శ్రీవారి దర్శనానికి 18 గంటలు | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

Published Fri, May 17 2024 5:00 AM

శ్రీవ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూ ఏటీజీహెచ్‌ వద్దకు చేరింది. సోమవారం అర్ధరాత్రి వరకు 81,930 మంది స్వామివారిని దర్శించుకోగా 41,224 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.90 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

నారాయణగిరి వద్ద క్యూలో వేచి ఉన్న భక్తులు

శ్రీవారి దర్శనానికి 18 గంటలు
1/2

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

శ్రీవారి దర్శనానికి 18 గంటలు
2/2

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement