ఖానాపూర్: ప్రపంచ దేశాల్లో భారత్కు ప్రత్యేక స్థా నం కల్పించడంలో ముందు వరుసలో ఉన్న నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని గల్ఫ్ కార్మికులు తెలిపా రు. ఆదివారం దుబాయ్లోని అబుదాబిలోగల బీఏ పీఎస్ హిందూమందిరంలో ప్రత్యేక పూజలు చేశా రు. ఇరు దేశాల దౌత్యపరమైన సంబంధాలను పెంచడం, దుబాయ్లో మంచి ఆలయాలు నిర్మించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇండియాలోని తమ కుటుంబీకులు, బంధువులందరికీ ఫోన్ చేసి బీజేపీకి ఓటు వేయాలని కోరనున్నట్లు తెలిపారు. జిల్లా వాసులు మహేందర్రెడ్డి, శరత్గౌడ్, తెనుకుల అశోక్, పవన్సాయి, శ్రీను, ప్రశాంత్, సాయి, దేవ న్న, తిరుపతి, రమేశ్, నవీన్ తదితరులున్నారు.
‘గల్ఫ్ కార్మికుల మద్దతు మోదీకే’
Published Mon, May 6 2024 6:45 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement