పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా | Sakshi
Sakshi News home page

పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా

Published Fri, Apr 5 2024 3:55 AM

Pant fined Rs 24 lakh - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కెప్టెన్  రిషభ్‌ పంత్‌పై ఐపీఎల్‌ గవర్వింగ్‌ కౌన్సిల్‌ రూ. 24 లక్షల జరిమానా విధించింది. విశాఖపట్నంలో బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బౌలర్లు నిర్ణీత సమయంలో కనీస ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు రెండోసారి స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేసింది.   

Advertisement
Advertisement