Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Fri, Mar 15 2024 3:50 PM

Today Stock Market Closing Update 15 March 2024 - Sakshi

ఈ రోజు (శుక్రవారం) ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లోనే ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 546.01 పాయింట్ల నష్టంతో 72551.27 వద్ద, నిఫ్టీ 145.50 పాయింట్ల నష్టంతో 22001.20 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా భారతి ఎయిర్‌టెల్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్ లిమిటెడ్, అంబుజ సిమెంట్ లిమిటెడ్, ఫెడరల్ బ్యాంక్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ మొదలైన కంపెనీలు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బయోకాన్, అపోలో టైర్స్ కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

What’s your opinion

Advertisement