నారాయణపేట రూరల్: హజ్యాత్రకు వెళ్తున్న ముస్లింలకు ఆదివారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ శైలజ మాట్లాడుతూ.. యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకునే క్రమంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెడికల్ వాక్సినేషన్ చేయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యబృందం డాక్టర్ కార్తిక్, డాక్టర్ బాలాజి, హజ్ కమిటి నాయకులు అమిరోద్దిన్, ఉస్మాన్, వైద్య సిబ్బంది గోవిందరాజు, శ్రీనివాస్రెడ్డి, స్నేహ, విజయ్కుమార్, ప్రహ్లాద్, అమీనా, శివశేషమ్మ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
హజ్యాత్రికులకు వ్యాక్సినేషన్
Published Mon, May 6 2024 2:00 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
Advertisement