద్ధం చెప్తున్నాడు 2014 ఎన్నికల అప్పుడు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి అమలు చేయలేదు వలంటీర్ వ్యవస్థ పై నిమ్మగడ్డ రమేష్ ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయించాడు పెన్షన్ల కోసందూర ప్రాంతాలకు వెళ్లి మండుటెండలో అవస్థలు పడి కొంతమంది వృద్ధులు చనిపోయారు ఆ అవ్వ తాతల ఉసురు చంద్రబాబుకు తప్పదు చంద్రబాబు ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చిన తిరిగి సీఎంగా జగనే అవుతారు 12:42 PM, April 06 2024 వాళ్లు కాపులకు ఏం చేశారసలు?.. : ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు రబ్బరు చెప్పులు వేసుకున్న వారిని అసెంబ్లీకి తీసుకెళతానని పవన్ కల్యాణ్ మోసం చేశాడు చంద్రబాబు కు దాసోహం అంటూ 21 సీట్లు తీసుకున్నాడు బీజేపీలో ఉన్న ఒక్క కాపుకి కూడా చంద్రబాబు సీటు లేకుండా చేశాడు పవన్ కల్యాణ్ కోసం కాపు జాతి లేదు కాపుల కోసం పని చేసే ఎవరికైనా మద్దతు ఉంటుంది 31 సీట్లు కాపు లకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు బిజెపి ఒక్క సీటు ఇవ్వలేదు.. టీడీపీ కూడా కాపులకు న్యాయం చేయలేదు అందుకే.. కాపులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు వ్యాఖ్యలు 12:02 PM, April 06 2024 ప్రతీ పేదోడి గుండెల్లో జగన్: గుడివాడ అమర్నాథ్ ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే! మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేదవాడు అనుకుంటాడు సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడు సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుంది సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్ సీఎం రమేష్ ఎంపీ నిధులు అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా..? సీఎం రమేష్ బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకోడానికి వచ్చాడు.. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే కొణతాల, దాడి వీరభద్రరావుపైనా మంత్రి అమర్నాథ్ సెటైర్లు అనకాపల్లిలో రాజకీయ శత్రువులను నేను కలిపాను వారు ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి అలాంటి వారు నామీద పడి ఏడుస్తున్నారు సీఎం జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తా 11:55 AM, April 06 2024 షర్మిల వ్యాఖ్యల్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా: ఎంపీ అవినాష్రెడ్డి కడప ఎన్నికల ప్రచారం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు స్పందించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అద్యక్షురాలు షర్మిల అన్నారు ఆ వ్యాఖ్యల్ని అమె విజ్ఞతకే వదిలేస్తున్నా ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉంది మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలి 11:49 AM, April 06 2024 టీడీపీ త్వరలో నామరూపాల్లేకుండా పోతుంది: వైవీ సుబ్బారెడ్డి సీఎం రమేష్ ఎక్కడి నుంచో వచ్చి ఉత్తరాంధ్రలో రౌడీయిజం చేస్తున్నారు సీఎం రమేష్ మార్క్ రౌడీయిజం మనకు కావాలా? సీఎం రమేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాజ్యసభలో ఖాళీ అయినట్లే.. మిగతా మూడు చోట కూడా టీడీపీ ఖాళీ అవుతుంది ఎన్నికల తర్వాత నామారూపాల్లేకుండా పోతుంది 10:55AM, April 06 2024 కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకానా? టీడీపీ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం బీజేపీతో అంతర్గత మార్పులపై చంద్రబాబు ఫోకస్ నరసాపురం, కడప ఎంపీ స్థానాలు ఇచ్చిపుచ్చుకునే యోచనలో టీడీపీ బీజేపీ మాడుగుల, చింతపూడి, మడకశిర, సూళ్లురుపేట, సత్యవేడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు? 10:37AM, April 06 2024 విశాఖలో జీవీఎల్ పోస్టర్ల కలకలం విశాఖలో బీజేపీ నేత జీవీఎల్ పేరిట పోస్టర్లు జన జాగరణ సమితి పేరిట ఆంధ్రాయూనివర్సిటీలో వెలిసిన పోస్టర్లు విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కే కేటాయించాలంటూ సందేశాలు విశాఖ అభివృద్ధి కోసం పార్లమెంట్లో జీవీఎల్ గళం వినిపించారని.. ఆయనకే టికెట్ ఇవ్వడం న్యాయమంటూ పోస్టర్లపై రాతలు పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీకి విశాఖ ఎంపీ సీటు విశాఖ బీజేపీకి వెళ్తే గనుక.. నరసాపురం కోరే ఛాన్స్ నరసాపురం ఓకే అయితే గనుక.. టీడీపీలో తాజాగా చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చే అవకాశం 09:48AM, April 06 2024 ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే: కేశినేని, దేవినేని అవినాష్ విజయవాడ పటమట లంక 14వ డివిజన్లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం కార్యక్రమం ప్రచారంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కారం చూపిన దేవినేని అవినాష్: కేశినేని నాని స్క్రూ బ్రిడ్జి అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయం: కేశినేని నాని జగన్ అందించే పథకాలు మాకు అందాయి అని ప్రతీ గడపలో చెబుతున్నారు: కేశినేని నాని నేదురుమల్లి నీ, ఎన్టీఆర్ నీ వెన్ను పోటు పొడిచింది చంద్రబాబును కాదా?: కేశినేని నాని చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేసే జగన్ ప్రభుత్వం పై కుక్కల్లాగా వాగుతున్నారు: కేశినేని నాని మేము మాటలు వ్యక్తుల కాదు చేతల ప్రభుత్వం లో వున్నాము: కేశినేని నాని టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదు: కేశినేని నాని రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తోంది: దేవినేని అవినాష్ స్క్రూ బ్రిడ్జ్ అండర్ పాస్ పనులు ఎలా పూర్తి చేస్తారో అని ఎల్లో మీడియా లో విమర్శించారు: దేవినేని అవినాష్ అండర్ పాస్ పనులను త్వరితగిన పూర్తి చేస్తున్నాం: దేవినేని అవినాష్ నిస్సిగ్గుగా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు: దేవినేని అవినాష్ రిటైనింగ్ వాల్ టిడిపి నిర్మిస్తే వరదలు ఏందుకు వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పాలి: దేవినేని అవినాష్ ఓటమి భయంతోనే వ్యక్తి గత రోషణకు చేస్తున్న టీడీపీ నేతలు: దేవినేని అవినాష్ ప్రజలు అందరూ వైఎస్ఆర్సీపీ కి అండగా ఉన్నారు: దేవినేని అవినాష్ 09:15AM, April 06 2024 చంద్రబాబుకి బుద్ధి చెప్తాం: నెల్లూరు ప్రజలు నెల్లూరులో చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్కు స్వాగతం పలికేందుకు సిద్ధం జై జగన్ అంటూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధం అంటూ ప్రజల నినాదాలు 08:27AM, April 06 2024 నెల్లూరు సిద్ధమా?: సీఎం జగన్ ట్వీట్ నేడు ఉమ్మడి నెల్లూరులో సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం బహిరంగ సభ ఇప్పటికే రాయలసీమలో బస్సు యాత్ర సూపర్ సక్సెస్ Day-9 నెల్లూరు జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2024 07:54AM, April 06 2024 రాజమండ్రిలో బీజేపీ ఆఫీస్ ప్రారంభం నేడు రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన బీజేపీ ఆఫీస్ను ప్రారంభించనున్న పురందేశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నేడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి 07:32AM, April 06 2024 ఇవాళ పల్నాడులో చంద్రబాబు ప్రచారం పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం క్రొసూర్, సత్తెనపల్లి ప్రజా గళం బహిరంగ సభలు 07:17AM, April 06 2024 చుక్కాని లేని జనసేనాని విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ పార్టీ నిర్మాణం, ఒక సిద్ధాంతమంటూ లేకుండా పోయిన పవన్ కల్యాణ్ కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ భారీ భారీ డైలాగులు.. పేర్ల వాడకాలు బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం మరీ ఎబ్బెట్టు మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ అభిమానులతో నినాదాలు చేయించిన పవన్ తర్వాత 50–60 స్థానాలలో పోటీ అంటూ ప్రచారం ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చెయ్యి అని ప్రకటనలు చివరకు 21 సీట్లకు పరిమితం కావటంతో జనసేన శ్రేణులే.. అసలు పవన్ ఎందుకు పార్టీ పెట్టాడా? అని నిలదీతలు పైగా చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడనే విమర్శ పవన్పై 07:04AM, April 06 2024 నేడు 9వ రోజు మేమంతా సిద్ధం యాత్ర తొమ్మిదో రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగనున్న సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో సిద్ధం బహిరంగ సభ నిన్న యాత్రకు విరామం.. నెల్లూరు నేతలతో సీఎం జగన్ భేటీ ఇప్పటికే రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో పూర్తైన ఎన్నికల ప్రచార యాత్ర అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ సీఎం జగన్కు బ్రహ్మరథం పట్టిన వైనం పేదలే స్టార్క్యాంపెయినర్లుగా ప్రచారం దూసుకెళ్తున్న సీఎం జగన్ పాలనపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్తో పాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న సీఎం జగన్ మేనిఫెస్టోలో మరింత మంచి జరిగేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టే యోచన ప్రతీ సభలోనూ జరిగిన మంచిని వివరిస్తూ.. కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -9. ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు కావలి బైపాస్ దగ్గరబహిరంగ సభ జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/3oqaBoGJAU — YSR Congress Party (@YSRCParty) April 6, 2024 06:45AM, April 06 2024 షర్మిలపై మండిపడ్డ ఎమ్మెల్యే సుధా కడపలో పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారం షర్మిల ప్రచారంలో చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించిన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా విచారణ కోర్టులో జరుగుతుండగానే అవినాష్ రెడ్డి హంతకుడని షర్మిల మాట్లాడటం సమంజసం కాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా వైఎస్ వివేకానందరెడ్డి హత్య పట్ల అందరిలో బాధ ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గతంలో దివంగత వైఎస్అర్, వివేకానందరెడ్డిలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇప్పుడు సిఎం వైఎస్ జగన్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తు అండగా నిలుస్తున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేము ఎవరి ఇంటికి వెళ్లినా మా తమ్ముడు, మా అన్న అంటూ చెబుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అలాంటి మంచి వ్యక్తులపై నిరాధార అరోపణలు చెయ్యడం దారుణం: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా చంపిన వ్యక్తి అప్రూవర్ గా మారి బయట తిరుగుతున్నాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా కోర్టులు ఇంకా తీర్పులు ఇవ్వాల్సి ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఈలోపు తొందరపడి అవినాష్రెడ్డి మీద షర్మిల ఆరోపణలు చేయడం సరికాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా నా భర్త ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే జగనన్న నన్ను తోబొట్టులా అదరించాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా రెండవ మారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల ప్రచారం చేసుకోకుండా ఏదొ పొలిటికల్ ఏజెండాను పెట్టుకుని మాట్లాడుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇకనైనా ఇలాంటివి వదిలిపెట్టి ప్రచారం చేసుకొవాలి: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ప్రెస్ వ్యాఖ్యలు 06:30AM, April 06 2024 ఎల్లో మీడియాపై ఐపీఎస్ ఆఫీసర్ అసోషియేషన్ సీరియస్ చంద్రబాబు కోసం బరితెగించొద్దు! పచ్చమందకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వార్నింగ్ ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయి ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం... ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం అందరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ‘వీళ్లా ఐపీఎస్లు’ కథనంపై మండిపడ్డ చీఫ్ సెక్రటరీ.. పరువునష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ తమ కౌంటర్ను ‘ఈనాడు’ బ్యానర్గా వెయ్యాలని డిమాండ్.. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్, ఐపీఎస్ల అసంతృప్తి ఒక వర్గానికి కొమ్ముకాస్తారా: పౌర సంఘాల ధ్వజం రామోజీ, పచ్చ మీడియా రాతలపై ఈసీ, ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు ఈసీ నియామకాలపైనా ఎందుకు అక్కసు? ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తే ఆహా ఓహో అని పొగడ్తలు.. అదే ఈసీ కొత్త ఎస్పీలను నియమిస్తే మాత్రం దు్రష్పచారం ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ.. రామోజీ జేబు సంస్థ కాదు.. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో జాబితా పంపిన సీఎస్.. ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలను నియమించిన ఈసీ చంద్రబాబు కోసం హద్దులు దాటుతున్న ఎల్లో మీడియా! ఐపీఎస్ అధికారులను కించపరిచేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి గత మూడు రోజులుగా వరుస కథనాలు సరైన ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తుండటంపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియస్ చంద్రబాబుకి తొత్తుగా మారిన ఎల్లో మీడియాపై ఇప్పటికే ఉమ్మేస్తున్న… pic.twitter.com/LaB6dcPczr — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 సామాన్యులే మన పార్టీ కార్యకర్తలు!#YSJaganAgain#VoteForFan pic.twitter.com/UyO2f6gCUh — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 -
ఏప్రిల్ 05.. ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 5th Telugu Updates 09:23 PM, ఏప్రిల్ 05 2024 ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్ జవహర్రెడ్డి ఆగ్రహం తనపై రాసిన తప్పుడు వార్తపై మండిపడ్డ సీఎస్ ఈనాడు చీఫ్ ఎడిటర్కి లేఖ రాసిన సీఎస్ ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు తప్పుడు కథనం సీఎస్ జవహర్రెడ్డి ఎలక్షన్ కమిషన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు తప్పుడు కథనం అబద్ధపు రాతలపై ఖండన లేఖ విడుదల చేసిన సీఎస్ తన ఖండన ఈనాడు మొదటి పేజీలో రాయాలని కోరిన జవహర్ రెడ్డి లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని.స్పష్టం చేసిన సీఎస్ ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారు? ఐపీఎస్ అధికారులు ఏసిఆర్లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చింది ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా.. లేఖలో పేర్కొన్న సీఎస్ 09:09 PM, ఏప్రిల్ 05 2024 పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ ముగ్గురిపైన క్రిమినల్ చర్యలకు దిగాలని ఐపీఎస్ అధికారుల సంఘం నిర్ణయం ఐపీఎస్లపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం.. ప్రకటన విడుదల చేసిన ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని ఖండించిన సంఘం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ప్రకటించిన ఐపీఎస్ల సంఘం 08:14 PM, ఏప్రిల్ 05 2024 పేదలపై చంద్రబాబు కక్ష సాధింపు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని అడ్డుపడింది చంద్రబాబు కాదా? చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ఎవరు నమ్మరు షర్మిలను చంద్రబాబు తప్పు దోవ పట్టిస్తున్నారు దివంగత మహానేత వైయస్సార్ పాలనను సీఎం జగన్ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు వైఎస్సార్ మరణం తర్వాత ఎఫ్ఐఆర్లో ఆ మహానేత పేరును కాంగ్రెస్ చేర్చింది అలాంటి పార్టీలో షర్మిల చేరడం ఆంధ్ర రాష్ట్రానికి ఆమెకి ఎటువంటి సంబంధాలు లేవు కొంతసేపు తెలంగాణ కోడలు అంటుంది కొంతసేపు ఆంధ్ర ఆడపిల్లను అంటుంది షర్మిల మాటలకు పొంతన లేదు సీఎం జగన్ పై రాళ్లు వేస్తే దివంగత వైఎస్సార్ కూడా నిన్ను క్షమించడు నారా లోకేష్కు దమ్ముంటే మంగళగిరిలో గెలిచి చెప్పమనండి మీడియా వాళ్లందరూ వెళ్లి నారా లోకేష్ మంగళగిరిలో గెలుస్తారా..? లేదా అడగండి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు ఈ రాష్ట్రంలో 175కు 175 గెలిచే పార్టీ వైఎస్సార్సీపీ నారా లోకేష్కి దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోదీ, అమిషా, పవన్ కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్. టీడీపీ నేతలు మెడ నిండా ఎన్ని కండువాలు వేసుకుంటున్నారో వాళ్లకే తెలియదు 05:59 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల: వాసిరెడ్డి పద్మ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను షర్మిల మాట్లాడుతున్నారు తీర్పు శిక్ష ఈవిడే వేసేస్తున్నారు.. ఇది తీవ్రమైన అంశం విచారణలో ఉన్న అంశాల పై ఇంత రాజకీయం చేయడం సరికాదు కడప ప్రజలు అమాయకులు.. అజ్ఞానులు కాదు వైఎస్ కుటుంబాన్ని విడదీయాలని జరుగుతున్న కుట్ర కడప ప్రజలకు కొత్త కాదు షర్మిల సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ వివేకానందను ఓడించడానికి చేసిన కుట్రలు మరిచిపోయారా? ఆ రోజు కుట్రలు చేసిన వారు ఈరోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నారు చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కుకుంది అవినాష్ రెడ్డి పై హంతకుడని నింద వేస్తున్నారు కోర్టులో విచారణ జరుగుతున్న అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చడం వెనుక ఉన్న రాజకీయమేంటి? చంద్రబాబు రాజకీయంలో షర్మిల, సునీత పావులుగా మారారు ఏం సాధించడానికి మీరు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్ రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ కాదా? ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా? ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు మూసేశారు ఏపీకి నష్టం జరిగినా తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తామన్నారు తెలంగాణలో నాయకులను వాడుకుని మోసం చేశారు ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆరోజు ఎందుకు అనుకున్నారు ఏపీ ప్రజల కోసం ఈ రోజు ఎందుకు వస్తున్నారు చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారు చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్ లు తీసుకుంటున్నారు మీ యూటర్న్ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి.. ప్రజలకు సంజాయిషీ చెప్పాలి వివేకాను రాజకీయంగా లేకుండా చేసిన వారితో చేతులు కలిపారు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది ఆధారాలు లేకుండా అవినాష్ పై ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల్లో ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి ఏపీ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి ఎవరు ఏం చేశారో కడప ప్రజలకు తెలుసు షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికలకు విరుద్ధం కచ్చితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం 05:01 PM, ఏప్రిల్ 05 2024 ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ బస్సుయాత్ర 9వ రోజు శనివారం(ఏప్రిల్ 6) షెడ్యూల్ ఉదయం 9 గంటలకు చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. 04:53 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు బుజ్జగించినా తేలని గోపాలపురం టికెట్ పంచాయితీ చంద్రబాబు ముందే బయటపడ్డ వర్గ విభేదాలు చంద్రబాబు బస చేసిన నల్లజర్ల ప్రియాంక కన్వెన్షన్ హాల్ వద్ద ముళ్లపూడి వర్గీయుల ఆందోళన మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు ఫ్లకార్డులతో నిరసన,నినాదాలు ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అదుపు చేసిన పోలీసులు, స్పెషల్ ఫోర్స్ మద్దిపాటి వెంకట రాజుని వెంటనే మార్చాలంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు బైఠాయించి తెలుగు తమ్ముళ్ల నిరసన 03:45 PM, ఏప్రిల్ 05 2024 గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?: పోసాని కృష్ణమురళి ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్కు దేవుడు చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారు చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్ను చంపేశారు చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు పవన్ కల్యాణ్ను చంద్రబాబు లొంగదీసుకున్నారు 02:02 PM, ఏప్రిల్ 05 2024 అచ్చెన్న, అయ్యన్నలకు ఈసీ నోటీసులు టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడుకి ఎన్నికల సంఘం నోటీసులు సీఎం వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు టీడీపీ నేతలపై ఈసీఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు కి నోటీసులు ఇచ్చిన సీఈఓ మీనా 01:45 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుపై ఫైర్.. టీడీపీ మీటింగ్లో తిట్ల పురాణం చిప్పగిరి మండలం నెమకల్లు టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కు సొంత పార్టీ లో నిరసన సెగ పార్టీ కార్యకర్తల ఆత్మీయసమావేశం లో వీరభద్ర గౌడ్ సమక్షంలో రెండు వర్గాలు రసాభాస మా అవసరం మీకు పట్టదా అంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ఒక్క వర్గానికే ప్రాధాన్యత చంద్రబాబు ఇస్తున్నాడని తెలుగు తమ్ముళ్లు మండిపాటు సమాచారం ఇవ్వకుండా మీటింగులు ఎలా పెడతారంటూ ఒకరి పై నొకరు తిట్ల పురాణం 1:15 PM, ఏప్రిల్ 05 2024 విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా: కేఏ పాల్ మన పార్టీ(ప్రజాశాంతి) అధికారంలోకి వస్తుంది అందుకే విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా కారణం నేను విశాఖలోనే పుట్టి, పెరిగి చాలా సేవ చేశా రాయలసీమ ముఖ్యమంత్రిలు విశాఖను పట్టించుకోలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశాను స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల భూముల కోసం కోర్టులో పోరాడా స్టీల్ ప్లాంట్ కోసం రూ.8 వేల కోట్లు ఇస్తానని చెప్పాను ఇవ్వకపోతే నేను జైలు శిక్షకు కూడా సిద్ధంగా ఉన్నాను కోర్టుల్లో జడ్జిలు తప్పుడు తీర్పులు ఇస్తే వారి సంగతి తేల్చుతా 12:30 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు నిరసన సెగ టికెట్ల కేటాయింపుపై భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనల్లో నిరసన సెగలు పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు కేటాయించాలంటూ నినాదాలు నల్లజర్ల లో చంద్రబాబు బసచేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ శ్రేణుల నిరసన బొరగం శ్రీనివాస్ కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయుల ఆందోళన పోలవరం అభ్యర్థి ని మార్చాలని నినాదాలు చేస్తున్న టీడీపి శ్రేణులు 11:43 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు: హోం మంత్రి తానేటి వనిత వలంటీర్లను గోనె సంచులకు మోసుకునేవాళ్లు.. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు తలుపులు తట్టి ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు డేటా తీసుకెళ్లి అమ్మేస్తున్నారు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారన్న అన్న వ్యక్తి పవన్ కల్యాణ్ వలంటీర్లను చిన్న చూపు చూస్తూ కించపరుస్తూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్.. కోర్టులకు వెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించింది ఎవరు?.. చంద్రబాబే అవ్వ తాతల మరణాలకి చంద్రబాబే కారణం చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు పుష్కరాల్లో షూటింగ్ ల పేరుతో సామాన్యుల ప్రాణాలు పట్టణ పెట్టుకుంది ఎవరు చంద్రబాబు కాదా....? జగనన్న బస్సు యాత్రకు వస్తున్న జన సందోహన్ని చూసి వీరికి వణుకు పుడుతుంది దళిత మహిళలని లేకుండా నాపై చెత్తాచెదారం అంటూ హీనంగా మాట్లాడారు.. చంద్రబాబు కొవ్వూరులో టిడిపి వ్యక్తిని తీసుకెళ్లి గోపాలపురంలో ఎందుకు పెట్టారు జవహర్ ను తీసుకెళ్లి గతంలో తిరువూరులో పెట్టింది ఎవరు.... కొవ్వూరు నియోజకవర్గం లో ఒక రూపాయి దోచుకున్నానని నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వైదొలుగుతాను...? దోచుకున్నానని ఆధారాలతో నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం... కొవ్వూరు లో టిడిపి హాయంలో ఏడేచ్చగా దోచుకుంది వారి నాయకులు దొమ్మేరులో దళిత యువకుడు ఆత్మహత్య చనిపోతే చంద్రబాబు నాపై ఆపాదిస్తున్నారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులపై బురద చల్లితే సానుభూతి వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు భ్రమరావతి కట్టినంత ఈజీ కాదు ప్రజల్లో అబద్దాల మేడలు కట్టడం ప్రజల గుండెల్లో జగనన్న సంక్షేమ పథకాలు గూడు కట్టుకుని ఉన్నాయి జగనన్నను పేదలు ఆరాధ్య దైవంగా భావిస్తూ పేదల గుండెల్లో స్థానం కల్పించారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై నాయకులపై బురద చల్లితే.. మైలేజీ వస్తుందని అనుకోవడం వారి భ్రమ కొవ్వూరులో గోపాలపురంలో కూడా టిడిపిలో వర్గ విభేదాలు రెండు గ్రూపులు ఉన్నాయి వైఎఎస్సార్సీపీలో కొవ్వూరు గోపాలపురంలో ఐక్యతగా పనిచేస్తున్నామని కడుపుమంటతో ఉక్రోశంతో చంద్రబాబు ఉన్నారు ప్రజలు ఎవరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలవడం కాదు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను.. చంద్రబాబు తన మ్యానిఫెస్టోలో లో కాపీ పేస్ట్ చేస్తున్నారు మా నియోజకవర్గంలో దళితులపై అట్రాసిటీ కేసులు పెట్టామని అంటున్నారు ఒకటైన నిరూపించమని సవాల్ చేస్తున్నాను టిడిపి హయంలో మహిళలను వివస్రను చేశారు ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకుంటారు అన్న వ్యక్తి చంద్రబాబు పురందేశ్వరి అధికారులపై బురద చల్లాలి అనుకోవడం బాధాకరం ఐఏఎస్ ఐపీఎస్ చిన్న స్థాయి ఉద్యోగుల సైతం వారి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తారు వారి ప్రభుత్వానికి కొమ్ము కాయరు టీడీపీ హయాంలో అలా చేసినట్లు ఉన్నారు అందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారు తూర్పు గోదావరిలో హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు 11:03 AM, ఏప్రిల్ 05 2024 సీఎం రమేష్ ఓ అహంకారి: ఎమ్మెల్యే ధర్మశ్రీ అనకాపల్లిలో సీఎం రమేష్ రౌడీయిజం తనిఖీలకు వచ్చిన అధికారులతో సీఎం రమేష్ అనుచిత ప్రవర్తన తీవ్రంగా ఖండించిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులు, హింసను సహించరు సీఎం రమేష్ ఎక్కడ నుండి వచ్చారు మళ్లీ అక్కడికే పంపుతారు సీఎం రమేష్ అహంకారంతో విర్రవీగుతున్నారు సీఎం రమేష్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు తనపై అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ పై పరువు నష్టం దావా వేస్తా 10:52 AM, ఏప్రిల్ 05 2024 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ నమ్మకద్రోహి: మంత్రి పెద్దిరెడ్డి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి నే కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది కూడా మాజీ సీఎం కిరణ్ ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారు కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేధించాడు కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకద్రోహి గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించాం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తాం చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారు ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు పుంగనూరు ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 10:34 AM, ఏప్రిల్ 05 2024 ప్రజా సమస్యల పరిష్కారమే జగన్ ప్రభుత్వం ఎజెండా టీడీపీ చేయని అనేక అభివద్ధి పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది అబద్ధపు ప్రచారాలు చేసుకునీ కాలం గడుపుతున్న టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజా సమస్యలు పట్టవు పెన్షన్ కోసం వృద్ధుల మరణ మృదంగం కి టీడీపీ నేతలు కారణం కాదా ఎందుకు గద్దె రామ్మోహన్ నీ గెలిపించామా? అని స్థానిక ప్రజలు వాపోతున్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలను ఇంటికే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 10:02 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు అవ్వా తాతల ఉసురు తప్పదు: చింతల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ వృద్ధులు పడుతున్న అవస్థలు చూస్తే చాలా బాధ వేస్తుంది పెన్షన్ కోసం వృద్ధులను మంచాలపై తీసుకు వెళ్లాల్సి వస్తోంది వలంటరీ వ్యవస్థ పై చంద్రబాబు కక్ష కట్టి తప్పుడు ఫిర్యాదులు చేయించాడు నాలుగు సంవత్సరాల 11 నెలల పాటు వలంటీర్లు సేవలు అందించారు ప్రతినెల 1వ తేదీ ఉదయాన్నే వలంటీర్లు పెన్షన్లు అందించే వాళ్ళు తప్పుడు ఫిర్యాదులు చేసి వలంటీర్లను పక్కన పెట్టించిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా ఎన్నికల సంఘం పునరాలోచన చేసి వాలంటీర్లతో పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 09:37 AM, ఏప్రిల్ 05 2024 వేర్ ఈజ్ లోకేషం? ఎన్నికల వేళ.. టీడీపీలో ఆసక్తికర పరిణామం తెర వెనుకే ఉంటున్న చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు శంఖరావాలకు సైతం బ్రేక్ ఇచ్చిన లోకేష్ పూర్తిగా ఉండవల్లి నివాసానికే పరిమితమైన వైనం మంగళగిరి ప్రచారానికి వెళ్తే.. అడుగడుగునా నిలదీస్తున్న జనం దీంతో.. లోకేష్ ప్రచారానికి దూరంగా ఉంటున్న పార్టీ శ్రేణులు అపార్ట్మెంట్లలో ప్రచారానికే మొగ్గుచూపిస్తున్న నారా లోకేష్ వైఎస్సార్సీపీ అభ్యర్థి లావణ్యకు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న మంగళగిరి వాసులు సోషల్ మీడియాలో సినబాబుపై పేలుతున్న సెటైర్లు 09:09 AM, ఏప్రిల్ 05 2024 టీడీపీని కబళిస్తున్న చంద్రబాబు తప్పిదాలు: విజయసాయిరెడ్డి 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్సీపీలో చేరుతున్నారు జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు.. వలంటీర్ వ్యవస్థ పై పిర్యాదులు చేసి.. పింఛన్ దారులకు దూరం చెయ్యడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం.. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తెలుగుదేశం పార్టీనే కబలించి వేస్తుంది.. వలంటీర్ మీద ఆధారపడిన ప్రతి కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు.. అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తాం.. రేపటి(ఏప్రిల్ 6) సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చింతరెడ్డిపాలెం నుంచి ప్రారంభం అవుతుంది ప్రతీ స్వాగత పాయింట్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్కు స్వాగతం పలుకుతారు.. సాయంత్రం నాలుగు గంటలకి సీఎం జగన్ కావలి చేరుతారు.. 6 గంటలకి సభ ముగుస్తుంది నెల్లూరు చేరిక కార్యక్రమంలో YSRCP MP అభ్యర్థి విజయసాయి రెడ్ది వ్యాఖ్యలు 09:02 AM, ఏప్రిల్ 05 2024 ఇవాళ బస్సు యాత్రకు విరామం నెల్లూరులోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం యాత్ర నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం బస చేసిన ప్రాంతంలోనే.. నెల్లూరు జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం జగన్ రాయలసీమ జిల్లాల యాత్రపై సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్ ఇప్పటికే వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విజయవంతంగా సాగిన యాత్ర ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సలహాలు-సూచనల మేరకు కొత్త పథకాలను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉదయం నుంచే చింతరెడ్డిపాలెం సీఎం జగన్ బస కేంద్రానికి చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రేపు.. తొమ్మిదవ రోజు బస్సు యాత్రలో పాల్గొననున్న సీఎం జగన్ నెల్లూరు బైపాస్ చింతరెడ్డిపాలెం బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానున్న యాత్ర రేపు కావలిలో సిద్ధం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ 08:47 AM, ఏప్రిల్ 05 2024 విజయసాయిరెడ్డి సమక్షంలో చేరికలు నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పండగ వాతావరణం టీడీపీ నుంచి పలువురు వైఎస్సార్సీపీలోకి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ Sc కమిషన్ మెంబర్ రవీంద్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి 08:27 AM, ఏప్రిల్ 05 2024 నేటి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఇలా.. నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు పర్యటన ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు స్థానిక టీడీపీ నేతలతో కీలక మంతనాలు నిర్వహించే ఛాన్స్ 08:06 AM, ఏప్రిల్ 05 2024 రఘురామ కొత్త రాగం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొత్త రాగం కూటమి తరఫునే పోటీ చేస్తానని గతంలో ప్రకటించుకున్న రఘురామ సీటు తన్నుకుపోయిన బీజేపీ.. తన అనుచరుడి కోసం పైరవీలు మొదలుపెట్టిన చంద్రబాబు తాజాగా రఘురామ కొత్త రాగం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమంటూ ప్రకటన నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక. చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటూ రఘురామ వ్యాఖ్య నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుందంటూ గప్పాలు 07:42AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు గంజాయి వ్యాఖ్యలు.. భగ్గుమన్న వ్యాపారులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రావులపాలెం బంద్ కు పిలుపునిచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ రావులపాలెంలో టీడీపీ నిర్వహించిన ప్రజా గళం సభలో వ్యాపారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు రావులపాలెంలో కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతారంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన వ్యాపారులు బంద్ నిర్వహించడంతోపాటు చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న చాంబర్ ఆఫ్ కామర్స్ చంద్రబాబు మాటలపై మండిపడుతున్న ఆర్యవైశ్య సంఘాలు 07:15AM, ఏప్రిల్ 05 2024 మరో రెండు జనసేన సీట్లు బాబు ఖాతాలోకే చంద్రబాబుతో పొత్తంటే బాబు మెచ్చిన వాళ్లకి, బాబు చెప్పిన వాళ్లకి, బాబు పంపిన వాళ్లకి టికెట్లిచ్చేయడమే. జనసేనకు కేటాయించిన మరో రెండు సీట్లనూ చంద్రబాబు ఇలాగే కొట్టేశారు. టీడీపీ నేతలకే దక్కిన రైల్వేకోడూరు, అవనిగడ్డ జనసేన సీట్లు అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్కే గతంలో జనసేనను తీవ్రంగా విమర్శించిన బుద్ధ ప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన బుద్ధ ప్రసాద్ బుద్ధ ప్రసాద్కు టికెట్ఇవ్వడంపై అవనిగడ్డ జనసేనలో అసంతృప్తి రాజీనామాలకు సిద్ధమైన పలు వర్గాలు మరోవైపు.. బాబు ఒప్పుకోలేదని రైల్వేకోడూరు అభ్యర్ధిని మార్చేసిన పవన్ యనమల భాస్కరరావు పేరును స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్ బాబు కోసం.. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రధాన అనుచరుడు అరవ శ్రీధర్కు టికెట్ మూడు రోజుల కిందట జనసేనలో చేరిన ముక్కవారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ పవన్ నిర్ణయంపై మండి పడుతున్న పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయా స్థానాల్లో జనసేన శ్రేణుల నిర్ణయం? 07:06AM, ఏప్రిల్ 05 2024 అధికారులపై సీఎం రమేష్ దౌర్జన్యం అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దౌర్జన్యం టీడీపీ సానుభూతిపరుడు షాపుపై డీఆర్ఐ అధికారుల తనిఖీలు జీఎస్టీ రికార్డులు తనిఖీలు చేస్తున్న అధికారులపై గుండాయిజం తనిఖీలు వెంటనే ఆపాలంటూ బెదిరింపులు నా సంగతి మీకు తెలియదు అంటూ రౌడీయిజం అధికారులను ఏక వచనంతో సంబోధిస్తూ అధికారుల చేతిలో నుంచి ఫైళ్లు లాక్కున్న సీఎం రమేష్ సీఎం రమేష్ రౌడీయిజం చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు ప్రశాంతమైన అనకాపల్లిలో గతంలో ఎన్నడు ఇటువంటి సంఘటన జరగలేదంటున్న ప్రజలు అధికారులపై టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన సీఎం రమేష్ పోలీసులు సర్ది చెప్పిన పట్టించుకోని సీఎం రమేష్ టీడీపీ కార్యకర్తలు ఎక్కడ నుంచో వచ్చి అనకాపల్లిలో రౌడీయిజం చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం 06:54AM, ఏప్రిల్ 05 2024 నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం నేటి నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాజమండ్రి ఎంపీ బరిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి పొత్తులో భాగంగా.. పది అసెంబ్లీ, ఆరు ఎంపీ సీట్లు తీసుకున్న ఏపీ బీజేపీ సీట్ల పంపకంపై ఏపీ బీజేపీలో తీవ్ర అసంతృప్తి.. పురందేశ్వరి తీరుపై విమర్శలు టీడీపీ తీసుకున్న విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం బీజేపీ నరసాపురం సీటును వదులుకునే చాన్స్ నరసాపురం ఎంపీ సీటు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్న రఘురామ కృష్ణంరాజు కడప ఎంపీ సీటును బీజేపీ ఇచ్చే యోచనలో టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం టీడీపీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ మరో మూడు నాలుగురోజుల్లో సీట్లు మార్చుకునే అంశంపై రానున్న స్పష్టత 06:49AM, ఏప్రిల్ 05 2024 తిరుపతి జిల్లా సిద్ధంపై సీఎం జగన్ ట్వీట్ తిరుపతి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం యాత్ర గురువారం సీఎం జగన్ బస్సు యాత్రకు తిరుపతి ప్రజల బ్రహ్మరథం సాయంత్రం నాయుడుపేట బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం: సీఎం జగన్ నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం: సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు: సీఎం జగన్ 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం: సీఎం జగన్ ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు: సీఎం జగన్ తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు: సీఎం జగన్ పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా?: సీఎం జగన్ పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి?: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా?: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి: సీఎం జగన్ ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు: సీఎం జగన్ చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే: సీఎం జగన్ Day-8 తిరుపతి జిల్లా సిద్ధం! #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/1GxnW91kLr — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/ewqX04uLG4 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 06:40AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకి ఈసీ నోటీసులు సీఎం జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు గురువారం నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం మార్చి 31వ తేదీన నిర్వహించిన ప్రజా గళం సభల్లో చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీకి వైఎస్సార్సీపీ లేళ్ల అప్పిరెడ్డి, మరొకరు ఫిర్యాదు ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుకి నోటీసులు 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ ఈసీ ఆదేశం 06:30AM, ఏప్రిల్ 05 2024 చివరకు ఇదీ టీడీపీ పరిస్థితి: YSRCP ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి టీడీపీకి అంత బెరుకేంటో? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. వలంటీర్ వ్యవస్థను నిలువరించి.. ఫించన్లను జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ అదే సమయంలో.. టీడీపీని మరింతగా ముంచేస్తున్న పొత్తులు సీట్ల పంపకాల్లో బాబు ఒంటెద్దు పోకడ ప్రజల్లో దిద్దుకోలేక.. పార్టీలో సర్దుకోలేక చేతులెత్తేస్తున్న చంద్రబాబు! ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి అంత బెరుకేంటి @JaiTDP..? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. దాంతో నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ టీడీపీని నిండా ముంచేస్తున్న పొత్తులు, సీట్ల పంపకాల్లో బాబు… pic.twitter.com/nJNBTLnz5B — YSR Congress Party (@YSRCParty) April 4, 2024 -
April 4th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 4th Telugu Updates 9:49 PM, April 4th 2024 జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది.. సీఎం జగన్ ట్వీట్ నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/ewqX04uLG4 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 8:30 PM, April 4th 2024 చంద్రబాబుకి ఎన్నికల సంఘం నోటీసులు మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం చంద్రబాబు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశం 6:05 PM, April 4th 2024 ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా? పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి? 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా? జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే 5:16 PM, April 4th 2024 నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబు.. సీఎం జగన్ ట్వీట్ జగన్ ఒక టిప్పర్ డ్రైవర్కి సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు అంతటితో ఆగలేదు, వేలిముద్రగాడంటూ వీరాంజనేయులుని అవమానించాడు నువ్వు కోట్లకి కోట్లు డబ్బులు ఉన్న పెత్తందారులకి టికెట్లు ఇచ్చావు చంద్రబాబు నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబు 4:43 PM, April 4th 2024 రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి మార్పు రైల్వేకోడూరు నుంచి మరో పచ్చ చొక్క నేతకు జనసేన టికెట్ అరవ శ్రీధర్ బరిలో ఉంటారని ప్రకటించిన జనసేన ఇటీవలే యనమల భాస్కర్ రావును జనసేన అభ్యర్దిగా ప్రకటించిన జనసేన ప్రచారంలోకి దిగకముందే టికెట్ మార్పు ప్రస్తుతం ముక్కావారిపల్లె సర్పంచ్ గా కొనసాగుతున్న నూతన అభ్యర్ది అరవ శ్రీధర్ మూడు రోజుల క్రితమే జనసేనలో చేరిన శ్రీధర్ 3:45 PM, April 4th 2024 సీఎం వైఎస్ జగన్ని ప్రజలు దేవుడిగా చూస్తున్నారు: మంత్రి రోజా వడమాలపేట మండలంలోని కల్లూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు భరోసా కల్పిస్తున్నాయని ప్రజలు అంటున్నారు రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో.. ముసలి వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నారు చంద్రబాబుకి ప్రజలు బుద్దిచెప్పే రోజు దగ్గర్లోనే ఉంది నగరిలో ప్రతిపక్షాలు నన్ను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన సీట్లులో కూడా అభ్యర్థులు లేక టీడీపీ అభ్యర్థులకే ఇచ్చారు 2:15 PM, April 4th 2024 చంద్రబాబు నిర్వాకం.. వాలంటీర్ల రాజీనామా నంద్యాలలో 29 మంది వాలంటీర్లు రాజీనామా. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ తమపై కక్ష సాధింపు చర్యలు సిగ్గుచేటు అంటూ వాలంటీర్లు సీరియస్ నంద్యాల పట్టణంలోని ఆరో వార్డులో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా. తమ రాజీనామా పత్రాలను సచివాలయ ఇంచార్జ్కు సమర్పించిన వాలంటీర్లు. 2:00 PM, April 4th 2024 ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి: కొడాలి నాని ఫైర్ దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనల వల్లే వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడు కూటమి పార్టీల నేతలకు, పచ్చ మీడియా పెద్దలకే గౌరవ మర్యాదలు ఆత్మగౌరవం ఉంటుందా? పేదలకు ఉండదా? క్యూలైన్లో నిలబడి పెన్షన్ తీసుకునే రోజులను వృద్ధులు మర్చిపోయి చాలా రోజులైంది ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం కార్యాలయాలకు వెళ్లి గంటలకొద్ది నిలబడటమనేది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆత్మగౌరవ సమస్య ప్రభుత్వం బాధ్యతగా ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వడంతో హక్కుగా లబ్ధిదారులు ఇప్పటివరకు అందుకుంటున్నారు పేదవాళ్లు కోరుకునే ఆత్మగౌరవం దెబ్బతినకుండా మూడో కంటికి తెలియకుండా ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందిస్తున్నాం చంద్రబాబు స్వార్థానికి రాష్ట్రంలోని లక్షలాదిమంది వృద్దులు, వికలాంగులు, వితంతువులు కష్టపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను నేను వద్దన్నా నాపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల నా కాళ్లు కడిగారు చంద్రబాబు, పవన్, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకొంటున్నారు వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా కార్యక్రమాలు నేను చేయడం లేదు ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా? నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. 1:30 PM, April 4th 2024 రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది: వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయం. నాడు లోక్సభలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశాను. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ముందు నడిచాను. సీఎం జగన్ ఆశీస్సులతో మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. రాజ్యసభలో 11కు 11 సీట్లు వైఎస్సార్సీపీనే గెలిచింది. ఈ సంఖ్యాబలం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మరింత మేలు జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు సాధిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు 12:40 PM, April 4th 2024 చంద్రబాబుది శవ రాజకీయం: వెల్లంపల్లి శ్రీనివాస్ మైసూర్ బోండాకు వాంబే కాలనీలో ఓటు అడిగే అర్హత లేదు. పచ్చి తాగుబోతుకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి. ఉమాని సెంట్రల్ ప్రజలు విస్మరించారు. ఆయన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడు. సెంటర్లో 25వేల మెజార్టీతో వైఎస్సార్సీపీ జెండా ఎగురుతుంది. ఎవరైనా చనిపోతే చంద్రబాబు ఆనందపడతాడు. వాలంటరీ వ్యవస్థ ఉసురు తగిలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కొట్టుకుపోతుంది. మేధావులు అని చెప్పుకునే దద్దమ్మలు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ ఒకసారి వాంబే కాలనీ వచ్చి పేదల పరిస్థితి చూడు. చంద్రబాబు మాట విని నిమ్మగడ్డ రమేష్ ప్రజల ఉసురు పోసుకున్నాడు. ఎండలో వృద్ధులు పెన్షన్ తీసుకుని ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు సంతోషిస్తున్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత కట్టగట్టి వీరందరినీ బయటికి తరిమికొట్టాలి వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. వాలంటరీ వ్యవస్థ గురించి పవన్ దుర్మార్గంగా మాట్లాడాడు. పవన్ లాంటి వెదవల్ని ప్రజలు నమ్మరు. దివ్యాంగులకు వృద్ధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు. నందమూరి హరికృష్ణ చనిపోతే డెడ్ బాడీ దగ్గర కేటీఆర్తో శవరాజకీయాలు చేసింది చంద్రబాబు కాదా? వెన్నుపోటు, దుర్మార్గ రాజకీయాలు చేసేది చంద్రబాబే. 12:15 PM, April 4th 2024 అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధప్రసాద్ చంద్రబాబు చెప్పిన వారికే జనసేనలో సీట్లు అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధప్రసాద్ బుద్ధప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం జనసేనలో చేరిన బుద్ధప్రసాద్ జనసేనలో మొదటి నుంచి కష్టపడిన వారికి హ్యాండిచ్చిన పవన్ సర్వేల పేరుతో ఊరించి ఆశపెట్టి జనసేన పార్టీ శ్రేణులను దారుణంగా మోసం చేసిన పవన్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనకు కేవలం దక్కింది రెండు స్థానాలే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు ఇద్దరూ బయటి పార్టీల నుంచి వచ్చిన వారికే సీటిచ్చిన పవన్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా జనసేనలో కష్టపడిన వారికి దక్కని అవకాశం పవన్ తీరుపై మండిపడుతున్న జనసేన శ్రేణులు 11:50 AM, April 4th 2024 పేదలను ఇబ్బందిపెడుతున్న వ్యక్తి చంద్రబాబు: కేశినేని నాని తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కేడర్ అంతా విజయోత్సాహంతో ఉంది అవినాష్ విజయానికి ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి రిటైనింగ్ వాల్ వలన ఎన్నో కుటుంబాలు మానసిక భద్రత పొందుతున్నాయు సీఎం జగన్ను ఒప్పించి వేగవంతంగా రిటైనింగ్ వాల్ అవినాష్ పూర్తి చేశాడు నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ సొంతం పెన్షన్దారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు పేదలకు, సామాన్యులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తుంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారు 2024 ఎన్నికలు అయిపోతే సొంత రాష్ట్రం తెలంగాణకి చంద్రబాబు పారిపోతాడు శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు 11:30 AM, April 4th 2024 వైఎస్సార్సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం: దేవినేని అవినాష్ పలు డివిజన్లకి చెందిన జోనల్ కార్యాలయాన్ని నేడు ప్రారంభించాం రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం. జిల్లా వ్యాప్తంగా భారీ మెజార్టీలతో సీట్లు గెలవబోతున్నాం ఇక్కడ ప్రజలు పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధితో ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం ప్రజలు మమ్మలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు 11:00 AM, April 4th 2024 వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు. 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసిన విష్టువర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం జగన్ కామెంట్స్.. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. అందరినీ కలిసే పరిస్ధితి కష్టం అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం కాబట్టి, వెళ్లాల్సిన రూటు ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కరినీ కలవలేకోయాం అని బాధపడవద్దు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ ఇదే నా రిక్వెస్ట్ అని ప్రస్తావిస్తూ.. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆరో తేదీన కావలిలో ‘కావలి సిద్ధం’ సభ కూడా మీ దగ్గరే జరుగుతుంది. మీ అందరినీ అప్పుడు వీలైనంతవరకు ఆ రోజు కలిపించమని విష్టుకు చెబుతున్నాను. ఎంతమందిని వీలైతే అంతమందిని కలిపిస్తాడు ధన్యవాదాలు. 10:30 AM, April 4th 2024 అనంత టీడీపీలో అసమ్మతి.. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉద్రిక్తత టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న అసమ్మతి నేతలు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గోబ్యాక్ అంటూ నినాదాలు ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట టీడీపీ రెండు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు 10:00 AM, April 4th 2024 పేదల పక్షపాతి సీఎం జగన్: నల్లగట్ల స్వామిదాస్ సీఎం జగన్ను ఓడించేందుకు కూటమి కుట్రలు చేస్తోంది. కూటమి కలలన్నీ కల్లలు అయిపోతాయి. రాష్ట్రంలో టీడీపీ భవిష్యత్తు అంధకారమై పోతుంది.. సజావుగా సాగుతున్న పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి కూటమి కుట్రలు చేసింది. వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదనే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. భారతదేశంలోనే వాలంటీర్ వ్యవస్థ ఒక ఆదర్శం. దుర్మార్గమైన చర్యతో సంక్షేమ పాలనను ఆపేందుకే ప్రయత్నం. పేదల పక్షపాతి పార్టీ సీఎం జగన్. అందుకే ఒక టిప్పర్ డ్రైవర్, మరో ఉపాధి హామీ కూలి వంటి పేదలకు స్థానం కల్పించారు. పెట్టుబడుల పార్టీ, పెత్తందారుల పార్టీ, ధనవంతుల పార్టీలు కూటమిలో ఉన్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు, తెలంగాణ నుంచి రావాల్సిన వాటా ఇవ్వలేని బీజేపీ ఏ విధంగా రాష్ట్రంలో ఓట్లు అడుగుతారు. రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్ను తిరిగి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో జగనన్నకు కానుకగా ఇస్తాం. 09:25 AM, April 4th 2024 నేడు రఘురామ కీలక మీటింగ్ భీమవరంలో ఈరోజు రఘురామకృష్ణరాజు కీలక మీటింగ్ సన్నిహితులు, అభిమానులతో అంతర్గత ఆత్మీయ సమావేశం రఘురామకృష్ణరాజు రేపు టీడీపీలో చేరతారంటూ ప్రచారం ఇన్ని రోజులు చంద్రబాబు కోసం కష్టపడ్డారు కాబట్టి చంద్రబాబు టికెట్ ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే చంద్రబాబు నుంచి అందిన గ్రీన్ సిగ్నల్ చంద్రబాబు పాలకొల్లు టూర్లో తెలుగుదేశం గూటికి చేరే ఛాన్స్ ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటున్న అనుచరులు 09:00 AM, April 4th 2024 వన్స్ మోర్ సీఎం జగన్.. బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట సీఎం జగన్కు నీరాజనం.. రోడ్డుపైకి తరలి వచ్చిన గ్రామాలకు గ్రామాలు మేలు చేసిన జననేతకే తమ ఓటు అని స్పష్టీకరణ ఏం చూసి చంద్రబాబుకు ఓటేయాలని నిలదీత ఎన్ని జెండాలు జత కట్టినా వారు చిత్తే.. తామంతా అన్ని విధాలా ఆదుకున్న ఈ ప్రభుత్వం వెంటే.. ఎలుగెత్తి చాటిన చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజానీకం బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట 08:40 AM, April 4th 2024 పవన్పై ముద్రగడ ఫైర్ పవన్ కల్యాణ్పై మండిపడ్డ ముద్రగడ పద్మనాభం కార్యకర్తలను పవన్ దగ్గరకు కూడా రానివ్వరు రోజుకు మూడు షిఫ్ట్ల్లో బౌన్సర్లు పనిచేస్తున్నారు చుట్టూ బౌన్సర్లు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఔ బ్లేడ్ బ్యాచ్ అంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం పిరికితనం, చేతకానితనంతోనే పవన్ వ్యాఖ్యలు 08:20 AM, April 4th 2024 నేడు ముగ్గురు వైఎస్సార్సీపీ ఎంపీల ప్రమాణ స్వీకారం.. నేడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి వీరితో ప్రమాణస్వీకారం చేయించనున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజ్యసభలో 11కు పెరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ(97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే 08:00 AM, April 4th 2024 ఇట్లుంటది బాబు.. టిప్పర్ డ్రైవర్ దెబ్బ అంటే.. ఇట్లుంటది బాబు.. టిప్పర్ డ్రైవర్ దెబ్బ!#ChandrababuInsultsDrivers#YSJaganAgain#VoteForFan pic.twitter.com/H2OMYTdMyM — YSR Congress Party (@YSRCParty) April 3, 2024 07:45 AM, April 4th 2024 నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. గురవరాజుపల్లె ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభం చిన్న సింగమల వద్ద 11 గంటలకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారి పక్కన బహిరంగ సభ చింతరెడ్డిపాలెం సమీపంలో రాత్రి బస 07:00 AM, April 4th 2024 టీడీపీలో నిరసన జ్వాలలు.. చంద్రబాబుపై సీనియర్ల తిరుగుబాటు సీట్ల కేటాయింపులో విఫలమయ్యారని ఆవేదన బీసీ సాకుతో ఏలూరు సీటు యనమల అల్లుడికి ఇవ్వడంపై మాగంటి బాబు ఆగ్రహం నమ్మించి మోసం చేశారంటున్న కిమిడి నాగార్జున, బండారు సత్యనారాయణమూర్తి అనపర్తి బరిలో ఇండిపెండెంట్గా నల్లమిల్లి!.. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రచారంలో వర్గపోరు ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్ టీడీపీ ఇన్చార్జ్లకు దక్కని టికెట్లు మంత్రాలయం, కోడుమూరు, ఆదోనిలో చల్లారని నిరసన జ్వాలలు 06:50 AM, April 4th 2024 తన స్టార్ క్యాంపెయినర్లకు సీఎం వైఎస్ జగన్ పిలుపు మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయమొచ్చింది! మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన… pic.twitter.com/jzfwuV10Ke — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024 06:40 AM, April 4th 2024 జగన్ పాలనలోనే ప్రజలకు న్యాయం: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బౌన్సర్లతో పవన్ ప్రజలను భయపెడుతున్నాడు పేద ప్రజల మనసు ఎరిగిన వైఎస్ జగన్ పాలనతోనే వారికి న్యాయం జరుగుతుంది రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు కాపులను అణగదొక్కాలని చూస్తే సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు ఏర్పరచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా సీఎం జగన్ చరిష్మా ముందు ఓడిపోక తప్పదు పవన్ కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేశాడు నన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలి. 06:30 AM, April 4th 2024 కడప జిల్లా రాజంపేట టీడీపీలో చల్లారని అసమ్మతి సెగలు అయోమయంలో బత్యాల చెంగల్రాయుడి రాజకీయ భవితవ్యం టికెట్ల కేటాయింపుపై పునరాలోచన చేయాలని బత్యాల డిమాండ్ బత్యాల డిమాండ్ ను పట్టించుకోని టీడీపీ హైకమాండ్ పార్టీ మారేందుకు సిద్ధమైన బత్యాల చెంగల్రాయుడు ఇప్పటికే వైసీపీ నుంచి బత్యాలకు ఆఫర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్కు వెళ్లే ఆలోచన ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటున్న బత్యాల అనుచరులు -
April 3rd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 3rd Telugu Updates7:15 AM, April 3rd 2024చంద్రబాబు డ్రామాలపై సీఎం జగన్ సీరియస్చంద్రబాబు డ్రామాలు.. దిగజారుడుతనంపై ప్రజలు ఆలోచన చేయాలి. 2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోదీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు. లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ వచ్చేది. పెన్షన్లు ఇచ్చే వలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వ డానికి వీల్లేదని చంద్రబాబు ఆయన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు.చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి. లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వడానికి వీళ్లేదని చంద్రబాబు తన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి!#MemanthaSiddham… pic.twitter.com/hlDNmzyupI— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 7:05 AM, April 3rd 2024టీడీపీ రెడీ చేసిన చీరలు స్వాధీనం..పామర్రు (మ) పెరిశేపల్లిలో ఓ ఇంట్లో భారీ మొత్తంలో చీరలు స్వాధీనంఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చీరలను సిద్ధం చేసిన టీడీపీరమణ అనే వ్యక్తి ఇంట్లో చీరల బస్తాలను గుర్తించిన పోలీసులుపక్కా సమాచారంతో ఎస్.ఎస్.టీమ్ తో కలిసి తనిఖీలు చేపట్టిన పోలీసులుసుమారు 10 లక్షల విలువైన చీరలు స్వాధీనండీఎస్పీ శ్రీకాంత్ కామెంట్స్ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో గిప్ట్ లు తెచ్చినట్లు సమాచారం వచ్చిందిమాకు అందిన సమాచారం మేరకు ఎస్ ఎస్ టీమ్ తో తనిఖీలు నిర్వహించాంమావద్ద ఉన్న ఆధారాలతో రమణ, గణేష్ అనే వ్యక్తులను విచారించాంఎలక్షన్లలో పంపిణీ చేసేందుకు టీడీపీ పార్టీ వారు తెప్పించినట్లు నిర్ధారణ అయ్యిందిసుమారు 10 లక్షల విలువ ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నాంవిజయవాడలో బుక్ చేసి పంపిణీ కోసం పామర్రు తెచ్చినట్లు గుర్తించాం 6:50 AM, April 3rd 2024వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటిబీజేపికి కేటాయించాలని కమలంలో ఊపందుకున్న డిమాండ్వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశంగతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనంటున్న నేతలుపొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిన వైజాగ్ ఎంపీ టిక్కెట్టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన బాలయ్య చిన్నల్లుడు భరత్టీడీపీకి సీటు కేటాయిస్తే ఓటింగ్కు దూరం అవుతామని తేల్చేసిన నార్త్ ఇండియన్ సంఘాలుఅనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్ ఎందుకు మార్చరని డిమాండ్ 6:40 AM, April 3rd 2024అవనిగడ్డ జనసేనలో కుంపట్లు అవనిగడ్డ సీట్ బుద్ధ ప్రసాద్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న శ్రీనివాస్ వర్గీయులు జనసేన పిల్లల పార్టీ అన్న బుద్ధప్రసాద్కి సీట్ ఎలా ఇస్తారంటున్న ఆ పార్టీ నేతలు ఇవాళ అవనిగడ్డలో జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం చివరి నిమిషంలో తన సీట్ మార్చారంటున్న శ్రీనివాస్ డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపించిన బుద్ధప్రసాద్కి సీట్ ఇస్తారా? జనసేనలో చేర్చుకుని మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్న నేతలు 6:30 AM, April 3rd 2024వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసేలాగ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జునపెన్షన్లను పంపిణీ చేయకుండా వృద్దులు, వికలాంగులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారుపేదలకు సహాయం చేయనీయకుండా చేశారుబీసీలు జడ్జీలుగా పనికిరారని విమర్శలు చేశారుఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నారుటిప్పర్ డ్రైవర్లకు సీటు ఇవ్వటం ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారుచంద్రబాబుకు డ్రైవర్లంటే ఎందుకు అంత కక్ష?ఇంత బరితెగింపు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదుచంద్రబాబు, ఆయన కూటమికి డ్రైవర్లు తగిన బుద్ది చెప్తారుపెన్షన్లను ఆపటానికి చంద్రబాబే కారణంకరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదు పారిపోయారుకానీ వాలంటీర్లే దగ్గరుండి పేదలకు సేవలు చేశారుఅలాంటి వారిని మెచ్చుకోకపోగా కక్ష సాధించటమేంటి?ఇలాంటి చంద్రబాబుకు ఎవరు ఓటేస్తారు?చంద్రబాబు బతుకు చెడజగన్ ని బడుగు, బలహీన వర్గాలు అండగా నిలుస్తాయిపవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు -
April 3rd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 3rd Telugu Updates 09:43 PM, April 3rd 2024 తన స్టార్ క్యాంపెయినర్లకు సీఎం వైఎస్ జగన్ పిలుపు మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయమొచ్చింది! మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన… pic.twitter.com/jzfwuV10Ke — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024 09:10 PM, April 3rd 2024 కృష్ణా జిల్లా: వజ్రమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి జోగి రమేష్ గంగూరులో పెన్షన్ కోసం వెళ్లి మృతి చెందిన వెంపటి వజ్రమ్మ మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జోగిరమేష్ వజ్రమ్మ మృతి బాధ కలిగించింది: జోగి రమేష్ చంద్రబాబు అభం శుభం ఎరగని అవ్వను పొట్టన పెట్టుకున్నాడు వాలంటీర్లు తలుపు తట్టి అవ్వా తాతలకు పెన్షన్ అందజేసేవారు చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేసి రాక్షసానందం పొందుతున్నాడు జగనన్న చేసే మంచి పనులు ఓర్వలేక చంద్రబాబు కోర్టుకు వెళ్లాడు చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఈనెల 7వ తేదీన ఉయ్యూరు వస్తాడు? త్వరలోనే ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెబుతారు ప్రజలందరూ ముక్తకంఠంతో మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు 09:06 PM, April 3rd 2024 రాజమండ్రి రూరల్ జగన్ పాలనలోనే ప్రజలకు న్యాయం: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బౌన్సర్లతో పవన్ ప్రజలను భయపెడుతున్నాడు పేద ప్రజల మనసు ఎరిగిన వైఎస్ జగన్ పాలనతోనే వారికి న్యాయం జరుగుతుంది రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు కాపులను అణగదొక్కాలని చూస్తే సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు ఏర్పరచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా సీఎం జగన్ చరిష్మా ముందు ఓడిపోక తప్పదు పవన్ కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేశాడు నన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలి. 07:45 PM, April 3rd 2024 గంగూరులో టీడీపీ నేత బోడే ప్రసాద్కు చేదు అనుభవం పెన్షన్ కోసం వెళ్తూ మృతి చెందిన వెంపటి వజ్రమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బోడే ప్రసాద్ ,టీడీపీ నేతలు ఎందుకు వచ్చారని బోడ్ ప్రసాద్,టీడీపీ నేతలను నిలదీసిన మృతురాలి కుటుంబ సభ్యులు. చంద్రబాబు వల్లే వజ్రమ్మ మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు మృతదేహాన్ని సందర్శించేందుకు రావొద్దని నినాదాలు చేసేది ఏమీ లేక వెనుదిరిగిన బోడె ప్రసాద్,టీడీపీ నేతలు 07:00 PM, April 3rd 2024 పూతలపట్టు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ప్రభుత్వం మంచి చేయడానికి ఉపయోగించుకుంది ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు జగన్కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు, ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షంలో ఉన్నాం ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. ఒక్కడిపై పోరాటానికి ఇంతమంది వస్తున్నారు మంచివైపు నిలబడి యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా..? ధర్మాన్ని గెలిపించడానికి మీరంతాసిద్ధమా? 6:30 PM, April 3rd 2024 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు: సీఎం జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు, కూటమి ఎంత విషయం కక్కుతున్నారో ప్రజలు చూస్తున్నారు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. రైతు భరోసా పేరుతో రైతులకు నేరు 34,370 కోట్లు ఇచ్చాం . ఉచిత పంటల భీమా కోసం రూ. 7,800 కోట్లు చెల్లించాం. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో రైతుకు రూ. 3,262 కోట్లు అందించాం. 53 లక్షల మంది తల్లుల అకంట్లలో అమ్మఒడిడి ద్వారా 26,067 కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద 18 వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయుత కింద 39 ళక్షల మంది అక్క చెల్లెళ్లకు రూ. 19,182 కోట్లు అందించాం. ఈబీసీ నేస్తం కింద 1,876 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం కింద రూ. 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసారా కింద 25, 571 కోట్లు. ఆరోగ్య శ్రీ కింద 33 12463 కోట్లు ఖర్చు చేశాం. సున్నా వడ్డీ కింద అక్క చెల్లెళ్లకు రూ. 4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ. 1,390 కోట్లు ఇచ్చాం. 10 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులకు రూ. 906 కోట్లు చెల్లించాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చాం ఆరోగశ్రీని 25 లక్షలకు పెంచింది మీ జగన్ ప్రభుత్వం ఏకంగా 2 లక్షల 70 వేల కోట్లను నేరుగా అకౌంట్లో వేసింది మధ్యలో ఎక్కడా జన్మభూమి లాంటి దళారులు లేరు. మీరు వేసే ఓటు ఐదేళ్లు అంటే 1825 రోజులు మీ భవిష్యత్ వారి చేతుల్లో పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి 6:00 PM, April 3rd 2024 కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ జనసేన పార్టీకి రాజీనామా చేసిన అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు అమలాపురంలో పార్టీ అధిష్టానం చాలా అన్యాయం చేసింది అమలాపురంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు.. జనసైనికుల మీద వీర మహిళల ఆశయాల మీద నీళ్లు చల్లింది. పవన్ కళ్యాణ్ అమలాపురం సీటును టీడీపీకి కేటాయించారు తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అనైతికంగా సీటు దక్కించుకుంది ఎన్నో ఉద్యమాలు చేసి అమలాపురంలో జనసేన జెండాను నిలబెట్టాను తెలుగుదేశం జెండా మోయడానికి సిద్ధంగా లేము పవన్ కల్యాణ్ ఓ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నాను 5:30 PM, April 3rd 2024 ఎన్నికల బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ సమావేశం సీఎస్, డీజీపీ, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపు, ఎన్నికల వ్యయ నిర్వహణపై చర్చ సెన్సిటివిటి, నోడల్ అధికారుల నియామకంపై చర్చ నోటిఫికేషన్ ఆఫ్ డ్రై డే మరియు పెయిడ్ హాలిడే ప్రకటన 5:10 PM, April 3rd 2024 ప్రస్తుత్తం బీజేపీలోనే ఉన్నా : సినీనటి జయప్రద నాకు అవకాశం ఇస్తే ఏపీ ప్రజలకు సేవ చేసుకుంటా పిలిస్తే స్టార్ క్యాంపెయినర్గా ఏపీలో ప్రచారం చేస్తా ఏపీకి రాజధాని, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తా 4:50 PM, April 3rd 2024 నేటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం 5 రోజుల పాటు చంద్రబాబు ప్రజాగళం సభలు నేడు రావులపాలెం, రామచంద్రాపురంలో ప్రజాగళం సభలు కాసేపట్లో రాజమండ్రి చేరుకోనున్న చంద్రబాబు 4:30 PM, April 3rd 2024 చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి చంద్రబాబు వస్తే 66 లక్షల మందికి ఇబ్బందులు తప్పవు 4:16 PM, April 3rd 2024 కడప జిల్లా రాజంపేట టీడీపీలో చల్లారని అసమ్మతి సెగలు అయోమయంలో బత్యాల చెంగల్రాయుడి రాజకీయ భవితవ్యం టికెట్ల కేటాయింపుపై పునరాలోచన చేయాలని బత్యాల డిమాండ్ బత్యాల డిమాండ్ ను పట్టించుకోని టీడీపీ హైకమాండ్ పార్టీ మారేందుకు సిద్ధమైన బత్యాల చెంగల్రాయుడు ఇప్పటికే వైసీపీ నుంచి బత్యాలకు ఆఫర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్కు వెళ్లే ఆలోచన ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటున్న బత్యాల అనుచరులు 3:55 PM, April 3rd 2024 ఏలూరు పార్లమెంట్ సీటు పై కూటమి నేతల్లో చిచ్చు ఇప్పటికే మాజీ ఎంపీ మాగుంట దూరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి అసంతృప్తి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని గారపాటి అనుచరుల డిమాండ్ ఈనెల 6న తన నిర్ణయం ప్రకటిస్తానంటున్న గారపాటి చౌదరి గారపాటితో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్నీ వీరాంజనేయులు మంతనాలు 3:54 PM, April 3rd 2024 జనసేనను వదలని సింబల్ టెన్షన్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తు ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించొద్దని ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు ఏటా ఏప్రిల్ లో ఇదే తరహా ఫ్రీ సింబల్స్ విడుదల చేస్తూనే ఉంటుంది గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని సీఈసీని కోరతామంటున్న జనసేన నేతలు 3:43 PM, April 3rd 2024 చంద్రబాబు దొంగ నాటకాలు: మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర సీఎం జగన్ ది చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారు చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా ? రైతు రుణమాఫీ చేస్తామని మీరు అప్పుడు ఎగ్గొట్టారు 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా మేం అడ్డుకోలేదు జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు పంచుకున్నారు పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని మేం ఈసీకి ఫిర్యాదు చేయలేదు ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారు నిన్నటిదాకా ఏం మాట్లాడారు ? .. ఇప్పుడేమంటారు ? మేం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఇన్నాళ్లు ఆరోపించారు లక్షా 60 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని మీరు ఇప్పుడు చెబుతున్నారు మరి ఈ సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారు ? ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న పాపపు నోళ్లతోనే లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పాల్సి వచ్చింది జగన్ సీఎం అయ్యాక 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలిచ్చారు జగన్ ప్రభుత్వంలోనే యువతకు లంచాలు లేకుండా ఉద్యోగాలు వచ్చాయి చంద్రబాబు సిగ్గు లేకుండా జగన్ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారు ఐదేళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా లేక చివరి 2 నెలలు పెన్షన్లు ఎవరిచ్చారో చూసి ఓటేస్తారా ? చంద్రబాబు కూడా 40 వేల కోట్లు ఇచ్చారు మరి అప్పుడు జనం ఎందుకు ఓటేయలేదు ? పసుపు కుంకుమ, రైతు నేస్తం అంటూ చంద్రబాబు ఎర వేసినా జనం నమ్మలేదు పెన్షన్లు ఆపాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఎవరికి వచ్చింది ? ముసలివారి ఉసురు మీకు తగలదా ? వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే మాకు ఓటేస్తారా ? 50 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నీకు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా ? 58 నెలలు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించాం 2 నెలలు పెన్షన్లు ఆపినంత మాత్రాన లబ్దిదారులకు జగన్ పై ప్రేమ తగ్గిపోతుందా ? వాలంటీర్ల వ్యవస్థ పై విషం కక్కారు వాలంటీర్ల వ్యవస్థ దుర్మార్గమైనదైతే ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కదా ? నిన్నటిదాకా మీరు మాట్లాడిన ప్రతిమాటా విషపు మాటే 3:13 PM, April 3rd 2024 పెన్షనర్ల పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ చేయొద్దన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ పెన్షనర్ల పిటిషన్ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ఈసీ చర్యలపై అడిగి తెలుసుకున్న ఏపీ హైకోర్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సీఎస్ 2:00 PM, April 3rd 2024 టీడీపీకి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ కండ్రిక 64 డివిజన్ వైఎస్సార్సీపీకి కంచుకోట. రూరల్ ప్రాంతమైనా సరే అభివృద్ధి విషయంలో ముందే ఉంది. డివిజన్లోని చిన్న చిన్న సమస్యలపై శాశ్వత పరిష్కారానికి కృషి. దుర్మార్గుడు చంద్రబాబు చేసిన పనికి అవ్వతాతలు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో పెన్షన్దారుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. సంక్షేమానికే సీఎం జగన్ ప్రత్యేక ప్రాధాన్యత. చంద్రబాబు పరాకాష్టానికి రోజులు దగ్గరపడ్డాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలపరిచింది సీఎం జగనే. చంద్రబాబు చేసిన దిక్కుమాలిన పనికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు బుద్దే లేదు. వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎలక్షన్ కమిషన్కు టీడీపీ నేతలే ఫిర్యాదు చేశారు. మళ్లీ ఎందుకు బోండా ఉమా ఈ నాటకాలు ఆడుతున్నాడు. తాగుబోతు బోండా ఉమా ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. బోండా ఉమా గజినీలా తయారయ్యాడు. రాత్రి చెప్పినవి పొద్దునకి మర్చిపోతున్నాడు. సెంటర్లో బోండా ఉమాకు ఓటమి ఖాయమని తెలుసు. 1:40 PM, April 3rd 2024 టీడీపీ అభ్యర్థికి నిరసన సెగ.. కూనవరం మండలంలో రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థికి నిరసన సెగ. మిరియాల శిరీష భర్త మఠం భాస్కర్పై అనేక అవినీతి అభియోగాలున్నాయని టీడీపీ వర్గాల ఆరోపణ. వంతల రాజేశ్వరికి కాకుండా, కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేని మిరియాల శిరీషకు టికెట్ ప్రకటించడంపై అసంతృప్తి. ఈ క్రమంలో చంద్రబాబుపై టీడీపీ శ్రేణులు సీరియస్ రంపచోడవరం ఎమ్మెల్యే స్థానం పట్ల పునరాలోచించాలని, లేదంటే తాము సహకరించబోమని హెచ్చరిక. 1:15 PM, April 3rd 2024 పవన్ తెనాలి పర్యటన రద్దు.. పవన్ ఆరోగ్యం సరిగా లేనందున్న తెనాలి పర్యటన రద్దు చేసుకున్నారన్న లోకం మాధవి తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్ షో, బహిరంగ సభ రద్దు రేపు నెలిమర్లలో నిర్వహించాల్సి ఉన్న వారాహి బహిరంగ సభ వాయిదా పవన్ ఆరోగ్యం సరిగా లేనందున రేపటి నెలిమర్ల సభ వాయిదా నెల్లిమర్ల వారాహి సభ కొత్త తేదీ మళ్లీ ప్రకలిస్తామన్న మాధవి. 12:45 PM, April 3rd 2024 పేదల పాపం చంద్రబాబుకు తగులుతుంది: కేశినేని నాని ఫైర్ సీఎం జగన్ చలువతో వాలంటీర్లు ఇంటికే వెళ్లి పెన్షన్లు ఇచ్చేవారు చంద్రబాబు వాలంటీర్లపై మొదటి నుంచీ విషం కక్కుతున్నాడు పేదల పాలిట.. ఈ రాష్ట్రం పాలిట శాపం చంద్రబాబు మండుటెండలో వృద్ధులను ఇబ్బంది పడేలా చేశాడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు పేదలు, పెన్షన్దారులపై చంద్రబాబు తన కక్ష తీర్చుకుంటున్నాడు పేదలు, వృద్ధుల శాపం కచ్చితంగా చంద్రబాబుకి తగులుతుంది 12:20 PM, April 3rd 2024 వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు.. కాకినాడలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు 84 సచివాలయాల పరిధిలో పని చేస్తున్న 500 మంది రాజీనామా గతంలో చంద్రబాబు, పవన్ కళ్యణ్ వ్యాఖ్యలపై మనస్ధాపం మా వ్యక్తిగత పనుల కోసం బయటకు వచ్చినా.. ఎందుకు వచ్చారు అనే ప్రశ్నలతో అవమానాలు ఎదుర్కోంటున్న వాలంటీర్లు. దీంతో ముకుమ్మడిగా రాజీనామాలను మున్సిపల్ అధికారులకు అందజేసిన వాలంటీర్లు. 12:00 PM, April 3rd 2024 చంద్రబాబుపై ఎంపీ భరత్ ఫైర్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి అందరు గమనించండి. అవ్వాతాతలను, దివ్యంగులను లైన్లో మళ్ళీ నుంచోబెట్టిన పెట్టిన వ్యక్తి చంద్రబాబు ఒకవైపు వాలంటీర్లపై ఫిర్యాదు చేసి మళ్ళీ ఇళ్ళ వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లాలని అధికారులను చంద్రబాబు ఎలా కోరుతున్నారు వాలంటీర్లు లేకుండా ఇళ్ల వద్దకు పెన్షన్ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది చంద్రబాబు లోకేష్కు చంద్రబాబుకు చెప్పి పెన్షన్లు వాలంటీర్లతో ఇవ్వకుండా అడ్డుకున్నది తానేనని ఆదిరెడ్డి వాసు చెప్పుకోవడం దారుణం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి అవ్వాతాతలకు పెన్షన్ అడ్డుకున్నామని తెలుగుదేశం నాయకులు కాలర్ ఎగరేసి చెబుతున్నారు టీడీపీ నాయకుల దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు వాలంటీర్లు కాకుండా ఎవరు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తారో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?. 11:30 AM, April 3rd 2024 షర్మిలకు ఎమ్మెల్యే రాచమల్లు కౌంటర్ పీసీసీ చీఫ్ షర్మిల తన స్దాయికి మించిన మాటలు మాట్లాడుతున్నారు ఆమె సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ ఆడబిడ్డగా ఏపీకి సంబంధించి మాట్లాడటం విడ్డూరం షర్మిల కామెంట్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలే వైఎస్సార్ పేరును కాంగ్రెస్ ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది అదే విషయాన్ని నీవు విమర్శించావు కాంగ్రెస్కు జీ హూజూర్ అన్నప్పుడే నీవు నైతికంగా చనిపోయావు నిందితుడు అవినాష్కు టికెట్ అన్నావు ఆ మాట అనే అధికారం ఆమెకు ఎవరిచ్చారు నిర్దారణ చేయాల్సింది న్యాయస్దానం, ప్రజాస్థానం. రేపు ఎన్నికల్లో ఇచ్చే తీర్పు రెఫరెండంగా భావిస్తావా?. అలా అనుకుంటే మేము సంసిద్దం. కోర్టు తీర్పు ఇచ్చినా మేము సిద్దమే. ఇవన్నీ జరిగితే మీరు ముక్కున వేలేసుకుంటారా? రేపు ఎన్నికల తరువాత అవినాష్ అందరి ప్రసంశలు అందుకుబోతున్నారు. ఇప్పుడు అందరి చెవ్వుల్లో పూలు పెడుతున్నారా?. నేను తెలంగాణా బిడ్డను అన్నావు.. ఇక్కడే చదివా.. పెళ్లి చేసుకున్నా.. పాడేరు మట్టి కోసం బ్రతుకుతానన్నావు. క్యాలెండర్లో ఒక పేజీ మారేలోపు మాట మార్చి రాష్టం మార్చావు.. జెండా మార్చావు. కుట్ర పూరిత ఆలోచనలకు పావయ్యావు నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో అందరికీ తెలుసు. వైఎస్సార్ కుమార్తెగా నిన్ను గౌరవిస్తాం కానీ, మాటకు మాట.. చర్యకు ప్రతి చర్య తప్పక మావైపు నుంచి ఉంటుంది 11:20 AM, April 3rd 2024 మచిలీపట్నంలో టీడీపీకి షాక్ టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన సీనియర్ నాయకులు, 20 టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్యే పేర్ని నాని , మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పేర్ని కిట్టు ఆధ్వర్యంలో పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి పేర్ని నాని, పేర్ని కిట్టు 11:00 AM, April 3rd 2024 వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్.. రాజ్యసభలో టీడీపీ జీరో.. రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. టీడీపీ ఏకైన రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ముగిసింది. రాజ్యసభలో టీడీపీ జీరో అయ్యింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించింది. రాజ్యసభలో బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ఏపీలోని 11 రాజ్యసభ సీట్లకు గాను 11 సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. రాజ్యసభ సీట్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ విజయం సాధించింది. నేటి నుంచి అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ ప్రాతినిధ్యం ఉంటుంది. రేపు రాజ్యసభ సభ్యులుగా నూతన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 10:30 AM, April 3rd 2024 వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ. 2019లో టీడీపీ తరపున గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరికృష్ణ అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలో చేరిక. 9:30 AM, April 3rd 2024 ఏడో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. Memantha Siddham Yatra, Day -7. ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డులో బహిరంగ సభ సభ అనంతరం రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె వరకు కొనసాగుతుంది. గురువరాజుపల్లె వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/qw7x7QFOCM — YSR Congress Party (@YSRCParty) April 3, 2024 8:30 AM, April 3rd 2024 పేదలపై పచ్చ బ్యాచ్ పంతం.. ఐదేళ్లుగా ఇంటి వద్దే అందుతున్న సంక్షేమ పథకాలపై పెత్తందారుల అక్కసు వలంటీర్ వ్యవస్థపై తొలి నుంచి విషం కక్కిన చంద్రబాబు, పవన్కళ్యాణ్ గోనె సంచులు మోసే ఉద్యోగాలంటూ తూలనాడిన చంద్రబాబు ఇంట్లో మగాళ్లు లేనప్పుడు తలుపులు తడుతున్నారంటూ నీచమైన వ్యాఖ్యలు వలంటీర్లు సంఘ విద్రోహ శక్తులంటూ పవన్ విద్వేష ప్రసంగాలు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామంటూ హూంకరింపులు ఎన్నికల వేళ కుట్రపూరితంగా వలంటీర్ల సేవలను అడ్డుకున్న వైనం లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై తీవ్ర ప్రభావం ప్రజా వ్యతిరేకతతో ఎప్పటిలాగే బాబు యూటర్న్ డ్రామాలు ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలంటూ మొసలి కన్నీళ్లు 8:00 AM, April 3rd 2024 టీడీపీకి షాక్.. గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో టీడీపీకి షాక్.. టీడీపీ వీడి వైసిపిలో చేరిన 15 కుటుంబాలు.. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్.. 7:32 AM, April 3rd 2024 దొరికిన దొంగ చంద్రబాబు.. పెన్షన్లపై చంద్రబాబు చిల్లర రాజకీయం తామే ఈసీకి లేఖ రాసినట్టు ఒప్పుకున్న టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు. కోర్టులో కేసు వేసి, వాలంటీర్ల సేవలను అడ్డుకుని, అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వనీయకుండా చేసింది టీడీపీనే అని నిజం ఒప్పుకున్న టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు. ఇంత చిల్లర రాజకీయాలు దేనికి @ncbn?#TDPAgainstVolunteers #TDPAntiPoor#EndOfTDP pic.twitter.com/6DqinBjtol — YSR Congress Party (@YSRCParty) April 2, 2024 7:15 AM, April 3rd 2024 చంద్రబాబు డ్రామాలపై సీఎం జగన్ సీరియస్ చంద్రబాబు డ్రామాలు.. దిగజారుడుతనంపై ప్రజలు ఆలోచన చేయాలి. 2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోదీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు. లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ వచ్చేది. పెన్షన్లు ఇచ్చే వలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వ డానికి వీల్లేదని చంద్రబాబు ఆయన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి. లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వడానికి వీళ్లేదని చంద్రబాబు తన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి!#MemanthaSiddham… pic.twitter.com/hlDNmzyupI — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 7:05 AM, April 3rd 2024 టీడీపీ రెడీ చేసిన చీరలు స్వాధీనం.. పామర్రు (మ) పెరిశేపల్లిలో ఓ ఇంట్లో భారీ మొత్తంలో చీరలు స్వాధీనం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చీరలను సిద్ధం చేసిన టీడీపీ రమణ అనే వ్యక్తి ఇంట్లో చీరల బస్తాలను గుర్తించిన పోలీసులు పక్కా సమాచారంతో ఎస్.ఎస్.టీమ్ తో కలిసి తనిఖీలు చేపట్టిన పోలీసులు సుమారు 10 లక్షల విలువైన చీరలు స్వాధీనం డీఎస్పీ శ్రీకాంత్ కామెంట్స్ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో గిప్ట్ లు తెచ్చినట్లు సమాచారం వచ్చింది మాకు అందిన సమాచారం మేరకు ఎస్ ఎస్ టీమ్ తో తనిఖీలు నిర్వహించాం మావద్ద ఉన్న ఆధారాలతో రమణ, గణేష్ అనే వ్యక్తులను విచారించాం ఎలక్షన్లలో పంపిణీ చేసేందుకు టీడీపీ పార్టీ వారు తెప్పించినట్లు నిర్ధారణ అయ్యింది సుమారు 10 లక్షల విలువ ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నాం విజయవాడలో బుక్ చేసి పంపిణీ కోసం పామర్రు తెచ్చినట్లు గుర్తించాం 6:50 AM, April 3rd 2024 వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి బీజేపికి కేటాయించాలని కమలంలో ఊపందుకున్న డిమాండ్ వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనంటున్న నేతలు పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిన వైజాగ్ ఎంపీ టిక్కెట్ టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన బాలయ్య చిన్నల్లుడు భరత్ టీడీపీకి సీటు కేటాయిస్తే ఓటింగ్కు దూరం అవుతామని తేల్చేసిన నార్త్ ఇండియన్ సంఘాలు అనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్ ఎందుకు మార్చరని డిమాండ్ 6:40 AM, April 3rd 2024 అవనిగడ్డ జనసేనలో కుంపట్లు అవనిగడ్డ సీట్ బుద్ధ ప్రసాద్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న శ్రీనివాస్ వర్గీయులు జనసేన పిల్లల పార్టీ అన్న బుద్ధప్రసాద్కి సీట్ ఎలా ఇస్తారంటున్న ఆ పార్టీ నేతలు ఇవాళ అవనిగడ్డలో జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం చివరి నిమిషంలో తన సీట్ మార్చారంటున్న శ్రీనివాస్ డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపించిన బుద్ధప్రసాద్కి సీట్ ఇస్తారా? జనసేనలో చేర్చుకుని మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్న నేతలు 6:30 AM, April 3rd 2024 వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసేలాగ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున పెన్షన్లను పంపిణీ చేయకుండా వృద్దులు, వికలాంగులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు పేదలకు సహాయం చేయనీయకుండా చేశారు బీసీలు జడ్జీలుగా పనికిరారని విమర్శలు చేశారు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నారు టిప్పర్ డ్రైవర్లకు సీటు ఇవ్వటం ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబుకు డ్రైవర్లంటే ఎందుకు అంత కక్ష? ఇంత బరితెగింపు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు చంద్రబాబు, ఆయన కూటమికి డ్రైవర్లు తగిన బుద్ది చెప్తారు పెన్షన్లను ఆపటానికి చంద్రబాబే కారణం కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదు పారిపోయారు కానీ వాలంటీర్లే దగ్గరుండి పేదలకు సేవలు చేశారు అలాంటి వారిని మెచ్చుకోకపోగా కక్ష సాధించటమేంటి? ఇలాంటి చంద్రబాబుకు ఎవరు ఓటేస్తారు? చంద్రబాబు బతుకు చెడ జగన్ ని బడుగు, బలహీన వర్గాలు అండగా నిలుస్తాయి పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు
Pagination
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..
చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
Advertisement