న్యూఢిల్లీ: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ముగ్గురు కీలక ఆటగాళ్లను కొనసాగించడం దాదాపుగా ఖాయమైంది. మూడు టైటిల్స్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను మరో ఆలోచన లేకుండా ముంబై అట్టి పెట్టుకోనుంది. అతనితో పాటు పాండ్యా సోదరులను కూడా రిటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. స్టార్ ఆల్రౌండర్గా ఎదిగిన హార్దిక్ పాండ్యాతో పాటు 2017 ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన కృనాల్ పాండ్యాను కూడా ముంబై కొనసాగించనుంది. పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రాలను ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా జట్టులోకే తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.
టీమ్లో ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులను రిటెయిన్ చేసుకుంటే రూ. 21 కోట్లు (12.5+ 8.5), ముగ్గురిని రిటెయిన్ చేసుకుంటే రూ. 33 కోట్లు (15+11+7) చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ముంబై ఇండియన్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా అరంగేట్రం చేయని కృనాల్ను రూ. 3 కోట్లకే తమతో కొనసాగించుకునేందుకు సిద్ధంగా ఉందని బీసీసీఐ అధికారి ఒకరు వివరించారు.
ముంబైతోనే రోహిత్, పాండ్యా
Published Tue, Jan 2 2018 12:56 AM
Advertisement
Advertisement
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
కూటమి హవాను తట్టుకుని...
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
వడ్డీరేట్లు యథాతథం.. 6.5 శాతంగా ఉంచిన RBI
హైదరాబాద్ లో వెలుగు చూసిన కొత్త రకం మోసం
నేనే మంత్రి..!?
రేపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. వరుసగా ఎనిమిదోసారి
పనిమనిషిగా నటించి చిరాకొచ్చింది.. అందుకే!: నటి
ఏపీ కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్..
ఎన్డీఏ కూటమి కీలక సమావేశం..
హిమాలయాల్లో విషాదం.. తొమ్మిదికి చేరిన మృతులు
T20 WC 2024: నమీబియాను చిత్తు చేసిన స్కాట్లాండ్..
కేంద్ర కేబినెట్ లో ఏపీకి 4 లేదా 5 మంత్రి పదవులు
తప్పక చదవండి
- రెచ్చిపోయిన కేటుగాళ్లు.. తెలంగాణ పోలీస్ యాప్స్ హ్యాక్
- రేపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. వరుసగా ఎనిమిదోసారి
- పనిమనిషిగా నటించి చిరాకొచ్చింది.. అందుకే!: నటి
- హైదరాబాద్ పబ్ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి..
- 'లవ్ మౌళి' సినిమా రివ్యూ
- Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
- పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగింపు
- మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
- ఊరూరా విధ్వంసం.. అదే టీడీపీ లక్ష్యం
- ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు
Advertisement