ప్రవేశ పరీక్ష రేపు | Sakshi
Sakshi News home page

ప్రవేశ పరీక్ష రేపు

Published Sat, Apr 20 2024 1:25 AM

-

పార్వతీపురం: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశానికి, 6,7,8,9 తరగతులకు బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 21న ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్‌ ఒక ప్రకటనలో శుక్రవారం తెలి పారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్‌(బాలురు) పి.కోనవలస, ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్‌ (బాలికలు)కురుపాం, ఏపీ టీడబ్ల్యూఆర్‌ఎస్‌(బాలురు) భద్రగిరి, ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్‌ (బాలురు)కొమరాడ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement