ప్రిక్వార్టర్‌ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ  | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ 

Published Wed, Feb 28 2024 4:18 AM

Yuki Bambri pair in the pre quarter final - Sakshi

దుబాయ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్‌)–రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌) జోడీ 89 నిమిషాల్లో 6–7 (6/8), 6–3, 10–8తో అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌)–మనారినో (ఫ్రాన్స్‌) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. క్వాలిఫయర్‌ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో ఆడుతున్న యూకీ–హాస్‌ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement