సాక్షి, తుర్కయంజాల్(రంగారెడ్డి): భాతరదేశం యోగాకు పుట్టినిల్లని ప్రముఖ ఇంటర్నేషనల్ యోగా శిక్షకురాలు మర్నా అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం రాగన్నగూడలోని సంకల్ప్ ఇంటర్నేషనల్ స్కూల్లో శుక్రవారం మర్నా విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మర్నా మాట్లాడుతూ.. భారతదేశంలోని విద్యార్థులకు యోగా నేర్పించడం గర్వంగా ఉందన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రామ్రెడ్డి, డైరెక్టర్ కందాడి సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ.. సుమారు 50 దేశాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా శిక్షకురాలు విద్యార్థులకు శిక్షణ ఇచ్చింనందుకు ధన్యవాదాలు తెలిపారు.
యోగాకు భారత్ పుట్టినిల్లు
Published Sat, Jan 6 2018 12:42 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
Border 2: ఇరవయ్యేడేళ్ల తర్వాత...
మాజీ ప్రేమికుల కథ
యడ్యూరప్పపై అరెస్టు వారెంట్
ఐపీఎస్లను వెంటనే డెప్యుటేషన్పై పంపండి
దాడులు, హింసపై పూర్తి వివరాలివ్వండి: హైకోర్టు
Narendra Modi: ఉగ్రనిరోధక సామర్థ్యాలను పెంచండి
కోర్టు ప్రాంగణంలోనే హత్యాయత్నం
ఆగని టీడీపీ ఉన్మాదం
Kuwait Fire Incident: 49లో 45 మంది భారతీయులే
విశాఖ విమల విద్యాలయం మూసివేత
తప్పక చదవండి
- బ్రేకింగ్ న్యూస్.. మహబూబాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
- ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా
- NEET-UG 2024: సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: ఖర్గే
- రాజ్యసభ బరిలో సునేత్రా పవార్
- విశాఖ విమల విద్యాలయం మూసివేత
- మరింత చేరువగా గ్రీన్ ఎనర్జీ
- రక్తం కాదు..ప్రాణం ఇచ్చినట్టే!
- పచారీ కొట్లకు 10 మినిట్స్ సవాల్
- వొడాఫోన్లో నోకియా, ఎరిక్సన్ వెండార్లకు 166 కోట్ల షేర్లు
- నిరంతర గరిష్ట నిల్వలతోనే నష్టం!
Advertisement