కిర్లంపూడి: ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వైఎస్సార్ సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. మండల పరిధి వేలంకలోని పోలింగ్ బూత్లో సోమవారం వైఎస్సార్ సీపీ కార్యకర్త అడబాల శ్రీనుపై దాడి జరిగింది. ఈ దాడిలో శ్రీను తీవ్రంగా గాయపడడంతో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఠాపురం మండలం, పవర గ్రామంలో ఉన్న ట్రినిటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి తోట నరసింహం ఆసుపత్రికి పరామర్శించారు. జరిగిన ఘటనపై అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మండల సచివాలయాల కన్వీనర్ జోకా శ్రీను, దోమాల గంగాధర్ పలువురు ఉన్నారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ
Published Wed, May 15 2024 4:20 AM
1/1
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న కమల్..
నేడు సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్న చంద్రాబాబు
దేవర ముంగిట దుల్కర్, రవితేజ..
పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
తిరుగులేని రోహిత్ సేన.. సూపర్ 8 లోకి టీమిండియా..
ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ ఇదే..!
దేశంలోకి ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్..ఛార్జీలు ఎంతో తెలుసా..?
విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్
హ్యాపీ మూమెంట్స్: హార్దిక్ పాండ్యా అలా.. నటాషా ఇలా! (ఫొటోలు)
ఒక ఫ్లాట్ అక్షరాలా రూ.100 కోట్లు.. ఎవరు కొన్నారో తెలుసా..?
తప్పక చదవండి
- పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
- కువైట్ అగ్ని ప్రమాదంపై కమల్, మమ్ముట్టి దిగ్భ్రాంతి
- ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా రికార్డు!
- బీజేపీతో ఇబ్బందులకు గురయ్యా: మహువా మొయిత్రా
- జూన్ 13 : స్పెషాల్టీ ఏంటో తెలిస్తే, వావ్..! అనాల్సిందే!
- నా నంబర్ ఇదే.. సినిమా నచ్చకపోతే కాల్ చేయండి: అజయ్ ఘోష్
- T20 WC: పాకిస్తాన్కు ‘శుభవార్త’.. కానీ ఆ గండం దాటితేనే!
- సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్లు పంపాలా..?
- కేంద్రమంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ
- Kuwait: భారతీయ మృతులపై నో క్లారిటీ: విదేశాంగ శాఖ
Advertisement