-
వినోద్కుమార్ ద్వారానే అభివృద్ధి
కరీంనగర్: బోయినపల్లి వినోద్కుమార్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్కు మద్దతుగా ఆదివారం నగరంలోని కూరగాయల ప్రధాన మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సాగు, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ కోసం పోరాడుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, కొత్తకొండ శ్రావణ్, తుల భాస్కర్రావు, జయంత్, తదితరులు పాల్గొన్నారు. రేవంత్రెడ్డి నాయకత్వాన్ని బలపర్చండి విద్యానగర్(కరీంనగర్): సీఎం రేవంత్రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును గె లిపించాలని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆగస్టు 15లోపు రూ.2లక్షల రూణామాఫీ వర్షాకాలం వరి ధాన్యం పంటకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తానని హామీ ఇవ్వడం హర్షనీయమన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తునందున ఈ ఎన్నికల్లో రాజేందర్రావును గెలి పించాలన్నారు. ఈ సమావేశంలో రెడ్డి సంఘం జిల్లా ఐక్యవేదిక అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, నాయకులు అజయ్ పాల్రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు రజి తరెడ్డి, శ్రీమతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభిషేకాలు.. పారాయణాలు
కరీంనగర్కల్చరల్: నగరంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద గల బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఉత్సవ నిర్వహణ సమితి, యతిరాజ సేవా మండలి, వికాసతరంగిణి విద్యానగర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సవాహ్నిక ఏకకుండాత్మక శ్రీమద్రామాయణ మహాక్రతువులో భాగంగా ఆదివారం సాలగ్రామ అభిషేకం, కుంభారాధన, అగ్నిమధనం, హవనం, వేద, ఇతిహాస, పురాణ, స్తోత్ర, దివ్య ప్రబంధ పారాయణాలు, వివిధ దేవతా పారాయణాలు జరిగాయి. ఉభయ వేదాంత పండితుడు తూపురాణి శ్రీరమణీరంగాచార్యస్వామి నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమంలో బల్మూరి ప్రభాకర్రావు, కరుణాకర్రావు కిశోర్కుమార్, శివకుమార్, ప్రసూనరావు, లక్ష్మీగిరిధర్రావు, లావణ్యాశ్రీపతిరావు, దేవేందర్రెడ్డి, వంశీధర్రావు తదితరులు పాల్గొన్నారు. -
డివిజన్ల అభివృద్ధి కోసమే పార్టీ మార్పు
కరీంనగర్ కార్పొరేషన్: ™èlÐ]l$ yìlÑf¯ŒSÌS AÀ-Ð]l–-¨®, {ç³fÌS çÜ…„óSÐ]l$… MøçÜÐól$ ´ëÈt Ð]l*Æ>Ð]l$° M>…{VðS-‹Ü ´ëÈt M>Æöµ-Æó‡-rÆý‡$Ï A¯é²Æý‡$. ½BÆŠ‡-G‹Ü çßæĶæ*…ÌZ AÀ-Ð]l–-¨®ÌZ ÑÐ]l-„ýSMýS$ VýS$OÆð‡¯]l yìlÑf¯ŒS M>Æöµ-Æó‡-rÆó‡Ï †Æý‡$-VýS$-»êr$ ^ólÔ>-Æý‡° ÐðlÌS-Ïyìl…^éÆý‡$. B¨ÐéÆý‡… ¯]lVýS-Æý‡…-ÌZ° 糧ýlÃ-¯éĶæ$MýS MýSÌêÅ-×æ Ð]l$…yýl-ç³…-ÌZ HÆ>µ r$ ^ólíܯ]l ÑÌôæ-MýS-Æý‡$ÌS çÜÐ]l*-Ðól-Ôèæ…-ÌZ Csîæ-Ð]lÌS ½BÆŠ‡-G‹Ü ¯]l$…_ M>…{VðS-‹ÜÌZ ^ólǯ]l 8Ð]l$…¨ M>Æöµ-Æó‡-rÆý‡$Ï Ð]l*sêÏ-yéÆý‡$. KrÑ$ ¿ýæĶæ$…-™ø º…yìl çÜ…fÄŒæ$, A«¨M>Æý‡… MøÌZµ-Ƈ$$¯]l »ê«§ýl-ÌZ VýS…VýS$ÌS MýSÐ]l$-ÌêMýS-ÆŠ‡-Ë$ Ð]l$† ™èlí³µ ™èlÐ]l$Oò³ ™èl糚yýl$ BÆøç³-×æË$ ^ólçÜ$¢-¯é²-Æý‡° Ð]l$…yìl-ç³-yézÆý‡$. Ððl$…yìl ^èl…{§ýl-Ôóæ-QÆŠ‡ Ð]l*sêÏ-yýl$™èl* ½BÆŠ‡-G‹Ü ´ëÌS-¯]l-ÌZ ™èlÐ]l$ yìlÑf¯]l$Ï AÀ-Ð]l–-¨Šి«§ýlP ¯ø^èl$-MøÌôæ-§ýl° A…§ýl$MóS M>…{VðS-‹ÜÌZ ¿ôæçÙ-Æý‡-™èl$-V> ^ólÆ>Ð]l$-¯é²Æý‡$. ™èlÐ]l$MýS$ Æý‡*.20 ÌS„ýS-Ë$ C_a Mö ¯]l$-VøË$ ^ólÔ>-Æý‡° º…yìl ^ólíܯ]l BÆøç³-×æË$ °Æý‡*-í³…^éÌS-¯é²Æý‡$. º…yìl, VýS…VýS$ÌS C§ýlªÆý‡$ ™èlÐ]l$-™ø ´ër$ M>Æöµ-Æó‡-rÆý‡$Ï-V> ç³°^ól-íܯ]l ÐéÆó‡-¯]l° VýS$Æý‡$¢ ^ólÔ>Æý‡$. MøÌS {ç³Ô>…™Œæ Ð]l*sêÏ-yýl$™èl* ™ðlÌS…V>×æ E§ýlÅ-Ð]l$…-ÌZ VýS…VýS$ÌS MýSÐ]l$-ÌêMýSÆŠ‡ ´ë{™èl Ìôæ§ýl°, sîæyîlï³ ¯]l$…_ ½BÆŠ‡-G‹ÜÌZMìS Æ>MýS$…sôæ BĶæ$¯]l GÐðl$ÃÌôæÅ AÄôæ$Å-ÐéÆý‡$ M>§ýl-¯é²Æý‡$. MýSÐ]l$-ÌêMýSÆŠ‡ Ð]l$…{†V> E¯]l² Æøk Ë$ ™èlÐ]l$¯]l$ ç³sìæt…^èl$-MøÌôæ-§ýl° A¯é²Æý‡$. M>Ôðæsìæt } °Ðé‹Ü Ð]l*sêÏ-yýl$™èl* VýS…VýS$ÌS MÆ>fMîSĶæ$ ¿ýæÑçÙÅ-™ŒæMýS$ ç³#¯é¨Æ>â¶æ$Ï-V> °Í_…¨ ™éÐól$-¯]l-¯é²Æý‡$. G°² MýS-ÌZÏ ½gôæï³, ½BÆŠ‡-G‹ÜÌSMýS$ º$¨® ^ðlº$™éÐ]l$°, M>…{VðS-‹Ü A¿ýæÅ-Ǧ ÐðlÍ^éÌS Æ>gôæ…§ýlÆŠ‡ Æ>Ð]l#¯]l$ ¿êÈ Ððl$ gêÈt™ø VðSÍí³…^èl$-MýS$…sêÐ]l$° ™ðlÍ´ëÆý‡$. D çÜÐ]l*-Ðól-Ôèæ…-ÌZ M>Æöµ-Æó‡-rÆý‡$Ï ^éyýl-Vö…yýl º$_aÆð‡yìlz, ¯ól† MýS$…r Ķæ*§ýlĶæ$Å, ¿¶æ*Ð]l*-VúyŠæ, BMýS$ÌS ¯]lÆý‡Ã§ýl ¯]lÆý‡Þ Ķæ$Å, ¿êVýSÅ-ÌS-„ìSà {ç³Ô>…™Œæ, í³rtÌS ѯø§ýl }°Ðé‹Ü, ¯éĶæ$-MýS$-Ë$ OÐðl§ýl$ÅÌS A…f¯ŒS MýS$Ð]l*-ÆŠæ, 糧éÃ-MýS-ÆŠ‡-Æð‡yìlz, B…f¯ól-Ķæ¬-Ë$ ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
ఇండియా కూటమిని గెలిపించేందుకు సిద్ధం కావాలి
కరీంనగర్: యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావాలంటే ఇండియా కూటమిని గెలిపించేందుకు కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి అన్నా రు. ఆదివారం బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడారు. దేశంలో యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ పదేళ్లలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఏఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేశ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. తప్పుడు ప్రచారానికి దిగడం సిగ్గుచేటుకరీంనగర్టౌన్: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక గాడిద గుడ్డు అంటూ సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారానికి దిగడం సిగ్గుచేటని బీజేపీ రా ష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జగిత్యాల జిల్లా ప్ర ధాన కార్యదర్శి మధూకర్ అన్నారు. ఆదివారం ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం 9 లక్షల కోట్లు ఇచ్చిందని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ తీరు మార లేదన్నారు. కటకం లోకేష్, తదితరులు పాల్గొన్నారు. భగీరథ గేట్వాల్ను ఢీకొట్టిన లారీ కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొగ్దుంపూర్–చెర్లభూత్కుర్ రోడ్లోని మిషన్ భగీరథ గేట్వాల్ను ఆదివారం రాత్రి లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో గేట్వాల్ విరిగి కింద పడడంతో నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. సమాచారం అందుకున్న భగీరథ సిబ్బంది గేట్వాల్ను పరిశీలించి నీటి సరఫరాను నిలిపివేశారు. -
ఓటర్లకు తగ్గిన దూరభారం
కరీంనగర్రూరల్: లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో మొత్తం 395 పోలింగ్ కేంద్రాలున్నాయి. మొత్తం ఓటర్లు 3,67,353 ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,186, మహిళలు 1,84,123, థర్డ్జెండర్ 44 ఓటర్లున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలు ఓటర్ల నివాస ప్రాంతాలకు దూరంగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అనంతరం పోలింగ్ కేంద్రాల ఇబ్బందులను గుర్తించిన అధికారులు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లకు అనుకూలంగా పోలింగ్ కేంద్రాలను మార్చారు. పోలింగ్ కేంద్రం ఓటర్లకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండేలా ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొత్తం 390 పోలింగ్ కేంద్రాలుండగా ప్రస్తుతం అదనంగా మరో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో కేంద్రాల సంఖ్య 395కు పెరిగింది. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను కల్పించారు. 24 పోలింగ్ కేంద్రాల మార్పు ప్రస్తుత లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని అధికారులు కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 24 పోలింగ్ కేంద్రాలను మార్పు చేశారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సమీప ప్రాంతాలకు, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి మరో ప్రాంతంలోని పాఠశాలలకు మార్పు చేశారు. రెండు దశాబ్దాల సమస్యకు పరిష్కారం కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలోని రజ్వీచమన్, సిటిజన్కాలనీ, శ్రీపురంకాలనీ, విజయ్నగర్, సెల్ఫీనగర్ కాలనీలు కార్పొరేషన్కు ఆనుకుని ఉన్నాయి. ఆయా కాలనీలకు చెందిన సుమారు 4వేల మంది ఓటర్లు బొమ్మకల్, గుంటూరుపల్లి, లక్ష్మీనగర్లోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు రెండు దశాబ్ధాల నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలు 121, 122, 123, 124, 125 వెళ్లేందుకు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలను మార్పు చేయాలని స్ధానికులు పలుమార్లు కలెక్టర్, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయగా పట్టించుకోలేదు. ఎట్టకేలకు ప్రస్తుత లోక్సభ ఎ న్నికలకు పో లింగ్ కేంద్రాలను మార్పు చేసి స్థానికంగా ఏర్పాటు చేశారు. అందుబాటులో పోలింగ్ కేంద్రాలు కరీంనగర్ నియోజకవర్గంలో 24పోలింగ్ కేంద్రాల మార్పు రెండు దశాబ్దాల ఇబ్బందులకు చెక్ప్రాంతం పోలింగ్ కేంద్రం పాతది కొత్తది నగునూరు 81 మండల పరిషత్ పాఠశాల జెడ్పీ పాఠశాల నగునూరు 82 మండల పరిషత్ పాఠశాల జెడ్పీ పాఠశాల మొగ్ధుంపూర్ 99 మండల పరిషత్ పాఠశాల జెడ్పీ పాఠశాల గుంటూరుపల్లి 121 మండల పరిషత్ పాఠశాల సిద్ధార్థ హైస్కూల్ గుంటూరుపల్లి 122 మండల పరిషత్ పాఠశాల జెమ్స్ పాఠశాల లక్ష్మీనగర్ 123 మండల పరిషత్ పాఠశాల జెమ్స్ స్కూల్ అశోక్నగర్ 205 భారతీయ విద్యానికేతన్ షాషాబీ ప్రభుత్వ పాఠశాల అశోక్నగర్ 206 భారతీయ విద్యానికేతన్ ఎస్ఆర్ డీజీ స్కూల్ గది కరీంనగర్ 254 ఏడీ అగ్రికల్చర్ ఖార్ఖానగడ్డలోని ఏఏంసీ కరీంనగర్ 256 ఏరువాక ఏఎంసీ కరీంనగర్ 257 ఏరువాక ఏఏంసీ రైతుల విశ్రాంతిగది కరీంనగర్ 297 టెట్రా మోడల్స్కూల్ లెజెండ్ స్కూల్ కరీంనగర్ 298 టెట్రా స్కూల్ లెజెండ్ స్కూల్ భగత్నగర్ 302 శ్రీచైతన్య కళాశాల సిద్ధార్థ హైస్కూల్ భగత్నగర్ 303 శ్రీచైతన్య కళాశాల సిద్ధార్థ హైస్కూల్ భగత్నగర్ 333 వివేకానంద విద్యానికేతన్ సెంట్రల్ వేర్హౌస్ భగత్నగర్ 334 వివేకానంద విద్యానికేతన్ సెంట్రల్ వేర్హౌస్ గోదాంగడ్డ 341 సెంట్రల్వేర్హౌస్ సప్తగిరికాలనీ ఉన్నత పాఠశాల గోదాంగడ్డ 342 సెంట్రల్వేర్హౌస్ సప్తగిరికాలనీ ఉన్నత పాఠశాల మంకమ్మతోట 354 వేదం హైస్కూల్ సిద్ధార్థ హైస్కూల్ మంకమ్మతోట 355 వేదం హైస్కూల్ సిద్ధార్థ హైస్కూల్ మంకమ్మతోట 356 వేదం హైస్కూల్ సిద్ధార్థ హైస్కూల్ మంకమ్మతోట 357 వేదం హైస్కూల్ సిద్ధార్థ హైస్కూల్ఓటర్లకు ఇబ్బంది తప్పింది కొన్ని దశాబ్దాల నుంచి ఆయా కాలనీవాసులు ఓట్లు వేసేందుకు పడరానీపాట్లు పడ్డారు. కాలనీలకు పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండటంతో ప్రతీ ఎన్నికల్లో పోలింగ్శాతం తగ్గింది. ప్రస్తుతం ఐదు పోలింగ్ కేంద్రాలను ఆయా కాలనీల పరిధిలో ఏర్పాటు చేయడంతో ఓటర్లకు ఇబ్బంది తప్పింది. – సయ్యద్ ముజాఫర్, లోక్సత్తా ప్రతినిధి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement