న్యూఢిల్లీ: అధిక పెన్షన్ కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల తరఫున, వేతన వివరాలను అప్లోడ్ చేసేందుకు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఈపీఎఫ్వో ప్రకటించింది. ఈ గడువు సెపె్టంబర్ 30తో ముగియనుండగా, సంస్థల యాజమాన్యాలు, యాజమాన్య సంఘాలు చేసిన వినతి మేరకు ఈపీఎఫ్వో ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా సెపె్టంబర్ 29 నాటికి 5.52 లక్షల పెన్షన్ దరఖాస్తులు యాజమాన్యాల వద్ద పెండింగ్లో ఉన్నట్టు ఈపీఎఫ్వో తెలిపింది. అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్వో దరఖాస్తులు ఆహా్వనించగా.. జూలై 11 నాటికి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్ కోసం వచి్చనట్టు ఈపీఎఫ్వో ప్రకటించింది. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి వేతన వివరాలను సంస్థలు అప్లోడ్ చేసి, తమవైపు ఆమోదం తెలియజేస్తే అప్పుడు వాటిని ఈపీఎఫ్వో ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది.
అధిక పెన్షన్ కోసం సంస్థలకు గడువు పెంపు
Published Sat, Sep 30 2023 4:46 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
Border 2: ఇరవయ్యేడేళ్ల తర్వాత...
మాజీ ప్రేమికుల కథ
యడ్యూరప్పపై అరెస్టు వారెంట్
ఐపీఎస్లను వెంటనే డెప్యుటేషన్పై పంపండి
దాడులు, హింసపై పూర్తి వివరాలివ్వండి: హైకోర్టు
Narendra Modi: ఉగ్రనిరోధక సామర్థ్యాలను పెంచండి
కోర్టు ప్రాంగణంలోనే హత్యాయత్నం
ఆగని టీడీపీ ఉన్మాదం
Kuwait Fire Incident: 49లో 45 మంది భారతీయులే
విశాఖ విమల విద్యాలయం మూసివేత
తప్పక చదవండి
- బ్రేకింగ్ న్యూస్.. మహబూబాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
- ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా
- NEET-UG 2024: సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: ఖర్గే
- రాజ్యసభ బరిలో సునేత్రా పవార్
- విశాఖ విమల విద్యాలయం మూసివేత
- మరింత చేరువగా గ్రీన్ ఎనర్జీ
- రక్తం కాదు..ప్రాణం ఇచ్చినట్టే!
- పచారీ కొట్లకు 10 మినిట్స్ సవాల్
- వొడాఫోన్లో నోకియా, ఎరిక్సన్ వెండార్లకు 166 కోట్ల షేర్లు
- నిరంతర గరిష్ట నిల్వలతోనే నష్టం!
Advertisement