పలమనేరు : పట్టణంలో సోమవారం జరిగిన టీడీపీ అభ్యర్థి అమరనాథ రెడ్డి నామినేషన్ సందర్భంగా జనాలకు మద్యం, నగదు పంపకాలు జోరుగా సాగాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి, వెంకటేగౌడ నానినేషన్ కార్యక్రమానికి 30వేల మంది వరకు హాజరుకావడంవతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. పరువుపోతుందనే భయంతో అమరనాథరెడ్డి సైతం జన సమీకరణకు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఆమేరకు వి.కోట నుంచి బైక్లో వచ్చేవారికి రూ.300, పెట్రోలు, బిర్యానీ, మద్యం, బైరెడ్డిపల్లె నుంచి వచ్చేవారికి రూ.150 పెట్రోలు, భోజనం పంచిపెట్టినట్లు ఆయా వాహనాలను జెండా కట్టినట్లు సమాచారం. అలాగే కుప్పం, కర్ణాటక సరిహద్దు గ్రామాలు, మదనపల్లె, పూతలపట్టు నియోజకవర్గాలనుంచి సైతం జనాలను రప్పించారు. వీరికి మాత్రం మనిషికి రూ.400 దాకా పంపిణీ చేసినట్టు తెలిసింది.
డబ్బు కొట్టు.. జెండా కట్టు..!
Published Tue, Apr 23 2024 8:30 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement