కర్ణాటక సీజేగా శుభ్రో ముఖర్జీ నియామకం | Subhro Mukherjee appointed Karnataka Chief Justice | Sakshi
Sakshi News home page

కర్ణాటక సీజేగా శుభ్రో ముఖర్జీ నియామకం

Published Wed, Jun 24 2015 3:17 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

కర్ణాటక సీజేగా శుభ్రో ముఖర్జీ నియామకం

కర్ణాటక సీజేగా శుభ్రో ముఖర్జీ నియామకం

కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ శుభ్రో కమల్ ముఖర్జీ నియమితులయ్యారు.ఈ మేరకు కొలీజియం బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ శుభ్రో కమల్ ముఖర్జీ నియమితులయ్యారు.ఈ మేరకు  కొలీజియం  బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

ప్రస్తుతం కర్ణాటక సీజేగా ఉన్న ధీరేంద్రనాథ్ హరిలాల్ వాఘేలాను ఒడిషా సీజేగా బదిలీ చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. 2015, ఏప్రిల్ లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ముఖర్టీ.. జూన్ 1 నుంచి తాత్కాలిక సీజేగా కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement