పుంజుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

పుంజుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Thu, May 2 2024 4:22 PM

Today Stock Market Closing 2 May 2024

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 43.35 పాయింట్లు లాభపడి 22648.20 వద్దకు చేరింది. సెన్సెక్స్‌  పాయింట్లు 128.33 పాయింట్ల లాభంతో 74611.11 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, టీసీఎస్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, నెస్లే, ఎల్‌ అండ్‌ టీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement