పదవ తరగతి ఫలితాల్లో ఆదిత్య ప్రతిభ | Sakshi
Sakshi News home page

పదవ తరగతి ఫలితాల్లో ఆదిత్య ప్రతిభ

Published Tue, Apr 23 2024 8:15 AM

గన్ని సాయి సాత్విక్‌  - Sakshi

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదవ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించి ప్రతిభ చూపారని ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎన్‌.శృతిరెడ్డి సోమవారం తెలిపారు. విద్యార్థులు గన్ని సాయి సాత్విక్‌ 596 మార్కులు, వి.యశస్వి, కె.నేహాశ్రీ 595 మార్కులు ఎం.శశిఅస్మిత 594 మార్కులు సాధించారన్నారు. తమ విద్యాసంస్థల నుంచి పరీక్షలకు 1,014 మంది హాజరు కాగా 590కు పైగా 33 మంది, 585కు పైగా 115 మంది, 581కు పైగా 167 మంది మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్‌ శేషారెడ్డి, డైరెక్టర్‌ ఎస్‌.వి.రాఘవరెడ్డి అభినందించారు.

వి.యశస్వి
1/2

వి.యశస్వి

కె.నేహాశ్రీ
2/2

కె.నేహాశ్రీ

Advertisement
Advertisement