భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి | man died in apartment at adilabad district | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

Published Fri, Feb 27 2015 6:48 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల కేంద్రంలోని రామ్‌నగర్‌లో మూడంస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ పడటంతో రాజం శ్రీనివాస్ (40) అనే వ్యక్తి మృతిచెందాడు.

ఆదిలాబాద్ (మంచిర్యాల): ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల కేంద్రంలోని రామ్‌నగర్‌లో మూడంస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ పడటంతో రాజం శ్రీనివాస్ (40) అనే వ్యక్తి మృతిచెందాడు. సెంట్రింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భవనంపై నుంచి పడినపుడు కొన ఊపిరి ఉండటంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. శ్రీనివాస్ ప్రస్తుతం నస్‌పూర్ ఫ్లడ్‌కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement