No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Apr 20 2024 1:20 AM

సుల్తానాబాద్‌ రూరల్‌ : ధాన్యంలో నిలిచిన వడగండ్లు, ధాన్యంలో నుంచి నీరు తోడేస్తున్న రైతు - Sakshi

సుల్తానాబాద్‌రూరల్‌: వివిధ గ్రామాల్లో శుక్రవారం కురిసిన వడగళ్ల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ఆగమామైంది. ప్రధానంగా కను కు ల, తొగర్రాయి, మంచిరామి గ్రామాల్లోని కొనుగో లు కేంద్రాల్లో పోసిన ధాన్యం వర్షంతో తడిసిపోయింది. అందులో నీటిని తొలగించేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు. నిర్దేశిత తేమశాతం వచ్చినా ని ర్వాహకులు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేదని, దీంతో అకాల వర్షంతో తడిసిపోయిందని పలువురు రైతులు ఆవేదన చెందారు.

ఓదెలలో..

ఓదెల(పెద్దపల్లి): కొలనూర్‌, ఓదెల, పొత్కపల్లి, ఉ ప్పరపల్లె, హరిపురం, పిట్టలపల్లెలో ఈదురుగాలు లతో కూడిన వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందారు. ఆ వెంటనే కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం కుప్పలపై టార్పాలినట్లు కప్పారు.

1/1

Advertisement
Advertisement